జైట్లీ, సుష్మా స్వరాజ్లపై విపక్షాలు చేతబడి చేయించాయి: ప్రగ్యా సాధ్వీ
న్యూఢిల్లీ: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రధాన వార్తల్లో నిలిచే బీజేపీ భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యా మరోసారి వార్తల్లో నిలిచింది. బీజేపీ నేతలను అంతమొందించేందుకు విపక్షాలు దుష్టశక్తులను ప్రయోగిస్తున్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ క్షుద్రపూజలు చేసే బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీల మృతికి కారణమయ్యారని కాంట్రవర్శీ స్టేట్మెంట్ చేశారు. బీజేపీ ప్రధాన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/341w4Kc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/341w4Kc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment