కేరళకు జూన్ 1 నుంచి నైరుతి రుతుపవనాలు: రెండు అల్పపీడనాలు
న్యూఢిల్లీ: దేశంలోకి నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి ప్రవేశించే అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. మే 31న ఆగ్నేయ, ప్రక్కనే ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని, దీని వల్ల రుతుపవనాలు సకాలంలో ప్రవేశించనుందని వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M6s4QN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M6s4QN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment