యేడాదిలోపే ఇచ్చిన హామీ మర్చిపోతే ఎలా.? ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా జగన్ ను నిలదీసిన మోత్కుపల్లి..!
హైదరాబాద్ : బీజేపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీలకతీతంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపితో గాని, తెలుగుదేశం పార్టీతో గానీ, ఏపీ రాజకీయాలతో గాని మోత్కుపల్లి నర్సింహులుకు ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికి ఆయన ఏపీ రాజకీయాల గురించి స్పందించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3exw8FJ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3exw8FJ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment