జగన్ తో పాటు గవర్నర్ , మాజీ న్యాయమూర్తి కనగరాజ్ కూడా టార్గెట్ ..కోర్టు తీర్పు ప్రతిపక్షాలకు అస్త్రం
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు జగన్ సర్కార్ ను ఇరకాటంలో పడేసింది. ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. ఒకపక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంతోషంలో ఉన్న వైసీపీ శ్రేణులకు కోర్టు ఇచ్చిన షాక్ దిమ్మతిరిగేలా చేసింది. ఇక దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZOrCig
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZOrCig
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment