వలస కూలీల కష్టాలు బీజేపీ తప్ప దేశమంతా చూస్తోంది: సోనియా గాంధీ విమర్శల దాడి
న్యూఢిల్లీ: వలస కూలీలు పడుతున్న తీవ్రమైన బాధలను దేశం మొత్తం చూస్తోందని.. అయితే బీజేపీ ప్రభుత్వానికి మాత్రం వారి కష్టాలు కనబడటం లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. వలస కార్మికుల సమస్యలపై గురువారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో ఆమె ఈ మేరకు స్పందించారు. వలస కూలీల నుంచి ఛార్జీలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gw2UsL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gw2UsL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment