డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ తొలి వేటు: స్లో పాయిజన్: డాక్టర్పై: వైసీపీ సానుభూతిపరుడిగా
విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసులు సీబీఐ కార్యాచరణలోకి దిగింది. రెండురోజుల కిందటే విశాఖపట్నానికి చేరుకున్న సీబీఐ అధికారులు డాక్టర్ సుధాకర్కు అందుతోన్న వైద్య సేవలపై తొలుత దృష్టి సారించారు. వైద్యం పేరుతో తన కుమారుడికి స్లో పాయిజన్ ఎక్కిస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XnmIHv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XnmIHv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment