పాకిస్తాన్ విమాన ప్రమాదం: ఘటనా స్థలంలో రెండు బ్యాగులు స్వాధీనం..ఏముందో తెలుసా?
కరాచీ: వారం రోజుల క్రితం పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 90కి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఇక ఈ విమాన ప్రమాదంకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగు చూసింది. విమాన ప్రమాదంపై విచారణ చేస్తున్న అధికారులకు ప్రమాద స్థలిలో వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ దొరికింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZJRls6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZJRls6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment