ఉల్లి ధరలపై ఆందోళన వద్దు... రూ.35కే సబ్సిడీపై అందుబాటులో... : తెలంగాణ ప్రభుత్వం
కరోనా లాక్ డౌన్ పీరియడ్లో నాలుగు నుంచి ఐదు కిలోల ఉల్లి కేవలం రూ.100కే లభించింది. అలాంటిది... ఇప్పుడు ఒక్క కిలోకే ఏకంగా రూ.80 ధర పలుకుతోంది. అమాంతం పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుడికి తీవ్ర భారంగా పరిణమించాయి. దీంతో ఆయా రాష్ట్రాలు సబ్సిడీపై ఉల్లిని విక్రయించేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా సబ్సిడీపై ఉల్లిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34oxn7X
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34oxn7X
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment