తెలంగాణకు భారీ పెట్టుబడులు... ప్రతిపాదనలతో కేటీఆర్ను కలిసిన ఆ రెండు కంపెనీలు..
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో రెండు సంస్థలు ముందుకొచ్చాయి. లారస్ ల్యాబ్స్,గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ మేరకు ఈ రెండు కంపెనీల ప్రతినిధులు మంగళవారం(అక్టోబర్ 28) హైదరాబాద్లోని ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా రెండు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HwiQ1H
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HwiQ1H
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment