కరోనా వ్యాక్సిన్పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూ
కొవిడ్-19 విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరిన తరుణంలో, దేశ ప్రజలందరికీ దానిని పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి భరోసా ఇచ్చి 48 గంటలైనా తిరక్క ముందే బీజేపీ పార్టీ పరంగా చేసిన వాగ్దానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కరోనా కాలంలో జరుగుతోన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో ‘‘బీజేపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2INe0NA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2INe0NA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment