Posts

Showing posts from January, 2021

ఇక టీఎంసీలో మమత ఒక్కరే! వామపక్షాల కంటే దారుణమంటూ అమిత్ షా తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. టీఎంసీ నేతలు బీజేపీలో చేరడానికి మమత ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YxOpNw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

union budget 2021:బడ్జెట్ అనే పదం ఎలా పుట్టింది? భారత పద్దులో సంచలన మార్పులు తెలుసా?

గడిచిన ఐదేళ్లుగా వృద్ది రేటు పడిపోతుండటం.. గతేడాది కరోనా మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థ దాదాపు కుదేలైపోవడం.. తిరిగి దాన్ని గాడిలో పెట్టేందుకు ‘ఆత్మనిర్భర్ భారత్' పేరిట చర్యలకు ఉపక్రమించడం.. తదితర పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ‘నెవర్ బిఫోర్'లా, అత్యద్భుతంగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెలవిచ్చారు. నిజంగా ఆమె కలల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r43XVp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Budget 2021: నిర్మలమ్మ నుండి ఈ కీలక రంగాలు ఏం కోరుతున్నాయి?

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్వతంత్ర భారతంలోనే అతి కీలకమైన బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. సామాన్యుడి నుండి సూపర్ రిచ్ వరకు, చిన్నచిన్న కంపెనీల నుండి దిగ్గజ కంపెనీల వరకు ఈ బడ్జెట్ వైపు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. కరోనా కారణంగా దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆయా రంగాలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ప్రకటన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ct6a8W viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తల్లిని చంపి, ఆమె చితిపై చికెన్ కాల్చుకు తిన్నాడు -సగం కాలిన శవంతో దొరికిపోయి..

కొత్త ఏడాది తొలి మాసంలోనే దారుణాతిదారుణమైన క్రైమ్ కథనాలు దేశాన్ని షేక్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో విద్యాధికులైన తల్లిదండ్రులు తమ కన్నబిడ్డల్ని క్షుద్రపూజలకు బలిచేసిన ఉదంతం మరువక ముందే, జార్ఖండ్ లోని పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలో ఓ కొడుకు తన తల్లిని అతి దారుణంగా చంపేసి, ఆమె చితిపై చికెన్ కాల్చుకు తిన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j1zq7M viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబుపై సీనియర్ నేతల అసంతృప్తి: టీడీపీకి మాజీ మంత్రి అరుణ రాజీనామా

విజయనగరం: తెలుగుదేశం పార్టీని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, మాజీ మంత్రి పడాల అరుణ టీడీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలు సీనియర్ నేతలకు సరైన గౌరవం తక్కడం లేదని ఆమె వాపోయారు. పార్టీని వీడుతున్న సందర్భంగా అరుణ మీడియాతో మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cq5iSa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్‌కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తమను కించపరిచేలా మాట్లాడారంటూ వైసీపీ మంత్రులు.. ఎస్ఈసీపై అసెంబ్లీ స్పీకర్‌కు ప్రివిలేజ్ నోటీసులివ్వగా, పార్లమెంటులోనూ ఇదే పని చేస్తామని వైసీపీపీపీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. ఇప్పటికే నిమ్మగడ్డ విషయంలో కోర్టుల్లో పరువు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oD4o7k viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇంటింటి రేషన్‌కు హైకోర్టు ఓకే కాని, ఎస్ఈసీకి తెలియజేయాలని స్పష్టం

అమరావతి: ఆంధప్రదేశ్ సర్కారుకు రాష్ట్ర హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలకు లోబడే ఇంటింటికి రేషన్ పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించింది. అంతేగాక, ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలపై రాజకీయ నేతల ఫొటోలు, పార్టీ గుర్తులు ఉండదరాని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3csyPKX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు అమరావతి కాడె వదిలేసినట్టేనా? టీడీపీ వైఖరి పట్ల అనుమానాలు: తాత్కాలికమా?

అమరావతి: అమరావతి పరిరక్షణ ఉద్యమం విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మొదటి నుంచీ ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోన్న టీడీపీ.. క్రమంగా అందులో నుంచి బయటపడటానికి మార్గాలను అన్వేషిస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. అమరావతి అజెండాను తాత్కాలికంగా పక్కన పెట్టేసిందని అంటున్నారు. అమరావతి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jeFjPj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పంచాయితీ ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు -జగన్ దిమ్మతిరిగేలా టీడీపీ స్ట్రాటజీ

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నాలుగు విడతల పంచాయితీ ఎన్నికలకుగానూ ఆదివారం సాయంత్రంతో తొలి విడత నామినేషన్ల పర్వం ముగియనున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ శ్రేణులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీలో ఏకగ్రీవాలు, వైసీపీ, సీఎం జగన్ లను ఉద్దేశించి చంద్రబాబు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jauzkU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డకు ఇంకో రెండు నెలలే: దెబ్బకు దెయ్యం: చంద్రబాబు స్లీపర్ సెల్స్‌: వైసీపీ ఎంపీ

అమరావతి: రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ రాజకీయ వేడి హైపిచ్‌కు చేరుకుంటోంది. అభ్యర్థుల నామినేషన్ల పర్వం, అభ్యర్థుల ప్రచారంతో హీటెక్కాల్సిన వాతావరణం.. జగన్ సర్కార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఎడతెగకుండా కొనసాగుతోన్న పోరుతో రచ్చ రచ్చగా మారుతోంది. మంత్రుల వైఖరి, వారు తనపై చేస్తోన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pMGMyN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జడ్జిలు, నిమ్మగడ్డతో జగన్ కయ్యంపై మావోయిస్టు అరుణ ఫైర్ -ఎన్నికల వేళ లేఖ కలకలం -3రాజధానులపైనా

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. నాలుగు విడతల ఎన్నికలకుగానూ ఆదివారంతో తొలి విడత నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు తొలి దశ నామినేషన్లు స్వీకరించనున్నారు. మరోవైపు ప్రభుత్వం, ఎస్‌ఈసీల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డకు, జగన్ సర్కారుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/39yPhrt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాటూరి రామయ్య : నాలుగుసార్లు ఎమ్మెల్యే.. కానీ, సెంటు స్థలం లేదు.. సొంత ఇల్లూ లేదు

పాటూరి రామయ్య నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. కానీ ఆయనకు సెంటుస్థలం కూడా లేదు. సొంత ఇంటికి కాసింత జాగా కోసం ఆయన ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు పలుమార్లు ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇంటి స్థలాలను కేటాయించింది. తోటి ఎమ్మెల్యేలలో చాలామంది ఆ స్థలాలను తీసుకున్నా, పార్టీ నిర్ణయం మేరకు ఆయన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YIEyEJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జయలలిత నెచ్చెలి డిశ్చార్జ్..అయినా: హైదరాబాద్ లేదా బెంగళూరులో రెస్ట్: చెన్నై వెళ్లడంపై

బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత అనుంగు నెచ్చెలి, ఉద్వాసనకు గురైన ఏఐఏడీఎంకే అధి నాయకురాలు వీకే శశికళ.. డిశ్చార్జ్ అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆమె బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించిన శశికళకు కరోనా వైరస్ సోకింది. ఫలితంగా- జైలు నుంచి విడుదలైన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j26IUl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పంచాయతీ పోలింగ్‌లో కీలక మార్పు: తొలిసారిగా ఆ వ్యవస్థ ఇంట్రడ్యూస్: అభ్యర్థులపై

అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే జగన్ సర్కార్..ఎన్నికల కమిషన్ కార్యాలయం మధ్య కొనసాగుతోన్న విభేదాలు మాటల యుద్ధానికి తోడుగా స్థానిక రాజకీయాలు జత కానున్నాయి. నామినేషన్ల పర్వం ముగియబోతోండటంతో అందరి కళ్లూ ఏకగ్రీవాల మీదే నిలిచాయి. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ప్రత్యర్థులపై ఒత్తిళ్లను from Oneindia.in - thatsTelugu https://ift.tt/3akDOux viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిండు జీవితానికి రెండు చుక్కలు -కొనసాగుతోన్న పల్స్ పోలియో -5ఏళ్లలోపు పిలలకు టీకాలు

‘‘నిండు జీవితానికి రెండు చుక్కలు'' నినాదంతో 1995లో దేశవ్యాప్తంగా మొదలైన పల్స్ పోలియో కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఏటా రెండు సార్లు ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు పోలియో చుక్కలు వేస్తుండటం తెలిసిందే. 2014లోనే భారత్‌ను పోలియోరహిత దేశంగా కేంద్రం అధికారికంగా ప్రకటించినా, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా.. పల్స్ పోలియో కార్యక్రమం 2021లో భాగంగా ఆదివారం(జనవరి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rb7xgf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బడ్జెట్ 2021 : మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?

1947-48 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్‌కే షన్ముఖం చెట్టి 1947 నవంబర్ 26వ తేదీన దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి 1948 మార్చి 31 వరకు అంటే.. ఏడున్నర నెలలకు మాత్రమే అమలయ్యింది. ఆ బడ్జెట్ ప్రసంగంలో ఆయన ప్రధానంగా.. ఆహార, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r88sy9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?

''ఇక్కడి సామాజిక వ్యవస్థను ఓ సినిమాలా ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఈ దేశం అన్యాయాలకు పెట్టనికోటలా కనిపిస్తుంది. కచ్చితంగా అలానే అనిపిస్తుంది''. సరిగ్గా 101 సంవత్సరాల క్రితం, 31 జనవరి 1920నాడు ''మూక్‌నాయక్'' జర్నల్ తొలి సంచిక కోసం అంబేడ్కర్ రాసిన తొలి కథనం ప్రారంభ వ్యాఖ్యలు ఇవి. అప్పటితో పోల్చి చూస్తే.. నేడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/39yijHs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత్‌లో కరోనా: భారీ రికార్డు -97శాతానికి రికవరీ రేటు -కొత్తగా 13,052 కేసులు, 127 మరణాలు

కరోనా మహమ్మారి నియంత్రణలో ప్రపంచ దేశాల నుంచి అభినందనలు అందుకుంటోన్న భారత్ మరో ఘనత సాధించింది. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంకాగా, కొవిడ్ వ్యాధి రికవరీ రేటులో సరికొత్త రికార్డు నమోదైంది. టెస్టుల సంఖ్య యధావిధిగా కొనసాగుతున్నా, కొత్త కేసులు, మరణాల ఉధృతి తగ్గింది.. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన కరోనా బులిటెన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/36JyZKD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలో బోయిన్‌పల్లి: ఆ ఘటనలు నన్నెంతగానో బాధ పెట్టాయి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను తనను తీవ్రంగా బాధపెట్టాయని మోడీ అన్నారు. కలచి వేశాయని చెప్పారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని తాను కోరుకుంటున్నానని చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pBvTPV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దేవతా మూర్తులు కాదిక.. మహనీయుల విగ్రహాలపై: ఎన్నికల వేళ..అంబేద్కర్ విగ్రహానికి అపచారం

ఏలూరు: రాష్ట్రంలో మొన్నటి దాకా దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగింది. విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో శ్రీరామచంద్రులవారి విగ్రహం నుంచి తలను వేరు చేయడంతో ఇది కాస్తా పతాక స్థాయికి చేరింది. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం రేపింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రత్యర్థులు దాడి చేయడానికి కారణమైంది. దీని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j0XLKS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాకింగ్: కరోనా వ్యాక్సిన్ వల్లే చనిపోయింది -కాసిపేట అంగన్‌వాడీ కార్యకర్త మృతిపై బంధువులు

కరోనా మహమ్మారి నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ ఫ్రంట్ లైన్ వారియర్లే బాధితులవుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ వల్ల చనిపోయారని ఆరోపణలు రాగా, తాజాగా మరో అంగన్‌వాడీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మరణానికి కారణం వ్యాక్సిన్ ప్రభావమే అని అధికారులు నిర్ధారించలేదు. వివరాల్లోకి వెళితే.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j4NehG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణలో కరోనా: తగ్గిన ఉధృతి -కొత్తగా 163 కేసులు, ఒకరి మృతి -నేడు పల్స్ పోలియో టీకాలు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృది కొద్దిగా తగ్గింది. టెస్టుల సంఖ్య అదే స్థాయిలో ఉన్నా, కొత్త కేసుల సంఖ్య తగ్గింది. డిశ్చార్జీలు పెరగడంతో యాక్టివ్ కేసులు తగ్గాయి. కరోనా వ్యాక్సినేషన్లతోపాటు ఇవాళ పల్స్ పోలియో టీకాలు కూడా అందజేస్తున్నారు.. రాష్ట్ర రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన కరోనా బులిటెన్ వివరాల ప్ర‌కారం... గడిచిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r1Nkte viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మంజురాణి: బాక్సింగ్ గ్ల‌వ్స్ కొనే శక్తి లేదు.. కానీ భారత ఒలింపిక్స్ ఆశాకిరణంగా మారారు- BBC ISWOTY

ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ, విజయం అనేది పెద్ద విషయంకాదని మంజురాణి నిరూపించారు. చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన ఏ ఆటనైనా దీక్షతో, నిబద్ధతో ఆడేవారు మంజురాణి. హరియాణాలో రితాల్ ఫోగట్ గ్రామానికి చెందిన మంజురాణి తన తోటి పిల్లలంతా కబడ్డీ ఆడటం చూసి తాను జట్టులో చేరిపోయారు. తాను మంచి కబడ్డీ ప్లేయర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/36toBWX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల.. వితౌట్ ఫైన్ చెల్లించే తేదీ ఇదే

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఫీజు చెల్లింపునకు ఫిబ్రవరి 11 వరకు తుది గడువు ఇచ్చారు. రూ.100 రుసుముతో ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు, రూ.500 రుసుముతో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 2 వరకు చెల్లించే అవకాశం కల్పించారు. రూ.వెయ్యి ఆలస్య రుసుముతో మార్చి 9 వరకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aeuuZq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శ్యామ్ పిట్రోడాకు చెబుతా.. అమెరికాలో వంటకాలు చేయండి, తమిళ చెఫ్‌‌లతో రాహుల్ గాంధీ..

తమిళనాడుకు చెందిన చెఫ్‌లకు రాహుల్ గాంధీ అడగక్కుండానే అభయం ఇచ్చారు. తమిళనాడులో విలేజ్ కుకింగ్ చానల్ పాపులర్ యూ ట్యూబ్ చానెల్.. వీరు రకరకాల ఫుడ్ అందజేస్తుంటారు. యూ ట్యూబ్ చానెల్‌ను రైతులే నిర్వహిస్తారు. అయితే ఇటీవల అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టగొడుగులు (మష్రూమ్) బిర్యానీ ఆరగించారు. అదీ తిని ఫిదా అయిపోయారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cjHvDA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ బాంబు దాడి మా పనే... సోషల్ మీడియాలో ప్రకటించిన ఆ సంస్థ... అనుమానిస్తున్న దర్యాప్తు సంస్థలు..

దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో చోటు చేసుకున్న బాంబు పేలుడు తమ పనేనని జైష్ ఉల్ హింద్ అనే సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన స్కీన్ షాట్ టెలిగ్రామ్‌లో వైరల్‌గా మారింది. అయితే ఇలాంటి సంస్థ ఒకటి ఉన్నట్లుగా ఇప్పటివరకూ ఎన్నడూ తమ దృష్టికి రాలేదని... ఈ పేరే కొత్తగా వింటున్నామని అధికారులు అంటున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cqr20b viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా- అఖిలపక్ష భేటీలో ప్రధానిని కోరిన విజయసాయిరెడ్డి

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. ఇందులో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని ప్రధాని మోడీని మరోసారి కోరారు. కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పార్లమెంట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j2MEkL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డపై కామెంట్లు తగదు.. వైసీపీ నేతలపై వర్ల రామయ్య విసుర్లు

ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ మాటల యుద్ధం జరుగుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య కౌంటర్ అటాక్ నడుస్తోంది. ఎస్ఈసీకి అనుకూలంగా టీడీపీ, వ్యతిరేకంగా వైసీపీ నేతల మాట్లాడుతున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ మంత్రులు, నేతలు చేస్తోన్న కామెంట్లను టీడీపీ నేత వర్ల రామయ్య ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j2ck0N viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పెన్‌డ్రైవ్‌తో బ్లాక్‌మెయిల్... రూ.5లక్షలు ఇవ్వకపోతే ఆ ఫోటోలు బయటపెడుతానని...

మధ్యప్రదేశ్‌‌కి చెందిన ఓ యువతి ఇటీవల స్నేహితులతో కలిసి ఢిల్లీ టూర్ వెళ్లిన సమయంలో తన పెన్‌డ్రైవ్‌ను పోగొట్టుకుంది. అయితే ఆ పెన్‌డ్రైవ్ ఓ ఆకతాయి చేతికి చిక్కడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే... ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్న ప్రైవేట్ ఫోటోలు బయటపెడుతానని అతను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆమెకే కాదు ఆమె from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j5nrGf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లైంగిక తీర్పుల వివాదం‌‌- బాంబే హైకోర్డు జడ్డికి సుప్రీం కొలీజియం షాక్‌

లైంగిక దాడులపై దాఖలైన పిటిషన్లపై రెండు వివాదాస్పద తీర్పులు ఇచ్చిన బాంబే హైకోర్టు మహిళా అదనపు న్యాయమూర్తి పుష్పా గనేడివాలాపై దేశవ్యాప్తంగా నిరనసనలు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీంకోర్టు కొలీజియం ఆమెపై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె శాశ్వత జడ్జి అయ్యేందుకు ఇప్పట్లో అవకాశం లేకుండా పోయింది. బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్న పుష్పా గనేడివాలా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ptR8mO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Khiladi wife: పక్కలో మొగుడు, ఎదురుగా ఎస్ఐ, నగ్నంగా తయారై ఏం చేసిందంటే, సీన్ రివర్స్ !

చెన్నై/ టీనగర్/ బెంగళూరు: భర్త రౌడీషీటర్, భార్య కిలాడి. ఇక రౌడీ మొగుడు, కిలాడీ పెళ్లాంకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. అక్రమ మద్యం విక్రయిస్తూ దంపతులు భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న చిల్లర బ్యాచ్ వీరికి సపోర్టు ఉండటంతో మరింత రెచ్చిపోయారు. పోలీసులు పట్టుకోవడానికి వెళితే కిలాడీ లేడీ బట్టలు పూర్తిగా విప్పేసి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t7N9hX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ- ఎన్నికల కోడ్‌ గుర్తుచేస్తూ- టార్గెట్ మంత్రులు, సజ్జల

ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, సలహాదారులు కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఇవాళ అదో విషయాన్ని సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ దృష్టికి తీసుకెళ్లారు. కోడ్‌ అమల్లో ఉండగా చేయకూడని పనులను మరోసారి సీఎస్‌కు ఆయన గుర్తుచేశారు. తద్వారా వారిని నియంత్రించాలని నిమ్మగడ్డ కోరారు. ఏపీలో ఎన్నికల కోడ్‌ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oBNSo1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతులకు ఒక్క ఫోన్ కాల్ దూరంలో కేంద్రమంత్రి... అఖిలపక్ష సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు...

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీకు కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నారని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గతంలో స్వయంగా రైతులతో చెప్పారని గుర్తుచేశారు. వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామన్న ప్రభుత్వ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tdn810 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం జగన్ కనుసన్నల్లో బలవంతపు ఏకగ్రీవాలు , గ్రామాల్లో బెదిరింపుల పర్వాలు : దేవినేని ఉమ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీలు ఒకపక్క మాటల యుద్ధం చేస్తూనే మరోపక్క పంచాయతీ ఎన్నికలలో పట్టు సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ఆరోపణలు చేస్తూ రాజకీయం రసకందాయంలో పడేస్తున్నారు .తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమ పంచాయతీ ఎన్నికల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r2JU9M viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తమిళనాడు ఎన్నికల వేళ రాహుల్‌ యూట్యూబ్‌ హంగామా- పుట్టగొడుగుల బిర్యానీ తింటూ

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో అక్కడి ప్రాంతీయ రాజకీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలకు చెందిన నేతలు కూడా తమిళనాడును చుట్టేస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ కూడా తమిళనాడుకు వెళ్లడమే కాకుండా అక్కడ స్ధానికంగా ఉన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YvnkKA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డ చార్ దిన్ కా సుల్తాన్.. పదవీ విరమణ తర్వాత బతుకు బజారే : ఎస్ఈసీపై ప్రభుత్వ విప్

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్నకొద్ది ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు,ప్రభుత్వానికి మధ్య వైరం అంతకంతకూ ముదురుతోంది. అధికారులు మొదలు ప్రభుత్వ సలహాదారుల వరకు పలువురిపై చర్యలకు నిమ్మగడ్డ సీఎస్‌కు వరుస లేఖలు రాయడం... అసలు నిమ్మగడ్డ ఆ పోస్టుకు పనికిరారని వైసీపీ నేతలు విమర్శిస్తుండటం.. ఇలా ఇరువురి మధ్య రోజురోజుకు మాటల యుద్దం ముదురుతూనే ఉంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M9xLRP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సెక్స్ డాల్‌తో పెళ్లి.. దూరం దూరంగా... ముద్దు కూడా నో, ఇదేమి వింత

పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అని ఊరికే అనలేదు. పది మంది పది రకాలుగా ఆలోచిస్తారు. అయితే డేట్/ గర్ల్ ఫ్రెండ్ విషయంలో కొందరి ఆలోచనలు వినూత్నంగా ఉంటున్నాయి. హంకాంగ్‌కి చెందిన ఓ యువకుడు ఏకంగా సెక్స్ డాల్‌పై మనసు పారేసుకున్నాడు. అంతే కాదండోయ్ అందరీ సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ బొమ్మనే ఎందుకు మనువాడవంటే.. తన గాధను చెప్పసాగాడు. ఆ వివరాలు తెలుసుకుందాం. పదండి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yrm4Im viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జాతిపిత వర్ధంతి వేళ కాలిఫోర్నియాలో గాంధీ విగ్రహం ధ్వంసం .. ఇండో అమెరికన్ల తీవ్ర ఆగ్రహం

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశమంతా దివంగత నేత మహాత్మా గాంధీని స్మరించుకుంటుంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇక ఈ ఘటన అమెరికా దేశంలో ఉన్న భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. జాతిపిత విగ్రహ ధ్వంసం ఘటనపై దర్యాప్తు చేయాలని భారతీయ అమెరికన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇది కావాలని ద్వేషపూరితంగా చేసిన నేరమని వారు ఆరోపిస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YslNF9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు : భార్గవ్ రామ్,జగత్ విఖ్యాత్ రెడ్డిల బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు...

హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడు భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. భార్గవ్ రామ్ తరుపున ఆయన తల్లిదండ్రులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. భార్గవ్ రామ్‌తో పాటు భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టివేసింది. గతంలోనూ భార్గవ్ రామ్ బెయిల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3px53Zv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Illegal affair: కేరళ ఆంటీతో 9 ఏళ్లు, కూతురితో ఏడాది ఎంజాయ్, కొంప ముంచిన కేటుగాడు !

చెన్నై/ మదురై: కేరళ ఆటీకి పెళ్లి జరిగి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త అనారోగ్యంతో మరణించడంతో కేరళ కుట్టిని ఓ వ్యక్తి వలలో వేసుకున్నాడు. నీకు మంచి జీవితం ప్రసాదిస్తానని నమ్మించి ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆంటీతో కలిసి 9 ఏళ్లు పాటు మద్యం సేవిస్తూ మంచి మజా చేసిన కేటుగాడు వయసుకు వచ్చిన ఆమె from Oneindia.in - thatsTelugu https://ift.tt/39yrEzk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రామ మందిరానికి 83 ఏళ్ల సాధువు రూ.1కోటి విరాళం... ఆశ్చర్యపోయిన బ్యాంకు సిబ్బంది...

అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రిషికేశ్‌కి చెందిన 83 ఏళ్ల స్వామి శంకర్ అనే ఓ సాధువు రూ.1కోటి చెక్కును రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు వసూలు చేస్తున్న విశ్వ హిందూ పరిషత్‌ పేరిట బ్యాంకులో ఆయన చెక్కును జమ చేశారు. నిజానికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YpZErf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీకి షాక్ .. మాజీ మంత్రి పడాల అరుణ రాజీనామా

ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది . మాజీ మంత్రిగా పని చేసిన నేత, విజయనగరం జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నాయకురాలు పడాల అరుణ టీడీపీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. గత 33 ఏళ్లుగా టీడీపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r468YX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్‌కు సొంతగడ్డపై నిమ్మగడ్డ చురకలు-వైఎస్సార్‌ను గుర్తుచేస్తూ- ఆశీస్సులున్నాయంటూనే

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్‌తో ముఖాముఖీ పోరు సాగిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ జగన్ సొంతగడ్డలో పర్యటిస్తున్నారు. ఒంటిమిట్టలో రాముడి దర్శనం తర్వాత నిమ్మగడ్డ జగన్‌ను టార్గెట్‌ చేస్తూ చేసిన హాట్‌ కామెంట్స్‌ సంచలనంగా మారాయి. జగన్‌ను ఆయన తండ్రి వైఎస్సార్‌తో పోలుస్తూ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి, సీఎం జగన్‌కూ సూటిగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pts3Zc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

క్లోజ్ సర్కిల్ ను టార్గెట్ చేస్తున్న నిమ్మగడ్డపై జగన్ సర్కార్ సీరియస్..ప్లాన్ 'బీ' తో రివర్స్ ఎటాక్ !!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై వైసిపి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న ప్రభుత్వ పెద్దలు నిమ్మగడ్డ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న గవర్నర్ కూడా శాసించే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YvFfAS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Cheating: భార్య టెక్కీ, నా మొగుడు ఆ పని చెయ్యలేదు, అక్కడ ఏ పని చెయ్యలేదు, మీరే చూడండి!

చెన్నై/ తేనీ/ మదురై: అమ్మాయి ఎంసీఏ పూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తోంది. కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడని ఓ యువకుడితో అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా జరిపించారు. కట్నకానుకల కింద భర్తకు భారీ మొత్తంలో బంగారు నగలు, నగదు, లక్షల రూపాయల విలువైన ఖరీదైన వస్తువులు తీసిచ్చారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36mEmij viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

RBIలో ఉద్యోగాలు: 322 ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి.. అర్హతలు ఇవే..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 322 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఫిబ్రవరి 2021. సంస్థ పేరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపోస్టు from Oneindia.in - thatsTelugu https://ift.tt/36pFxxG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఐ అండ్ పీఆర్ కమిషనర్‌పై చర్యలు, ఏకగ్రీవాలపై షాడో టీంలు: నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు

అమరావతి: రాష్ట్రంలో పంచాయతీల ఏకగ్రీవ ఎన్నిక అంశం హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏగ్రీవాలపై పూర్తిస్థాయిలోనిఘా పెడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చి చెప్పారు. శుక్రవారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oBOnig viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కల్లు తాగిన మంత్రులు: కారుకూతలు వద్దు..? మంత్రి ఎర్రబెల్లి ఫైర్

కల్లు ప్రత్యేకతను పెద్దలు చెబుతుంటారు. తెలంగాణ మంత్రులు కూడా ముందుకొచ్చారు. శుక్రవారం శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు జనగామ జిల్లా రామవరం గ్రామంలో పర్యటించారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మార్గంలో గీత కార్మికులు ఉన్న మండవ వద్దకు వెళ్లి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత తాటివనంలో గీత కార్మికుడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M69o7x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాష్ట్రం కలిసుండాలని కోరుకున్నా -ఆ ఘనత వైఎస్సార్‌‌దే: విజయవాడ పర్యటనలో జగ్గారెడ్డి కామెంట్స్

తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పాత్ర, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై వరుస వ్యాఖ్యలు చేస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పటికీ కలిసే ఉండాలని తాను కోరుకున్నట్లు చెప్పారు.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించారు. రాష్ట్ర విభజన తర్వాత from Oneindia.in - thatsTelugu https://ift.tt/3osz2jF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ సర్కారు కీలక నిర్ణయం -ఫిబ్రవరి1 నుంచి ప్రైమరీ స్కూళ్లు రీఓపెనింగ్: విద్యా మంత్రి సురేశ్ వెల్లడి

కరోనా విలయం తగ్గుముఖం పడుతోన్న వేళ కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా బడులు తెరిచి, 9, 10వ తరగతులకు బోధన ఆరంభించిన ఏపీ.. అనతికాలంలోనే 6 నుంచి 8 తరగతులకు కూడా పాఠశాలలు తెరవడం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ప్రైమరీ స్కూళ్లను from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r0oFW6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దొడ్లో ఎద్దు.. నిమ్మగడ్డ ఒక్కటే..? ఎస్ఈసీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు

ఏపీలో ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ విరుచుకుపడుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు- నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తోడు దొంగలు అని పెద్దిరెడ్డి ఫైరయ్యారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారని పెద్దిరెడ్డి అడిగారు. టీడీపీ- చంద్రబాబు నాయుడుపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MyUuq3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతుల ఆందోళనకు మద్దతుగా అన్నా హాజారే: రేపట్నుంచి ఆమరణ నిరాహార దీక్ష

ముంబై: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సామాజిక కార్యకర్త అన్నా హజారే ఇప్పటికే మద్దతు పలికిన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోకుంటే తాను కూడా ఉద్యమిస్తానని ఆయన అన్నారు. ఈ క్రమంలో రైతులు నిరసనకు మద్దతుగా శుక్రవారం నుంచి మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YqmSgO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పంచాయతీ ఏకగ్రీవానికి రూ.52 లక్షలు.. అందరూ కలసిరావాలనే మెలికతో బ్రేక్..

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వేళ ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్లు ప్రకటన చేయడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆగ్రహాం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తూర్పు గోదావరి జిల్లాలో ఓ పంచాయతీ చర్చకు దారితీసింది. ఏకగ్రీవం కోసం భారీగా నగదు చేతులు మారినట్టు తెలుస్తోంది. అంతమొత్తంలో నగదు బదిలీ జరగడంతో ఎన్నికల సంఘం దృష్టిసారించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yn5xFs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కరోనా: బిగ్ రిలీఫ్ -మళ్లీ సున్నాకు మరణాలు -కొత్తగా 125 కేసులు

టెస్టుల సంఖ్య తగ్గించనప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ భారీగా పడిపోయాయి. కరోనా మరణాలు మల్లీ సున్నాకు పడిపోయాయి. డిశ్చార్జీలు పెరగడంతో యాక్టివ్ కేసులు కనిష్ట స్థాయికి పడిపోయాయి. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌ వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 42,809 టెస్టులు నిర్వహించగా, కొత్తగా 125 from Oneindia.in - thatsTelugu https://ift.tt/3adS7Bl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎయిర్ ఇండియా 2021లో అమెరికా... డిఫెన్స్ రంగంలో ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం

బెంగళూరు: ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు బెంగళూరు వేదికగా ఏరో ఇండియా 2021 కార్యక్రమం జరుగనుంది. ఈ వేడుకలో అమెరికా కూడా పాల్గొననుంది. అమెరికా చార్జ్డ్ వ్యవహారాల శాఖ అధికారి డాన్ హెఫ్లిన్ నేతృత్వంలో అమెరికా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు బృందంతో పాటు రక్షణ రంగంకు సంబంధించిన ప్రతినిధులు ఏరో ఇండియా 2021 కార్యక్రమంకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3acqatz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సాగు చట్టాలను చెత్త బుట్టలో పారేయడమే అంతిమ పరిష్కారం: కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

సంస్కరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు 65వ రోజు కూడా కొనసాగాయి. అయితే రిపబ్లిక్ డే నాడు చోటుచేసుకున్న హింస.. ఇవాళ(శుక్రవారం) కూడా కొనసాగింది. సింఘు సరిహద్దులో స్థానికుల ముసుగులోని కొందరు రైతులపైకి రాళ్లు రువ్వడం, రైతులు తిరగబడటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్రం గనుక from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t8QLAb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీలో పేలుడు: ఇజ్రాయిల్ ఎంబసీ, గణతంత్ర ముగింపు వేడుకలకు సమీపంలోనే ఘటన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ సమీపంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడు ప్రభావం ఏ రకమైనదనేది ఇంకా తెలియరాలేదు. ప్రాథమికంగా ఐఈడీ పేలుడుగా భావిస్తున్నారు. టైమ్స్ నౌ కథనం ప్రకారం.. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలోని ఫుట్‌పాత్ వద్ద ఈ పేలుడు సంభవించింది. పేలుడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MAjPjo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన నాంపల్లి ప్రత్యేక కోర్టు ‌.. ఆ కేసులో ఏడాది జైలు శిక్ష

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు నాంపల్లి ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపిన ఓ కేసులో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల క్రితం బీఫ్ ఫెస్టివల్ వివాదంలో రాజాసింగ్ పై కేసు నమోదైంది .ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఏడాదిపాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3atMmj9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Khiladi Sisters: విజయశాంతి లవ్ స్టోరీ, అక్కా స్కెచ్ , కేటుగాడు ఎంట్రీ, పక్కాప్లాన్ తో ఫినిష్ !

చెన్నై/ తేని/ మదురై: ప్రేమికులు కొంతకాలంగా ఎంజాయ్ చేశారు. చిన్నచిన్న విషయాల్లో తప్పా ప్రేమికుల మద్య ఏరోజూ పెద్దగా గొడవలు జరగలేదు. అయితే ఓ విషయంలో ప్రియుడి మీద ప్రియురాలు సీరియస్ అయ్యింది. ప్రియుడిని పిలిచి పద్దతి మార్చుకోవాలని ఓ సారి చెప్పింది. ప్రియురాలి అక్క అంతకు ముందే లవ్ లో పడింది. అక్క ప్రియుడు కేటుగాడు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YwBb3f viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎన్నికల కోడ్ ఉన్నా పల్లెల్లో పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు .. మరచిపోయారా ? కావాలనే కోడ్ ఉల్లంఘనా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎన్నికల కోడ్ రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. గ్రామపంచాయతీలోని సర్పంచ్ , వార్డు లేదా రెండూ కలిపి ఎన్నిక ప్రకటించినప్పుడు గ్రామ పంచాయతీ పరిధి మొత్తానికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/36mgVWH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ ఎస్‌ఈసీ కార్యదర్శిగా ఐఏఎస్‌ కన్నబాబు- జగన్‌ సర్కారు ఉత్తర్వులు

పంచాయతీ ఎన్నికల వేళ ఎస్‌ఈసీతో హోరాహోరీ పోరు సాగిస్తున్న జగన్‌ సర్కారు ఇవాళ కమిషన్‌కు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్నికల సంఘంలో ఐఏఎస్‌ వాణీ మోహన్‌ ఉద్వాసన తర్వాత ఖాళీ అయిన కార్యదర్శి పోస్టులో ఐఏఎస్‌ కన్నబాబును నియమిస్తూ జగన్ సర్కార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎన్నికల సంఘంలో ఉంటూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NPXO0R viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘బట్టలు చించి రేప్ చేశాడు’: ఒక్కడే ఎలా చేయగలడంటూ నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు

న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటికే బట్టలపైనుంచి అమ్మాయిల ప్రైవేటు భాగాలను తాకితే నేరంగా పరిగణించలేమంటూ విచిత్రమైన తీర్పు ఇచ్చిన హైకోర్టు.. ఇప్పుడు అలాంటిదే మరో తీర్పు వెలువరిచింది. ఓ మహిళపై పురుషుడు ఒక్కడే ఎలా అత్యాచారం చేయగలడని ప్రశ్నించిన జస్టిస్ పుష్ప గణేడివాలా నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YsLpBM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వ్యాక్సిన్ తీసుకున్న యూఎన్ చీఫ్ -టీకాల ఉత్పత్తిలో ఇండియాకు కితాబు

దాదాపు ఏడాదిగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే 22లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 10.21కోట్లకు పెరిగింది. అయితే, గడిచిన నెల రోజులుగా చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుండటం, కొత్త కేసులు క్రమంగా తగ్గుతుండటం శుభపరిణామంగా ఉంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ కూడా కరోనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L55TxC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు టీడీపీ ఎంపీ డుమ్మా: కారణం?: స్పీకర్‌కు లేఖ

శ్రీకాకుళం: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ సభ్యుడొకరు గైర్హాజర్ కానున్నారు. తొమ్మిది రోజుల పాటు ఆయన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనట్లేదు. దీనికి కారణం- పితృత్వ సెలవులు. తనకు పితృత్వ సెలవులు కావలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన from Oneindia.in - thatsTelugu https://ift.tt/36qmUK6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎంగా జగన్ స్ధానంలో చంద్రబాబు-నిమ్మగడ్డ లేఖ- అంబటి షాకింగ్‌ ట్వీట్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ సర్కారుకూ, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కూ మధ్య హాట్‌ హాట్ రాజకీయాలు సాగుతున్నాయి. అదే సమయంలో నిమ్మగడ్డ చంద్రబాబుకు ఏజెంట్‌లా పనిచేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీకి చెందిన గెుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి కూడా అయిన అంబటి రాంబాబు చేసిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/36n0sBE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

King: నచ్చితే అమ్మాయిలు, ఆంటీలను వదలడు, బెడ్ రూమ్ లో సెక్స్ చేస్తూ ఔట్, బెడ్ కు కాళ్లు, చేతులు !

మలావి/ బెంగళూరు/ న్యూఢిల్లీ: నచ్చిన అమ్మాయిలు, ఆంటీలను అతను వదలకుండా ఎంజాయ్ చేస్తూ సెక్స్ కింగ్ అయ్యాడు. మహిళతో సెక్స్ చేసే సమయంలో ఆ కింగ్ ఆవేశంతో ఊగిపోయాడు. ఎక్కడ టైమ్ అయిపోతుందో, నా కోరిక ఎక్కడ తీరదో అనే ఆత్రుతతో రగిలిపోయిన ఆ యువకుడు సెక్స్ చేసే సమయంలో ప్రాణాలు వదిలేశాడు. సెక్స్ చేస్తున్న సమయంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j98BPj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విషాదం : పెళ్లి బట్టలు కొనేందుకు బయలుదేరి.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి...

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మరొకరిని ఆటో డ్రైవర్‌గా గుర్తించారు. గూడూరు మండలం మర్రిమిట్టలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బట్టలు కొనేందుకు వారు ఆటోలో వరంగల్ బయలుదేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు రోడ్డు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oreRTj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాష్ట్ర ఉద్యోగులతోనే ఎన్నికలు- ఏకగ్రీవాలకు తాయిలాలు పాతవే- అలజడిపై షాడో నిఘా-నిమ్మగడ్డ

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్‌ సర్కారుతో అలుపెరగని పోరాటం సాగిస్తున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ప్రభుత్వానికీ, ఎస్ఈసీకి మధ్య సమస్యగా మారిన ఏకగ్రీవ ఎన్నికలపై ఇవాళ మరోసారి స్పందించారు. ఏకగ్రీవ ఎన్నికలకు ప్రభుత్వం ఇవ్వజూపుతున్న తాయిలాలపైనా ఆయన తన అభిప్రాయం తెలిపారు. పంచాయతీ ఎన్నికలు జరిగితేనే గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల అవుతాయని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MdDy8N viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Bhim Army Chief Meets Farmer Leader Rakesh Tikait At Delhi-UP Border

Bhim Army chief Chandrashekhar Azad on Friday met farmer leader Rakesh Tikait at Ghazipur on the Delhi-Uttar Pradesh border and said the Dalit group will provide all help to strengthen the agitation... from NDTV News - Special https://ift.tt/36pg2wq via

పెట్రో మంట: లీటర్ పెట్రోల్ @101.. ఇక్కడే...

ఇందనం ధర వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. వరుసగా ధర పెరుగుతోంది. లీటరు పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 38 పైసల పెట్రో ధర పెంపుతో ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.101.80కు చేరుకుంది. రాజధాని జైపూర్‌లో లీటరు పెట్రోలు ధర రూ .93.86, డీజిల్ ధర 85.94 చేరింది. రాజస్థాన్ వ్యాప్తంగా పెట్రోల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pEVFmk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీలోకి తేరా..? జోరుగా ప్రచారం.. అబ్బే అదేం లేదంటోన్న నేత.. గులాబీ దళంలోనే..

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చక చకా మారిపోతున్నాయి. టికెట్ ఆశిస్తోన్న నేతలు.. పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇంతలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తేరా చిన్నపరెడ్డి పేరు వినిపించింది. ఆయన బీజేపీ టికెట్ ఆశిస్తున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. దీనిపై చిన్నపరెడ్డి స్పందించారు. అదేం లేదని.. తాను టీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3chGRX1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసీఆర్‌కు కమీషన్ రాలేదేమో? అందుకే పీఆర్సీ అలా, కేటీఆర్ ప్రకటనకు విలువున్నా.: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పీఆర్సీ, నిరుద్యోగ భృతి అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఏళ్ళ తరబడి కళ్ళు కాయలు కాసేలా వేచి చూసిన తరువాత వెలువడిన పీఆర్సీ సిఫారసులను గమనిస్తే.. ఈ ప్రభుత్వంలో ఎందుకున్నామా? అని రోదించే పరిస్థితి కనిపిస్తోందన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r0xDTj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తప్పుడు ట్వీట్.. చిక్కుల్లో జర్నలిస్ట్ రాజ్‍దీప్ సర్దేశాయ్ -2వారాలపాటు ఆఫ్ ఎయిర్, జీతం కట్!

దేశంలో టాప్ జర్నలిస్టుల్లో ఒకరైన రాజ్‍దీప్ సర్దేశాయ్ వృత్తిపరమైన చిక్కుల్లో పడ్డారు. రిపబ్లిక్ డే నాడు రైతుల ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనను ఉద్దేశించి ఆయన చేసిన ఓ తప్పుడు ట్వీట్ పై దుమారం చెలరేగడంతో యాజమాన్యం చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. భారత్ నుంచి మరిన్ని వ్యాక్సిన్లు -WEF's Davos Dialogueలో ప్రధాని మోదీ ప్రస్తుతం ఇండియా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iTBLS6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత్ నుంచి మరిన్ని వ్యాక్సిన్లు -WEF's Davos Dialogueలో ప్రధాని మోదీ

కరోనా టీకాల పంపిణీలో ముందంజలో ఉన్న భారత్.. ఇప్పటికే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లను అందిస్తున్నదని.. త్వరలోనే భారత్ గడ్డ నుంచి మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దావోస్‌లో జరుగుతోన్న‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్' సమావేశాన్ని ఉద్దేశించి ఆయన గురువారం ప్రసంగించారు. Telangana Inter Exam time table 2021: మే 1 from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YlluvJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సెక్స్ చేస్తోండగా ఆగిన గుండె.. సుఖం కార్డుకు బదులు ఎండ్ కార్డ్.. ఏం జరిగిందంటే..

శృంగారం వల్ల శరీరానికి మంచి జరుగుతోందని.. అవయవాలకు మంచి వ్యాయామం అని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఏదైనా ఎక్కువ తీసుకుంటే దుష్పరిమాణాలు వస్తాయని చాలాసార్లు రుజువు అయ్యింది. సెక్స్ విషయంలో కూడా నిర్దారణ జరిగింది. అయితే తూర్పు ఆఫ్రికాలో గల మలావీ దేశంలో కాస్త విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి శృంగారం చేస్తోండగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qZQy0p viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు: ఆ జిల్లాలో సున్నా కేసులు, మరణాలు ‘0’

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 36,189 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 117 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,466కు చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో కరోనాతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YmTTKP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబుకు మరో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత షాకివ్వనున్నారా?: జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా?

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు  ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు ఆ పార్టీ సీనియర్ నేత షాకివ్వనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/39pcCeR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఫిబ్రవరి 28 దాకా ఆ విమానాల్లేవ్ -అంతర్జాతీయ సర్వీసుల రద్దు గడువు పొడిగింపు: DGCA

ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థిల నేపథ్యంలో విమాన ప్రయాణాలకు సంబంధించి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై కొనసాగుతోన్న నిషేధాన్ని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రాబోవని తెలిపింది. అయితే.. Telangana Inter Exam time table from Oneindia.in - thatsTelugu https://ift.tt/36kLQ5C viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉద్యోగాలేవీ, మద్దతు ధరలేవీ.. కేసీఆర్ సర్కార్‌పై జీవన్ రెడ్డి నిప్పులు

టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విరుచుకుపడ్డారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల ఊబిలోకి నెట్టారని ఫైరయ్యారు. జీవన్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ధనిక రాష్ట్రం తెలంగాణ.. ఇప్పుడు అప్పుల ఊబిలోకి వెళ్లడానికి కేసీఆర్ కారణం అని ధ్వజమెత్తారు. అన్నీ వర్గాలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M5QsWu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Telangana Inter Exam time table 2021: మే 1 నుంచి పరీక్షలు -సమగ్ర వివరాలివే..

కరోనా మహమ్మారి కారణంగా ఈ విద్యా సంవత్సరం తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. అరకొరగానే ఆన్ లైన్ బోధన కొనసాగింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఇక పరీక్షలకు సిద్ధమైంది. తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల షెడ్యూల్‌ ను రాష్ట్ర విద్యా శాఖ గురువారం విడుదల చేసింది. మే 1 నుంచి 19 from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a4M8hS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

త్వరలోనే నిరుద్యోగ భృతి, కేసీఆర్ ప్రకటిస్తారంటూ తీపి కబురు చెప్పిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావానికి ముందు గృహిణి నుంచి మొదలు పారిశ్రామికవేత్తల వరకు విద్యుత్ కష్టాలంటే ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసని కేటీఆర్ అన్నారు. దీన్ని సవాల్ తీసుకుని.. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొదట విద్యుత్ సమస్యనే పరిష్కరించామని చెప్పారు. ఇదంతా విద్యుత్ కార్మికుల కఠోర శ్రమ వల్లే సాధ్యమైందన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aejwTp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డీఎన్ఏ అంటే తెలుసా.. పెద్దిరెడ్డి, బొత్సపై టీడీపీ నేతల ఫైర్, గవర్నర్‌కు ఫిర్యాదు

ఏపీలో పంచాయతీ ఎన్నికల హీట్ పీక్‌కి చేరింది. అధికార- విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్- చంద్రబాబు నాయుడు ఒక్కటేనని మంత్రులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఎస్ఈసీపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు సరికాదని అంటున్నారు. చంద్రబాబుతో లింక్ కలిపి నోరు పారేసుకోవడం సరికాదని చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cfTMZL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రపంచం బాధ్యతనూ తలకెత్తుకున్నాం -భారత్‌లోనే 4వ పారిశ్రామిక విప్లవం: WEF's Davosలో మోదీ

భూగోళం మొత్తాన్ని కరోనా విలయం చుట్టుముట్టగా.. ఆ సంక్షోభ సమయంలో ప్రపంచం బాధ్యతను భారత్ తలకెత్తుకుందని, 150కిపైగా దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తూ మొత్తం మానవాళికే రక్షణగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అంతేకాదు, నాలుగవ పారిశ్రామిక విప్లవం భారత్ లోనే పుట్టుకొస్తుందని, ఇందుకోసం ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత from Oneindia.in - thatsTelugu https://ift.tt/39oXH4l viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ సర్కార్ కు హైకోర్ట్ షాక్ .. రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా కొనసాగనున్న అశోక్‌గజపతిరాజు

జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. రామ తీర్థానికి అనువంశిక ధర్మకర్త గా ఉన్న అశోక్ గజపతిరాజు తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా తొలగిస్తూ ప్రభుత్వ ఆదేశాలను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. దీంతో అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించినట్లయింది. కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L2frJK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు .. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలేశ్వర స్వామి నంది విగ్రహం కేసులో తనకు పోలీసులు 41 నోటీసులు ఇచ్చారని పేర్కొన్న అచ్చెన్నాయుడు తనకు చట్టం, న్యాయం మీద గౌరవం ఉంది కాబట్టి సమాధానం ఇచ్చానని స్పష్టం చేశారు. ఈ రోజు ఈ కేసులో అందుకున్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/39oGEiY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం -సీఎం మమత కీలక వ్యాఖ్యలు

వివాదాస్పదంగా మారిన కేంద్ర వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ సర్కారు గురువారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ చటర్జీ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3orJ3On viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రిపబ్లిక్ డే హింస: రైతు సంఘం నేతలకు ఢిల్లీ పోలీసుల లుకౌట్ నోటీసులు, పాస్‌పోర్ట్ సరెండర్

న్యూఢిల్లీ: మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకున్న హింసకు బాధ్యులైన పలువురు రైతు సంఘం నేతలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. రైతు ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణలు: మరోవైపు పోలీసులకు గులాబీలు, రైతులతో భోజనాలు ఎప్ఐఆర్ నమోదు కాబడిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ck6ZAQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాక్ సుప్రీం అనూహ్యం -టెర్రరిస్టు ఒమర్ సయీద్ విడుదల -జర్నలిస్టు డానియెల్ హత్య కేసులో ట్విస్ట్

టెర్రరిస్టుల కార్ఖానాగా పేరుపొందిన పాకిస్తాన్‌లో.. ప్రభుత్వం, కోర్టులే టెర్రరిస్టులకు కొమ్ముకొస్తున్నాయని ఆరోపణలు వస్తున్నా అక్కడి పరిస్థితులు మాత్రం మారడంలేదు. పాక్ అత్యున్నత న్యాయస్థానం తాజాగా మరో కరడుగట్టిన ఉగ్రవాదికి స్వేచ్ఛ కల్పించింది. అమెరికా-పాకిస్తాన్ ల సంబంధాలను ప్రభావితం చేసే, భారత్ కు కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న ఒమర్ సయీద్ షేక్ జైలు నుంచి విడుదలయ్యేందుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YjHo2G viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Pollachi: కాలేజ్ అమ్మాయిలు, ఆంటీల గ్యాంగ్ రేప్ లో ట్విస్ట్, అధికార పార్టీ స్టూడెంట్ లీడర్స్ అరెస్టు !

చెన్నై/ పొల్లాచ్చి/ కోయంబత్తూరు: కాలేజ్ అమ్మాయిలు, యువతులు, ప్రేమికులను బెదిరించి ప్రియురాలిపై, వివాహిత మహిళలపై అత్యాచారం చేస్తున్న సెక్స్ రాకెట్ ముఠా దారుణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తాజాగా తనపై అత్యాచారం జరిగిందని ఓ యువతి కోర్టులో రహస్యంగా మహిళా న్యాయమూర్తి ముందు స్టేట్ మెంట్ ఇచ్చింది. అధికార పార్టీ అండతో ఆ పార్టీ స్టూడెంట్ లీడర్స్, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YkvfdB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏకగ్రీవాల మాటున వైసీపీ నేతల అరాచకాలు .. వీడియోలు రిలీజ్ చేసిన చంద్రబాబు టార్గెట్ అదేనా !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లె ప్రగతి పంచసూత్రాలు పేరిట మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు ఏకగ్రీవం మాటున వైసీపీ నేతల అరాచకాలు అంటూ వీడియోను రిలీజ్ చేసి అధికారి వైసీపీపై మండిపడ్డారు. కరోనాకు ముందు ఎంపీటీసీ ,జడ్పిటిసి ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వీడియో విడుదల చేశారు. గతంలో ఏకగ్రీవాల మాటున from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ovbfzz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

China For "Package Solution" For UNSC Permanent Membership Reforms

China, which has been blocking India's efforts to become a permanent member of the UN Security Council, has called for evolving a "package solution" acceptable to all UN members to reform the top... from NDTV News - Special https://ift.tt/39qNULu via

FAU-G Becomes Top Free Game on Google Play With Over 5 Million Downloads

FAU-G has become the top free game on Google Play. nCore Games, the developer, has announced that the game garnered over five million downloads in 24 hours. The game released on January 26 and saw... from NDTV News - Special https://ift.tt/2YsGdOd via

394 మంది పోలీసులకు గాయాలు.. కొందరు ఐసీయూలో.. 19 మంది అరెస్ట్: ఢిల్లీ సీపీ

ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ ఘటనలో గాయపడ్డ పోలీసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న 86 మంది వరకు గాయపడ్డారని ఉన్నతాధికారులు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్య 394కి చేరింది. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి అదుపులో ఉంది అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీ వాత్సవ తెలిపారు. ట్రాక్టర్ ర్యాలీకి సంబంధించి ఈ నెల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pkwzsW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సినిమా థియేటర్లలో 50 శాతానికి మించి, స్విమ్మింగ్ ఫూల్స్ ఇక అందరికీ: కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మరికొన్ని అంశాల్లో నవంబర్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను పొడిగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్గదర్శకాలే ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు వర్తిస్తాయని వెల్లడించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/39lJXaE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నా ఓటు హక్కు ఇవ్వనన్నా.., ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్

అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవాలపై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన పట్ల పలు రాజకీయ పార్టీలు తమను సంప్రదించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఏకగ్రీవాలపై ప్రకటన చేసేటప్పుడు ఎస్ఈసీని సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు.  ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t0NH9p viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ పంచాయతీ ఏకగ్రీవాలపై ఫోకస్, అక్రమంగా జరిగితే అంతే, కలెక్టర్లు, ఎస్పీలకు నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే గాక.. అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే క్యాస్ట్, ఇన్ కం సర్టిఫికెట్ జారీలో ఆలసత్వం వహించొద్దు అని స్పష్టంచేశారు. ఒకవేళ కావాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NJVQix viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాస్కులు ధరించడం కొందరికి ఇష్టమే... ఎందుకని?

ముఖాన్ని దాచే మాస్కులు, ముసుగులను కొందరు ఇష్టపడతారు. సౌకర్యంగా ఉండటం మొదలుకుని... దాని వెనుక సంక్లిష్టమైన సైకలాజికల్ కారణాలు కూడా ఉంటాయి. కానీ, దీర్ఘకాలంలో ఇది మేలుచేస్తుందా? ఒక చోట కదలకుండా ఉండటం జే లీకి అంత కష్టమైన పని కాదు. ఇంట్లో కూర్చుని సినిమా చూడటం, ఆన్‌లైన్‌ ద్వారా ఆహారం తెప్పించుకోవటం అతడికి చాలా ఇష్టం. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pqgrGi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కొత్తగా 111 కరోనా కేసులు: ఆ రెండు జిల్లాల్లో ‘0’ కేసులు, జిల్లాలవారీగా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 33,808 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 111 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,87,349కి చేరింది. కరోనా బారినపడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 7152కు చేరింది. ఇక ఒక్క రోజు వ్యవధిలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NJKTNX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఇప్పటికే మాజీమంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పాత్ర ఉందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేయగా.. ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t0lMX0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మైల్‌స్టోన్ బడ్జెట్: కొత్త ఉద్యోగాలపై సీఈవోలు ఏమన్నారంటే? ఆ ఖర్చులపై ఆందోళన

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్ మైల్‌స్టోన్ వంటిది అని పలువురు సీఈవోలు సీఎన్‍‌బీసీ-టీవీ 18 సర్వేలో వెల్లడించారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 41 శాతం మంది సీఈవోలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sYAD4h viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసీఆర్ ఉద్యోగులనూ మోసం చేశారు: మూడేళ్లుగా ఎదురుచూస్తే ఇదేనా? బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్: మరోసారి ఉద్యోగులను మోసం చేశారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా, ఫిట్‌మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. ఈ మేరకు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cf7Nqp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జో బైడెన్: ‘మా ఎన్నికల్లో జోక్యం వద్దు...’ పుతిన్‌కు తొలి ఫోన్ కాల్‌లోనే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడిన మొదటి ఫోన్ కాల్‌లోనే ఎన్నికల్లో జోక్యం గురించి హెచ్చరించారని అమెరికా అధ్యక్ష భవనం తెలిపింది. రష్యాలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతిపక్ష నిరసనల గురించి కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. అయితే, రష్యా అధ్యక్ష భవనం జారీ చేసిన ప్రకటనలో వివాదాస్పద from Oneindia.in - thatsTelugu https://ift.tt/36z4wyP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డపై విరుచుకుపడిన వైసీపీ ఎంపీ సాయిరెడ్డి .. చంద్రబాబు కోసమే ఎన్నికలని ఫైర్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కారణమని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ప్రకటించిన విజయసాయిరెడ్డి, కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను వ్యతిరేకించామే తప్పా తాము ఎన్నికలకు భయపడడం లేదని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qX35le viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతుల ఆందోళనలో చీలిక .. కిసాన్ పరేడ్ లో హింసతో ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించిన రెండు రైతు సంఘాలు

గణతంత్ర దినోత్సవం నాడు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలో భాగంగా నిర్వహించిన కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా మారడంతో రైతుల ఆందోళనను కీలక మలుపు తిప్పింది. ట్రాక్టర్ల ర్యాలీ నేపథ్యంలో పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను, ట్రక్కులను తోసుకుంటూ, చారిత్రక కట్టడాలను ముట్టడించిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఊహించని విధంగా చోటుచేసుకున్న ఉద్రిక్త from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iQICvw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డకు జగన్‌ సర్కార్‌ షాక్‌- ద్వివేదీ, గిరిజా శంకర్‌ అభిశంసన వెనక్కి- కేంద్రం చేతుల్లో

ఏపీలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గతంలో తాను చెప్పినట్లు ఓటర్ల జాబితా పంపని పంచాయతీరాజ్‌ రాజ్‌ శాఖకు చెందిన ఇద్దరు సీనియర్లు ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌లను అభిశంసన చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాలను ప్రభుత్వం తిరస్కరించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qVRF17 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు నీచమైన కుట్ర జరుగుతోందన్న రైతు సంఘాలు

రైతు సంఘాలు బుధవారం నాడు బల్బీర్ సింగ్ రాజేవాల్ నాయకత్వంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా రైతు రిపబ్లిక్ డే పరేడ్‌కు ఊహించిని స్థాయిలో స్పందించిన రైతులందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనల్లో భాగమైన సంఘాల నేతలు దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల గురించి చర్చించారు. రైతులు చేపట్టిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3caaJ7Q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వ్యవసాయ చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుంది: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయాన్ని పెంచేవేనని తెలిపారు. అయితే, సాగుదారులకు సామాజిక భద్రతా వలయం అందించాల్సిన ఉందని ఆమె వ్యాఖ్యానించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iP8LuO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రెండు, మూడు రోజుల్లో ఆ పని పూర్తి చెయ్యండి .. ఇళ్ళ పట్టాల పంపిణీపై సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు' పై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, అర్హులని తేలితే 90 రోజుల్లోగా ఇంటి స్థలం పట్టా అందించాలని ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి అధికారులకు తెలిపారు. గ్రామాలకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oiKb6B viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీలా టీడీపీ గాలికొచ్చిన పార్టీ కాదు , వైసీపీ ఓటమి తధ్యం : పంచాయతీ వార్ పై టీడీపీ

పంచాయతీ వార్ పై టీడీపీ ధీమాతో ఉంది . టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లతో బిజీ అయ్యారు . ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసిపి లాగా టిడిపి గాలికి వచ్చిన పార్టీ కాదంటూ చంద్రబాబు మండిపడ్డారు . తెలుగుదేశం పార్టీకి నాలుగు from Oneindia.in - thatsTelugu https://ift.tt/36iZ8zv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డీజీపీ సవాంగ్‌ నిజాయితీపరుడు, సమర్ధుడు- సిబ్బంది తప్పులతోనే రప్పించాం- హైకోర్టు

ఏపీలో కింది స్ధాయి సిబ్బంది చేసిన ఓ తప్పిదం కారణంగా హైకోర్టు డీజీపీ గౌతం సవాంగ్‌ను న్యాయస్ధానంలో హాజరుకావాలని పిలిపించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇవాళ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను కోర్టుకు రప్పించడానికి దారి తీసిన పరిస్ధితులపై హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎస్సై రామారావు పదోన్నతి విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mxa3yk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

10 కోట్లను దాటిన కరోనా కేసులు: 22 లక్షలకు చేరువగా మరణాలు: తల్లడిల్లుతోన్న అగ్రరాజ్యం

అమెరికా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తూనే ఉంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య క్రమంగా 22 లక్షలకు చేరువ అవుతున్నాయి. మరణాల సంఖ్య గంటగంటకూ రాకెట్లా దూసుకెళ్తున్నాయి. అనేక దేశాల్లో పాజిటివ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ps46S4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Wife Sketch: బెడ్ రూమ్ లో దూరం పెట్టింది, రెండో పెళ్లికి స్కెచ్, భర్తను సింపుల్ గా చంపేసింది, ఫినిష్ !

చెన్నై/ తూత్తుకూడి/ కోవిల్ పట్టి: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్య ఇప్పుడు చేదు అయ్యింది. పరాయి స్త్రీ మోజులో పడిపోయిన భర్త ఇంతకాలం బెడ్ రూమ్ లో తన అవసరాలు తీర్చిందని, ఇక చాలు, కొంచెం కొత్త టేస్ట్ చూడాలని రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. మీరు చేస్తున్న పని తప్పు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ogq2hG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వ్యాక్సిన్ వికటించి ఒంగోలు డాక్టర్ కండీషన్ సీరియస్ , చెన్నై ఆస్పత్రికి తరలింపు, అంగన్వాడీ కార్యకర్తకూ అస్వస్థత

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. కరోనా మహమ్మారిని అంతమొందించడానికి మొదలుపెట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొంతమందిలో వ్యాక్సిన్లు వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్న వారు లేకపోలేదు. అయితే లక్షల సంఖ్యలో వ్యాక్సినేషన్ చేసినా పదుల సంఖ్యలోనే వ్యాక్సిన్ తీసుకున్నవారికి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qZ6kbM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ హింస: యోగేంద్ర యాదవ్ తోపాటు 9 మందిపై ఎఫ్ఐఆర్, 200 మందిపై అభియోగాలు

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఉద్రిక్తతలకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. బుధవారం హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన నార్త్ బ్లాక్‌లో ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైనట్లు సమాచారం. కాగా, ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలకు పాల్పడిన 200 మంది నిరసనకారులపై పోలీసులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qT485O viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పవన్‌ కోసం చిరు రీ ఎంట్రీ- త్వరలో రాబోతున్నారు- జనసేన నేత నాదెండ్ల సంచలన కామెంట్స్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ వీటిని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా త్వరలో ఆయన అన్నయ్య, మెగాస్టార్‌ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qNDIlY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇద్దరు కలెక్టర్లపై చర్యలు..ఎస్ఈసీ ఆదేశాలతో జీఏడీకి సరెండర్

ఏపీలో పంచాయతీ పోరు జరుగుతోంది. ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ముందుకెళ్తున్నారు. అయితే తాను చెప్పిన మాట వినని అధికారులను తప్పిస్తున్నారు. ఇతర చోటకి బదిలీ/ లేదంటే జీఏడీకి సరెండ్ చేస్తున్నారు. ఇవాళ ఇద్దరు కలెక్టర్లను సాధారణ పరిపాలన శాఖకు సరెండర్ చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ac25Dk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీలో ఉద్రిక్తతలు: భారత్‌లోని రాయబార కార్యాలయాలకు అమెరికా భద్రతా హెచ్చరికలు

వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారతదేశంలోని తమ పౌరులకు జాగ్రత్తలు చెప్పింది అమెరికా ప్రభుత్వం. మంగళవారం భారత గణతంత్ర దినోత్సవం, రైతుల ట్రాక్టర్ల ర్యాలీ దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో తిరగకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆమెరికా ప్రభుత్వం ఢిల్లీలోని తమ పౌరులకు జాగ్రత్తలు చెప్పింది. అంతేగాక, భారతదేశంలోని అమెరికా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M9Q3C6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎర్రకోటపై సిక్కు జెండా జాతికి అవమానం -సీజేఐ సుమోటోగా -రైతుల ర్యాలిలో టెర్రర్ చర్యలంటూ

వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగిస్తోన్న రైతులు.. మంగళవారం రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాయుతంగా ముగిసింది. పోలీసులు నిర్ధేశించిన రూట్లలో కాకుండా, ఇతర మార్గాల్లో ట్రాక్టర్లు దూసుకురావడం, వాటిని బలగాలు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఘర్షణ చెలరేగడం, ప్రమాదవశాత్తూ ఒక రైతు ప్రాణాలు కోల్పోయిన తర్వాత.. కొందరు ఎర్రకోటలోకి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iM7HIh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలుగు ప్రముఖులకు ‘పద్మ’ అవార్డులపై స్పందించిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్/అమరావతి: పద్మ పురస్కారాల ఎంపిక ప్రతిభకు పట్టంకట్టేలా జరిగిందని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ‘పద్మవిభూషణ్' పురస్కారానికి ఎంపిక చేయడం ముదావహమని అన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cegKAw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ సస్పెండ్.. ఎందుకంటే..

ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. 39 మంది పెన్షన్లను తొలగించిన విషయంలో ఈయనదే ప్రధానపాత్ర అని తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వేయలేదని 8వ వార్డు కౌన్సిలర్ భర్త 33 మంది పెన్షన్లను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LXZyEI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కరోనా: కొత్తగా 172 కేసులు -ఒకరి మృతి -టీకాల పంపిణీపై కేంద్రాకి జగన్ సర్కారు లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 172 మంది కరోనా బారిన పడ్డారు. మహమ్మారి కాటుకు మరొకరు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెలువరించిన కరోనా బులెటిన్ ప్రకారం... మదనపల్లి హత్యాకాండలో ట్విస్ట్ -డాక్టర్లు vs పోలీసులు -నిందితులకు రిమాండ్ -ఆ నిమ్మకాయల వల్లే రాష్ట్రంలో గడిచిన 24 from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ccjuhz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్‌లో విషాదం... లేక లేక 14 ఏళ్లకు పుట్టిన కొడుకు... వైద్యుల నిర్లక్ష్యానికి బలి..

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో విషాదం చోటు చేసుకుంది. ఓ కంటి ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఒక ఇంజక్షన్‌కు బదులు మరో ఇంజక్షన్‌ ఇవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు కొద్దిసేపటికే మరణించాడు. జాగుట్టలోని ఉన్న అగర్వాల్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. కంటి పరీక్షల నిమిత్తం తల్లిదండ్రులు ఆ బాలుడిని మంగళవారం(జనవరి from Oneindia.in - thatsTelugu https://ift.tt/36dAz77 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కల్నల్ సంతోష్ బాబుకు మహవీర్ చక్ర పట్ల తండ్రి అసంతృప్తి, గర్వంగా ఉందంటూ భార్య సంతోషి

హైదరాబాద్: కేంద్ర తన భర్తకు మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించడం పట్ల గర్వంగా ఉందని గల్వాన్ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం గణతంత్ర వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఫోటోలు: ఏపీలో 72వ గణతంత్ర వేడుకలు: హాజరైన గవర్నర్ హరిచందన్ సీఎం జగన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LXLNWA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

AP Panchayat Elections: ఏకగ్రీవాల కోసం జగన్ సర్కార్ కొత్త ఎత్తుగడ: రూ.లక్షల్లో నజరానా

అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం అనివార్యమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..ఎన్నికలకు వెళ్లడానికి పెద్దగా సుముఖంగా లేకపోయినప్పటికీ.. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించి తీరాల్సిన ఆవశ్యకతను ఎదుర్కొంటోంది. ఎన్నికలను వాయిదా వేయించడానికి ఇదివరకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో బరిలో దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక రాజకీయంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/39jOGtB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మదనపల్లి హత్యాకాండలో ట్విస్ట్ -డాక్టర్లు vs పోలీసులు -నిందితులకు రిమాండ్ -ఆ నిమ్మకాయల వల్లే

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు ఎట్టకేలకు జైలుపాలయ్యారు. మదనపల్లి మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపల్ పురుషోత్తం నాయుడు, మరో స్కూలులో కరస్పాండెంట్ అయిన ఆయన భార్య పద్మజలు.. ఈనెల 24న తమ ఇంట్లోనే కన్న బిడ్డలు అలేఖ్య(27), సాయిదివ్య(21)ను క్షుద్రపూజల పేరుతో కిరాతకంగా చంపడం తెలిసిందే. ఘటన జరిగి from Oneindia.in - thatsTelugu https://ift.tt/39jzn3V viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతుల ట్రాక్టర్ ర్యాలీలో హింసపై ఆమ్ ఆద్మీ రియాక్షన్... ఉద్యమాన్ని బలహీనపర్చే చర్యలని...

రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. పరిస్థితి ఇంతలా దిగజారడానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమంటూ విచారం వ్యక్తం చేసింది. గత రెండు నెలలుగా రైతు ఉద్యమం శాంతియుతంగా సాగిందని ఆమ్ ఆద్మీ గుర్తుచేసింది. మంగళవారం(జనవరి 26) చోటు చేసుకున్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M9lufQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మెట్రోను సంగారెడ్డి వరకు పొడగించండి: ప్రభుత్వానికి జగ్గారెడ్డి డిమాండ్..

మెట్రో రైలు.. వేగంగా సిటీలోని దూర ప్రాంతాలకు చేరుస్తోంది. సిటీ నుంచి పక్కన గల ప్రాంతాలకు కూడా మెట్రో సేవలను విస్తరించాలనే డిమాండ్ వస్తోంది. తమ ప్రాంతానికి మెట్రో సేవలను విస్తరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. దీంతో తమ ప్రాంతానికి రవాణా మరింత సులభతరం అవుతోందని చెప్పారు. సిటీలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్న సంగతి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mom0qb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ అద్భుతంగా సాగుతోంది: వ్యాక్సిన్లు గర్వకారణమంటూ బాలకృష్ణ

హైదరాబాద్: మనదేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విదేశాల్లోని ప్రజలకు కూడా ఉపయోగపడటం గర్వకారణమని ప్రముఖ సినీటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా సాగుతోందన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a7QNQ7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యూపీలో దారుణం : 24 గంటల్లో సోదరి పెళ్లి.. ఆ విషయం తెలిసి కాల్చి చంపిన సోదరుడు..

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. మరో 24గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న యువతిని తోడబుట్టిన సోదరుడే కాల్చి చంపాడు. బావ వరుసయ్యే వ్యక్తితో ఆ యువతి సంబంధం పెట్టుకున్నందుకే ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శనివారం మీరట్‌లోని లిసారీ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇస్లామాబాద్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇస్లామాబాద్‌కి చెందిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a8SInN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

27న కలెక్టర్లు, ఎస్పీలతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ అత్యవసర భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది .ఇక ఈ నేపధ్యంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సి ఎస్ ఆదిత్యనాథ్ దాస్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించటం ప్రాధాన్యతను సంతరించుకుంది . మాకు న్యాయం జరగలేదు .. చంద్రబాబును టార్గెట్ చేసిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t0Duto viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

19 నెలల తర్వాత సచివాలయం ప్రాంగణానికి సీఎం కేసీఆర్ -నిర్మాణ పనుల పరిశీలన -స్పీడప్ ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిధులతో మాట్లాడారు. నిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జల సచివలయ from Oneindia.in - thatsTelugu https://ift.tt/39hdoKU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అట్టారీ-వాఘా బోర్డర్‌లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు... భారీగా హాజరైన ప్రజలు

దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సాయంత్రం భారత్-పాకిస్తాన్ సరిహద్దు పోస్టు అటారీ-వాఘా వద్ద బీటింగ్ రీట్రీట్ ఘనంగా నిర్వహించారు. సైనికుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విన్యాసాలను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. భారత్ మాతాకీ జై...జై జవాన్.. అనే నినాదాలు మారుమోగాయి. సైనికులను ప్రజలు ఉత్సాహపరిచారు. స్వాతంత్ర,గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రత్యేక from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qSsfRZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాకు న్యాయం జరగలేదు .. చంద్రబాబును టార్గెట్ చేసిన ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. అనవసరంగా తమకు రాజకీయాలు ఆపాదించారు అని పేర్కొన్న వెంకట్రామిరెడ్డి గత ముఖ్యమంత్రి ఉద్యోగులను ఢిల్లీకి తీసుకు వెళ్లి బిజెపిని ఓడించాలని ఆందోళన చేసిన విషయాన్ని గుర్తుచేసి విమర్శలు గుప్పించారు. సర్పంచ్ గా వార్డు మెంబర్ లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/39iGtWi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం-ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ సంజయ్‌- ఏకగ్రీవాలకు చెక్‌ ?

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న చెప్పినట్లుగానే ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్టే వేసేందుకు ఐజీ స్ధాయి అధికారిని నియమిస్తూ ఇవాళ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు ఐజీ సంజయ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా వెంటనే విధుల్లో చేరిపోయారు. ఏపీలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a4kUrU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతు ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణలు: మరోవైపు పోలీసులకు గులాబీలు, రైతులతో భోజనాలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం రోజునే తలపెట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. పలు చోట్ల రైతులు పోలీసులపై దాడుల చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. మరికొన్ని చోట్ల రైతులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ క్రమంలో ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో రైతులు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YiulhM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్రంప్ కొత్త ఇన్నింగ్స్: ప్లోరిడాలో ఆఫీస్ ఓపెన్ -అభిశంసన తప్పదన్న ప్రెసిడెంట్ బైడెన్

అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన వారం రోజులకే డొనాల్డ్ ట్రంప్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో కొత్త ఆఫీసును ఓపెన్ చేశారు. ‘మాజీ అధ్య‌క్షుడి' హోదాలో ఆయ‌న అక్క‌డ నుంచి ప‌నిచేయ‌నున్నారు. ట్రంప్‌కు సంబంధించిన అన్ని అధికార ప్ర‌క‌ట‌న‌లు అక్క‌డ నుంచే వెలుబ‌డ‌నున్నాయి. నిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/36cHVI7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతుల రచ్చపై కేంద్రం సీరియస్‌- అమిత్‌షా అత్యవసర భేటీ- కీలక నిర్ణయాలు ?

ఇవాళ ఢిల్లీలో రైతుల ఆందోళనలు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రం సీరియస్‌ అయింది. ముఖ్యంగా ఎర్రకోటపై రిపబ్లిక్‌ డే రోజు జెండాఎగరవేయడం, ట్రాక్టర్లతో పోలీసులపైకి దూసుకెళ్లడం వంటి విషయాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్యాహ్నం తర్వాత ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/39h4op6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

'మోదీ సర్కార్‌కు సందేశం పంపేందుకే... ఎర్రకోటపై రైతు జెండా.. లక్ష్యం చేరేవరకూ విశ్రమించం..'

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టమైన సందేశం పంపించామని రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న రైతులు పేర్కొన్నారు. పోలీసు నిర్బంధాలను,లాఠీచార్జిలను చేధించుకుంటూ ఎర్రకోట దాకా వెళ్లిన రైతులు... కోటపై రైతు జెండాను ఎగరవేసి విజయ గర్వంతో నినాదాలు చేశారు. లక్ష్యాన్ని చేరుకునేవరకూ తమను ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. ఎర్రకోట వైపు వందలాది from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pg76km viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతులకు సలాం..జవాన్లకు ప్రణామ్ -కరోనా, చైనాలను తిప్పికొట్టాం: రిపబ్లిక్ డే స్పీచ్‌లో రాష్ట్రపతి

కరోనా మహమ్మారి విలయం నుంచి కోలుకుంటూ, సరిహద్దులో ప్రత్యర్థులు విసిరే సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత్ 72వ రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలను ఉద్దేశించి సోమవారం సాయంత్రం ప్రసంగించారు. కరోనా సమయంలో రైతన్నలు, వారియర్ల స్ఫూర్తిని శ్లాఘిస్తూ, చైనా కుయుక్తులను తిప్పికొట్టిన భారత్ సైన్యం ధీరత్వానికి గర్విస్తూ రాష్ట్రపతి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sVMVuj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పిలిచి అవమానిస్తారా? ప్రధాని ముందే అలా జరిగింది: బీజేపీపై మమతా బెనర్జీ విమర్శలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల్లో జై శ్రీరాం నినాదాలు చేయడం ద్వారా ఆయన గౌరవానికి భంగం కలిగేరీతిలో వ్యవహరించారని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qNC9ED viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

SP Balu \"భారత రత్నం\" కాడా..? పద్మవిభూషణ్‌తో సరిపెట్టిన కేంద్రం

ప్రముఖ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కేంద్రం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఎన్నో సుమధుర గీతాలను తన గొంతు నుంచి జారి విడిచిన ఎస్పీబీని కేంద్రం పద్మవిభూషణ్‌తో గౌరవించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.గతేడాది సెప్టెంబర్‌లో ఈ గాన గంధర్వుడు భువి నుంచి దివికేగారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యంను ఒక్కసారి గుర్తు చేసుకుందాం... from Oneindia.in - thatsTelugu https://ift.tt/39i5WiF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గ్రీన్ ట్యాక్స్‌కు కేంద్రం ఆమోదం..?: 8 ఏళ్లు పైబడిన వాహనాలకు రోడ్ ట్యాక్స్ వడ్డన..

పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఎనిమిదేళ్లు ఆపై బడిన రవాణా వాహనాలకు చెల్లించే రోడ్ ట్యాక్స్‌లో 10 నుంచి 25 శాతం హరిత పన్ను కింద చెల్లించే విధంగా కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరణ సందర్భంగా పన్ను వసూలు చేయొచ్చని తెలుస్తోంది. వ్యక్తిగత వాహనాలు కొనుగోలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qSoBry viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం -కుటుంబాలపై ఇలా రాయొచ్చా? నీతిమాలిన చర్యలంటూ..

దివంగత వైఎస్సార్ రాజకీయ వారసత్వం కోసం కుటుంబంలో తగాదా నడుస్తోందని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఆయన సోదరి వైఎస్ షర్మిల విభేదిస్తున్నారని.. అన్నపై ప్రతీకారంగా షర్మిల కొత్త పార్టీ స్థాపించబోతున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి' పత్రిక యజమాని ఆర్కే ఆదివారం తన ‘కొత్త పలుకు' కాలమ్ లో వివాదాస్పద అభిప్రాయాలను రాసుకురావడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో అది from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a1rj76 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్, కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర: 119 మందికి పద్మ అవార్డులు

న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2021 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం సోమవారం పద్మ అవార్డులను ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మ భూషణ్, 102 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. కాగా, కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం మహావీర పురస్కారం ప్రకటించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qRGN4t viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆ 3 జిల్లాల్లో ‘సున్నా’, యాక్టివ్ కేసుల్లో క్షీణత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్త కేసులు 100 లోపే ఉండటం గమనార్హం. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కొత్త కేసుల కంటే రెట్టింపు ఉండటం గమనార్హం. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పడిపోయింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c9Izts viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జల

ప్రజల ఆరోగ్యం నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకంగా ఉన్న ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడానికి తమకున్న ఆప్షన్లన్నీ వాడుకున్నామని, ఇవాళ్టి సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి ఉన్న దారులన్నీ మూసుకుపోయాయని, దీంతో ఎన్నికల ప్రక్రియకు ఆహ్వానిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సీఎం జగన్ తో సుదీర్ఘంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qTVtAe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు

అమరావతి: సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. ఇక మూడో ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qS74j3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అజింక్య రహానె: భారత క్రికెట్ కెప్టెన్ చేయాలంటూ డిమాండ్... వైరల్ అవుతున్న వీడియో

భారత్-ఆస్ట్రేలియాల మధ్య టెస్ట్ సిరీస్‌ ముగిసి వారం రోజులు అవుతోంది. కానీ అక్కడ సాధించిన చరిత్రాత్మక విజయం తాలూకు సంబరాలకు మాత్రం ఇంకా తెరపడలేదు. భారత క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వచ్చారు. వారికి అభిమానులు అద్భుతమైన స్వాగతం పలికారు. ఆటగాళ్లకు భారీ నజరానాలు కూడా అందుతున్నాయి. జట్టు మొత్తానికి రూ.5కోట్లు బోనస్‌గా ఇస్తామని బీసీసీఐ from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ZnRKl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో ఒవైసీ విచారణకు హాజరు కాలేదు. దీంతో స్పెషల్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కోర్టుకు హాజరుకాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంటారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల from Oneindia.in - thatsTelugu https://ift.tt/39g255V viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Fact Check : రాష్ట్రపతి ఆవిష్కరించిన ఆ చిత్రపటం నేతాజీది కాదా..?

భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఈ నెల 23న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోటోలో ఉన్నది నేతాజీ కాదని... 2019లో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'గుమ్నామీ' సినిమాలో బోస్ పాత్ర పోషించి ప్రొసెన్‌జిత్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MqGhLC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సుప్రీం తీర్పు -ఇక గవర్నర్‌దే తుది నిర్ణయం -జగన్ సర్కారుపై టీడీపీ ఫిర్యాదు -ఇగో వదిలేదాకా..

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఇచ్చిన తీర్పు ద్వారా.. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతోందని స్పష్టంగా వెల్లడైందని, జగన్ పాలనలో గడిచిన 19 నెలలుగా ఏపీలో అరాచకం కొనసాగుతోందని, వరుస రాజ్యాంగ ఉల్లంఘనలపై ఇక నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర గవర్నరే అని ప్రతిపక్ష టీడీపీ నేతలు అన్నారు.. నిమ్మగడ్డతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ybtlfl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మైనర్ బాలికపై రేప్, వీడియో తీసి బ్లాక్‌మెయిల్: బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాంక్ మేనేజర్.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తుకోగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోహాలిలో బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న నిందితుడి(53)ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M1c8mt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కార్నేలియా సొరాబ్జీ: తొలి భారత మహిళా న్యాయవాదిపై ఎందుకు విష ప్రయోగం జరిగింది?

భారత్‌కు ఆమె తొలి మహిళా న్యాయవాది. మగవారి చేతుల్లో చిత్ర హింసలు అనుభవించిన, వేధింపులు ఎదుర్కొన్న ఎంతో మంది మహిళలకు ఆమె అండగా నిలిచారు. ప్రభుత్వ సాయం లేకుండానే, ఒంటరిగా, ప్రాణాలకు తెగించి చాలాసార్లు ఆమె మహిళల కోసం పోరాడారు. ఆమెపై ఎన్నో దాడులు కూడా జరిగాయి. వాటి నుంచి తప్పించుకుంటూ తన లక్ష్యం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ojY44u viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సుప్రీం తీర్పుతో ఎన్నికలపై యూటర్న్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ .. అలా అనలేదట !!

ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని, ఎన్నికలు యధావిధిగా కొనసాగించవచ్చని ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చి అటు జగన్ సర్కార్ కు, ఉద్యోగ సంఘాల నేతలకు పెద్ద షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3caTeEm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సుప్రీం తీర్పుకు కట్డుబడతాం- అమలుపై చర్చిస్తున్నాం- జగన్‌ సర్కార్‌ రియాక్షన్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ సర్కారు కచ్చితంగా ఎన్నికలకు సహకరించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సర్కారు సహకరిస్తుందా లేక ఇంకా అడ్డుకునేందుకు దారులు వెతుకుతుందా అన్న చర్చ సాగుతోంది. ఇందులో ఉద్యోగ సంఘాల పాత్ర ఎలా ఉండబోతోందన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు సుప్రీం తీర్పుపై సీఎం జగన్‌.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NB0lf9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Bigg Boss కంటెస్టెంట్ నటి ఆత్మహత్య , కారణం ఇదే..!

బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కన్నడ నటి బిగ్‌బాస్ ఫేమ్ జయశ్రీ రామయ్య బెంగళూరులోని ఓ వృద్ధాశ్రమంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. బెంగళూరులోని జనప్రియ టౌన్‌షిప్‌లో ఉన్న సంధ్య కిరాణా అనే వృద్ధాశ్రమంలో ఆమె నివసిస్తోంది. అయితే సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iVpfBT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత్‌లో మరో వ్యాక్సిన్: మోడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ లాంచ్ చేసేందుకు టాటా ప్రయత్నాలు

ముంబై: భారతదేశంలో మరో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. దేశంలోకి మోడెర్నా కరోనావైరస్ టీకాను తీసుకువచ్చేందుకు టాటా గ్రూప్ ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి మోడెర్నా సంస్థతో టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ చర్చలు జరుపుతోందని తెలిసింది. ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c6Io23 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్: ఉద్యోగస్తులు సహకరిస్తారా..? వాట్ నెక్ట్స్..?

అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే దాన్ని కొట్టేసింది. ఎన్నికలను వాయిదా వేయడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YbqbZ7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మదనపల్లె హత్యలు: కన్న కూతుళ్లను తల్లితండ్రులే చంపిన కేసులో కీలక ఆధారాలు

చిత్తూరు జిల్లా మదనపల్లెలో సొంత కుమార్తెలను హత్య చేసిన ఘటనలో తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రాల పేరుతో కూతుళ్లను తల్లితండ్రులే హత్య చేయడం సంచలనంగా మారింది. ఆదివారం జరిగిన ఈ హత్యలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కీలక ఆధారాలను సేకరించారు. ఈ కేసులో మృతురాలు సాయి దివ్య మూడు రోజుల క్రితం సోషల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ohnQ9H viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీఆర్ఎస్ లో రసమయి వ్యాఖ్యల దుమారం ..తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానంటూ అసమ్మతి రాగం!!

టిఆర్ఎస్ పార్టీలో రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి. ఇటీవల స్థానిక సమస్యలను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఓ యువకుడిని అసభ్య పదజాలంతో దూషించిన రసమయి బాలకిషన్ ఆడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఎప్పుడూ వివాదాలలో ఉండే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pfUMk1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డతో పోరులో జగన్ వైఫల్యానికి కారణమిదే -తర్వాత స్టెప్ ఇదైతేనే సేఫ్: ఎంపీ రఘురామ

ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఏడాదిగా కొనసాగిన పంచాయితీ ఎన్నికల వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. దీనిపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఎన్నికల వివాదంపై ముందు నుంచీ తాను చెప్పింది చెప్పినట్లుగానే జరిగిందని, ఇలాంటి తీర్పు వస్తుందని గతంలోనూ తెలిపానని ఆయన గుర్తుచేశారు. అయితే నిమ్మగడ్డతో పోరు మొదలుకొని కొన్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3caxIzI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎన్నికల వేళ కేంద్రం మరో తాయిలం -బోడో రీజియన్‌కు రూ.500 కోట్లు -అస్సాంలో అమిత్ షా ప్రకటన

అస్సాంలో ఇంకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా ఆ రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు వరుసగా తాయిలాలు ప్రకటిస్తున్నది. శనివారం నాడు అస్సాంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మొత్తం 1.06లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, ఆదివారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అదే అస్సాంకు మరో భారీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qLhb9b viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘సన్నజాజి మొగ్గ లాంటి పిల్ల.. పెళ్లయ్యింది, ఫస్ట్ నైట్.. అతను కొంచం రఫ్‌గా..\" - సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?

తెల్లగా సన్నగా ఉంది ఆ అమ్మాయి. చేతుల మీదా, కాళ్లమీదా అందమైన మెహెందీ డిజైన్. లతలూ, పూలు. ఆమె నిద్రపోతున్నట్లు లేదు. ఎవరినీ చూడడానికిష్టం లేనట్టు కళ్ళు మూసుకుని ఉంది. ముఖం మీద, చెక్కిళ్ల మీద కమిలిన గాయాలు. పెదవి అంచు పగిలి రక్తం గడ్డ కట్టింది. బ్లీడింగ్ అని తీసుకుని వచ్చారట. "ఏం from Oneindia.in - thatsTelugu https://ift.tt/39aOjBk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముంబైకి నాసిక్ నుంచి ముంబైకి మహారాష్ట్ర రైతులు మార్చ్, మద్దతుగా శరద్ పవార్

ముంబై: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ సరిహద్దులో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా మహారాష్ట్ర రైతులు భారీ కవాతు నిర్వహించారు. నాసిక్ నుంచి రాష్ట్ర రాజధాని ముంబైకి పయనమయ్యారు. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ నేతృత్వంలో వేలాది మంది రైతులు ఈ కవాతులో పాల్గొన్నారు. మరికొద్ది గంటల్లో ముంబై చేరుకోనున్నారు. ముంబైలోని from Oneindia.in - thatsTelugu https://ift.tt/36b78Tg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డకే ఆ నమ్మకం లేదు: సుప్రీం అనుమతి ఇచ్చినా: చంద్రబాబు వాడకం అది: వెంకట్రామిరెడ్డి

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తనపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేయడాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట్రామి రెడ్డి తప్పు పట్టారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోవడం వల్లే నిమ్మగడ్డ తీవ్ర అసహనానికి గురవుతున్నారని విమర్శించారు. ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం నిమ్మగడ్డకే లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నికలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3odqLjE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వర్ధంతి నాడే పరిటాల రవి ఫ్లెక్సీల కాల్చివేత -అనతపురంలో ఉద్రిక్తత -పరిటాల సునీత కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవి వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిటాల రవి రాక్షసుడంటూ హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత, రవికి సంబంధించిన అంశంలో వివాదం చెలరేగడం ఇదే మొదటిసారి. పరిటాల రవి 16వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/39aoYYo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య: ఫ్రెండ్ ప్రియురాలితో సన్నిహితంగా, చివరకు బలవన్మరణం

నెల్లూరు: జిల్లా కేంద్రంలో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. టిక్‌టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఓ 23ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణానికి ప్రేమ వ్యవహారంతోపాటు స్నేహితులు దాడి చేయడం కారణంగాతెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c54LF4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనావైరస్ సోకినవారికి ఏఏ దేశాలు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి?

కోవిడ్ 19 పాజిటివ్ వచ్చినవారందరికీ నేరుగా 500 పౌండ్లు చెల్లించాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకారం తెలుపలేదు. ఇలాంటి నగదు సహయం అందిస్తే కోవిడ్ బారిన పడినవారు తమంతట తామే ఐసొలేషన్‌లోకి వెళ్లేందుకు ప్రోత్సహించినట్టు అవుతుందని ఆ దేశ వైద్యాధికారులు సూచించారు. కరోనావైరస్ లక్షణాలు ఉన్నవారు లేదా పాజిటివ్ అని నిర్థరణ అయినవారు క్వారంటీన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y9rlUV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటీషన్: జస్టిస్ లావు నాగేశ్వర రావు బెంచ్ కాదిక: చివరి గంటల్లో

అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి వీలుగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్.. బెంచ్ మారింది. సోమవారం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టాల్సి ఉండగా.. చివరి గంటల్లో బెంచ్ మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించుకోవడానికి వీలుగా హైకోర్టు డివిజనల్ బెంచ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iGFNx0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం? -కొత్త పార్టీతో ప్రతీకారమంటూ సంచలనం -ఏపీలోనే పెట్టాలన్న వీహెచ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా, ఆయన పేరుతో వైసీపీని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రస్తుతం ఏపీకి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, అక్రమాస్తులకు సంబంధించిన కేసుల్లో జగన్ గతంలో జైలులో ఉన్న సమయంలో ఆయన సోదరి వైఎస్ షర్మిల పాదయాత్రలతో జనంలోకి వెళ్లడం తెలిసిందే. కాగా, ఇప్పుడు సోదరుడు జగన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3676AOc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బంపర్ ఆఫర్: అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్: జగన్ బొమ్మ చాలు

అమరావతి: ప్రకాశం జిల్లా సింగరపల్లిలోో జనసేన పార్టీ కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గిద్దలూరు శాసన సభ్యుడు అన్నా రాంబాబు స్పందించారు. వెంగయ్య నాయుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YbqSBz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కట్టప్ప కంటే కరడుగట్టిన బానిసగా నిమ్మగడ్డ: సాయిరెడ్డి ఫైర్: డెమోక్రసీ అంటే 'మన' స్వామ్యమా

అమరావతి: తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై విమర్శల దాడి పెరిగింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయనను టార్గెట్‌గా చేసుకుంది. వరుసబెట్టి విమర్శలు, ఆరోపణలను సంధిస్తోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి అనువైన వాతావరణం లేదంటూ ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు యంత్రాంగం from Oneindia.in - thatsTelugu https://ift.tt/367zNsg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Republicans Signal Deep Resistance To Trump Impeachment Trial In Senate

Republican lawmakers signaled Sunday that Democrats will have a fight on their hands to secure the conviction of Donald Trump when the Senate next month opens its first-ever impeachment trial of a... from NDTV News - Special https://ift.tt/3ph52Zg via

Sunny Leone Is "Not Just A Pretty Face". Here's One Of Her Many Talents

Sunny Leone shared a fun video on Instagram, in which she can be seen performing a balancing act from NDTV News - Special https://ift.tt/3sRqy9c via

బీజేపీ-జనసేన పొత్తుకు సవాల్: ఇద్దరి టార్గెట్ అదొక్కటే: అయినా తొలి అడుగులోనే తడబాటు?

అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వ్యవహారం.. భారతీయ జనతా పార్టీ-జనసేన కూటమికి సవాల్ విసురుతోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరిన తరువాత ఎదురైన తొలి ఎన్నిక కావడం.. అదీ లోక్‌సభ కావడం ప్రతిష్ఠాత్మకంగా మారింది. మిగిలిన రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. బీజేపీ-జనసేన మాత్రం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2024లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qQJXWi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చిన్న కుమార్తెను శూలంతో,పెద్ద కుమార్తె నోట్లో రాగి చెంబు పెట్టి... పోలీసులకే షాక్... మదనపల్లె ఘటనలో సంచలనాలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో కన్నబిడ్డలను తల్లిదండ్రులే కిరాతకంగా హత్య చేసిన ఘటనలో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి.విద్యావంతులు,ఉన్నత స్థానంలో ఉన్న ఆ తల్లిదండ్రులు విపరీతమైన మూఢ భక్తి,మూఢనమ్మకాల్లో మునిగిపోవడం వల్లే ఈ ఘాతుకం జరిగింది. 'సత్యలోకం తిరిగి వస్తుంది. మా బిడ్డలను మేం తిరిగి బతికించుకుంటాం.. ఒకరోజు గడువు ఇవ్వండి, మా పిల్లలు లేచి వస్తారు' అని ఆ తల్లిదండ్రులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pjq61A viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Everything You Need to Know About FAU-G Before January 26 Launch

FAU-G is scheduled to launch on January 26. It is a made-in-India mobile game developed by nCore Games. The game has been delayed multiple times but is slated to launch on Republic Day, January 26. from NDTV Gadgets - Latest https://ift.tt/39bVJ7y via

Biden To Reinstate Coronavirus Travel Restrictions: White House Official

President Joe Biden will re-impose a Covid-19 travel ban on most non-US citizens who have been in Britain, Brazil, Ireland and much of Europe, a White House official said Sunday, as the new... from NDTV News - Special https://ift.tt/2MlU9Hi via

Kamala Harris To Stay At Blair House As Official Residence Under Repair

US Vice President Kamala Harris is temporarily staying at the historic Blair House as her official residence is undergoing repairs, a spokesperson said. from NDTV News - Special https://ift.tt/39T4kuM via

Will Quit If Centre Brings Law Against Dynastic Politics: Trinamool MP

Trinamool Congress (TMC) MP Abhishek Banerjee on Sunday hit back at the BJP over accusations of nepotism in his party, daring the Centre to bring a legislation allowing only one member of a family in... from NDTV News - Special https://ift.tt/2NyIOnO via

Bernie Sanders Happy His Mittened Meme May Raise Millions For Charity

US Senator Bernie Sanders, the famed curmudgeon photographed at President Joe Biden's inauguration wearing mittens and a scowl behind his facemask in an image that instantly became a meme, said on... from NDTV News - Special https://ift.tt/39iIz8Z via

Kerala Reports Highest Daily Covid Cases, Fatality Rate Among Lowest

Kerala has been reporting highest daily COVID-19 cases in the country for days. The positivity rate or the percentage of how fast an infection spreads is 12.48 per cent in Kerala, while the national... from NDTV News - Special https://ift.tt/3qHL2PU via

జగన్..ఎన్డీఏ వైపే?: హోదా ఇస్తే ఎందాకైనా: మోడీ అఖిల పక్షానికి ముందే ఆ నిర్ణయం: ఎంపీలతో

అమరావతి: పార్లమెంట్ సమావేశాలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈ నెల 29వ తేదీన ఉభయ సభలు సమావేశం కాబోతోన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వచ్చేనెల 1వ తేదీన బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెడతారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iKaMsf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Telangana BJP Leader's Reply To Rahul Gandhi's 'Arrogant Government' Jibe

Telangana BJP leader Ram Madhav on Sunday hit out at Congress leader Rahul Gandhi for a recent tweet attacking the Modi government over the farmers' protest. from NDTV News - Special https://ift.tt/3qSjwzt via

Massage: యాపిల్ పండ్లు లాంటి అమ్మాయిలు, మసాజ్ తో మస్త్ మజా, దెబ్బకు దూల, దెయ్యం దిగిపోయింది!

బెంగళూరు: మసాజ్ సెంటర్ లో అందమైన యాపిల్ పండ్లులా ఉన్న అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యాలని ఆశపడిన ఓ యువకుడి దూలతీరిపోయింది. మసాజ్ సెంటర్ లో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లి కిలాడీ లేడీ అండ్ గ్యాంగ్ చేతిలో చిక్కుకున్న యువకుడికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమ్మాయిలు, ఆంటీల పిచ్చితో ఊగిపోతున్న యువకులను టార్గెట్ చేసుకుని మసాజ్ రాసలీలల వీడియోలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Z2oBe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ ఎయిమ్స్‌కు లాలూ ప్రసాద్ యాదవ్.. మరింత క్షీణించడంతో..

ఆర్జేడీ అధినేత, బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను ఢిల్లీలో గల ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన రాంచీలో గల రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. లాలూకు రెండు రోజుల నుంచి ఊపిరి సంబంధిత సమస్యలు వచ్చినట్లు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qIrwmo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు కోసం నిమ్మగడ్డ పిచ్చి పీక్స్ కి, ఏ అధికారి పని చెయ్యరు : ఎస్ఈసీకి వైసీపీ మంత్రుల కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మరోమారు కాక రేపుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన నోటిఫికేషన్ పై వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ నిమ్మగడ్డ ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ ఎన్నికల నోటిఫికేషన్ అని , from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qPGmHZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Union Budget 2021: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగస్తులకు బడ్జెట్‌లో గుడ్ న్యూస్..?

రానున్న బడ్జెట్‌లో వర్క్ ఫ్రమ్ హోం చేసే వేతన ఉద్యోగస్తులకు ప్రభుత్వం కాస్త ఊరట కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనావైరస్‌తో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో చాలా ఆఫీసులకు మూతపడ్డాయి. దీంతో వర్క్‌ ఫ్రం హోమ్ అనే కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. ఇంటి నుంచి పనిచేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పెద్ద పెద్ద from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pdjSjJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు .. ఎస్ఈసీ నిమ్మగడ్డపై విరుచుకుపడిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం పెద్ద దుమారంగా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై వైసీపీ మంత్రులు, నేతలు, ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/397YYNk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గోల్ఫ్ ఆడుతున్నప్పుడు డోనల్డ్ ట్రంప్‌పై దాడి చేస్తామని హెచ్చరించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమైనీ

గత ఏడాది ఇరాన్ మిలటరీ కమాండర్, మేజర్ జనరల్ కాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై దాడి చేయాలంటూ పిలుపునిచ్చిన ఒక సందేశాన్ని ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమైనీ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసారు. డోనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా, పైనుంచి యుద్ధవిమానం లేదా పెద్ద డ్రోన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iGIIFX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Union Budget 2021: సామాన్యుడి బడ్జెట్‌గా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

మరి కొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతోందని చెప్పగానే ముందుగా సామాన్యుడి బడ్జెట్‌గా ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే ఈ సారి బడ్జెట్ మాత్రం సవాళ్లతో కూడుకున్నదే అవుతుంది. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఒకానొక సమయంలో గాడి తప్పింది. దీంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sXSXe7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత్‌కూ, ప్రధాని మోడీకి WHO థ్యాంక్స్‌- కరోనాపై పోరులో సాయానికి...

కరోనా మహమ్మారి ప్రభావం మొదలయ్యాక దాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రపంచంలోని చాలా దేశాల కంటే ముందున్న భారత్‌పై అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా దేశీయ వ్యాక్సిన్‌ రూపకల్పనతో ప్రపంచ మానవాళిని కాపాడేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాన్ని ఇప్పటికే పలు దేశాలు ప్రశంసిస్తున్నాయి. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించడమే కాకుండా విదేశాలకు కూడా టీకాను ఎగుమతి చేయడాన్ని ప్రపంచం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3paVqiJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎన్నికలకు ముందు మోడీ తాయిలం .. అస్సాంలో ఇళ్ళ పట్టాల పంపిణీ చేసిన ప్రధాని

భారత ప్రధాని నరేంద్ర మోడీ అస్సాంలో పేదలకు భూ పట్టాలను పంపిణీ చేశారు .ఈ సంవత్సరం అస్సాం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికలపై దృష్టి సారించిన నరేంద్ర మోడీ అస్సాం వాసులకు ఇప్పటి నుంచే తాయిలాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా వీరికి భూమి పట్టాల పంపిణీ జరగలేదని పేర్కొన్న నరేంద్ర మోడీ, లక్షలాదిమంది from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pbCFeZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎన్నికల జిమ్మిక్ : నేతాజీపై ఎప్పుడూ లేని ప్రేమ కొత్తగా ఏంటో: కేంద్రాన్ని కడిగిపారేసిన దీదీ

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణమే నెలకొంది. ఆ రాష్ట్రంపై పట్టు సాధించాలని బీజేపీ భావిస్తుండగా... వారి జిమిక్కులను తిప్పి కొట్టాలని మమతా పావులు కదుపుతున్నారు. తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ బెంగాల్‌ పర్యటనకు కోల్‌కతాకు చేరుకున్నారు. అంతకంటే ముందు దీదీ బీజేపీ, మోడీపై విమర్శలు గుప్పించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sPalS6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆల్ టైం హైకి పెట్రో, డీజిల్ ధరలు.. 2018 తర్వాత ఇదే తొలిసారి.. వ్యాక్సిన్ రావడం కూడా..

పెట్రో, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారంలో ధరలు నాలుగోసారి హై అయ్యాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.25 పైసల చొప్పున ఎక్కువయ్యాయి. ఈ మేరకు చమురు సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.70కు చేరింది. ముంబైలో అదీ 92.28గా ఉంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.75.88 కాగా.. ముంబైలో 82.66గా ఉంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c3gXq3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ రెడ్డి శిష్యుడు కాకర్ల ఎవర్ని చంపుతారు ? ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రభుత్వోద్యోగులకు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు మధ్య రచ్చ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈ నోటిఫికేషన్ పై ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికలు వద్దని, ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులు నిర్వర్తించలేమని తేల్చి చెబుతున్నారు . from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y5YTmP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డకు మళ్లీ షాక్‌- వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని సీఎస్‌, డీజీపీ, ఇతర అధికారులు

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు వైసీపీ సర్కారులోని అధికారుల సహాయ నిరాకరణ కొనసాగుతోంది. ఈ ఉదయం పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత మధ్యాహ్నం ఏర్పాట్లపై చర్చించేందుకు రావాలని సీఎస్‌, డీజీపీ, పంచాయతీ రాజ్‌ అధికారులకు నిమ్మగడ్డ సమాచారం పంపారు. అయితే ఈ వీడియో from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ajY68 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

'రైతులే నన్ను బెదిరించి కట్టు కథ చెప్పించారు... ప్రాణాలు కాపాడుకోవడానికే అలా చెప్పాను...'

ఈ నెల 26న దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో రైతుల హత్యకు కుట్ర చేసినట్లు చెప్పిన నిందితుడు యోగేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చాడు. రైతులు రాసిచ్చిన స్క్రిప్టునే తాను చదివి వినిపించానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిజానికి రైతులే తనపై దాడికి పాల్పడ్డారని.. వాళ్ల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకే మీడియా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3639GCU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Second wife: ఇద్దరూ సెకండ్ హ్యాండ్ సరుకే, ఆ మొగుడితో మళ్లీ లింక్, గొడ్డు మాంసం ఎఫెక్ట్, ఫినిష్ !

చెన్నై/ టీనగర్: పెళ్లి చేసుకున్న భర్తతో కాపురం చేసిన భార్య ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న భార్య మరో పెళ్లైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి కుమార్తెను పిలుచుకుని ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమించిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని మరో కుమార్తెకు జన్మనచ్చింది. రెండో భర్తతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/369111M viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇప్పుడు ట్యాంక్‌బండ్ ఎలా ఉంది..? నెటిజన్లను ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

ఎప్పుడూ నెటిజన్లతో టచ్‌లో మంత్రి కేటీఆర్ మరోసారి కలిసిపోయారు. ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలా ఉన్నాయో చెప్పాలని అడిగారు. దీనికి నెటిజన్లు రియాక్టవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. బాగుంది/ అలా చేయండి/ ఇలా చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లతో కలిసిపోయే మంత్రులలో కేటీఆర్ ఒకరు. సోషల్ మీడియా వేదికగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y3dL5s viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అప్పట్లో వైఎస్‌- ఇప్పుడు జగన్‌- ఎస్‌ఈసీతో వివాదంలో ఇద్దరి మధ్య తేడా ఇదే..

ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో వైసీపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ తలపడుతున్నారు. ఎట్టిపరిస్దితుల్లోనూ ఆయన పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు శతవిథాలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ దాన్ని అడ్డుకునేందుకు ఉద్యోగులను ముందుపెట్టి భీకర పోరు సాగిస్తున్నారు. అయితే గతంలో ఎన్నికల సంఘంతో వివాదం తలెత్తినప్పుడు జగన్‌ తండ్రి, మాజీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y5PHyP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ: ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. ఆరంభం నుంచీ ఆ పార్టీలో ఉంటూ పార్టీతోపాటుగా ఆ ఎత్తుపల్లాలను చూసిన వ్యక్తి పూసపాటి అశోక్ గజపతిరాజు. రాజవంశం నుంచి వచ్చిన ఆయన, సుదీర్ఘ కాలంగా సాగిస్తున్న తన రాజకీయ ప్రయాణం గురించి ఏమంటున్నారు? తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి from Oneindia.in - thatsTelugu https://ift.tt/36nMsaP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జమ్మూలో మరో అతి పెద్ద సొరంగం : ఉగ్రవాదుల కోసం పాక్ 8 ఏళ్ళ క్రితమే నిర్మాణం, గుర్తించిన బీఎస్ఎఫ్

భారత భద్రతా దళం పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడడానికి ఉపయోగించిన మరో భూగర్భ సొరంగాన్ని గుర్తించింది. భారతదేశంలోకి ఉగ్రవాదులు చొరబడటానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన జమ్మూ కాశ్మీర్‌లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగం సరిహద్దు భద్రతాదళం శనివారం కనుగొంది. ఇది కనీసం 6 నుండి 8 ఏళ్ళ క్రితమే నిర్మించినట్టు అనుమానిస్తుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y3N1BS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డలో చంద్రబాబు పరకాయ ప్రవేశం..? 'ఏకగ్రీవాలు' ఆయనే వద్దన్నారేమో...కక్ష సాధింపే : అంబటి రాంబాబు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అభ్యంతరమేమీ లేదని... కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని భావిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. 2018లో చంద్రబాబుకు నష్టం జరుగుతుందనే ఆనాడు ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదన్నారు. మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించని ఎస్ఈసీ.. అప్పుడు ఎందుకని న్యాయస్థానాలను ఆశ్రయించలేదని ప్రశ్నించారు.మూడేళ్లుగా ఎన్నికలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iBIgZQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వెంగయ్య మృతి వైసిపి పతనానికి నాంది, జగన్ కు , అన్నా రాంబాబుకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలులో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రశ్నిస్తే చంపేసే నయా నియంత జగన్ రెడ్డి : జనసేన కార్యకర్త వెంగయ్య మృతిపై లోకేష్ వ్యాఖ్యలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pd37VA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పంచాయతీ నోటిఫికేషన్‌పై భగ్గుమన్న ఉద్యోగులు- ధర్నాలు, మెరుపుసమ్మెకూ రెడీ

ఏపీలో ఇవాళ విడుదలైన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై ఉద్యోగులు భగ్గుమన్నారు. కరోనా ప్రభావం ఉందని చెప్పినా, వ్యాక్సినేషన్‌ పూర్తికాకుండా ఎన్నికలు వద్దని చెప్పినా వినకుండా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించలేమని తేల్చిచెప్పేస్తున్నారు. పలుచోట్ల ధర్నాలకు దిగిన ఉద్యోగ సంఘాలు... మెరుపు సమ్మెకూ సై అంటున్నారు. సోమవారం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pc2SKG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుతో నాకు ప్రాణహాని... నటి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు...

టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్‌ కె.నాయుడితో తనకు ప్రాణహాని ఉందని సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆయనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం(జనవరి 22) హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆమె ఆశ్రయించారు. శ్రీసుధ ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/39bPO24 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘సీరం’లో అగ్ని ప్రమాదం: 1000 కోట్లకుపైగానే ఆర్థిక నష్టం, అదర్ పూనావాలా విచారం

ముంబై: కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన ప్రముఖ టీకా ఉత్పత్తి సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)లో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన నష్టం అంచనాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర పుణెలోని మంజరి ప్రాంణంలోని కొత్త ప్లాంటులో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, భారీ ఆస్తి నష్టం జరిగింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o8CQqj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డకు అవమానం -ఆఫీసులో ఉన్నా, పీఎస్‌కు లేఖ -ప్రతీకారంగా ఎస్ఈసీ సంచలన ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలు.. పరువు-ప్రతిష్టల వ్యవహారంగా గోచరిస్తున్నాయి. ఇంకొద్ది గంటల్లో నోటిఫికేషన్ జారీ చేసి ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంతంగా వ్యవహరిస్తుండగా... ఎన్నికల వాయిదాకు ప్రయత్నిస్తోన్న జగన్ సర్కారు.. ఎస్ఈసీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసి, ప్రత్యక్షంగా అవమానించినంత పనిచేసింది. దీనికి ప్రతీకారంగా ఎస్ఈసీ మరికొన్ని సంచలన ఆదేశాలు జారీ చేశారు... from Oneindia.in - thatsTelugu https://ift.tt/395Ed4P viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాజీ సీజేఐ, ఎంపీ రంజన్ గొగొయ్‌కు జడ్ ప్లస్ వీఐపీ సెక్యూరిటీ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగొయ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ వీఐపీ భద్రతను కల్పించింది. ఈ క్రయంలో ఆయనకు సీఆర్పీఎఫ్ సాయుద కమాండోలు భద్రతగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా రంజన్ గొగయ్‍‌కు ఈ భద్రత ఉండనుంది. గతంలో ఢిల్లీ పోలీసులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y6b3wc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏ-1 చంద్రబాబు, ఏ-2 అచ్చెన్నాయుడు.. రామతీర్థం దాడి ఘటనలో రిమాండ్ రిపోర్ట్

రామతీర్ధంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో కోర్టుకు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు ఉంది. చంద్రబాబు ఏ1 కాగా.. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు సహా 12 మందిని ముద్దాయిలుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురికి కోర్టు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qMBgvM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన జగన్ -అధికారులపై వేటు చెల్లదు -సుప్రీంకోర్టులో తెలుగు జడ్జి చేతికి కేసు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది. నోటిఫికేష్ జారీకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమాయత్తం కాగా, సుప్రీంకోర్టులో పెండింగ్ పిటిషన్ ను కారణంగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాయిదాను కోరింది. అదేసమయంలో ఎస్ఈసీ వేటు వేసిన అధికారులను తొలగించబోమంటూ నిమ్మగడ్డకు జగన్ సర్కారు షాకిచ్చింది. శుక్రవారం సుప్రీంకోర్టులో ఏపీ సర్కారుకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pda2OH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం: ముత్తూట్ ఫైనాన్స్‌లో 25 కిలోల బంగారం, రూ. 96వేలు అపహరణ

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీ దొంగలు భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరించుకుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోసూరు-బాగలూరు రోడ్డులో ఉన్న ముత్తూట్ కార్యాలయంలో ఈ దోపిడీ జరిగింది. శుక్రవారం ఉదయం ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం తెరచుకున్న కొద్ది సేపటికే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NtOcIQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

1వ తేదీ నుంచి ఓటీపీ ద్వారా రేషన్.. ఐరీష్ విధానం ద్వారా కూడా..

ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. బయోమెట్రిక్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని.. ఐరీష్ కూడా యూజ్ చేస్తోంది. ఇందులో కూడా కనుపాపలు సరిగా కనిపించడం లేదు. దీంతో ఓటీపీ ద్వారా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీనిని వచ్చేనెల 1వ తేదీ నుంచి అమలు చేయబోతోంది. లబ్ది దారులు తమ ఫోన్ నంబర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/39UmI6K viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ పంచాయతీ ఎన్నికలు: వాయిదా వేయాలని ఎస్ఈసీకి సర్కార్ వినతి..? వరసగా భేటీలు

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌కు ఏపీ సర్కార్ విజ్ఞప్తి చేయనుంది. స్థానిక ఎన్నికలపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్, ఉద్యోగ సంఘాలు హౌస్ మోషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. సోమవారం వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MiVXAz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms