డ్రాగన్ కంట్రీ కుటిల బుద్ధి: ఉగ్రవాది మసూద్ అజార్ను మరోసారి వెనకేసుకొచ్చని చైనా
చైనా మరోసారి తన కుటిల బుద్దిని ప్రదర్శించింది. మోస్ట్ వాంటెడ్గా ఉన్న జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయాలని ఐక్యరాజ్యసమితిని కోరుతున్న భారత్కు మరోసారి అడ్డుతగిలింది. మసూద్ అజర్కు మద్దతుగా డ్రాగన్ కంట్రీ నిలిచింది. అయితే మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయాలంటే ఏకాభిప్రాయం కుదరాలని అది భారత్ పాకిస్తాన్ల మధ్యనే ఏకాభిప్రాయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zG6OMu
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zG6OMu
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment