జవాను కిరాతర హత్యకు పాక్‌పై ప్రతీకారం, స్థావరాలను నుగ్గు చేసి, శతఘ్నులతో భారీ దాడి

న్యూఢిల్లీ: పాక్ రేంజర్లు బీఎస్ఎఫ్ జవాను గొంతుకోసి, కిరాతకంగా హతమార్చినందుకు మన ఆర్మీ ప్రతీకారం తీర్చుకుందా? అంటే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీఎస్ఎఫ్ చీఫ్ వ్యాఖ్యలను బట్టి అవుననే అర్థమవుతోంది. ఇటీవల సాంబా జిల్లాలోని సరిహద్దుల్లో నరేంద్ర సింగ్ అనే జవాన్‌ను పాక్ బలగాలు కిరాతకంగా హతమార్చాయి. దీనిపై రాజ్‌నాథ్ శనివారం స్పందించారు. పెద్ద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xZhRyf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments