రేవంత్ ఇళ్లపై ఐటీ దాడులు: బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏమన్నారంటే..?
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు నిర్వహించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రధాన పోటీదారు బీజేపీనేనని, టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు. అలాంటి తాము టీఆర్ఎస్తో కలిసి రేవంత్పై ఐటీ దాడులు చేయించే అవకాశమే లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజకీయంగా తప్పించుకునేందుకే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zG3y3G
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zG3y3G
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment