వారి వల్లే: ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ దుమ్ముదులిపిన సుష్మాస్వరాజ్
న్యూయార్క్: ఐక్య రాజ్య సమితి వేదికగా భారత్.. పాకిస్తాన్ తీరును ఎండగట్టింది. చర్చల అంశంపై పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. ఆమె హిందీలో ప్రసంగించారు. ఉగ్రవాదులు కాశ్మీర్లో ముగ్గురు పోలీసులను అపహరించి హత్య చేశారన్నారు. న్యూయార్క్లో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు భేటీ కావాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారని, దానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NOCGqK
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NOCGqK
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment