బాల్క సుమన్ వర్సిటీలో ఫ్రీ భోజనం తిని: రేవంత్, అదంతా ఎత్తుకెళ్లారని.. ఐటీ దాడులపై రివర్స్!
హైదరాబాద్/కొడంగల్: ప్రజల తరఫున ఎవరు ప్రశ్నిస్తే వారిని కేసీఆర్ టార్గెట్ చేసుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ఏదో కేసీఆర్ పైన దూకుడుగా మాట్లాడుతున్నానని తనపై ఐటీ దాడులు జరిగాయని అనుకున్నా, కోదండరాం, విమలక్కలపైనా జరిగిందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NdYRBL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NdYRBL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment