మహాకూటమి నేతల భేటీ: సీట్ల చర్చ జరగలేదన్న ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి నేతలు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో కామన్ పోగ్రాం అజెండాపై చర్చించామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కాంగ్రెస్, తెలంగాణ జన సమతి, టీడీపీ, సీపీఐ పార్టీల కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y4pL9E
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y4pL9E
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment