ఇండోనేసియా హీరో: భూకంపం ధాటికి టవర్ ఊగుతున్నా వందలాదిమందిని కాపాడి, మృతి
జకర్తా: ఇండోనేసియాలో భారీ భూకంపం, ఆ తర్వాత సునామీ పెను విషాధాన్ని మిగిల్చాయి. శుక్రవారం సాయంత్రం సులవేసి దీవిలోని పాలూ నగరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణలో స్థానికులు ఉండగా సునామీ ముంచెత్తింది. సునామీలో 400 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. వీధుల్లో ఎక్కడికక్కడ మృతదేహాలు కనిపించాయి. దక్షిణ సులవేసి రాజధానిగా ఉన్న పాలూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQT2Pv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQT2Pv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment