ఎన్ని కుట్రలు చేసినా తగ్గేది లేదు: కేసీఆర్కు రేవంత్ సవాల్ ‘మా మామ కోటీశ్వరుడు’
హైదరాబాద్: తన నివాసాల్లో ఐటీ దాడులు జరిగిన తర్వాత తొలిసారి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శనివారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగానే తనపై ఐటీ దాడులు జరిగాయని రేవంత్ ఆరోపించారు. మార్కెట్ విలువ పెరగడంతోనే తన ఆస్తుల విలువ పెరిగిందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y1gXRT
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y1gXRT
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment