జనసేన ప్రధాన కార్యదర్శిగా ముత్తంశెట్టి కృష్ణారావు, పవన్ కళ్యాణ్కు థ్యాంక్స్
అమరావతి: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ముత్తంశెట్టి కృష్ణారావును నియమిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నిర్ణయం తీసుకున్నారు. విజయవాడకు చెందిన కృష్ణారావు ప్రస్తుతం జనసేన కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్తగా ఉన్నారు. ఎవరిమీదన్నా అనుమానం ఉంటే ఎస్పీకి ఫిర్యాదు చేయండి:పవన్కు సలహా ఇచ్చిన మంత్రి పుల్లారావు కార్యకర్తల మనోభావాలు అధినేతకు తెలియజేయడంతో పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQrUAv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQrUAv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment