Posts

Showing posts from December, 2019

సీఎం జగన్ మూర్ఖుడు.. ఢీకొడితే మనకే పగులుద్ది.. జేసీ సంచలన కామెంట్లు

దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ వ్యవహారం ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని, తమ కుటుంబం విషయంలో సీఎం జగన్ మరీ మూర్ఖంగా, తెలివితక్కువగా వ్యవహరిస్తున్నాడని, పార్టీ మారాలని ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దివాకర్ ట్రావవెల్స్ అధినేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంపై మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36e2fGY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈ పెట్టుబడులతో భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారుతుంది: నిర్మలా సీతారామన్

మోడీ ప్రభుత్వం గత ఆరేళ్లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై 50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి నిర్మలా సీతారామన్... ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో ప్రభుత్వం 50 లక్షల కోట్లు వరకు పెట్టుబడులు పెట్టిందని చెప్పారు. విద్యుత్, రైల్వే, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, ఆరోగ్యం, డిజిటల్, అర్బన్ మొబిలిటీ, from Oneindia.in - thatsTelugu https://ift.tt/36fGs1x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Browns hit reset: What shakeup means, what's next and more

Why did they part ways with John Dorsey? What does this mean for the coaching search? Let's sort through the questions facing the Browns. from www.espn.com - TOP https://ift.tt/2ZGjUVb via

Giants go all-in with GM Dave Gettleman, who 'won't be an issue'

As New York looks for another coach, ownership is giving the embattled GM a chance to finish what he started. from www.espn.com - TOP https://ift.tt/2SIY1mE via

Mulugu Panchangam: జనవరి 1 బుధవారం.. తిథి షష్టి, పూర్వాభాద్ర నక్షత్రం

భారతీయులు గ్రీకేరియన్ క్యాలెండర్‌ను అనుసరించినా తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం లాంటి విషయాలను తెలుసుకోడానికి పంచాంగం పరిగణనలోకి తీసుకుంటారు. from Samayam Telugu https://ift.tt/358LU4Y

జనవరిలో బ్యాంక్ సెలవులు ఇవే! ఈరోజు బ్యాంకులు ఉంటాయా?

ప్రతి రోజూ పని చేయడం కష్టమే. అందుకే ఉద్యోగం చేసే వారికి వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది. ఇందుకు బ్యాంక్ ఉద్యోగులు మినహాయింపేమీ కాదు. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఎంప్లాయీస్‌కు వారానికి రెండు రోజులపాటు సెలవులు ఇస్తున్నాయి. లేటెస్ట్‌గా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక అడుగు ముందుకేసి వారానికి మూడు రోజుల వీక్లిఆఫ్‌ ప్రయోగాలు కూడా నిర్వహిస్తోంది. from Samayam Telugu https://ift.tt/2QD53GW

UPSC: ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పోస్టులు.. ఇంజినీరింగ్ అర్హత

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ వివిధ విభాగాల్లో డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డిప్యూటీ సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్‌ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. from Samayam Telugu https://ift.tt/2MIydmW

ప్రభాస్‌ వదులుకున్న సినిమాల లిస్ట్‌ చూస్తే షాక్‌ అవుతారు!

కథ నచ్చకో, డేట్స్‌ అడ్జస్ట్ కాకనో ఒక్కోసారి కొంత మంది హీరోలు తమ దగ్గరికి వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తారు. అలా రిజెక్ట్ సినిమాలు ఫ్లాప్‌ అయితే పరవాలేదు. కానీ హిట్‌ అయితే ఆ హీరోతో పాటు ఫ్యాన్స్‌లో ఆ బాధ ఉంటుంది. అలా ప్రభాస్‌ కాదనుకున్న చాలా సినిమాలు తరువాత బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఆ లిస్ట్‌ చూస్తే అభిమానులే కాదు ఎవరైనా షాక్‌ అవుతారు. from Samayam Telugu https://ift.tt/2F96eZB

2020లో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..!

జీవితంలో మన వద్ద చాలా ప్రశ్నలకు సమాధానం ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో జోతిష్యాన్ని నమ్ముకుంటాం. 2020లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో చాలా మందికి కొత్త సంవత్సరం తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండొచ్చు. డబ్బు, ఉద్యోగం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎందుకంటే ఒకరి జీవితంపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం 2020 మీకు కలిసొస్తుందా? రాదా? ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.. from Samayam Telugu https://ift.tt/2u9IfqP

Mulugu Horoscope: జనవరి 1 రాశి ఫలాలు- ఓ రాశివారికి యత్నకార్య సిద్ధి!

జ్యోతిషం, వాస్తు, ఖగోళ శాస్త్ర విషయాలను తెలియజేసే ములుగు సిద్ధాంతిగారి తెలుగువారికి సుపరిచితులు. రాజకీయ, సినీ ప్రముఖుల భవిష్యత్తు గురించి గతంలో ఆయన వెల్లడించిన అంశాలు నిజమయ్యాయి. from Samayam Telugu https://ift.tt/2SDjLjY

గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే?

పసిడి ధర మళ్లీ తగ్గింది. బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా దిగొచ్చింది. రెండు వారాలకు పైగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఇప్పుడు తగ్గుతూ రావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర దిగిరావడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా కనిపించింది. దీంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. from Samayam Telugu https://ift.tt/37rd2xD

Happy New Year 2020: స్విట్జర్లాండ్ నుంచి విరుష్క జోడీ స్పెషల్ వీడియో

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇప్పుడు స్విట్లర్లాండ్‌లో హాలిడేస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. డిసెంబరు ఆఖర్లో టూర్‌కి వెళ్లిన జంట.. అక్కడే నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. from Samayam Telugu https://ift.tt/2MLvj0E

PM Modi Told General Rawat About Appointment As First Defence Staff Chief

It was Prime Minister Narendra Modi who broke the news to General Bipin Rawat about his appointment as the Chief of Defence Staff (CDS). from NDTV News - Special https://ift.tt/2rHwqXV via

Protesters Usher In New Year At Delhi's Shaheen Bagh With National Anthem

Hundreds of people in south Delhi's Shaheen Bagh ushered in the New Year, amid the biting cold, with a protest against the amended citizenship law that fast-tracks the process of giving citizenship to... from NDTV News - Special https://ift.tt/2MLPT0V via

YS Jagan: డైహార్డ్ ఫ్యాన్: డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి టిక్ టాక్ వీడియో: రాయలసీమ ముద్దుబిడ్డ అంటూ

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైహార్డ్ ఫ్యాన్స్ లల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఉప ముఖ్యమంత్రి పుష్పా శ్రీవాణి. రాజకీయాల్లో చేరక ముందు నుంచీ ఆమెకు వైఎస్ జగన్ అంటే అభిమానమే. అందుకే- తన కుడి చేతిపై వైఎస్ జగన్ పేరును పచ్చబొట్టుగా వేసుకున్నారు. తాజాగా- మరో అడుగు ముందుకేశారు. వైఎస్ జగన్ పై తన from Oneindia.in - thatsTelugu https://ift.tt/35cLUAU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !

చెన్నై/ నామక్కల్: తన భార్యతో అక్రమ సంబంధం వదులుకోవాలని జ్యోతిష్కుడికి బుధ్దిమాటలు చెప్పిన భర్త దారుణ హత్యకు గురైనాడు. భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్ ఇచ్చినా జ్యోతిష్కుడు, ఆంటీ డోంట్ కేర్ అన్నారు. కొడుకు కళ్ల ముందే అతని తండ్రిని హత్య చేసి పరారైన జ్యోతిష్కుడిని వెంటాడిన పోలీసులు చివరికి అతన్ని అరెస్టు చేశారు. నిత్యం జ్యోతిష్కం from Oneindia.in - thatsTelugu https://ift.tt/39v3O5t viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆధ్యాత్మిక నగరిలో కొత్త సంవత్సర శోభ: ఎముకలు కొరికే చలిని లెక్కచేయక.. !

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం నూతన సంవత్సర శోభను సంతరించుకుంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. గంగమ్మకు హారతిని సమర్పించారు. కొత్త సంవత్సరం తొలిరోజు కావడంతో కనీసం మూడు లక్షలమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు అంచనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZNipVq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Broken Windows, Pigs In Kota Hospital Where 940 Children Died: Report

Broken windows and gates, pigs roaming inside hospital campus and acute shortage of staff were among the findings of the top child rights body NCPCR during the inspection of JK Lon Hospital in Kota... from NDTV News - Special https://ift.tt/2MHBvHf

PM Modi Told General Rawat About Appointment As First Defence Staff Chief

It was Prime Minister Narendra Modi who broke the news to General Bipin Rawat about his appointment as the Chief of Defence Staff (CDS). from NDTV News - Special https://ift.tt/2rHwqXV

LeBron disputes eighth-grade yearbook's 'most athletic' choice

These days, LeBron is the NBA's most athletic 35-year-old. But there was once a challenger to The King's throne. from www.espn.com - TOP https://ift.tt/2ZNeeZK via

ఆర్థిక, మానసిక ఇబ్బందులా? పడకగదిలో రాళ్ల ఉప్పు పెట్టుకొంటే ఏం జరుగుతుందంటే..

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 ఆర్థిక, మానసిక ఇబ్బందులు వేధిస్తున్నాయా అయితే ఇలా చేయండి. కంటికి తెలియని ప్రతికూల శక్తుల కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతాయి. అలాంటి శక్తులను పారద్రోలి. ప్రతికూల ఫలితాలను తరిమికొట్టి సానుకూల from Oneindia.in - thatsTelugu https://ift.tt/359AY7j viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Watch: Skoda Superb Bursts Into Flames At Petrol Pump In Hyderabad

A car burst into flames while refilling fuel at a Hyderabad petrol pump, dramatic visuals of the incident showed. No casualties were reported. The black sedan stood dangerously close to the fuelling... from NDTV News - Special https://ift.tt/2Qxod0U

Rams GM: No regrets on huge Goff, Gurley deals

Rams general manager Les Snead said Tuesday that he doesn't regret signing quarterback Jared Goff and running back Todd Gurley to record-breaking contracts despite the fact the Rams missed the playoffs this season. from www.espn.com - TOP https://ift.tt/2QekSFe via

అమరావతి రైతులకు మంచి ప్యాకేజీ: జగన్ అన్యాయం చేయరంటూ మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి: రాజధాని రైతులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అన్యాయం చేయరని, వారికి మంచి ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. సచివాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MIrmtP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్బీఐలో ఉద్యోగాలు: మేనేజర్‌ పోస్టుతో పాటు ఇతర పోస్టులకు నోటిఫికేషన్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా లీగల్ ఆఫీసర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, లైబ్రరీ ప్రొఫెషనల్స్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 జనవరి 2020. సంస్థ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sxKeon viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అండర్‌వేర్‌లో బాంబు పేలి.. ముక్కలైపోయాడు.. ఆదిలాబాద్‌లో ఘోరం

అది.. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లా. సమీపంలోనే మావోయిస్టుల అడ్డా గడ్చిరోలి. పైగా పక్క జిల్లాలోనే ముఖ్యమంత్రి పర్యటన. పోలీసులంతా బందోబస్తులో బిజీగా ఉన్నారు. సరిగ్గా ఇలాంటి కీలక సమయంలో పేలుడు చోటుచేసుకోవడం పోలుసులు, ప్రజల్లో కలకలం రేపింది. ఆదిలాబాద్ టౌన్ కు సమీపంలోని ఉట్నూరు క్రాస్ రోడ్డులో పెట్రోల్ బంకు దగ్గర సోమవారం ఈ సంఘటన from Oneindia.in - thatsTelugu https://ift.tt/35cC9CK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని సూసైడ్: బరిలో దిగిన సీబీఐ: బడాబాబుల హస్తం ఉందంటూ..!

చెన్నై: రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసులో సీబీఐ రంగ ప్రవేశం చేసింది. సీబీఐ అధికారులు సోమవారం తమ విచారణను ప్రారంభించారు. ఐఐటీ-మద్రాస్ అధికారులను కలిశారు. వారి నుంచి కొన్ని వివరాలను సేకరించారు. ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ గదిని నేడో, రేపో పరిశీలిస్తారని తెలుస్తోంది. ఫాతిమా లతీఫ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SDDBvn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైల్వేలో ఉద్యోగాలు: 2562 అప్రెంటిస్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా సెంట్రల్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2562 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 22 జనవరి 2020. సంస్థ పేరు: సెంట్రల్ రైల్వేస్పోస్టు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SEj1Lf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో ఇసుక డోర్ డెలివరీకి నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ ... సమీక్షలో కీలక ఆదేశాలు

ఇక నుండి ఏపీలో ఇసుకను డోర్‌ డెలివరీ చెయ్యాలని సీఎం జగన్ నిర్ణయించారు.సామాన్యులకు సకాలంలో ఇసుకను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసిన వైసీపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.ర్యాంపుల్లో ఏవిధమైన దోపిడీకి అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన ఇసుక పాలసీని అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఇసుక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QxVeKw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమ్మాయిల ఫోటోలతో వ్యాపారం: ఫేస్‌బుక్‌తో జర భద్రం..నిందితుడు అరెస్ట్

ముంబై: అమ్మాయిల పేర్లతో ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసి ఆపై వెబ్‌ క్యామ్ ద్వారా సెక్స్ సర్వీసులు అందిస్తామని చెప్పి మోసం చేస్తున్న వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలతో కూడిన ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌ను కస్టమర్లుకు ఎరగా వేసి వారు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయగానే వారిని ఫేస్‌బుక్‌పై బ్లాక్ చేసేవాడు ఈ ఘరానా from Oneindia.in - thatsTelugu https://ift.tt/355ADm5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అల్లుడితో అక్రమ సంబంధం: తల్లి కామవాంఛ కూతురు జీవితం నాశనం చేసింది!

ప్రకాశం: ఓ తల్లి కామవాంఛ కూతురు జీవితాన్ని నాశనం చేసింది. ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్న ఆమె.. ఆ యువకుడితోనే తన కుమార్తెకు వివాహం చేసింది. ఆ విషయం తెలియడంతో కూతురు అతనితో గొడవపడింది. దీంతో సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2terjiw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రియాంక గాంధీ ఎఫెక్ట్: హెల్మెట్ లేదని ఎమ్మెల్యేకు 6 వేల జరిమానా.. పోలీసుల నిర్వాకం

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని వాహనంపై ఎక్కించుకొని తీసుకెళ్లిన నేతకు లక్నో ట్రాఫిక్ అధికారులు భారీ జరిమానా విధించారు. ఇటీవల లక్నోలో ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురిని కలిసుకునేందుకు వెళ్లగా ప్రియాంకను అధికారులు అడ్డుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన కాంగ్రెస్ నేతపై ట్రాఫిక్ అధికారులు గట్టిగానే జరిమానా from Oneindia.in - thatsTelugu https://ift.tt/37evGsy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పేరుకు పార్క్, బెడ్ రూంలు ఎంతో నయం, కామంతో రెచ్చిపోయి పాడుపనులు, మహిళలు పరుగో పరుగు !

చెన్నై: చెన్నై నగరంలోని వండలూరులోని పార్క్ లో ప్రేమికులు, కొందరు కాలేజ్ విద్యార్థుల చేష్టలతో అక్కడికి వచ్చి వెలుతున్న పిల్లలు, వారి కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు. పార్క్ లో విచ్చలవిడిగా ముద్దులు పెట్టుకోవడం, లిప్ లాక్ లో చేసుకుని ఒకరిమీద ఒకరు పడుకుని దోర్లుతున్నారని, ఈ పార్క్ ను కొందరు బెడ్ రూంలు చేసేస్తున్నారని స్కూల్ పిల్లల from Oneindia.in - thatsTelugu https://ift.tt/37lL3iP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఫ్రెండ్ రూమ్ లో.. క్లాస్ మేట్స్ తో: అబ్బాయిలతో మందు కొట్టిన విద్యార్థినులు: కాలేజీ నుంచి తొలగింపు..

చెన్నై: తమ క్లాస్ మేట్స్ తో కలిసి మందు కొట్టి, చిందేసిన నలుగురు విద్యార్థినుల ఉదంతం ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయంశమైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియో తమ దృష్టికి రావడంతో వారు చదువుతోన్న కళాశాల యాజమాన్యం దీన్ని తీవ్రంగా పరిగణించింది.నలుగురు విద్యార్థినులు, వారితో కలిసి మందు కొట్టిన విద్యార్థులను కళాశాల from Oneindia.in - thatsTelugu https://ift.tt/36aeaoZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఏఏ నిరసనలు: నష్టాన్ని వారి నుంచే వసూలు చేస్తాం: రైల్వే బోర్డ్ ఛైర్మన్

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు, విధ్వంసం వల్ల భారతీయ రైల్వేకు రూ. 80 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని గుర్తించి వార వారి నుంచి ఆ మొత్తం వసూలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. citizenship from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZHCIU3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మందుబాబులకు మెట్రో రైల్ బంపర్ ఆఫర్.. డ్రంకెన్ డ్రైవ్ కూడా ఎత్తేయాలని..

ఈ ఏడాది కూడా మెల్లగా కాలం ఒడిలోకి జారుకుంది. నూతన ఉత్సాహాన్ని నింపడానికి కొత్త సంవత్సరం ఎదురుచూస్తోంది. ఈ దశాబ్దిలో చివరి సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ.. హ్యాపీగా న్యూ ఇయర్ ను స్వాగతం పలకడానికి ప్రజలంతా రెడీ అయ్యారు. ఊరారా ఇప్పటికే వేడుక వాతావరణం నెలకొంది. మహానగరం హైదరాబాద్ కూడా కొత్త మూడ్ లోకి వెళ్లిపోయింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZDgbrx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిద్రలోనే కానరాని లోకాలకు: విషవాయువు పీల్చి ఐదుగురు చిన్నారులు మృతి

ఘజియాబాద్: ఉత్తర్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్న వారు నిద్రలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఘజియాబాద్‌ లోని పట్టణంలో ఐదుగురు చిన్నారులు , 40 ఏళ్ల మహిళ ఉత్తరాంచల్ విహార్ కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం నిద్రకు ఉపక్రమించారు. ఓ వివాహ వేడుక నిమిత్తమై ఇద్దరి చిన్నారులను వారి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZyOqjU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

News makers: హిందువులకు గిఫ్ట్ గా రామజన్మభూమి: వయస్సు మీద పడ్డా..పదును తగ్గని గళం: పరాశరన్..!

న్యూఢిల్లీ: కే పరాశరన్. ప్రస్తుతం దేశంలో మారుమోగిపోతున్న పేరు. చారిత్రాత్మకమైన అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడిన తరువాత వెలుగులోకి వచ్చిన పేరు. హిందువులకు రామజన్మభూమి స్థలాన్ని బహుమతిగా దక్కడంలో కీలక పాత్ర పోషించిన న్యాయకోవిదుడు. హిందూ సంఘాల తరఫున దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలను వినిపించిన సీనియర్ అడ్వొకేట్. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZE4H6V viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Thousands Trapped On Australia Beach Encircled By Fire

Authorities had for days been warning up to 30,000 tourists enjoying Australia's summer holidays to leave the area, which is just one of the hundreds ravaged by this devastating bushfire season. from NDTV News - Special https://ift.tt/2u8dwup

No One Forced To Attend Sunburn: Goa Minister On Death Of Tourists

Even as opposition parties hit out at the Goa government over the death of three tourists after collapsing at the Sunburn Electronic Dance Music (EDM) Festival, state Culture Minister Govind Gawade on... from NDTV News - Special https://ift.tt/2F88oZe

గుడ్ న్యూస్.. పాన్- ఆధార్ లింక్ గడువు పొడిగింపు.. కొత్త డెడ్‌లైన్ ఇదే!

Image
పాన్ కార్డు ఉందా? అలాగే ఆధార్ కార్డు కూడా కలిగి ఉన్నారా? అయితే మీకు తీపికబురు అందింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పాన్, ఆధార్ కార్డుల అనుసంధాన గడువును మరింత పొడిగించింది. దీంతో ఇప్పటికీ కూడా రెండింటినీ లింక్ చేసుకొనివారికి ఇది శుభవార్త అని చెప్పాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఆధార్, పాన్ కార్డులను కచ్చితగా లింక్ చేసుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ నెంబర్ అనుసంధానానికి డిసెంబర్ 31 డెడ్‌లైన్. అంటే ఈరోజే లాస్ట్. అయితే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బర్డు (CBDT) తాజాగా ఈ గడువును మరింత పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి చివరి వరకు లింక్ చేసుకోవడానికి గుడువు ఇచ్చింది. Also Read: ‘ఆధార్ కార్డుతో పాన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి గడువు డిసెంబర్ 31గా ఉంది. అయితే ఇప్పుడు ఈ డెడ్‌లైన్‌ను 2020 మార్చి 31 వరకు పొడిగించాం. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 138ఏఏలోని సబ్‌సెక్షన్ 2 ప్రకారం ఆధార్, పాన్ కార్డును కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలి’ అని సీబీడీటీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. Also Read: Also Read: సీబీడీటీ ఆధార్, పాన్ అనుసంధాన గడువును పొడిగించడం ఇది వరుసగా 8వ సారి కావడం గమనార్హం. గతేడాది సెప్ట...

గుడ్ న్యూస్.. పాన్- ఆధార్ లింక్ గడువు పొడిగింపు.. కొత్త డెడ్‌లైన్ ఇదే!

PAN | మోదీ సర్కార్ తీపికబురు అందించింది. పాన్, ఆధార్ నెంబర్ల అనుసంధానానికి తాజాగా గడువు పొడిగించింది. దీంతో ఇప్పటికీ కూడా పాన్, ఆధార్‌లను లింక్ చేసుకోని వారికి ఇది శుభవార్తనే. from Samayam Telugu https://ift.tt/2tgytCK

Thousands Trapped On Australia Beach Encircled By Fire

Authorities had for days been warning up to 30,000 tourists enjoying Australia's summer holidays to leave the area, which is just one of the hundreds ravaged by this devastating bushfire season. from NDTV News - Special https://ift.tt/2u8dwup via

Cowboys yet to announce decision on Garrett

Dallas Cowboys owner Jerry Jones didn't announce what the future holds for head coach Jason Garrett, though the two met after Jones and Garrett spoke briefly with players on Monday. Garrett's contract expires Jan. 14. from www.espn.com - TOP https://ift.tt/2ZCJESe via

NHL experts: 2020 NHL All-Star Game roster snubs

No Brad Marchand? Where's Max Pacioretty? Our experts weigh in on the biggest snubs from the NHL All-Star Game rosters. from www.espn.com - TOP https://ift.tt/2MII2RK via

శుభవార్త.. పడిపోయిన బంగారం ధర.. దిగొచ్చిన వెండి!

పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. గత రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర దిగిరావడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా కనిపించింది. దీంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. from Samayam Telugu https://ift.tt/2ZDv1OB

‘మోడీ ఏమైనా చెవిలో చెప్పారా? చంద్రబాబు పారిపోయి..! బాలకృష్ణ వియ్యంకుడికి భూములు’

అమరావతి: అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ విధానమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రణాళిక బద్ధంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. ఆదివారం రాజధానుల అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీ రిపోర్టులపై హై పవర్ కమిటీ ఇచ్చే నివేదికను సమన్వయం చేస్తామని తెలిపారు. నిపుణుల కమిటీ నివేదికపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q8CVfT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. అవసరం తీరాక..

స్నేహం, నమ్మకం అనే పదాలకే మచ్చతెచ్చేరీతిలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పన్నాగంతో స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. ఆమెతో సరదా తీరిన తర్వాత గర్భవతిని చేసి పారిపోయాడు. దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. బాధితురాలి భార్త.. ఓ నేరంలో దోషిగా తేలడంతో రెండేండ్ల జైలు శిక్ష పడింది. భర్త జైలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/39oSho0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రెండోస్సారి: రేపే మంత్రివర్గ విస్తరణ: అజిత్ పవార్ నక్కతోక తొక్కినట్టేనా?

ముంబై: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖాయమైంది. సోమవారం తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సూచనప్రాయంగా వెల్లడించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నాయకుడు అజిత్ పవార్ ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోం మంత్రిత్వ శాఖను కూడా అజిత్ పవార్ కే కట్టబెట్టొచ్చని సమాచారం. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3682ZgO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తీవ్ర అస్వస్థత: ముంబైలో ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్

ముంబై: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం ఆయనను చేర్పించారు. ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను ముంబైకి తరలించాలని వైద్యులు సూచించడంతో ఇక్కడ చేర్పించామని ఎస్పీకి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sx7lKt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సూపర్ స్టార్ కు అత్యున్నత పురస్కారం.. ఆరోగ్యం కుదుటపడటంతో..

భారత చలనచిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. సినిమాలకు సంబంధించి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగిన వేడుకలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. అమితాబ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F0gfrO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్: జగన్ పాలనపై సహా ట్విట్టర్ వేదికపై ఆసక్తిర సమాధానాలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మూడు రాజధానుల ఏపీ సర్కారు ప్రతిపాదనను రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, కొందరు రాజకీయ నాయకులు స్వాగతిస్తుండగా.. రాజధాని అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మూడు రాజధానుల అంశంపై తెలంగాణ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q73rXa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Vijayawada: నెరవేరబోతున్న కల: ప్రారంభానికి సిద్ధం: కేంద్రమంత్రి చేతుల మీదుగా..!

విజయవాడ: విజయవాడ వాసుల కల నెరవేరబోతోంది. కొత్త సంవత్సరం కానుకగా ముందుకు రాబోతోంది. కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి రెడీ అయింది. అదే- బెంజి సర్కిల్ ఫ్లైఓవర్. జనవరి 1వ తేదీన ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించడానికిక జిల్లా పాలనా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రవాణా, రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q5NiRs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమరావతి రైతులపై కొడాలి విచిత్ర వ్యాఖ్యలు.. రాజధానిని తరలించట్లేదన్న మంత్రి

రాజధాని తరలింపుపై కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్, కల్పించిన భ్రమలు నమ్మి.. రైతులందరూ ఆకాశంలో తేలాడే పరిస్థితికి వెళ్లారని.. వాస్తవాల్ని గ్రహించి నేలకు దిగిరావడానికి కొంత టైమ్ పడుతుందని అన్నారు. ఆంద్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని ముఖ్యమంత్రి జగన్ గానీ, from Oneindia.in - thatsTelugu https://ift.tt/367kT3f viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Flash back 2019: కామాంధులపై బ్రహ్మాస్త్రం: దశను మార్చేసిన `దిశ` చట్టం..!

అమరావతి: ఏపీ దిశ చట్టం. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులను మూడే మూడు వారాల్లో ఉరిశిక్ష విధించేలా ఈ చట్టానికి రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం. అత్యంత అరుదైన చట్టంగా దీన్ని చెప్పుకోవచ్చు. 21 రోజుల్లో అత్యాచార నిందితుడిని ఉరికంబం ఎక్కించడానికి అవసరమైన చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రంగా అరుదైన గుర్తింపు పొందింది ఆంధ్రప్రదేశ్. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F1MmHx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ సర్కారుపై ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు: రాహుల్, ప్రియాంకపై తీవ్ర విమర్శలు

తిరుపతి: తిరుమలలో అన్యమత ప్రచారం, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారుపై వస్తున్న విమర్శలపై భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3678HiZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇలా చేస్తే ఇండియా పరువుపోతుంది.. ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆందోళన

పౌరసత్వ సరవణ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో హింస, విధ్వంసం చోటుచేసుకోవడం బాధాకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని, అయితే విధ్వంసకర రీతిలో నిరసనల్ని మాత్రం ఎవరూ సహించబోరని చెప్పారు. మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/357LbRz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డీజీపీకి వద్దకు చేరిన న్యూస్ యాంకర్ పై దాడి వ్యవహారం: వీడియోలను ఎడిట్ చేశారంటూ..!

అమరావతి: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9లో యాంకర్ గా పని చేస్తోన్న నల్లమోతు దీప్తిపై చోటు చేసుకున్న దాడి వ్యవహారం.. పోలీస్ డైరెక్టర్ జనరల్ వద్దకు చేరింది. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆమె డీజీపీ గౌతమ్ సవాంగ్ కు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఆయనకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37kBDnW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ రాజధానిపై రాఘవులు కొత్త డిమాండ్.. అమెరికాలో కూడా అది కుదరదన్న సీపీఎం నేత

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మొదటి నుంచి భిన్నవ్యాఖ్యలు చేస్తోన్న కమ్యూనిస్టు పార్టీలు మరోసారి కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చాయి. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్, కర్నూలును జ్యూడీషియరీ క్యాపిటల్ గా మార్చాలనుకుంటోన్న జగన్ సర్కారు ఆలోచన కరెక్ట్ కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మూడు రాజధానుల్ని సీపీఎం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QxbpHZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం: రాహుల్, మమతా సహా నేతల హాజరు

రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అధినేత హేమంత్ సోరెన్ ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ పార్టీల ముఖ్య నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q9ALgd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Vizag: బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలు: కన్నా అలా..విష్ణు కుమార్ ఇలా: విశాఖకే కరెక్ట్..!

విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధాననులను ఏర్పాటు చేయబోతున్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటన.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుల్లోనూ విభేదాలకు దారి తీసింది. భిన్నాభిప్రాయాలు తలెత్తడానికి బీజం వేసింది. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండు రోజుల కిందటే అమరావతి ప్రాంతంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rHqrTa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఏఏకు మద్దతు పలికిన ఎమ్మెల్యేపై వేటు: గీత దాటితేనంటూ మాయావతి వార్నింగ్

న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీబీఎస్పీ) అధినేత్రి మాయావతి ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సీఏఏకు మద్దతు పలుకుతూ ప్రకటన చేశారు. దీంతో మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2syrVPZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రియాంక.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. రాబర్ట్ భావోద్వేగం

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పట్ల ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఆదివారం తీవ్రంగా స్పందించారు. లక్నో సిటీలో చోటుచేసుకున్న ఘటన తనను కలిచివేసిందని, ఇద్దరు మహిళా పోలీసుల్లో ఒకరు ప్రియాంక గొంతు పట్టుకోవడం, ఇంకొకరు కిందికి నెట్టేయడం వీడియోలో స్పష్టంగా కనిపించిందని ఆరోపించారు. నిన్నుచూసి గర్వపడుతున్నా..లక్నోలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/353hn8v viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అదో చెత్త కమిటీ.. జగన్ తుగ్లక్ చర్యలు మానుకోవాలి.. : దేవినేని ఉమా

ఏపీ రాజధాని అంశంపై బోస్టన్ కమిటీ ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. నివేదికను అధ్యయనం చేసి హైపవర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.ఈ నేపథ్యంలో హైపవర్ కమిటీ ఏర్పాటును టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి,టీడీపీ నేత దేవినేని ఉమా ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ స్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయవద్దన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZFQwP2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇవాళ్టి హీరోలు వీళ్లే.. లలిత, అమన్‌దీప్‌కు నీరాజనం.. మీరూ మెచ్చుకుంటారు..

ఖాళీగా కుర్చున్నాసరే కర్తవ్యం గురించే ఆలోచించేవాడు నిజమైన సైనికుడు. పర్సనల్ పనిలో ఉన్నా ప్రజల కోసం అన్నీ పక్కనపెట్టేసి పరుగున వచ్చేసే తత్వం మన ఆర్మీది. సాయుధ బలగాల ప్రతిష్టను మరింత పెంచుతూ ఇద్దరు మహిళా కెప్టెన్లు చేసిన పనిని దేశం మెచ్చుకుంటున్నది. ఇవాళ్టి నిజమైన హీరోలు మీరేనంటూ కెప్టెన్ లలిత, కెప్టెన్ అమన్‌దీప్‌ లకు నెటిజన్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MFQgtX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముగ్గులు వేయడమే ఆ మహిళలు చేసిన పాపం: కటకటాల వెనక్కి: ఆ ముగ్గుల్లోనే మర్మం..!

చెన్నై: నడిరోడ్డు మీద ముగ్గులు వేయడమే ఆ మహిళలు చేసిన పాపం. ఆ కారణంతోనే ఏడుమంది మహిళలను కటకటాల వెనక్కి తోశారు పోలీసులు. ముగ్గులు రోడ్డు మీదే కదా వేసేది..ఆ మాత్రానికే అరెస్టు చేస్తారా? అనే అనుమానం రావచ్చు. ఆ ముగ్గుల్లోనే అసలు మర్మం దాగుంది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు, జాతీయ పౌర from Oneindia.in - thatsTelugu https://ift.tt/359rpVM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో తగ్గిన క్రైమ్‌రేట్, 5739 మందికి విముక్తి, పోలీసులకు వీక్లీ ఆఫ్: డీజీపీ గౌతమ్ సవాంగ్

ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్‌రేట్ తగ్గిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గతేడాది పోలిస్తే 6 శాతం తగ్గిందని వివరించారు. మహిళల భద్రత కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మావోయిస్టు కార్యకలాపాలు కూడా తగ్గాయని.. విశాఖపట్టణం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కాస్త మావోయిస్టుల ప్రభావం ఉందని చెప్పారు. ఈ ఏడాది ఏపీ పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t8z89t viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Beast Mode getting ready for his return

null from www.espn.com - TOP https://ift.tt/2MBrFGE via

Suicide Squad’s David Ayer Shares A Scrapped Justice League Connection

What could have been. from CinemaBlend Latest Content https://ift.tt/2SCHCA4 via

వేదికపై డీజే హోరు, స్టేజీ సమీపంలో కుప్పకూలిన మ్యూజిక్ లవర్స్.. ఇద్దరిదీ ఏపీనే..

గోవాలో నిర్వహించిన సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో విషాదం చోటుచేసుకుంది. డీజే హోరులో, సింగర్స్ ఊపు తెచ్చే పాటలు పాడుతుండగా మ్యూజిక్ లవర్స్ హోరెత్తిపోయారు. అయితే ఇద్దరు మాత్రం నేలమీద పడిపోయారు. ఆస్పత్రి తీసుకెళ్లేలోపు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. గోవా నార్త్ జిల్లా వెగటూర్ బీచ్ సమీపంలో శుక్రవారం సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌ నిర్వహించారు. మధ్యాహ్నాం ఫెస్ట్ ఔత్సహికులతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MBwJem viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గుట్టలకొద్దీ కండోమ్ ప్యాకెట్లు.. చూసిన జనం షాక్.. అక్కడొద్దని ఆందోళన..

ఐదో పదో కాదు.. ఏకంగా రెండు లారీల నిండా వచ్చిపడ్డ కండోమ్ ప్యాకెట్లను చూసి జనం షాక్ తిన్నారు. వాటిని వెంటనే అక్కణ్నుంచి తీసుకెళ్లాలని గొడవపడ్డారు. వినకపోతే ఆందోళనకు దిగారు. చివరికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. గుట్టుగా చేద్దామనుకున్న పనికాస్తా రచ్చకెక్కడంతో అధికారులు తలలుపట్టుకోవాల్సివచ్చింది. వివరాల్లోకి వెళితే.. తరచూ వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/352NFkd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రజలను విడగొట్టడం, ద్వేషం వ్యాప్తి చేయడమే విధి, ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ ధ్వజం

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోడీ విధి ప్రజలను విడగొట్టడం, ద్వేషం వ్యాప్తి చేయడమేనని విమర్శలు చేశారు. భరతమాత అధికారాన్ని మోడీ నాశనం చేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి పనులు తుగ్లక్ నిర్ణయాలు అని మండిపడ్డారు. అసోంలోని గౌహతిలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37hKgzm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ కొత్త డ్రామా ఇది.. అమరావతిని చంపేసి..: విచారణకు సిద్ధమంటూ నారా లోకేష్ సవాల్

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్. రాజధాని పేరుతో గత ప్రభుత్వం అక్రమాలు, అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పప్పూ! నీది సార్ధక నామధేయం- గన్నేరు పప్పు బ్యాచ్ శునకావేశం: విజయసాయి, లోకేష్ మాటల యుద్ధం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MzU4Nt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఒకవేళ భీమిలి రాజధాని అయితే .. ల్యాండ్ పూలింగ్ కు రైతులు ఒప్పుకుంటారా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అని,అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన, ఆపై నిపుణుల కమిటీ నివేదిక, నిన్నటి మంత్రివర్గ భేటీ రాజధాని ప్రకటన వాయిదా వంటి తాజా పరిణామాలు ఏపీలో రాజకీయ అనిశ్చితికి కారణంగా మారాయి. ఏపీ రాజధాని ముక్కలు కాబోతుంది అనే విషయాన్ని సీఎం జగన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tX5HHD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యుద్ధం గురించి నేతలు.. ఉద్యమాల గురించి ఆర్మీ.. మాట్లాడకుంటే మంచిది

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఆయన ప్రభుత్వ ఏజెంట్ లాగా వ్యవహరించడం సిగ్గుచేటని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం అన్నారు. కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ from Oneindia.in - thatsTelugu https://ift.tt/37gJR03 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వీళ్లు కాలేజ్ అమ్మాయిలేనా ? యూనీఫాంలో బీర్లు తాగుతూ చికెన్ తింటూ డ్యాన్స్ లు, వీడియో వైరల్, అంతే!

చెన్నై: కాలేజ్ అమ్మాయిలు క్లాస్ లుకు వెళ్లకుండా చేతిలో బీర్ బాటిల్స్, విస్కీ గ్లాసులు పట్టుకున్నారు. నాలుగు దిక్కుల్లో నలుగురు కాలేజ్ అమ్మాయిలు కుర్చుని బీర్లు తాగుతుంటే మధ్యలో శ్రీకృష్ణుడి లాగా కుర్చున్న మరో యువకుడు వారితో కలిసి విస్కీ సేవించాడు. కాలేజ్ అమ్మాయిలు యూనీఫాంలోనే బీర్లు తాగుతూ చికెన్ తంటూ రచ్చ రచ్చ చేస్తున్న సమయంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ssd6yk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏఎంయూ ఘర్షణలు: 10వేల మంది విద్యార్థులపై కేసు నమోదు

లక్నో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా గత కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలకు, ఆందోళనలకు సంబంధించి 10వేల మంది విద్యార్థులపై పోలీసు కేసు నమోదు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 15న from Oneindia.in - thatsTelugu https://ift.tt/363e6Yc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు నియామకం... పాలకమండలి సమావేశంలో నిర్ణయాలివే

టీటీడీ పాలకమండలి సమావేశం నేడు జరిగింది . ఈ సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పాలక మండలి సమావేశంలో ముఖ్యంగా రమణదీక్షితులును గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాలకు కారణమైన రమణ దీక్షితులు వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ను from Oneindia.in - thatsTelugu https://ift.tt/39kULE0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైజాగ్‌లో సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం, దారిపొడవునా మానవహారం..

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్టణాన్ని ప్రకటించబోతారనే ఊహాగానాల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలిసారి వైజాగ్ చేరుకొన్నారు. విశాఖ ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభించేందుకు సీఎం జగన్ స్టీల్ సిటీకి వచ్చారు. ఈ క్రమంలో జగన్‌కు దారిపొడవునా ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నాం విజయవాడ నుంచి వైజాగ్ బయల్దేరారు సీఎం జగన్. వైజాగ్ విమానాశ్రయం from Oneindia.in - thatsTelugu https://ift.tt/354oRs2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అంజనీ వేస్ట్ ఫెలో.. ఓవరాక్షన్ చేస్తే అంతుచూస్తాం.. సీపీపై ఉత్తమ్ ఫైర్

హైదరాబాద్ లో కాంగ్రెస్ నాయకులపై పోలీసుల చర్య ఉద్రిక్తతకు దారితీసింది. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ 135వ ఆవిర్భావదినోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కార్యకర్తల్నీఅరెస్టు చేశారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హైదరాబాద్ కమిషనర్ ఆప్ పోలీస్ అంజనీ కుమార్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు, హెచ్చరికలు చేశారు. సీపీని ఇంటికి పంపేదాకా ఊరుకోబోమని, గవర్నర్ ద్వారా ముందుకెళతామని చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rze0IS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గిరిజన హాస్టల్‌లో దారుణం.. విద్యార్థినిలకు ప్రెగ్నెన్సీ? ఒక్కరు కాదు ఇద్దరూ కాదు...

అదో గిరిజన బాలికల వసతిగృహం. అందులో ఉంటూ విద్యార్థినిలు చదువుకొంటున్నారు. అయితే కొందరు విద్యార్థినిలు గర్భవతులు అని తేలడం కలకలం రేపింది. పది మంది విద్యార్థినీలకు టెస్టులు చేయడం, కొందరికీ పాజిటివ్ రావడంతో సంచలనం కలిగించింది. రెండునెలల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q2QnBS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

flashback 2019: సుష్మా స్వరాజ్-షీలా దీక్షిత్! కీలక నేతలను తీసుకెళ్లింది

న్యూఢిల్లీ: దేశానికి వారు ఎంచుకున్న రంగంలో ఎంతో సేవ చేశారు. దేశానికి, దేశ ప్రజలకు ఎంతో చేరువయ్యారు. తాము చేసిన సేవలకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొంత కాలం ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆకస్మిక మరణంతో మనందర్నీ విడిచివెళ్లిపోయారు. ప్రముఖ రాజకీయ, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల్లో సేవలందించినవారు ఉన్నారు. 2019 సంవత్సరంలో దేశం రాజకీయ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZBUd8f viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సమగ్ర కుటుంబ సర్వే ఓకే కానీ ఎన్నార్సీ ఓకేకాదా .. ఓవైసీ, కేసీఆర్ లకు బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్న

దేశ వ్యాప్తంగా సిఏఏ మంటలు ఇంకా చల్లారలేదు . దేశ వ్యాప్తంగా సిఏఏ , ఎనార్సీ వ్యతిరేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకతతో బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో కూడా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SBIOnp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్, చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు..! అగమ్యగోచరం కానున్న పదేళ్ల పాలన...!!

హైదరాబాద్/అమరావతి : చిన్న రాష్ట్రాలు అభిృద్దికి సౌలభ్యంగా ఉంటాయన్న రాజ్యాంగ నిర్మాత బాబా సాహబ్ అంబేద్కర్ నినాదం ఆంధ్రప్రదేశ్ లో అబాసుపాలవుతోంది. రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న వైరుధ్యాల వల్ల విలువైన సమయం వృధా అవుతుంది తప్ప అభివృద్ది అనేది కనుచూపు మేరలో కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. అవశేష ఆంధ్ర ప్రదేశ్ కు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MBZIP4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్‌కు గుదిబండలా మారిన విజయసాయిరెడ్డి, జీఎన్ రావు కమిటీపై సీపీఐ నారాయణ విసుర్లు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డికి గుదిబండలా మారారని విమర్శించారు. విజయసాయిరెడ్డి చేసే చర్యలు జగన్‌ను ఇబ్బందికి గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖలో భూ మాఫియా ఆగడాలపై వార్తలొస్తున్నా నేపథ్యంలో నారాయణ వరసగా విమర్శలు గుప్పిస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZsVDC2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

7ఏళ్ల బాలిక కిడ్నాప్, లైంగిక దాడి, దారుణ హత్య, కామాంధుడికి ఉరి శిక్ష, మరో వ్యక్తి ఎస్కేప్?, కోర్టులో

చెన్నై: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేసిన కేసులో కామాంధుడు సంతోష్ కుమార్ కు ఉరి శిక్ష విధిస్తూ తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై) మహిళా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇదే కేసు నుంచి మరో వ్యక్తిని తప్పించారని ఆరోపిస్తూ మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసు నుంచి విముక్తి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F1IVAM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టెన్త్ స్టూడెంట్స్ ఎక్కాలు రాకపోతే.. పరీక్ష పాసవుతారా? మంత్రి హరీష్ ఆగ్రహం..టీచర్‌గా మారి..

తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావు టీచర్‌గా మారారు. అవును ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను టేబుళ్లు అడిగారు. పదో తరగతి విద్యార్థులు పదో టేబుల్ వరకు మాత్రమే వస్తాయని చెప్తున్నారని, ఏం నేర్పిస్తున్నారని టీచర్లపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం సంగారెడ్డి జిల్లా కంది ప్రభుత్వ పాఠశాలలను మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/355oOwa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖ క్యాపిటల్‌కు లీగల్ చిక్కులు.. విజయసాయి ఆందోళన.. బాబు పక్కా ప్లాన్

రాజధాని విషయంలో జగన్ సర్కారుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వబోతున్నారా? రాజధాని అమరావతిలోనే ఉండాలని పట్టుపడుతోన్న టీడీపీ అధినేత.. న్యాయవ్యవస్థ ద్వారా ‘విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన'ను అడ్డుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ రకమైన భయాందోళన వ్యక్తం చేసింది ఎవరోకాదు.. సీఎం జగన్ కుడిభుజం, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డే. సీఎం విశాఖ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QqYYNN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మొగదిషులో భారీ పేలుడు: 70 మందికిపైగా మృతి, 50మందికి తీవ్రగాయాలు

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ కారు బాంబు పేలుడు ఘటనలో 70 మంది మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పన్ను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u0ziQD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ తవ్వుతోంది అవినీతిని కాదు:వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి: లోకేశ్ ఫైర్..!

మాజీ మంత్రి లోకేశ్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏడు నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదని.. వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చి పెట్టడానికి గొయ్యి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేసారు. ఆధారాలు బయటపెట్టమని అడిగితే జగన్ కాకి లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rER0Za viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Joe Burrow leads LSU with eight touchdowns in dominant Peach Bowl performance against Oklahoma

LSU quarterback Joe Burrow wrapped up a performance for the ages in the Chick-fil-A Peach Bowl with eight total touchdowns. from www.espn.com - TOP https://ift.tt/2Q5mS2n via

Burrow's 7 TD passes in 1st half shatter record

LSU QB Joe Burrow's seven touchdown passes in the first half of the Peach Bowl against Oklahoma set the record for most in a half of any bowl game. from www.espn.com - TOP https://ift.tt/2MDq6rQ via

TTD: టీటీడీ కీలక నిర్ణయం: సంక్రాంతి తరువాత కఠినంగా అమలు..!

అమరావతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముందడుగు వేసింది. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రకటించిన తరువాత.. దాన్ని ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో అమలు చేయట్లేదు. కొత్త సంవత్సరంలో సంక్రాంతి తరువాత ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించే దిశగా కఠిన చర్యలను తీసుకోనుంది. కనుమ పండుగ మరుసటి రోజు నుంచి from Oneindia.in - thatsTelugu https://ift.tt/368rv1q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Flash back 2019: బీజేపీ: లోక్ సభలో మెరుపులు.. అసెంబ్లీలో మరకలు..!

ముంబై: ఈ ఏడాది భారతీయ జనతా పార్టీ మిశ్రమ ఫలితాలను చవి చూసింది. లోక్ సభ ఎన్నికల్లో మెరుపులు మెరిపించిన కాషాయ పార్టీకి అసెంబ్లీ బరిలో మాత్రం చేదు ఫలితాలు ఎదురయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీని సాధించినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు ఎత్తేసింది. ఈ ఏడాది ఏపీ, ఒడిషా సహా మొత్తం అయిదు రాష్ట్రాల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SsFwTv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చొక్కా పట్టుకొండి, బూటు విసరండి, మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.

ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజధానికి సంబంధించి తాను నిజాలు చెప్తున్నానని తప్పు చెప్పడం లేదని పేర్కొన్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్తానని, తమ ప్రభుత్వం కూడా నిజమే చెబుతోంది తప్పా అబద్దాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/352StGi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఏఏపై ఆగని నిరసనలు.. యూపీలో శుక్రవారం ప్రశాంతం.. ఢిల్లీలో పీఎం ఇంటివైపు నిరసన ర్యాలీ..

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. పలు నగరాల్లో.. ప్రార్థనల అనంతరం ముస్లిం యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి జాతీయ జెండాలతో ర్యాలీలు చేపట్టారు. సీఏఏ నిరసనల్లో ఎక్కువ హింస చోటుచేసుకున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ఎలాంటి ఉద్రిక్తత తలెత్తలేదని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు. సెన్సిటివ్ ప్రాంతాల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q27cNu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అక్రమ సంబంధం, ప్రముఖ టీవీ నటి భర్త ఆత్మహత్య, ఆఫీసులో ఏకాంతంగా, రోజూ రచ్చ, ఆర్థిక ఇబ్బందులు !

చెన్నై: కుటుంబ సమస్యల కారణంతో ప్రముఖ తమిళ టీవీ నటి భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిన ఆమె భర్త ఆఫీసులో కొంత కాలం ఏకాంతంగా కాలం గడిపి తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నటి భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని అనుమానంతో నిత్యం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EVBQBx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం: ఏకంగా 15 అగ్నిమాపక శకటాలు శ్రమిస్తున్నా.. !

ముంబై: ముంబైలో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విల్లేపార్లెలోని ఓ అపార్ట్ మెంట్ లో సంభవించిన అగ్నిప్రమాదం ఉదంతాన్ని విస్మరించకముందే- మరో దుర్ఘటన ఉలిక్కిపడేలా చేసింది. ఘట్కోపర్ లోని ఓ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. దీనివల్ల సంభవించిన ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉందనేది ఇంకా తెలియ రాలేదు. సమాచారాన్ని అందుకున్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/39kfKGO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైజాగ్‌లో ల్యాండ్ మాఫియా: గంటా, ధర్మాన కుమారులపై సీపీఐ నారాయణ సంచలన ఆరోపణలు

రాజధాని మార్పు ఊహాగానాలతో అమరావతి సహా ఆంధ్రప్రదేశ్‌లో అశాంతి, అలజడి నెలకొందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం లోపభూయిష్టంగా ఉన్నాయని, రాజధానినే మార్చే ప్రక్రియ చేపట్టడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని సూచించారు. లేదంటే జనాగ్రహానికి గురికాక తప్పదని సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని హెచ్చరించారు. రాజధాని మారిస్తే అక్కడే జగన్ పతనం ఆరంభం : సీపీఐ రామకృష్ణ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZzdHdF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీవీ9 దీప్తిపై భీకరదాడి.. ఇతర చానెళ్ల రిపోర్టర్లనూ తరిమికొట్టారు.. రైతుల ముసుగులో..

ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నిరసన చేస్తున్న రైతులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. వార్తల కవరేజ్ కోసం వెళ్లిన టీవి9, మహా టివి, ఐ న్యూస్, ఎన్‌టివి ప్రతినిధుల్ని రక్తాలొచ్చేలా తరిమికొట్టారు. వాళ్లను కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులనూ రైతులు వదల్లేదు. ఘటనలో పలువురు పోలీసులకూ గాయాలయ్యాయి. ఈ అనూహ్య పరిణామంతో రాజధాని from Oneindia.in - thatsTelugu https://ift.tt/35XlkNr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

BJP: పౌరసత్వ చట్టం పర్వంలో మరో పార్శ్యం: తిరంగా యాత్రకు కమలనాథుల శ్రీకారం.. !

గుంటూరు: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, హింసాత్మక పరిస్థితులు చెలరేగడాన్ని ఇన్ని రోజులూ చూస్తూ వచ్చాం. ఇక- ఈ చట్టానికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహించడాన్ని చూడబోతున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ తరహా ప్రదర్శనలకు తెర తీసింది. దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను నిర్వహిస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SvWgJn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నవ వివాహిత దగ్గర అర్ద కేజీ బంగారు నగలు, అక్రమ సంబంధం, ఆంబూర్ చికెన్ బిరియాని, అడవిలో ఫినిష్ !

చెన్నై: అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళ, ఆమె ప్రియుడు విలాసవంతమైన జీవితం గడపడానికి అమాయకురాలిని అతి దారుణంగా హత్య చేశారు. నవ వివాహితను దారుణంగా హత్య చేసిన నిందితులు ఆమె దగ్గర ఉన్న సుమారు 8 సవర్లు బంగారు నగలు లూటీ చేశారు. చికెన్ బిరియాని తీసిస్తామని మహిళను పిలుచుకుని వెళ్లి ఆమెను దారుణంగా హత్య చేసి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EYOjEE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సెక్యులరిజమే ఆర్మీ బలం.. శత్రువుల హక్కుల్నీ కాపాడుతాం.. మరోసారి రావత్ సంచలన వ్యాఖ్యలు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతోన్న నిరసనలపై కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్.. 24 గంటలు తిరక్కముందే ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి రాజకీయాల జోలికి పోకుండా పూర్తిగా ఆర్మీ గురించే మాట్లాడారు. మానవ హక్కులకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో ప్రపంచంలోని ఇతరదేశాల సాయుధ బలగాలకంటే ‘ఇండియన్ ఆర్మీ‘నే ముందుంటుందని చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3767HvA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

5 వేల కోట్ల కాదు 9 వేల కోట్లు, పేర్ని నాని అసత్యాలు వల్లెవేశారు, అభివృద్ధితో సంపద: చంద్రబాబు

అమరావతి రాజధానిపై మంత్రి పేర్ని నాని అసత్యాలు వల్లించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజధాని మార్పుపై 29 గ్రామాల ప్రజలే కాదు 5 కోట్ల మంది ఆంధ్రులు ఆలోచించాలని సూచించారు. 13 జిల్లాలకు కావాల్సిన ఆదాయం సమాకూర్చే రాజధాని అమరావతి అని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం లక్షా 9 వేల కోట్ల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tWqCuy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తుగ్లక్‌లకే తుగ్లక్‌లా: మీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి చూద్దాం: చంద్రబాబుకు స్పీకర్ సవాల్!

శ్రీకాకుళం: అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ వైఖరిపై భగ్గుమన్నారు. అమరావతిలో ప్రయాణిస్తుంటే ఎడారిలో వెళ్తున్నట్లుగా ఉందంటూ కొద్దిరోజుల కిందటే ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన మరోసారి అలాంటి వైఖరినే ప్రదర్శించారు. రాష్ట్రంలో మూడు చోట్ల రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2taXoYd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

2020 సంవత్సరంలో సెలవుల జాబితా: ఏ రోజున.. ఏ పండగ వచ్చిందో తెలుసా?

2019 సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. 2020 సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలు, వార్తలు మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. తాజాగా వచ్చే ఏడాదికి సంబంధించిన సెలవుల జాబితా కూడా సిద్ధమైంది. సాధారణంగా రిపబ్లిక్ డే (జనవరి 26), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/39fNtBn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఐఏఎఫ్ హీరో.. మిగ్-27 పవరేంటో తెలుసా?

జీవితంలో ఏది లేకున్నా.. ‘మేరే పాస్ మా హై..‘‘ అని గర్వంగా చెప్పుకుంటాడు సినిమా హీరో. రియాలిటీలో భారతవాయుసేన కూడా రొమ్మువిరుచుకుని ఇలాంటి డైలాగే చెబుతుంది.. ‘‘హమారే పాస్ మిగ్27 హై''అని! అదేంటి? ఎఫ్16, రాఫెల్ జమానాలో బోరింగ్ మిగ్ విమానాల ముచ్చటెందుకు? అంటారా.. తప్పదుమరి.. అమ్మ చరిత్రను గుర్తుచేసుకోకపోతే ఎలా? మిగ్-27.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MzfU3x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దేశద్రోహులతో కేసీఆర్ మిలాఖత్: తెలంగాణ పోలీసులేమీ తక్కువ తినలేదు: ఎమ్మెల్యే రాజాసింగ్.. !

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ ఫైర్ బ్రాండ్.. ఎమ్మెల్యే రాజాసింగ్. తాను చెప్పదలచుకున్నది సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తారు. మొహమాటం లేకుండా విమర్శలు గుప్పిస్తారు. ఆయన మరోసారి తన మార్క్ ఏమిటో చూపించారు. విమర్శల పదును పెంచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZtuOxl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సంక్షేమ పథకాలకు నిధులు ఏం కావాలి..? పోలవరం, సుజల స్రవంతికి లక్షకోట్లు: మంత్రి పేర్ని నాని

రాజధాని నిర్మాణం కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చుచేశారని, లక్షా 5 కోట్లు ఎప్పుడు వ్యయం చేయాలి, రాజధాని ఎప్పుడు అభివృద్ది చెందాలి అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. లక్ష ఐదు వేల కోట్లు కేటాయిస్తే సంక్షేమ పథకాలు ఏం కావాలి అని అడిగారు. ఐదేళ్లకు ఐదు వేల కోట్ల కేటాయింపుతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rwVfpr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సాహో ‘బహదూర్’.. మిగ్-27 యుద్ధవిమానాలకు అల్విదా.. పాక్‌కు వీటిని చూస్తేనే గడగడ

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)లో అత్యంత శక్తిమంతమైనవిగా పేరుపొందిన మిగ్-27 శ్రేణి యుద్ధవిమానాలు శాశ్వతంగా విధుల నుంచి తప్పుకున్నాయి. ఈ యుద్ధవిమానం శుక్రవారంనాడు తన ఆఖరి ప్రయాణాన్ని ముగించుకుని ల్యాండైన సందర్భంలో.. యావత్ దేశం.. మరీ ముఖ్యంగా ఐఏఎఫ్ ఉద్విగ్నతకులోనైంది. 1985లో మన వాయుసేనలో చేరిన మిగ్.. తనవైన సాహసాలతో శత్రువుకు చుక్కలుచూపించింది.. మరెన్నో బిరుదులూ పొందింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q1gcCn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీటెక్, డిప్లోమా నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో భారీగా రిక్రూట్‌మెంట్

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) భారీగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటనను జారీ చేసింది. సంస్థ ఆఫర్ చేసే అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 2020, జనవరి 22 తేదీలోగా గానీ, ముందుగానీ అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నది. దరఖాస్తులు కోరుతున్న సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/360PZt7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఐదేళ్లలో 5 వేల కోట్లు, లక్షా 10 కోట్లకు ఎన్నేళ్లు కావాలి, అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి పేర్ని

సీఆర్డీఏలో భూముల కొనుగోలులో జరిగిన తప్పులను జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి అందజేసిందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి శివరామకృష్ణ కమిటీ ప్రతిపాదనలను రావు కమిటీ పరిగణలోకి తీసుకొని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని పేర్కొన్నారు. జనవరి మొదటివారంలో బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. జీఎన్ రావు from Oneindia.in - thatsTelugu https://ift.tt/352Qjqa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

CAA Protest: దేశభక్తులమని చెప్పుకొంటే సరిపోదు: హిందుత్వ దేశంగా: మూర్ఖపు చర్య: సీతారాం ఏచూరి..!

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చల్లారట్లేదు. ఇంకా రగులుకుంటూనే వస్తోంది. ఇప్పటిదాకా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలకు దిగిన ఉస్మానియా విద్యార్థులు ఈ సారి సదస్సులు, చర్చాగోష్ఠీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా.. సేవ్ ఇండియా పేరుతో ఓ సెమినార్ ను నిర్వహించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ZQRNv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి ? చెన్నైలో ఉంటే ఏంటి ? అంటున్న ఆర్జీవీ

ఏపీ సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన , జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఎవరికి వారు ఎవరికి తోచిన అభిప్రాయాలు వయు వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందినా వారికి కూడా ఏపీ రాజధాని వ్యవహారంపై చాలా క్యూరియాసిటీ ఉంది. ఇక ఈ విషయంపై వివాదాస్పద దర్శకుడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qna4U2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బుల్లెట్, లాఠీల కోసం పుట్టలేదు.. మోడీ సర్కార్‌ను దించేద్దాం.. అరుంధతీ రాయ్‌ వ్యాఖ్యలు, కేసు

ప్రముఖ రచయిత అరుంధతీ రాయ్‌పై దేశ రాజధాని ఢిల్లీలో కేసు నమోదైంది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్)పై ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీలో వివాదాస్పద ప్రసంగం చేశారని రాజీవ్ కుమార్ రంజన్ అనే అడ్వకేట్ ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు అరుంధతి రాయ్‌పై ఐపీసీ సెక్షన్ 295ఏ, 504, 153, from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ihOgZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతులను సంతోషపరిచేలా నిర్ణయం..? అన్నీ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం: పార్థసారధి

ఏపీలో రాజధాని హీట్ సెగలు రేపుతోంది. మరికొన్ని గంటల్లో మంత్రివర్గ సమావేశం జరగనుండటంతో.. వేడి పీక్‌కి చేరింది. ఈ క్రమంలో వైసీపీ నేత పార్ధసారథి స్పందించారు. రైతులను సంతోషపరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో క్యాబినెట్‌లో జీఎన్ రావు కమిటీ సూచనలపై ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PYtW0x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమరావతిపై 30న జనసేన కార్యాచరణ...

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు , అమరావతి ప్రజలు, రైతుల ఆందోళనపై చర్చించి పార్టీ తరపున నిర్ణయం ప్రకటించేందుకు గాను జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈనెల 30 తేదిన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరగనున్నట్టు తెలిపారు. కాగా ఈ సమావేశంలో పార్టీ పోలీట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/398zcXf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

4940 ప్రత్యేక బస్సులు, 10 నుంచి 13వ తేదీ వరకు, అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా..

సంక్రాంతి పండగ వస్తోంది. మరో 18 రోజుల్లో తెలుగు లోగిళ్లలో పండగ శోభ కనువిందు చేయనుంది. ఆంధ్రాలో అయితే వారం ముందునుంచే పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక తెలంగాణలో కూడా పండగ శోభ మూడురోజుల పాటు ఉంటోంది. పండగ సందర్భంగా ఊర్లకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా.. ఆర్టీసీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/39icjki viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పోర్న్ వీడియోలు చూస్తావా..? హాజీపూర్ హత్య కేసుల నిందితుడికి కోర్టు ప్రశ్న..

హాజీపూర్‌ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిపై విచారణను ఫోక్సో స్పెషల్‌ కోర్టు జనవరి 3వ తేదీకు వాయిదా వేసింది. మనీషా హత్య కేసుకు సంబంధించి గురువారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా 29 మంది సాక్ష్యుల వాంగ్మూలాలను న్యాయమూర్తి చదివి వినిపించారు. వాటిపై శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించగా.. చాలా ప్రశ్నలకు కాదు,లేదు,తెలియదంటూ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. నీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sm11uv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతుల కన్నీళ్లు మంచిది కాదు, రాజధాని అన్నదాతలను బాధపెట్టొద్దు, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ

రాజధాని మార్పుపై ఊహాగానాలు నెలకొంటున్న నేపథ్యంలో విమర్శలకు విపక్షాలు మరింత పదునుపెడుతున్నాయి. రాజధాని మార్చడం కన్నా ఒక్కో రంగాన్ని ఒక్కో హబ్‌గా చేయాలనే సూచనలు వస్తున్నాయి. జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ కూడా రాజధాని మార్చడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం మారితే రాజధాని మారుస్తామని పేర్కొనడం సరికాదని సూచించారు. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ ముఖ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37loivF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శుక్రవారం ప్రార్థనలపై టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్.. యూపీలో చల్లారని సీఏఏ నిరసనలు..

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనలు తగ్గుముఖం పట్టినా, ఉత్తరప్రదేశ్ లో మాత్రం అదే టెన్షన్ కొనసాగుతోంది. గురువారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా ఆగ్రా, బులంద్ షహర్, గజియాబాద్, సహరాన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ అదనపు బలగాలను మోహరించిన ప్రభుత్వం.. పరిస్థితిని కంట్రోల్ లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/39gU3aC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టెక్ మహీంద్రా కొత్త పాలసీ : స్వలింగ సంపర్కులకు కూడా ఆ లీవ్..

కార్పోరేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా, పురుష ఉద్యోగులకు పేరంటల్ లీవ్ ఇవ్వడం సహజమే. కానీ బిడ్డను దత్తత తీసుకునే స్వలింగ సంపర్కుల పరిస్థితేంటి..? ఇదే అంశంపై ఫోకస్ చేసిన ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా స్వలింగ సంపర్కులకు కూడా 12 వారాల 'పెయిడ్ అడాప్షన్ లీవ్' ప్రకటించింది. సంస్థ కొత్త లీవ్ పాలసీలో స్వలింగ సంపర్క జంటలకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F0mEDb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నుస్రత్ జహాన్ తాజా ఫోటోలు.. ఉద్యమాలు, సినిమా ప్రమోషన్లతో యువ ఎంపీ బిజీబిజీ

ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే, మరోవైపు తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్. కోల్ కతా కేంద్రంగా కొద్దిరోజులుగా సాగిన అన్ని ఆందోళనల్లో నుస్రత్ పాల్గొన్నారు. టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీతో కలిసి వేదిక పంచుకున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MuSyff viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

news makers 2019: షాహెన్ షా, నమో నమ: కీలక చట్టాలు, త్రిపుల్ తలాక్ నుంచి సీఏఏ వరకు

నరేంద్ర మోడీ, అమిత్ షా.. ఒకరు తెరముందు కనిపించే వాగ్బాటి, మరొకరు తెరవెనుక చాణక్యం ప్రదర్శించే ఉద్దండులు. కేంద్రంలో బీజేపీకి వరుసగా రెండోసారి సుస్థిర ప్రభుత్వం అందించడంలో వీరిద్దరిదీ కీ రోల్. మోడీ 2.0 ప్రభుత్వం కొలువుదీరాక కీలక నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తున్నారు. బీజేపీకి 300 పైచిలుకు సభ్యులు ఉండటం, బలమైన విపక్షం లేకపోవడంతో కీలక from Oneindia.in - thatsTelugu https://ift.tt/35YzjCt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

'పోలీసుమయంగా అమరావతి.. అప్రకటిత ఎమర్జెన్సీ..'

మూడు రాజధానుల ప్రతిపాదనతో వైసీపీ ప్రభుత్వం అమరావతిలో యుద్ద వాతావరణం తీసుకొచ్చిందని మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్ పేరుతో 29 గ్రామాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ తీసుకొచ్చారని ఆరోపించారు. విధి విధానాలను ప్రశ్నిస్తే జగన్ తట్టుకోలేకపోతున్నారని,అణచివేతతోనే అధికారాన్ని చలాయిస్తున్నారని విమర్శించారు. ఓట్లు వేసినవాళ్లనే కాళ్లతో తొక్కుకుంటూ వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tLbH6b viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాంగ్రెస్‌కు షాక్.. ప్రియాంక సన్నిహితురాలి గుడ్ బై.. సొంత పార్టీ ప్రయత్నాల్లో దళిత లీడర్

దళితులకు దగ్గరకావడం ద్వారా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మళ్లీ పాగా వేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గతంలో ఎంపీగా ఉంటూనే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సావిత్రిబాయి పూలే.. ఇప్పుడు అంతే సంచలన రీతిలో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన కొద్దికాలంలోనే ఆ పార్టీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ES7qjB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

33 సీట్లకు 29 స్థానాలు ఇచ్చారు... ఎలాంటీ నష్టం జరగదు... తేల్చేసిన కృష్ణా ,గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేల

రాజధాని రైతులు ఎలాంటీ ఆందోళన చేందాల్సిన అవసరం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు భరోసా ఇచ్చారు. రైతులతో నేరుగా మాట్లాడతామని వారు స్పష్టం చేశారు. లక్షల కోట్లు పెట్టి ఓకే దగ్గర రాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ది చెందడమే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. మరోవైపు కృష్ణా, గుంటూరు నగరాల అభివృద్దికి కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37bhtfM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వివక్ష కాదా..? : బాధిత ముస్లిం కుటుంబాలను పరామర్శించని యూపీ మంత్రి

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చి పోలీసుల లాఠీచార్జి,కాల్పుల్లో 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఉత్తరప్రదేశ్ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ బిజనౌర్‌లో పర్యటించారు. అయితే మృతి చెందిన ముస్లిం వ్యక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన నిరాకరించడం గమనార్హం. ఆ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PYJOQO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అందరూ హిందువులు కారు.. ఆరెస్సెస్ చీఫ్ కు అథవాలే కౌంటర్

ఇండియాలో మతాచారాలు వేరైనా అందరూ భరతమాట బిడ్డలేనని, 130 కోట్ల మంది హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్లను కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తప్పుపట్టారు. ‘‘అందరూ హిందువులే అనడం ఏమాత్రం సరికాదు. ఒకానొక సమయంలో మన దేశంలో అందరూ బౌద్ధులుగానే ఉండేవాళ్లు. హిందూయిజం రాక తర్వాతే దీన్ని హిందూ దేశంగా పిలుస్తున్నారు''అని అథవాలే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZoFAVI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హోటల్లో డ్రగ్స్ సీజ్, న్యూ ఇయర్ కోసం, దొంగతనాలు కూడా, బంగారం, నగదు స్వాధీనం..

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ కాలేదు.. సిటీలో మాత్రం డ్రగ్స్ మత్తు గుమ్మంటోంది. కుషాయిగూడలోని ఓ హోటళ్లో డ్రగ్స్ సీజ్ చేశారు. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్‌ను హైదరాబాద్ తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరిపై పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.న్యూ ఇయర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rq1POq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నా తల్లి పుట్టిన తేదీ, పుట్టిన స్థలం నాకే తెలియదు.. మీరెలా చెప్పగలరు? : మోదీపై మమత ఫైర్

జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ జనాభా పట్టిక(NPR)లతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. వీటి పేరుతో ప్రజల్లో విద్వేషాలను,గందరగోళాన్ని నింపుతున్నారని ఆరోపించారు. తన తల్లి పుట్టిన తేదీ, పుట్టిన స్థలం గురించి తనకు తెలియదని.. అలాంటప్పుడు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో మీరెలా చెబుతారని ప్రశ్నించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PX1nk6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

News makers: ధర్మాడి సత్యం: సామాన్యుల్లో అసామాన్యుడు: నౌకాదళం చేతులెత్తేసిన చోట..!

రాజమహేంద్రవరం: ధర్మాడి సత్యం. ఈ ఏడాది చివరి మూడు నెలల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగినపోయిన పేరు. ఒక విషాదకరమైన ఉదంతంతో ముడిపడి ఉన్న పేరు అది. పదుల సంఖ్యలో కుటుంబాలకు తీరని దుఖాన్ని మిగిల్చిన ఆ దుర్ఘటనే- గోదావరిలో రాయల్ వశిష్ట లాంచీ మునక. ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి నది గర్భంలో, బురదలో కూరుకుని పోయిన లాంచీని విజయవంతంగా వెలికి తీయగలిగారు ధర్మాడి సత్యం. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PYEUU4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇక దంచుడే.. ఆ గ్యాంగ్‌ని దండించే టైమొచ్చింది.. CAA హింసపై అమిత్ షా సీరియస్

దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న అల్లరిమూకలు(తుక్డే తుక్డే గ్యాంగ్) వల్లే సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింస చెలరేగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పార్లమెంట్ లో ఒక్కమాట మాట్లాడని ప్రతిపక్ష పార్టీలు.. బిల్లు ఆమోదం తర్వాత మాత్రం అబద్దాలతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. అల్లరిమూకలతో కలిసి అపోజిషన్ పార్టీలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qgo8P6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాహుల్,ఓవైసీ దేశంలో అంతర్యుద్దం కోరుకుంటున్నారు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దేశంలో అంతర్యుద్దం రావాలని కోరుకుంటున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో చీలిక రావాలని వారు కోరుకుంటున్నారని ఆరోపించారు. మొఘల్స్,బ్రిటీషర్స్ కూడా చేయలేనిది రాహుల్,ఓవైసీ,తుక్డే-తుక్డే గ్యాంగ్ చేయాలనుకుంటున్నారని విమర్శించారు. దేశంలో విభజన రావాలనే వారు ఎదురుచూస్తున్నారంటూ ఆరోపించారు.డిటెన్షన్ కేంద్రాలపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/39e2KCU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేల భరోసా మీటింగ్... సమావేశం బయట రైతుల ఆందోళన

అమరావతి మరియు సిఆర్ఢీఏ పరిధిలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశం అయ్యారు. రాజధాని తరలింపుపై ఓ వైపు రైతులు , మరోవైపు విపక్షలు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీంతో రైతులు గత తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే‌లు మంత్రులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే from Oneindia.in - thatsTelugu https://ift.tt/39akLBU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన చోటే, కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష, రాజధాని మార్పుపై నిరసన

ఏపీలో రాజధాని మార్పు రగడ నెలకొంది. మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ, బీజేపీ తప్పుపడుతున్నాయి. అమరావతి రాజధాని మార్చొచ్చని కోరుతున్నాయి. రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతి నుంచి క్యాపిటల్ సిటీ మార్చొద్దని రైతులు, టీడీపీ శ్రేణుల నిరసన కంటిన్యూ అవుతోంది. మరోవైపు శుక్రవారం మౌనదీక్షకు దిగుతానని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/35ZGgTU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

News Maker 2019: కేటీఆర్‌కు కలిసొచ్చిన సంవత్సరం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా సూపర్ సక్సెస్

2009 ఎన్నికలకు ముందు కేటీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినా పార్టీపై పూర్తి పట్టు మాత్రం కేటీఆర్ కు 2019లో దక్కిందని చెప్పాలి . 2019 కేటీఆర్ కు బాగా కలిసొచ్చింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మంత్రిగా, పార్టీలో ట్రబుల్ షూటర్ గా, సీఎం కేసీఆర్ తర్వాత పార్టీలో కీలకమైన వ్యక్తిగా, రాబోయే కాలంలో కాబోయే from Oneindia.in - thatsTelugu https://ift.tt/34W14ul viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

SBI న్యూ ఇయర్ గిఫ్ట్ అదిరింది.. ఇప్పుడే రుణం తీసుకుంటే 3 అదిరిపోయే లాభాలు!

Image
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. కొత్త ఏడాది సందర్భంగా సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లును భారీగా తగ్గించింది. దీంతో ఇప్పుడే లోన్ తీసుకుంటే కస్టమర్లు లాభం పొందొచ్చు. ‘కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభించండి. సొంతింటి కలను సాకారం చేసుకోండి. డిసెంబర్ 31లోపు ఎస్‌బీఐ‌లో హోమ్ లోన్ తీసుకోండి. 1 నుంచి తక్కువ వడ్డీ ప్రయోజనాన్ని పొందండి. ఎస్‌బీఐ యోనో ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెంటనే సూత్రప్రాయ ఆమోదం పొందొచ్చు’ అని స్టేట్ బ్యాంక్ ట్వీట్ చేసింది. Also Read: స్టేట్ బ్యాంక్ సందర్భంగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటును ఏకంగా పావు శాతం తగ్గించింది. ప్రస్తుతం ఎస్‌బీఐ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.15 శాతం నుంచి ప్రారంభమౌతోంది. అయితే డిసెంబర్ 31లోపు బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకుంటే జనవరి నుంచి వడ్డీ రేటు 7.9 శాతం నుంచి వర్తిస్తుంది. Also Read: Also Read: తక్కువ వడ్డీకే రుణం పొందటం మాత్రమే కాకుండా ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తోంది. తక్కువ ప్రాసెసింగ్ ఫీజు ఫెసిలిటీని అందిస్తోంది. ఇంక...

సంపూర్ణ సూర్యగ్రహణం, ఎప్పటినుంచో తెలుసా, గ్రహణం రోజు ఏం చేయొద్దు, ఏం చేయాలి..

మరికొన్ని గంటల్లో సూర్యగ్రహణం రాబోతుంది. గురువారం వచ్చే సూర్యగ్రహణం ఏడాదిలో మూడో సూర్యగ్రహణం, అలాగే సంవత్సరంలో చివరి వార్షిక సూర్యగ్రహణం. దీనినే ‘రింగ్ ఆఫ్ పైర్' అని కూడా అంటారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/34U0nBQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్రాన్స్‌జెండర్‌ను వదలని మృగాళ్లు... !

దిశ అత్యచారం, హత్య తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు అందోళనలు మొదలయ్యాయి. దీంతో అటు పోలీసులు ఇటు న్యాయవ్వవస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో చిన్నారులు, మహిళలకు వ్యతిరేకంగా ఏ చిన్న సంఘటన జరిగినా...వెంటనే స్పందిస్తున్నాయి.. అయినా... నగరంలోని కొంతమంది మృగాళ్లలో మాత్రం ఎలాంటీ జంకులు మాత్రం కనిపించడం లేదు. వారిపై అత్యచారాలు కొనసాగుతున్నాయి...ఈ నేపథ్యంలోనే నగరంలోని ఎక్కడో ఓ from Oneindia.in - thatsTelugu https://ift.tt/39grXN5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం యోగి హెచ్చరించిందే జరిగింది.. ఆ 28 మందికి నోటీసులు..

జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన నిరసన ర్యాలీలు హింసాత్మక రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 16 మంది పౌరులు చనిపోగా.. ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లింది. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలతో పాటు వారి నుంచే డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tSThkh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సూర్య గ్రహణం: గర్బిణిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 గర్భిణి స్త్రీలు :- గ్రహణ సమయంలో జాగ్రత్తలు. వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని గర్భిణీ స్త్రీలపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్రాలలో చెప్పడం జరిగింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SpUucY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ క్యాబినెట్‌‌కు భారీ బందోబస్తు... కొత్తవారిని ఇళ్లలోకి రానివ్వద్దని నోటీసులు

శుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌ సమావేశాలు అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు సచిలవాలయం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. క్యాబినెట్ రోజున ఇతర కొత్త వ్యక్తుల ఎవరు సచివాలయం ప్రాంతాల్లోకి రాకుండా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తవారు ఎవరైన వస్తే తమకు సమాచారం అందించాలని మందడం ప్రాంతంలోని ఇళ్లకు నోటీసులు అంటించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t2AXV4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

130కోట్ల భారతీయులు ఆత్మవిశ్వాసంతో ఆ సవాళ్లను ఎదుర్కొన్నారు : మోదీ

ఓవైపు దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో.. ఎన్‌పీఆర్ కూడా వాటికి తోడైంది. ఎన్‌పీఆర్ ఎన్ఆర్‌సీకి దొడ్డిదారి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆ రెండింటికీ అసలు సంబంధమే లేదని చెబుతోంది. అయినా దేశంలో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉండగా.. వాటి నుంచి దృష్టి మరల్చేందుకే from Oneindia.in - thatsTelugu https://ift.tt/35W2l5H viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘అటల్ భూజల్ పథకం’ ప్రారంభించిన ప్రధాని మోడీ: రూ. 600 కోట్ల కేటాయింపు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 95వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోపాటు పలువురు కేంద్రమంత్రులు, నేతలు బుధవారం అటల్ సమాధి స్థల్ వద్ద ఆయనకు నివాళులర్పించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ రూ. 600 కోట్ల ఖర్చుతో కూడిన గ్రౌండ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/370korM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముస్లిం ఫోరం సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ... సీఏఏ, ఎన్‌ఆర్‌సీల అమలుపై ఓవైసీ బ్రీఫింగ్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలను నెలకొన్న నేపథ్యంలోనే ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే సీఏఏ అమలు ఇతర అంశాలు చర్చించేందుకు ఆయన యునైటైడ్ ముస్లిం ఫోరం సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. మధ్యహ్నాం మూడు గంటల పాటు సమావేశం కొనసాగింది. సమావేశం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tJjUYy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి సూర్య‘గ్రహణం’: సీఎంకు షాక్, 15 మంది ఎమ్మెల్యేల రాజీనామా?

బెంగళూరు: సూర్యగ్రహణం సంభవించక ముందే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు పెద్ద తలనొప్పి పట్టుకుంది. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం అయిన నేతలు ఇప్పుడు యడియూరప్ప ప్రభుత్వం మీద తిరుగుబాటు చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్ లో అధికారానికి దూరం అయిన బీజేపీకి కర్ణాటకలో ఊహించని ఎదురెబ్బ తగలనుంది. కర్ణాటకలో వాల్మీకీ వర్గానికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tOpU2h viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు రాజీనామా చేసి రాజధానిపై మాట్లాడండి: విడుదల రజనీ

రాజధాని మార్పుపై ఊహాగానాలు పీక్ స్టేజీకి చేరిన నేపథ్యంలో.. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. రాజధాని మార్పుపై జీఎన్ రావు కమిటీ సిఫారసుతో ఏపీ భగ్గమంటోంది. ఇంతలో కొందరు టీడీపీ నేతలు.. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వైసీపీ ఎమ్యెల్యే విడుదల రజనీ తీవ్రంగా స్పందించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zndpqd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ ఘనత కేసీఆర్‌దే: టీఆర్ఎస్ ఏడాది పాలనపై దాసోజు శ్రవణ్ ఫైర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేవంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ సర్కారు రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండోసారి అధికారం చేపట్టిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PVZ2Gs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జేబుదొంగ కమిట్‌మెంట్: భార్యకు కిలో బంగారు నగలు..పిల్లలకు ఇంటర్నేషనల్ విద్య!

చేసేది దొంగతనాలే అయినా తన భార్య పిల్లలను దర్జగా చూసుకుంటున్నాడు ఓ ఘరాన దోంగ.. హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతంలో కిరాయి, భార్య మెడలో కిలోల కొద్ది బంగారం.. లక్షలు పోసి తన సంతానానికి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువులు..దీంతో పాటు పలు చోట్ల ప్లాట్లు , ఇతర ఆస్తులను కూడబెట్టిన ఘరాన దోంగను హైదరాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tSe1bN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

126 కోట్ల భూ కుంభకోణం.. రంగంలోకి సీబీఐ.. సర్కార్ ఆదేశాలతో విచారణ

యమునా ఎక్స్‌ప్రెస్ వే కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తును చేపట్టేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రంగంలోకి దిగింది. ఈ కుంభకోణంలో సీఈవో పీసీ గుప్తా, మరో 19 మందిపై కేసు నమోదు చేసింది. 126 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు రావడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. యమున from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t3la8w viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రేమించుకున్న కజిన్స్, పెళ్లికి పెద్దలు నో: ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని బవాన ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది.  తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పదో తరగతిలోనే ప్రేమ: అయిదు నెలల కిందట అదృశ్యం.. బావిలో మృతదేహంగా.. ! from Oneindia.in - thatsTelugu https://ift.tt/39c0Lia viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Draymond-led Warriors bottle Rockets, Harden

Draymond Green scored 16 of his 20 points in the second half, Damion Lee had 22 points and a career-high 15 rebounds and the Golden State Warriors beat the Houston Rockets 116-104 on Wednesday. from www.espn.com - TOP https://ift.tt/2Mug8sK via

Retired Vonn goes social with proposal to Subban

Lindsey Vonn popped the question to hockey star P.K. Subban and posted the details online, linking a picture of herself and Subban with an engagement ring. from www.espn.com - TOP https://ift.tt/35WRKaF via

Embiid, Sixers' 3-point barrage help bury Bucks

The Sixers tied their franchise record for 3-pointers and Joel Embiid helped shut down Giannis Antetokounmpo as Philly cruised to an easy victory over Milwaukee on Christmas. from www.espn.com - TOP https://ift.tt/2sbe1Dn via

Decision On Internet Suspension In Mathura On Thursday: District Magistrate

A decision on whether to suspend internet services in Mathura district would be taken after a meeting of administration and police officials here on Thursday, officials said on Wednesday. from NDTV News - Special https://ift.tt/2ZswWWb via

Solar Eclipse 2019: Date, Timings And Diet Myths Related To Solar Eclipse Busted

The annular solar eclipse 2019 will be visible in some regions of Asia that includes southern part of India and some part of North/East Africa and North/West Australia. from NDTV News - Special https://ift.tt/2XkvO4q via

Indian Students On Christmas Break Killed In Dubai Road Accident: Report

Two Indian students were killed in a road accident in Dubai in the early hours of Christmas Day on Wednesday, according to media reports. from NDTV News - Special https://ift.tt/2ZozW63

Decision On Internet Suspension In Mathura On Thursday: District Magistrate

A decision on whether to suspend internet services in Mathura district would be taken after a meeting of administration and police officials here on Thursday, officials said on Wednesday. from NDTV News - Special https://ift.tt/2ZswWWb

Solar Eclipse 2019: Date, Timings And Diet Myths Related To Solar Eclipse Busted

The annular solar eclipse 2019 will be visible in some regions of Asia that includes southern part of India and some part of North/East Africa and North/West Australia. from NDTV News - Special https://ift.tt/2XkvO4q

Girl Buys Christmas Card In UK. Finds "Help Us" Note From China Factory

A British retailer with thousands of stores around the world said Sunday that it has suspended work with a Chinese factory as it investigates allegations of forced labor behind its Christmas cards -... from NDTV News - Special https://ift.tt/2PPDwCW

PM, Amit Shah Statements On Nationwide NRC Contradictory: Mamata Banerjee

West Bengal Chief Minister Mamata Banerjee on Tuesday claimed Prime Minister Narendra Modi and Union Home Minister Amit Shah were making contradictory statements on NRC and wondered who was speaking... from NDTV News - Special https://ift.tt/2s8AnW3 via

Christmas History.. పశువుల పాకలోనే జన్మించి.. లోకానికి ఆరాధ్యుడైన జీసస్

రెండువేల ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యంలో జన్మించి ఏసుక్రీస్తు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్యుడయ్యాడు. దయామయుడు, కరుణామయుడిగా క్రైస్తవులతో ఆరాధనలు అందుకుంటున్నాడు. from Samayam Telugu https://ift.tt/2MpkMYS

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..!

డీజిల్ ధర పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న డీజిల్ ధర ఈ రోజు స్థిరంగా కొనసాగింది. మరోవైపు పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉంది. from Samayam Telugu https://ift.tt/372sP5G

డిసెంబరు 25 బుధవారం.. తిథి చతుర్దశి, నక్షత్రం

గేరియన్ క్యాలెండర్‌ను అనుసరించినా శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. from Samayam Telugu https://ift.tt/2sgPkFi

DRDO: MTS ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

DRDO | భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) వివిధ విభాగాల్లో మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. from Samayam Telugu https://ift.tt/2POMZL2

శ్రీకాకుళంలో చంద్రబాబుకు తలనొప్పిగా ఆ నేత..బాబు నిర్ణయాన్ని వ్యతిరేకించింది అందుకేనా?

ఏపీ సీఎం చంద్రబాబుకు శ్రీకాకుళం జిల్లాలో ఆ నేత తీరు తలనొప్పిగా మారిందా? ఒక పక్క రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబుకు సొంతపార్టీ నేత షాక్ ఇవ్వనున్నారా ? అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా కొండ్రు మురళి మూడు రాజధానుల ప్రకటనను సమర్ధించటానికి కారణం అదేనా ? వైసీపీలోకి జంప్ అవ్వాలని ఆ నేత చూస్తున్నారా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t3LXBz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మూడు రాజధానుల రగడ ..వైసీపీ నేతలు మూర్ఖులన్న మాజీ ఎంపీ సబ్బంహరి

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు ఉధృతం అవుతున్నాయి. రాజధాని రైతుల పోరాటం ఉగ్ర రూపం దాలుస్తుంది. మూడు రాజధానుల ప్రకటనపై మొదట్లో మెజార్టీ ప్రజల నుండి హర్షం వ్యక్తం కాగా ఇప్పుడు నిరసన వ్యక్తం అవుతుంది. మూడు రాజధానుల ప్రకటనపై మాజీ ఎంపీ సబ్బం హరి తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ ప్రకటన మోసపూరితం from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Q9epj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

క్రిస్మస్ వేడుకల్లో నరమేథం: ఉగ్రదాడి: తిప్పి కొట్టిన సైన్యం: 115 మంది మృతి

ఒవువాడౌగు: పశ్చిమాఫ్రికాలో ఉగ్రవాదులు నరమేథాన్ని సృష్టించారు.ఆత్మాహూతి దాడికి తెగబడ్డారు. కరుణామయుడు ఏసుక్రీస్తు జయంతి రోజు క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్న సమయంలో జిహాదీలు ఆత్మాహూతి దాడికి పాల్పడ్డారు. జిహాదీల దాడిలో 35 మంది మరణించారు. అనంతరం సైనిక బలగాలు నిర్వహించిన కాల్పుల్లో ఏకంగా 80 మందికి పైగా జిహాదీలు మృతిచెందారు. పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసో రాజధానిలో స్థానిక కాలమానం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZkgfMy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Homeless Man Needs $27 For Bus Ticket To See Daughter On Christmas

Robert Fox knew where he should spend Christmas. With his daughter, who would welcome him with a hug and a kiss. He would tell her he loved her, and thank God for bringing them together. from NDTV News - Special https://ift.tt/2SzhHJV

Amruta Fadnavis Takes Dig At Uddhav Thackeray Over His Leadership

Unfazed by online trolling over her tweet against Maharashtra Chief Minister Uddhav Thackeray, Amruta Fadnavis, wife of former CM Devendra Fadnavis, on Tuesday launched a fresh attack against the Shiv... from NDTV News - Special https://ift.tt/2MqD8IV

Mulugu Horoscope: డిసెంబరు 25 రాశి ఫలాలు- మేష రాశివారికి ఆకస్మిక ధనలాభం!

Image
మేషం సంఘంలో గుర్తింపు దక్కుతుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ధన, వస్తులాభాలు పొందుతారు. వృషభం ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనయోగం పొందుతారు. మిథునం ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులు కుటుంబసభ్యుల సహాయసహకారాలతో సకాలంలో పూర్తిచేస్తారు. కర్కాటకం ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. శ్రమ అధికం అవుతుంది. కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు. సింహ సంతానం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్వల్ప ధనలాభాలు పొందుతారు. కన్య మీ ప్రతిభకు సంఘంలో గుర్తింపు పొందుతారు. ఉద్యోగ, వివాహయత్నాలు కొనసాగిస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. Read Also: తుల ఆర్థికపరిస్థితి సంతృ...

APPSC: 'గ్రూప్-1' వెబ్‌ఆప్షన్ల గడువు పొడిగింపు

Image
ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించిన వెబ్‌ఆప్షన్ల (ఫ్రిపరెన్సెస్) గడువును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడిగించింది. డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ మంగళవారం (డిసెంబరు 24) అధికారిక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు సంబంధించి పరీక్ష కేంద్రాలు(3 ఆప్షన్లు), మీడియం (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ), పోస్ట్-జోనల్/మల్టీజోనల్ ప్రిఫరెన్సెస్ ఇతర ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఓటీపీఆర్ ఐడీ ద్వారా లాగిన్ అయి ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా ఇచ్చిన ప్రాధాన్యాల ప్రకారమే పోస్టులకు ఎంపిక చేస్తారు కాబట్టి.. మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులందరూ పోస్ట్ ప్రిఫరెన్సెస్ పూర్తిచేయాల్సి ఉంటుంది. పోస్టుల ప్రిఫరెన్స్ కోసం వెబ్‌సైట్‌లో ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడీ నెంబరుతో లాగిన్ తమ ప్రాధాన్యాలను నమోదుచేయాల్సి ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 12 నుంచి 23 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల పరీక్షలను వాయిదావేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ...

Mulugu Panchangam: డిసెంబరు 25 బుధవారం.. తిథి చతుర్దశి, నక్షత్రం

Image
శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి సూర్యమానం', చంద్రమానం'. చంద్రుని సంచరణతో అనుసంధానమైంది చాంద్రమాన పంచాగం, సూర్యుని సంచరణతో అనుసంధానమైంది సూర్యమాన పంచాంగం. తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. కాబట్టి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తవుతుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు పంచాంగాలు మార్కెట్‌లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యా...

Aligarh University Student, Who Lost Arm In Clash, Appointed Professor

The Aligarh Muslim University has decided to appoint research scholar Mohammad Tariq, who lost his arm in violence during protests against the citizenship act, as an ad-hoc assistant professor on... from NDTV News - Special https://ift.tt/2s98DAC via

Aligarh University Student, Who Lost Arm In Clash, Appointed Professor

The Aligarh Muslim University has decided to appoint research scholar Mohammad Tariq, who lost his arm in violence during protests against the citizenship act, as an ad-hoc assistant professor on... from NDTV News - Special https://ift.tt/2s98DAC

Babulal Marandi's Party Extends Support To Jharkhand's JMM-Led Alliance

The Jharkhand Vikas Morcha (Prajatantrik) Tuesday extended support to pre-poll alliance of Jharkhand Mukti Morcha (JMM), Congress and the Rashtriya Janata Dal (RJD). from NDTV News - Special https://ift.tt/2Su2DND

Mulugu Horoscope: డిసెంబరు 25 రాశి ఫలాలు- మేష రాశివారికి ఆకస్మిక ధనలాభం!

శ్రీకాళహస్తి దేవస్థాన పండితుడిగానూ, ఖగోళ, వాస్తు శాస్త్రాల్లో నిష్ణాతుడిగానూ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారికి విశేష ఆదరణ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన జోస్యం ఫలించింది. from Samayam Telugu https://ift.tt/2ZjvB47

షాక్.. బంగారం ధర భారీ జంప్.. రెట్టింపు పెరిగిన వెండి!

పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం కూడా బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మళ్లీ ఈసారి ఏకంగా రూ.210 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.36,650కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.210 పెరుగుదలతో రూ.39,960కు ఎగసింది. from Samayam Telugu https://ift.tt/34P0RZO

APPSC: 'గ్రూప్-1' వెబ్‌ఆప్షన్ల గడువు పొడిగింపు

APPSC| గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు పోస్టులు, జోన్లవారీగా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.... from Samayam Telugu https://ift.tt/360Y6WU