Posts

Showing posts from February, 2020

అంబాని కొడుకు పెళ్లితో ఢీ: 40 ఎకరాల్లో కర్ణాటక మంత్రి కుమార్తె పెళ్లి

బెంగళూరు/ ముంబై/ బళ్లారి: పేదలు వారి స్థోమతను బట్టి సాంప్రధాయబద్దంగా వివాహాలు చేస్తారు. అయితే శ్రీమంతులు ఆడంబరాల కోసం వారి కుటుంబ సభ్యుల వివాహాలు చేస్తుంటారనే సామెత ఉంది. భారతదేశంలోని ప్రముఖ కుబేరుడు ముఖేష్ అంబాని కుమారుడి పెళ్లి ఘనంగా జరగడంలో భాగస్వాములు అయిన కొందరు ప్రముఖ కళాకారులతో కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aeLlcL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్: విచారణకు రంగంలోకి దిగిన సిట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్ కు సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో సిట్ రంగంలోకి దిగింది . సీఆర్డీఏ రీజియన్ లో భూలావాదేవీల్లో అక్రమాలు జరిగాయని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొన్న క్రమంలో ఆ వ్యవహారాన్ని కూడా సిట్ విచారించనుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ల్యాండ్ ట్రేడింగ్‌పై సిట్ అధికారులు రంగంలోకి దిగారు . from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PDdjqW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యాసిడ్ పోసి చంపేస్తామని హీరోయిన్ కు వార్నింగ్: వ్యాపారవేత్త, కొడుకు అరెస్టు, తల్లి, కూతురిపై చీటింగ్

చెన్నై: పెళ్లి చేసుకోకపోతే ముఖం మీద యాసిడ్ పోస్తామని, చంపేస్తామని ప్రముఖ హీరోయిన్ ను బెదిరించిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన కొడుకును చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ తమిళ హీరోయిన్ శృతి మీద యాసిడ్ పోస్తామని, చంపేస్తామని బెదిరించారని ఆమెతల్లి, నటి చిత్ర ఫిర్యాదు చెయ్యడంతో చెన్నైలోని మైలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TaukLi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అంబానీకి జగన్ భారీ గిఫ్ట్ : సొంత పార్టీ నేతలకు షాక్, తెరవెనక అమిత్‌షా కీ రోల్..!

తాడేపల్లి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. అంబానీతో పాటు చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యులు పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానీ కూడా సీఎం జగన్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీల ఏర్పాటు, వివిధ ప్రాజెక్టులపై వీరు సీఎం జగన్‌తో చర్చించడంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uFNXBj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ అలర్లు : జైశ్రీరామ్ కాదు.. ఇకనుంచి హర్‌హర్ మహదేవ్.. అక్కడ ఎందుకీ మార్పు?

దేశ రాజధాని ఢిల్లీలోని అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఈశాన్య ఢిల్లీలోని శివ్ విహార్ ఒకటి. అల్లర్ల తర్వాత అక్కడి చాలామంది ముస్లింలు వేరే ప్రాంతాలకు తరలిపోయారు.అదే కాలనీలో ఉంటున్న హిందువులకు సైతం అల్లర్ల కారణంగా ఆదివారం నుంచి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పుడక్కడి కాలనీవాసులు రాత్రిపూట అల్లరి మూకలు కాలనీలోకి చొరబడకుండా గస్తీ కాస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VzBTwn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జేసీ ట్రావెల్స్ అక్రమాలు : వెలుగులోకి కొత్త కోణం.. నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు..

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ సంతకాల వ్యవహారం గతంలో వెలుగుచూడగా.. తాజాగా దానికి సంబంధించి మరిన్ని వివరాలు బయటపడ్డాయి. సీఐలు,ఎస్ఐ,ఆర్టీఏ అధికారుల ఫోర్జరీ సంతకాలతో నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లను సృష్టించుకున్న జేసీ సంస్థ.. నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను కూడా సృష్టించినట్టు తాజాగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/32CDTWa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీటీడీ బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం, బడ్జెట్ అంచనా ఎంతో తెలుసా..?

టీటీడీ 2020-2021 బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. రూ.3309 కోట్లతో బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నది. గతేడాది బడ్జెట్ రూ.3249 కోట్లు కాగా.. ఈ సారి రూ.60 కోట్ల అంచనాలు పెరిగాయి. హుండీ ద్వారా రూ.1351 కోట్లు, వడ్డీల ద్వారా రూ.706 కోట్లు, లడ్డూ విక్రయాల ద్వారా రూ.400 కోట్ల ఆదాయం వస్తోందని పాలకవర్గం లెక్కగట్టింది. బడ్జెట్‌ అంచనాలతోపాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TnXDZK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మళ్ళీ చంద్రబాబు విశాఖ టూర్: టీడీపీ,వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో వైజాగ్ లో హీట్

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో నిర్వహించాలనుకున్న ప్రజా చైతన్య యాత్ర రసాభసగా మారి రాజకీయ దుమారానికి కారణమైంది. టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది . విశాఖ ఎయిర్ పోర్ట్ లోనే చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ నేతల తీరుతో టీడీపీ నేతలు కూడా బాహాబాహీకి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PBCQ3D viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వీధిరౌడీల్లా రెచ్చిపోయిన సిక్కోలు విద్యార్థులు, పీఎస్‌కు కూతవేటు దూరంలో డిష్యూం.. డిష్యూం...

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో విద్యార్థులు రెచ్చిపోయారు. సినిమా స్టైల్‌ను తలపించేలా రోడ్డుపై బాహా బాహీకి దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకొని భయాందోళన కలిగించారు. ఫస్ట్, సెకండియర్ విద్యార్థుల మధ్య గత కొంతకాలంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అయితే పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఘటన జరిగినా.. ఖాకీలు స్పందించలేదు. కాలేజీ యాజమాన్యం కూడా మిన్నకుండిపోయింది. పాలకొండ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vsd7Uj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మళ్లీ అదే కలకలం.. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో 'గోలీ మారో' నినాదాలు..

ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో శనివారం కొంతమంది వ్యక్తులు 'దేశద్రోహులను కాల్చిపారేయండి..(దేశ్‌కి గద్దరోన్‌ కో,గోలి మారో సాలోంకో)' అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో ఇదే నినాదం సీఏఏ ఆందోళనకారులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్,కపిల్ మిశ్రాలు చేశారు. తాజా ఘటనపై ఢిల్లీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PBySIh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ హింస : 42 మంది మృతి, మార్చురీ వద్ద బంధువుల పడిగాపులు

ఢిల్లీలో సీఏఏ కు నిరసనగా జరుగుతున్న పోరాట ఉద్రిక్తంగా మారింది. హింస చెలరేగింది. ఢిల్లీ ఇప్పుడు రావణ కాష్టంలా కాలుతుంది. ఇంకా ఢిల్లీలో ఉద్రిక్తతలు చల్లారలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం గుప్పిట్లో ఢిల్లీ వాసులు ఉన్నారు. ఇక ఢిల్లీలో హింస చెలరేగినప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 42 మంది మరణించారు. తమ వారి జాడ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I9Gqh6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత ఆర్థిక వ్యవస్థ పతనానికి అదే కారణం.. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం ఆందోళన కలిగిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 2019 చివరి త్రైమాసికంలో (అక్టోబరు-డిసెంబరు) 4.7 శాతానికి పడిపోయినట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించడం ఆందోళనను మరింత తీవ్రం చేసింది. గతేడాది సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సవరించిన 5.1 శాతం వృద్ధిరేటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో బ్లూమ్‌బర్గ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/32zrCC7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఒక్కరోజు ముందు భేటీలో మర్మమేంటీ, విశాఖ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు

శాంతి భద్రతల అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. విశాఖపట్టణం ఎయిర్‌పోర్టు ఘటనతో ఇది రుజువైందని ఆ పార్టీ విమర్శించింది. విశాఖలో చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు వర్ల రామయ్య నేతృత్వంలోని టీడీపీ ప్రతినిధి బృందం కలిసి విన్నవించింది. ఘటన గురించి తాను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VsLLIu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హవ్వా.. రెచ్చగొట్టి, విద్వేషపూరిత ప్రసంగాలు చేసి.. శాంతి ర్యాలీలో పాల్గొన్న కపిల్ మిశ్రా

ఈశాన్య ఢిల్లీ రణరంగంగా మారేందుకు కొందరు నేతల విద్వేషపూరిత ప్రసంగాలే కారణం. అందులో ముందువరసలో నిలిచేది బీజేపీ నేత కపిల్ మిశ్రా. చాంద్‌బాగ్ చౌక్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు ఆందోళన చేస్తున్నారని.. అనుకూలంగా నిరసన చేపట్టాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణలో 42 మంది చనిపోయారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3agIHmY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా వైరస్ ను జయించిన వియాత్నాం ? బాధితులకు కోవిడ్ 19 నుండి ఉపశమనం

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న సమయంలో, వియాత్నాం దేశంలో మాత్రం కరోనా అద్భుతం సృష్టించింది .మొత్తం 16 మంది కరోనా వైరస్ సోకిన రోగులను నయం చేసి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు వియత్నాం ప్రకటించింది. బుధవారం నాటికి, మొత్తం 16 మంది రోగులను డిశ్చార్జ్ చేసిన వియాత్నాం ఆరోగ్య శాఖ వారిలో 73 ఏళ్ళ from Oneindia.in - thatsTelugu https://ift.tt/39bY53F viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 95 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 24 మార్చి 2020. సంస్థ పేరు: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vt3V21 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ హింస .. జస్టిస్ మురళీధర్ బదిలీపై రగడ .. మాజీ సీజేఐ బాలకృష్ణన్ ఏమన్నారంటే

ఢిల్లీ హింస నేపధ్యంలో ముగ్గురు బిజెపి నాయకుల విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలమైనందుకు జస్టిస్ మురళీధర్ నేతృత్వంలోని ధర్మాసనం ఫిబ్రవరి 26 న ఆగ్రహం వ్యక్తం చేసిన మర్నాడే కేంద్ర న్యాయ, న్యాయ మంత్రిత్వ శాఖ ఆయనకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.ఇక మురళీధర్ బదిలీ రాజకీయదుమారం రేపుతుంది. ఇక from Oneindia.in - thatsTelugu https://ift.tt/385egOV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేజ్రీవాల్ సర్కార్‌పై చిదంబరం గుస్సా: కన్హయ్య కుమార్‌పై దేశద్రోహ కేసు విచారణపై మండిపాటు..

జేఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై ఇదివరకు నమోదైన దేశద్రోహం కేసును అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విచారించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తప్పుపట్టారు. 2016లో కన్హయ్యతోపాటు మరో తొమ్మిది మందిపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటి కేసును ఇప్పుడు పున: ప్రారంభించడంపై పీ చిదంబరం పెదవి విరిచారు. కేజ్రీవాల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wZ3jBR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Boy, 16, Kills Father Over Argument, Buries Body Into Pit: Police

A 16-year-old boy was detained on Saturday for allegedly killing his 50-year-old father at their house in a village in Aurangabad district of Maharashtra last December and burying his corpse into a... from NDTV News - Special https://ift.tt/2vrHuuc

BSF Offers To Repair Trooper's Home Set Ablaze During Delhi Violence

The Border Security Force on Saturday came to the rescue of its trooper Mohammad Anees, whose house was torched in this week's violence in Delhi, promising him that the force will repair his house and... from NDTV News - Special https://ift.tt/39dUuT0

Boy, 16, Kills Father Over Argument, Buries Body Into Pit: Police

A 16-year-old boy was detained on Saturday for allegedly killing his 50-year-old father at their house in a village in Aurangabad district of Maharashtra last December and burying his corpse into a... from NDTV News - Special https://ift.tt/2vrHuuc via

7 Questions We Can't Get Out Of Our Head Since Seeing Sonic The Hedgehog

Gotta think fast! from CinemaBlend Latest Content https://ift.tt/388u839 via

Timex Ironman R300 Smartwatch With Up to 25 Days Battery Life Launched

Timex, the veteran American watchmaker company, is back with its latest smart wearable – the Ironman R300 GPS smartwatch. The smartwatch that is listed on its American website is available at... from NDTV News - Special https://ift.tt/3a7imYi

రూ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత ఫ్యామిలీలో 6 మంది హత్య: జైల్లో లేడీ కిల్లర్ ఆత్మహత్యాయత్నం, థ్రిల్లర్

తిరువనంతపురం/ కొచ్చి: ఉద్దరగా రూ. వందల కోట్ల ఆస్తి కొట్టేయాలని ప్లాన్ వేసి సొంత ఫ్యామిలీలో ఆరు మందిని చాకచక్యంగా హత్యలు చేసి జైల్లో ఉన్న లేడీ కిల్లర్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. హంతకురాలు ఆత్మహత్యాయత్నం చేసిందని వెంటనే గుర్తించిన జైలు సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 14 ఏళ్ల అవదిలో తన కుటుంబానికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wa8qif viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై అధికారులకు డెడ్ లైన్ పెట్టిన జగన్ ... ఏం చెప్పారంటే

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పనులను క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. నేడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన జగన్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఇక అధికారులతో పోలవరం పనుల పురోగతిపై ఆయన సమీక్ష చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి డెడ్ లైన్ విధించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/386oGOt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ అల్లర్లు: 42కు పెరిగిన మరణాలు.. విడతలవారీగా 144 సడలింపు.. శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతం..

అల్లర్లు, హింసతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాల మోహరింపు తర్వాత గొడవలు పూర్తిగా సర్దుమణిగాయి. అయితే గాయపడి ఆస్పత్రుల్లో చేరినవాళ్లు వరుసగా చనిపోతుండటంతో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి ఢిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య 42కు పెరిగింది. చికిత్స పొందుతున్నవారిలో చాలా మంది from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wiumaH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Mulugu Horoscope: ఫిబ్రవరి 29 రాశి ఫలాలు- ధనుస్సు రాశివారికి ధనలాభాలు!

ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్దాంతిగారి జ్యోతిషంపై చాలా మందికి నమ్మకం. ఆయన వెల్లడించిన విషయాలు అనేక సందర్భాల్లో నిజమయ్యాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఆయన అంచనా వేసిన విధంగా ఫలితం వచ్చింది. from Samayam Telugu https://ift.tt/2PxU4yY

కివీస్‌తో రెండో టెస్టులో లంచ్‌కి భారత్ 85/2

కివీస్ గడ్డపై రెండో టెస్టులోనూ భారత్ తడబడుతోంది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత ఓపెనర్లు మరోసారి టీమ్‌కి మెరుగైన ఆరంభాన్నివ్విలేకపోయారు. దీంతో.. లంచ్‌లోపే రెండు వికెట్లని భారత్ చేజార్చుకుంది. from Samayam Telugu https://ift.tt/2wWYusJ

Mulugu Panchangam: ఫిబ్రవరి 29 శనివారం.. తిథి షష్టి, భరణి నక్షత్రం

భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా గ్రీకేరియన్ క్యాలెండర్‌నే ప్రమాణికంగా తీసుకుంటాయి. అయితే, వివాహాది శుభకార్యలకు మాత్రం భారతీయులకు పంచాంగం కీలకం. from Samayam Telugu https://ift.tt/3aiPnkf

Surging Rangers lose Kreider to fractured foot

Rangers forward Chris Kreider fractured his foot in the first period of Friday night's game against the Flyers. from www.espn.com - TOP https://ift.tt/38fkiNi via

10 Stephen King Funko Pops We Can't Believe They Haven't Made Yet

Stephen King is one of the most prolific and popular writers of all time. So why don't his stories have more Funko Pops? from CinemaBlend Latest Content https://ift.tt/3afmK7H via

After Jungle Cruise Woes, Disney World’s Tomorrowland Station Suffers Collision

Again? from CinemaBlend Latest Content https://ift.tt/2TnAVRf via

Mulugu Horoscope: ఫిబ్రవరి 29 రాశి ఫలాలు- ధనుస్సు రాశివారికి ధనలాభాలు!

Image
మేషం చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. అనుకోని ప్రయణాలు ఉంటాయి. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటాబయటా సమస్యలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవనరం. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. శుభవార్తలు వింటారు. వృషభం చిన్ననాటి మిత్రులతో ఉల్లానంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. దీర్హకాలిక రుణాలలు తీరి ఊరట చెందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిథునం కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. శ్రమ మీది ఫలితం వేరొకరిది అవుతుంది. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సహకరంగా సాగుతాయి. అనుకోని బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. కర్కాటకం ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయవంత...

Pak-Based Jaish Terrorist Involved In Pulwama Attack Arrested: Official

The NIA on Friday arrested an operative of Pakistan-based terror group Jaish-e-Mohammed (JeM) for his alleged involvement in the Pulwama terror attack last year, officials said. from NDTV News - Special https://ift.tt/2wVXjK4

Coronavirus A "Once-In-A-Century" Pathogen, Says Bill Gates

Philanthropist Bill Gates on Friday urged wealthy nations to help low and middle-income countries strengthen their health systems in hopes of slowing the spread of the coronavirus, which Gates said... from NDTV News - Special https://ift.tt/39bQulN via

శుభవార్త.. పడిపోయిన బంగారం ధర.. వెండిదీ ఇదే దారి.. లేటెస్ట్ రేట్లు ఇలా!

బంగారం ధర తగ్గింది. వెలవెలబోతోంది. నిన్న పెరిగిన పసిడి ధర ఈరోజు దిగొచ్చింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర.. నిన్న పెరిగి.. మళ్లీ ఈరోజు తగ్గింది. ఇకపోతే వెండి ధర మాత్రం తగ్గుతూనే వస్తోంది. ఈ రోజు కూడా ఇదే ట్రెండ్ నడిచింది. from Samayam Telugu https://ift.tt/2wc5NMK

Coronavirus A "Once-In-A-Century" Pathogen, Says Bill Gates

Philanthropist Bill Gates on Friday urged wealthy nations to help low and middle-income countries strengthen their health systems in hopes of slowing the spread of the coronavirus, which Gates said... from NDTV News - Special https://ift.tt/39bQulN

How To Become Invisible, According To The New Invisible Man And 5 Other Movies

How Not To Be Seen: The 2020 Edition. from CinemaBlend Latest Content https://ift.tt/2wgDqge via

WhatsApp Dark Theme Gets New Solid Colour Options on Android

WhatsApp beta for Android has been updated to version 2.20.60 with additional solid colour options for the Dark theme. The new update is available for download through the Google Play Beta programme. from NDTV News - Special https://ift.tt/2Pu2DKV via

Police: Student joyrides on ATV damage LSU field

A 19-year-old LSU student is accused of breaking into the football stadium on two different nights and both times taking a Kawasaki MULE ATV parked inside and driving it on the field, causing thousands of dollars in damage. from www.espn.com - TOP https://ift.tt/2TnP15g via

Check Out Godzilla Vs. Kong's Director’s Cryptic Post Following Reported Test Screening

We’re a little over half a year away from the fourth MonsterVerse entry’s release. from CinemaBlend Latest Content https://ift.tt/2I5OWxL via

Johnny Depp And Amber Heard: A Timeline Of Their Professional And Personal Relationship

There have been some high notes, and a lot of lows in this Hollywood love story. from CinemaBlend Latest Content https://ift.tt/2I4qk8z via

The Batman’s Robert Pattinson Recalls Cringeworthy Harry Potter Premiere Outfit

Check out Battinson circa 2005. from CinemaBlend Latest Content https://ift.tt/3chX0cJ via

WhatsApp Dark Theme Gets New Solid Colour Options on Android

WhatsApp beta for Android has been updated to version 2.20.60 with additional solid colour options for the Dark theme. The new update is available for download through the Google Play Beta programme. from NDTV News - Special https://ift.tt/2Pu2DKV

Man Arrested For Stealing Rs 24 Lakh Gold From Train In Mumbai: Police

A Gujarat resident was arrested from Bandra Terminus in Mumbai for allegedly stealing jewellery worth Rs 24 lakh from a train passenger, a railway police official said on Friday. from NDTV News - Special https://ift.tt/398Jvdx

Left Slams NSA Ajit Doval's "What Happened" Remark On Delhi Violence

The Communist Party of India-Marxist (CPI-M) on Friday slammed National Security Advisor Ajit Doval's "jo ho gaya, so ho gaya (what happened, has happened)" remark while speaking to people in the... from NDTV News - Special https://ift.tt/2VxoOnE

దేవాలయం సమీపంలో తవ్వకాలు: 505 బంగారు నాణేలు లభ్యం

చెన్నై: తమిళనాడులోని ఓ దేవాలయం పరిసరాల్లో జరిగిన తవ్వకాల్లో 505 బంగారు నాణేలు లభించాయి. ఈ బంగారు నాణేల మొత్తం బరువు 1.716 కిలోలుగా ఉంది. తమిళనాడులోని తిరువనైకావల్‌లో ఉన్న జంబుకేశ్వరర్ దేవాలయంలో బుధవారం జరిపిన తవ్వకాల్లో ఈ నాణేలు బయటపడ్డాయి. ఈ మొత్తం నాణేల్లో 504 చిన్నవి కాగా, ఒకటి మాత్రం పెద్దగా ఉందని ఆలయ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I3iL25 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ అల్లర్లు: ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఫ్యాక్టరీ సీజ్ చేసిన పోలీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసపై విచారణ జరిపేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటయ్యాయి. ఢిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్ పర్యవేక్షణలో ఈ బృందాలు పనిచేస్తాయి. ఇప్పటి వరకు ఢిల్లీ అల్లర్లకు సంబంధించి నమోదైన కేసులన్నీ ఈ దర్యాప్తు బృందాలు బదిలీ చేయపడతాయి. ఇది ఇలావుండగా, ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలీజెన్స్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pwvo9X viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ అల్లర్లు : 38కి చేరిన మృతుల సంఖ్య.. రక్తదానం చేసిన 34 మంది జవాన్లు..

దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. గురువారం సాయంత్రం 8గంటలకు మరో వ్యక్తి జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇప్పటివరకు నమోదైన మృతి కేసుల్లో 34 జీటీబీ ఆసుపత్రిలోనే జరిగాయి. మరో ముగ్గురు లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PwuQRz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సౌదీ అరేబియా అసాధారణ నిర్ణయం.. మక్కా, మదీనా యాత్రలపై నిషేధం.. వీసాల జారీ నిలిపివేత

ఇంకొద్ది రోజుల్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుండగా ముస్లింల ఆథ్యాత్మిక కేంద్రాలైన మక్కా, మదీనా యాత్రలపై సౌదీ అరేబియా సర్కారు అసాధారణ నిర్ణయం తీసుకుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో కోవిడ్‌ 19(కరోనా వైరస్) విజృభిస్తున్న నేపథ్యంలో.. కరోనా ప్రభావిత దేశాల వారికి మక్కా, మదీనాలో ప్రవేశం కల్పించబోమంటూ గురువారం సంచలన ప్రకటన చేసింది. వీసాల జారీని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vpojRN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Delhi violence: 2 ప్రత్యేక దర్యాప్తు బృందాల ఏర్పాటు, ఇక కేసులన్నీ బదిలీ

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై విచారించేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్) ఏర్పాటు చేశారు. ఘర్షణలకు సంబంధించిన ఢిల్లీ క్రై బ్రాంచ్ పరిధిలోని కేసులన్నింటినీ ఆ సిట్ బృందాలకు బదిలీ చేయనున్నారు. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందానికి డీసీపీ రాజేశ్ దేవ్, మరో దర్యాప్తు బృందానికి క్రైం బ్రాంచ్ అదనపు సీపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3818IoF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శాడిస్ట్ భర్త.. కొడుకు ముందే భార్యను వివస్త్రగా.. చిత్రహింసలు పెడుతూ వీడియో షూట్..

హైదరాబాద్ నార్సింగి పరిధిలో ఓ శాడిస్ట్ భర్త వ్యవహారం వెలుగుచూసింది. భార్యపై ఇనుపరాడ్డుతో దాడి చేసిన ఓ భర్త.. వీపుపై ఇనుప కడ్డీతో ఆమెకు వాతలు పెట్టాడు. భార్యను కొడుతూ కొడుకుతో సెల్‌ఫోన్‌లో వీడియో తీయించాడు. వద్దని ఎంత వేడుకున్నా అతని మనసు కరగలేదు. చిత్రహింసలకు విలవిల్లాడిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w9n3Co viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బలవంతంగా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించి.. చంద్రబాబును పంపిన విశాఖ పోలీసులు.. ముగిసిన హైడ్రామా..

అధికార వైసీపీ శ్రేణుల అరుపులు.. కేకలు.. కోడుగుడ్లు, చెప్పులతో దాడులు.. పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహత్యాయత్నం బెదింరింపుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన ఉత్తరాంధ్ర పర్యటన రద్దయింది. రెండ్రోజుల పర్యటన కోసం గురువారం విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. సాయంత్రం చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు.. రాత్రికి ఆయనను విమానం ఎక్కించడంతో హైడ్రామా ముగిసినట్లయింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/32x38sZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నాపై కేసులు..ప్రభుత్వ పట్టాలే: వెనుకడుగే లేదన్న రేవంత్, కేసీఆర్, కేటీఆర్ రాజీనామాకు డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడినప్పుడల్లా ఏవో ఆరోపణలతో తనపై కేసులు పెట్టడం పరిపాటిగా మారిపోయిందని కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/383jPxv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాకిస్తాన్‌కు కరోనా కాటు.. 8వేల మందికి టెస్టులు.. ఇరాన్‌లో మృత్యుహేల.. బయో వెపన్..

తూర్పు ఆసియాలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న కొవిడ్ 19(కరోనా వైరస్) ఇప్పుడు మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాలకూ విస్తరించింది. ఆయా రాష్ట్రాల సహకారంతో భారత ప్రభుత్వం పకడ్బందీ చర్యలతో ప్రమాదం నుంచి గట్టెక్కగా.. దాయాది పాకిస్తాన్ తాజాగా కరోనా కాటుకు గురైంది. గురువారం నుంచి ఆ దేశంలోని స్కూళ్లు మూతపడ్డాయి. ఇద్దరికి వైరస్ సోకినట్లు నిర్ధారించిన అధికారులు.. దేశవ్యాప్తంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wKai1d viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus : ఊపిరి పీల్చుకున్న జ్యోతి కుటుంబం.. చైనా నుంచి ఇండియాకి చేరిన తెలుగమ్మాయి..

కరోనా వైరస్ బయటపడిన చైనాలోని వుహాన్ పట్టణంలో చిక్కుకుపోయిన తెలుగమ్మాయి అన్నెం జ్యోతి కథ సుఖాంతమైంది. గురువారం భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో ఆమె స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన అనంతరం 14 రోజుల అబ్జర్వేషన్ నిమిత్తం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. జ్యోతి కుటుంబ సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు. జ్యోతితో పాటు మొత్తం from Oneindia.in - thatsTelugu https://ift.tt/32xWEKy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సుగాలి ప్రీతి కేసును సీబీఐ కి అప్పగించిన సీఎం జగన్ .. ఉత్తర్వులు జారీ

సుగాలి ప్రీతి కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. సీఎం జగన్ సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుగాలి ప్రీతీ కేసును సీబీఐ కి అప్పగించింది . from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PuM3Lf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేటీఆర్ ట్వీట్ ఎఫెక్ట్: ఆ అమ్మాయి తండ్రిని కాలితో తన్నిన కానిస్టేబుల్‌ సస్పెండ్

హైదరాబాద్: కూతురు చనిపోయిన బాధలో ఉన్న ఓ తండ్రిని బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్‌పై వేటు పడింది. సదరు కానిస్టేబుల్ శ్రీధర్‌ను సస్పెండ్ చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ.. సంగారెడ్డి ఇంఛార్జీ ఎస్పీ చందనా దీప్తికి గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఈ ఘటనపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a93Cbp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నటికి చేదు అనుభవం.. పిజ్జా డెలివరీ బాయ్ నిర్వాకంతో నరకం..

ఓ పిజ్జా డెలివరీ బాయ్ తన సెల్‌ఫోన్ నంబర్‌ను వాట్సాప్ అడల్ట్ గ్రూపుల్లో షేర్ చేశాడని తమిళ నటి గాయత్రి సాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా తన సెల్‌ఫోన్‌కు విపరీతమైన ఫోన్లు,వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయని.. అసభ్యకర పదజాలంతో తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్‌లోనూ షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PrlWV9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మఠంలో స్వామిజీ రొమాన్స్, 20 ఏళ్ల అమ్మాయితో ఎస్కేప్, తిరుమలలో పెళ్లి ?, ఎంతపని చేశావురా దేవుడా !

బెంగళూరు/ కోలారు: మఠంలో స్వామిజీకి పాద పూజ చెయ్యడానికి వెళ్లిన 20 ఏళ్ల యువతిని అదే స్వామిజీ లేపుకుపోయాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మఠంలో స్వామిజీ రొమాన్స్ చేస్తున్నాడని వెలుగు చూడటంతో భక్తులు హడలిపోయారు. మఠంలో పూజలు చేసి దేవుడిని ప్రార్థించడానికి వెళ్లిన అమ్మాయితో స్వామిజీ పరారైనాడని జోరుగా ప్రచారం జరగడంతో ఆ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T1Giqr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది .. అధినేత అరెస్ట్ పై టీడీపీ నేతలు ఫైర్

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నేడు విశాఖపట్నంలో నిర్వహించాలనుకున్న ప్రజా చైతన్య యాత్ర రసాభాసగా మారింది. విశాఖ ఎయిర్ పోర్ట్ లోనే చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ నేతల తీరుతో టీడీపీ నేతలు కూడా బాహాబాహీకి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 151 సెక్షన్ కింద చంద్రబాబును from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wKQ2wq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 307 ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మెట్రిక్యులేట్, ఐటీఐ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 మార్చి 2020 సంస్థ పేరు: నార్తర్న్ కోల్‌ ఫీల్డ్స్ లిమిటెడ్పోస్టు పేరు: from Oneindia.in - thatsTelugu https://ift.tt/393VhWh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ ఎన్నికల్లో భారతీయులు జోక్యం చేసుకునేలా చేయొద్దు: శాండర్స్‌కు బీజేపీ నేత కౌంటర్

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై డొనాల్డ్ ట్రంప్ తనకేమీ పట్టనట్లు సమాధానం చెప్పడం చూస్తే ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవనేది స్పష్టంగా కనపిస్తోందని అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న సెనేటర్ బెర్నీ శాండర్స్ చెప్పారు. అయితే బెర్నీ శాండర్స్ వ్యాఖ్యలకు బీజేపీ నేత కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/32CEmb1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎవరినీ వదలిపెట్టం, మా వారైతే డబుల్ పనిష్మెంట్: అరవింద్ కేజ్రీవాల్, పరిహారం ఇలా..

న్యూఢిల్లీ: అల్లర్లకు కారణమైన వారిని ఎవ్వరైనా వదిలిపెట్టేది లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎవరైనా ఇందుకు కారణమైతే వారికి శిక్ష రెండింతలు ఉంటుందని హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అల్లర్ల గాయపడిన క్షతగాత్రులకు అయ్యే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wN5Miw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీడీపీ అధినేతపై సెక్షన్ 151 ప్రయోగం.. తెల్లకాగితంపై ఏసీపీ సంతకంతో నోట్..

ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటన సందర్భంగా గురువారం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో రోజంతా కొనసాగిన హైడ్రామా చివరికి అరెస్టుకు దారితీసింది. చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులే.. పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. ఈ మేరకు ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లోని 151 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు.. బాబును బలవంతంగా ఎయిర్ పోర్టు లాంజ్ లోకి తీసుకెళ్లారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vl7Td6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్ లో నిబంధనలు పాటించని ఆ ప్రముఖ కాలేజీలు బంద్ !! రెడీ అవుతున్న ఇంటర్ బోర్డ్

హైదరాబాద్‌లోని గుర్తింపు లేని కళాశాలలను మూసివెయ్యాలని నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు . ప్రధానంగా శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు త్వరలో షాక్ ఇవ్వనుంది . అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను , ఇరుకు భవనాల్లో కాలేజీలు నిర్వహిస్తూ నిబంధనలను పాటించని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాలేజీలను మూసివెయ్యాలని నిర్ణయం from Oneindia.in - thatsTelugu https://ift.tt/32xIEAu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖలో ఇంత జరుగుతున్నా కనిపించని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చర్చల్లోకి వచ్చారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విశాఖపట్నం విమానాశ్రయంలో అడ్డగించిన ఘటనలో గంటా శ్రీనివాస రావు ఎక్కడా కనిపించలేదు. తెలుగుదేశం పార్టీ, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wa0n4O viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Delhi Violence:ప్రేమికుల రోజు పెళ్లి, కత్తిపోట్లకు పెళ్లి కొడుకు బలి, నవ వధువు ఆర్తనాదాలు !

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హింసాకాండను అదుపు చెయ్యడానికి పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండలో ఇప్పటి వరకు 34 మంది మరణించి 250 మందికిపైగా గాయపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న ఘర్షణల్లో 13 రోజుల క్రితం ప్రేమికుల రోజు వివాహం అయిన భర్తను పొగొట్టుకున్న నవ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cbkGiR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎస్‌ఎస్‌సీలో ఉద్యోగాలు: 1355 ఫేజ్ 8 జాబ్స్‌కు అప్లయ్ చేయండి

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1355 ఫేజ్-8 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 మార్చి 2020. సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్పోస్టు పేరు: ఫేజ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T6a6SN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీ నేతల విద్వేష ప్రసంగాల వీడియోలివే, చర్యలు తీసుకోండి: హైకోర్టులోనే ప్రదర్శన, పోలీసులకు ఆదేశాలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గత మూడు రోజులుగా జరుగుతున్న అల్లర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. అయితే, విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు తమకు ఎలాంటి వీడియోలు లభించలేదని పోలీసులు కోర్టుకు చెప్పారు.   from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c4Y3N7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ ముందు రెండే ఆప్షన్లు.. ఏది ఎంచుకుందాం..? కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు..

ఢిల్లీ అలర్లపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలంతా సంయమనంతో వ్యవహరించాలని.. శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంఘటనలతో అటు హిందువులకు,ఇటు ముస్లింలకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. ఢిల్లీ వెలుపలి శక్తులే రాజధానిలో అరాచకం సృష్టించాయని అన్నారు. 24కి చేరిన మృతుల సంఖ్య.. ఢిల్లీలోని అమెరికన్లకు యూఎస్ఏ కీలక సూచన.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3821HEj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పుల్వామా ఉగ్రదాడి: rdx ఎక్కడిది? ఏడాది గడిచినా దొరకని ఆధారాలు.. తాజాగా ఎన్ఐఏ సోదాలు

దేశ చరిత్రలోనే అత్యంత హేయమైన ఉగ్రదాడిగా రికార్డులకెక్కిన ‘పుల్వామా దాడి' కేసు ఇంకా కొలిక్కి రాలేదు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై పట్టపగలు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి జరిపి 44 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న ఘాతుకానికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి ఇప్పటిదాకా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఘటన జరిగి ఏడాది పూర్తయినా చార్జి షీటు నమోదు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VvjaCt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

24కి చేరిన మృతుల సంఖ్య.. ఢిల్లీలోని అమెరికన్లకు యూఎస్ఏ కీలక సూచన..

మూడు రోజుల హింసాత్మక ఘటనల తర్వాత ఈశాన్య ఢిల్లీలో బుధవారం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అల్లర్లు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. ఇప్పటివరకు 106 మందిని అరెస్ట్ చేశారు. 18 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అదనపు పారా మిలటరీ బలగాలను,సీనియర్ అధికారులను మోహరించారు. బుధవారం ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. నేటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wS3AGN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారతీయుడు 2 ప్రమాదంతో భారీ మార్పులు.. డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్లు..

ప్రతిష్టాత్మక భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో క్రేన్ ప్రమాదం ఘటన ఫిలిం ఇండస్ట్రీని నిర్ఘాతపర్చింది. గతవారం చెన్నై శివారులో జరిగిన ప్రమాదంలో యూనిట్ లోని ముగ్గురు చనిపోగా, 10 మందికి గాయపడటం, హీరో కమల్ మృతుల కుటుంబాలకు మూడు కోట్ల పరిహారం ప్రకటించడం, ప్రమాద ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ.. చెన్నై పోలీసులు సుమోటోగా కేసు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T3mMd7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జమ్మూకాశ్మీర్‌లో కేంద్ర చట్టాల అమలుకు కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: ఇక నుంచి కేంద్ర చట్టాలు కూడా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమలు కానున్నాయి. తాజాగా, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ ఉమ్మడి జాబితాలో కేంద్ర చట్టాల అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఈ చట్టాలు అమలు కావాలంటే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఆమోదం తప్పనిసరిగా ఉండేది. కానీ, గత సంవత్సరం ఆగస్టులో ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wQm3TZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హత్యకు గురైన ఐబీ ఆఫీసర్ కుటుంబ సభ్యుల ఆవేదన ఇదీ.. అతనే బాధ్యుడని ఆరోపణలు..

ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ అంకిత్ శర్మ హత్యతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే అంకిత్ శర్మ హత్యకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.మంగళవారం రాత్రి అంకిత్ శర్మ మిస్సింగ్ కేసుపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌పై కూడా ఆరోపణలు చేశారు. అంకిత్ శర్మ హత్యకు అతనే బాధ్యుడని ఆరోపించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2va1OAi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎల్‌ఐసీలో ఉద్యోగాలు: 218 ఏఏఓ పోస్టులకు అప్లయ్ చేయండి

లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 మార్చి 2020. సంస్థ పేరు: లైఫ్ ఇన్ష్యూరెన్స్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HYGrog viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యూజ్ లెస్ ఫెలో అంటూ మున్సిపల్ కమీషనర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం

యూజ్ లెస్ ఫెల్లో అంటూ మున్సిపల్ కమీషనర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం వేశారు . నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఉన్నతాధికారి అన్న విచక్షణ మరచి మరీ తిట్టి పోశారు. అంతే కాదు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆకస్మిక తనిఖీలు,సమావేశాలు .. మునిసిపల్ సిబ్బంది,కాంట్రాక్టర్లను హడలెత్తిస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a4KcnX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఐదుగురు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. శాప విముక్తి, గుప్త నిధి పేరుతో దొంగబాబా కామ పూజలు..

జనాన్ని బురిడీ కొట్టించి ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్న ఆ యువకుడు.. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు.. ఆ దొంగబాబాను నమ్మిన కొన్ని కుటుంబాలు నిలువునా దగా పడ్డాయి. ఇంట్లో గుప్త నిధి ఉందని, దాన్ని వెలికి తీయాలంటే ఆడపిల్లకు శాపవిముక్తి చేయాలని ఓ కుటుంబాన్ని నమ్మించిన ఆ మోసగాడు.. ఐదుగురు అక్కాచెల్లెళ్లపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏడాదిగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VvfAb8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ ఉత్తర్వులతో మళ్లీ ప్రజల మధ్య చిచ్చుపెడతారా?: జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

అమరావతి: వివాదాలకు తావులేని భూములను మాత్రమే పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయని అన్నారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని ప్రాంతాలకు పార్లమెంటరీ కమిటీలను ప్రకటించిన పవన్ కళ్యాణ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VuYXg5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జీవో 107పై టీడీపీ యాక్షన్ ప్లాన్ .. మూడు రోజుల పాటు కార్యాచరణ

ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం , జారీ చేసిన జీవోపై టీడీపీ పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది .పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాజధాని పరిధిలో సేకరించిన భూములను నిరుపేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ పంపిణీకి సంబంధించి జీవో 107 విడుదల చేసింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రాజధాని from Oneindia.in - thatsTelugu https://ift.tt/393ayXo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ సర్వే చేస్తున్న టీచర్లకు చేదు అనుభవం.. ఎన్‌ఆర్‌సీగా భావించి అడ్డుకున్న స్థానికులు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నిరక్షరాస్యత నిర్మూలన సర్వే కార్యక్రమం ఇద్దరి టీచర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 18 ఏళ్లకు పైబడి నిరక్షరాస్యత కలిగి ఉన్న వారిని లెక్కించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ ప్రక్రియ 10 రోజుల్లోగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇద్దరు టీచర్లు సర్వే కోసం చాంద్రాయణగుట్టకు ప్రాంతానికి వెళ్లారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VoFoWH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టెక్కీ లవ్ స్టోరీ, వేరే అమ్మాయితో పెళ్లి, సీక్రెట్ ఫోటోలు షేర్ చేసిన ప్రియురాలు, రివాల్వర్ తో కాల్చి

బెంగళూరు: నిశ్చితార్థం జరిగిన తరువాత తన పెళ్లి రద్దుకావడానికి ప్రియురాలు కారణం అయ్యిందని ఆవేశంలో రివాల్వర్ తీసుకుని ఆమెను కాల్చి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (టెక్కీ). పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆ టెక్కీ కత్తితో గొంతు కోసుకుని ఆత్యహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. గొంతు ఎక్కువగా తెగిపోవడంతో ఆసుపత్రిలో టెక్కీ మృత్యువుతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/381lwvt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దెబ్బ మీద దెబ్బ.. ఈశాన్య ఢిల్లీ ప్రజలకు ఊహించని షాక్.. సామాన్యుల కష్టాలు..

రెండు రోజుల పాటు రావణకాష్టంలా కాలిన ఈశాన్య ఢిల్లీ ప్రజలకు దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. హింస కారణంగా రెండు రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికినవారికి ఇప్పుడు నిత్యావసర వస్తువుల రూపంలో మరో షాక్ ఎదురైంది. పాలు,కూరగాయలు ఇతరత్రా నిత్యావసర వస్తువులు అమాంతం పెరిగిపోవడంతో కొనలేని పరిస్థితుల్లో విలవిల్లాడుతున్నారు. కొన్ని షాప్స్ మాత్రమే తెరుస్తుండటంతో.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T06Tnz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అజిత్ దోవల్ కమాల్.. ఇలా వచ్చారు.. ఢిల్లీలో అల్లర్లు ఆగిపోయాయి..

‘ట్రబుల్ షూటర్'గా పేరుపొందిన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎఎస్ఏ) అజిత్ దోవల్ మరోసారి మోదీ సర్కారును గండం నుంచి గట్టెక్కించారు. దేశరాజధాని ఢిల్లీలో గత నాలుగురోజులుగా కొనసాగుతోన్న హింసలో 22 మంది చనిపోవడం, దీనిపై సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీచేయడం, ఢిల్లీ పోలీసులపైనా జడ్జిలు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ సర్కారు డిఫెన్స్ లో పడినట్లయింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wQ01kf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నగరం తగలబడిపోవాలా?: ఆ బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. ఆస్తుల నష్టంపై ఎప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని నిలదీసింది. అల్లర్లు, హర్షణలు జరుగుతున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రశ్నించింది. Delhi riots: కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి రూ. కోటి సాయం, భార్యకు ఉద్యోగం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a4F0jX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బర్త్‌డే పార్టీలో పైశాచికత్వం: ఆ సింగర్‌ పై అత్యాచారయత్నం... నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ..!

హైదరాబాద్: పార్టీల పేరుతో అరాచకాలు జరుగుతున్నాయి. తాగిన మైకంలో ఒళ్లు తెలియక ప్రవర్తిస్తున్నారు కామాంధులు. పార్టీల్లో తాగడం తందనాలు ఆడటం ఆ తర్వాత అమ్మాయి కనిపిస్తే ఆమెపై కామంతో కాటేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vle14W viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమరావతికి కొత్త పేరు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే: బహుజన అమరావతిగా.. !

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజధాని ప్రాంతానికి సరికొత్త నామకరణం చేశారు. అమరావతిని బహుజన అమరావతిగా పేరు పెట్టారు. రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూములను పేదలకు పంచడానికి ఉద్దేశించిన జీవోను తీసుకుని రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సొంత ఇళ్లు లేని నిరుపేదల కోసం 1251 from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vksXAl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం: విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో తన మార్క్ పాలన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. సీతయ్య ఎవరి మాట వినడు అన్న చందంగా పాలన సాగిస్తున్న జగన్ అన్ని శాఖలలోనూ సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు .విద్యుత్ రంగంలో పట్టుబడులే లక్ష్యంగా విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ కీలక నిర్ణయాలు .. శరవేగంగా పనులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VnyQYd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పవన్ కల్యాణ్‌ను తిడితే క్రిమినల్ కేసు.. జనసేన పార్టీ సంచలన హెచ్చరిక

దేశంలోని ఏ రాజకీయ పార్టీ తలపెట్టని పనికి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన ముందుకొచ్చింది. తమ పార్టీ అధినేతపై, ముఖ్యనేతలపై విమర్శలు, తప్పుడుప్రచారాలు చస్తోన్నవాళ్లను కోర్టుకు ఈడ్చుతామని జనసేన లీగల్ సెల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పవన్ వ్యతిరేక ప్రచారాన్ని ఖండించింది. బుధవారం పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ ఇనవ సాంబశివ ప్రతాప్ పేరుతో ఈ మేకు సంచలన ప్రకటన వెలువడింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/39YQO7w viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఏపీ: ఇన్వెస్ట్ ఇండియా వెల్లడి

అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది. ఇదివరకు తెలంగాణతో పాటు అగ్రస్థానాన్ని పంచుకున్న ఏపీ..రెండేళ్ల తరువాత మరోసారి టాప్ ప్లేస్‌ను అందుకుంది. పెట్టబడులు పెట్టడానికి ఏపీ అత్యంత అనువైనదని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది. 2018 తరువాత ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానాన్ని అందుకోవడం ఇది రెండోసారి. ఇదివరకు తెలంగాణతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a82DII viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మొన్న కియాపై... నేడు ఏపీ మూడు రాజధానులపై రాయిటర్స్ కథనం .. ఆసక్తికర చర్చ

ఏపీలో ఇటీవల కియా మోటార్స్ తరలిపోతుంది అని సంచలన కథనాన్ని ప్రచురించి విమర్శల పాలైన రాయిటర్స్ మరోమారు ఏపీలో మూడు రాజధానుల నిర్ణయంపై కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ నిర్ణయంపై అనుకూలంగా కధనాన్ని ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ రాయిటర్స్‌ ప్రచురించటం ఏపీలో చర్చనీయంశంగా మారింది . జగన్ మూడు రాజధానుల నిర్ణయం మంచిదని కితాబిస్తూ ఈ కథనం సాగింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c9asj5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇంత దారుణమా.. అలాంటి ప్రచారం చేయడానికి సిగ్గు లేదా : చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కన్నబాబు

వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు,విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు.ట్రంప్‌ పర్యటనలో సీఎం వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం లేదని చంద్రబాబు అభ్యంతరకరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ నిరంతరం ప్రజల్లో ఉండాలని కోరుకుంటారు తప్ప.. అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చొని ఫొటోలు తీయించుకోవాలని, జాతీయ నేతల చేతులు పట్టుకొని తిరగాలన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c7Alj9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేంద్రానికి షాక్: ఎన్ఆర్‌సీ వ్యతిరేక తీర్మానానికి బీహార్ అసెంబ్లీ ఆమోదం, ఎన్పీఆర్‌కు సవరణలు

పాట్నా: మిత్రపక్షంగా ఉంటూనే ఎన్డీఏకు షాకిచ్చారు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. మంగళవారం బీహార్ అసెంబ్లీలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్‌సీ)ని రాష్ట్రంలో అమలు చేయబోమంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. మా తల్లి ఎప్పుడు పుట్టిందో తెలియదు: ఎన్‌పీఆర్ క్లాజులపై సీఎం నితీష్, కేంద్రానికి లేఖ from Oneindia.in - thatsTelugu https://ift.tt/38YWLBh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పోయేముందు నిప్పురాజేసిన ట్రంప్.. కాశ్మీర్, సీఏఏ, ఢిల్లీ హింసపై కామెంట్లు.. మరోసారి పాక్‌కు సమర్థన

ఇంకొద్దిగంటల్లో తన రెండ్రోజుల భారత పర్యటన ముగియనుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో భారత పారిశ్రామకవేత్తలతో భేటీ తర్వాత ఆయన మీడితో మాట్లాడారు. కేంద్రం పలు మార్లు హెచ్చరించిన తర్వాత కూడా కాశ్మీర్ వివాదంలో తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై from Oneindia.in - thatsTelugu https://ift.tt/32uAclE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పారిశుధ్యంపై సీరియస్ అయిన కేటీఆర్ .. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి వార్నింగ్

నేడు ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించారు. నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . దేవరకొండ మున్సిపాలిటీ పైన పటారం లోన లొటారం అన్నట్టు వుందన్నారు. ఎక్కడి చెత్త అక్కడే ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు, చైర్మన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/32q6cak viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమెరికాలో ఘోర ప్రమాదం: తెలంగాణ దంపతులు, ఏపీ వ్యక్తి దుర్మరణం, ఒంటరైన చిన్నారి

హైదరాబాద్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో హైదరాబాద్ నగరానికి చెందిన భార్యాభర్తలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు. ఈ వార్త బాధితుల కుటుంబాల్లో విషాదం నింపింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PogVNs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాంగ్రెస్ పోరుబాట .. అమరావతి రైతులకు మద్దతుగా రంగంలోకి రాహుల్ గాంధీ ?

ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసి బీజేపీ, జనసేన , టీడీపీలు వైసీపీపై మాటల దాడిని కొనసాగిస్తుంటే, కొత్తగా కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. రాజధాని అమరావతి రైతుల కోసం పోరుబాట పట్టాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అమరావతి జేఏసీ నేతలతో మాట్లాడుతున్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ ప్రజా క్షేత్రంలోకి వెళ్ళాలని భావిస్తున్న తరుణంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HVyZKA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ మాట రాష్ట్రంలో ఎక్కడా వినిపించకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..

ఉగాది నాటికి రాష్ట్రంలో అర్హులైన 20 లక్షల మందికి జగన్ సర్కార్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దానిపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ సమయంలో కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న జగన్.. ఫలానా కలెక్టర్‌ అన్యాయంగా భూమి తీసుకున్నారనే మాట రాష్ట్రంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2veAD7j viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మా తల్లి ఎప్పుడు పుట్టిందో తెలియదు: ఎన్‌పీఆర్ క్లాజులపై సీఎం నితీష్, కేంద్రానికి లేఖ

పాట్నా: నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్‌పీఆర్) ఫాంలలో పొందుపర్చబడిన వివాదాస్పద నిబంధనలను, ప్రశ్నలను తొలగించాల్సిందిగా తాము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. తనకు తన తల్లి ఎప్పుడు పుట్టిందో తనకు తెలియదని అన్నారు. ఎన్ఆర్‌సీని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం లేదని సీఎం నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HQq39n viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమరావతిలో అమెరికా అధ్యక్షుడు: వినూత్న పద్ధతిలో నిరసన తెలిపిన రాజధాని రైతులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉంటాయన్న ప్రభుత్వ ప్రకటన చేసిన నాటి నుంచి అమరావతిలో నిరసనలు మిన్నంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా అమరావతి రాజధాని ప్రాంత రైతులు వినూత్న పద్ధతిలో తమ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా దేశం మొత్తం దృష్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనపై ఉండగా... ట్రంప్ కూడా దృష్టి సారించేలా అమరావతి రైతులు వినూత్న పద్ధతిలో నిరసనలు చేపట్టారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/394KRGc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం: గుంటూరు ఎస్పీపై సీబీఐ విచారణకు ఆదేశం

ఏపీలో పోలీసులకు హైకోర్టు షాక్ ఇచ్చింది . గుంటూరు అర్బన్ ఎస్పీపై పీహెచ్‌డీ రామకృష్ణపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇటీవల ఏపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపధ్యంలో పోలీసులు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు . కొంత మందిని తీసుకెళ్లి అకారణంగా హింసిస్తున్నారని పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో హెబియస్ కార్పస్‌ పిటిషన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VmNhf2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం.. రాజదానిలో పెప్పర్ గ్యాంగ్ సంచారం అంటూ విజయసాయి ఫైర్

రాజధాని రైతుల ముసుగులో వైసీపీ ప్రజాప్రతిధులపై దాడులకు పాల్పడుతున్నది టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని, తప్పు చేస్తూ పచ్చిగా దొరికిపోయినా, పచ్చమీడియా మాత్రం నిజాలు రాయడంలేదని ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై దాడి, అంతకుముందు ఎమ్మెల్యే రోజా అడ్డగింత తదితర ఘటనల నేపథ్యంలో ఆయన వరుస ట్వీట్లతో టీడీపీపై విమర్శలు సంధించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Wr4ay viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కోట్లు కురిపిస్తున్న హైదరాబాద్ మెట్రో: రెండో దశపై ఎన్వీఎస్ రెడ్డి కసరత్తు, తిరుపతిలో కూడా

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో తొలి దశ పూర్తి కావడంతో ఇప్పుడు రెండో దశపై దృష్టి సారిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) వరకు మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VkDGFC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హామీల పట్ల నేతలను అంగీ పట్టి నిలదీయండి..! పట్నం గోస కార్యక్రమంలో ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి ఫైర్..!!

హైదరాబాద్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాస్త విరామం దొరికిన వెంటనే మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి ప్రజా బాట పట్టారు. తెలంగాణ లో ప్రజా సమస్యలపై పోరాండే్ందుకు కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ ఇచ్చిన హామీలను ఏమేరకు నెరవేర్చారో తెలుసుకునేందుకు క్షేత్ర స్దాయిలో పర్యటిస్తున్నారు. పట్టణాల్లో మురికి వాడలు లేని నగరాన్ని నిర్మిస్తామని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vs3v6y viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కామారెడ్డి : నగ్నంగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కి మహిళ.. ఆ వివాదమే కారణం..

కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం జందగపల్లిలో దారుణం జరిగింది. ఓ భూ వివాదానికి సంబంధించి ఓ దంపతులు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండగా.. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో ఆ వ్యక్తులు ఆ మహిళపై దాడి చేసి బలంగా వెనక్కి నెట్టారు. దాంతో ఆమె పట్టు తప్పి రోడ్డుపై పడిపోగా... తలకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SWTMnd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రోజురోజుకీ ఘోరంగా పడిపోతున్న చికెన్ ధరలు ..కేజీ రూ. 60.. రీజన్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఒకపక్క కరోనా వైరస్ ప్రభావం, మరోపక్క హెర్సిస్ వైరస్ ప్రభావంతో కోళ్ళు తినాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇక చికెన్ షాపుల వాళ్ళు గిరాకీ లేక ఆఫర్లు పెడుతున్నా కొనేవారు లేక చికెన్ నిన్నా మొన్నటి దాకా 100రూపాయలు ఉన్న ధర కాస్తా ఇప్పుడు 60రూపాయలకు పడిపోయింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PmckLF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లోటస్ డ్రెస్‌లో మెరిసిన మెలానియా.. రెండో రోజు కెమెరా కళ్లన్నీ ప్రథమ మహిళ వైపే..!

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్. సోమవారం రోజున వైట్ కలర్ డ్రెస్‌పై ఓ గ్రీన్ కలర్ బెల్ట్ ధరించి చూపరులను ఆకట్టుకున్న మెలానియా మంగళవారం రోజున కూడా వైట్ షేడ్స్‌తో పాటు వివిధ రంగుల్లో ఎంబ్రాయిడింగ్ చేయబడ్డ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TbY9tK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Follow live: Bucks, Raptors meet in Eastern Conference showdown

null from www.espn.com - TOP https://ift.tt/2SYrPvb via

Disney's Bob Iger Is Out In Big CEO Shakeup

Well hot dog! from CinemaBlend Latest Content https://ift.tt/380KXgD via

Boras to honor Kobe's wish, grant internship

Baseball superagent Scott Boras told the Los Angeles Times that he will create an internship for the teenage daughter of John Altobelli, the baseball coach killed in last month's helicopter crash. from www.espn.com - TOP https://ift.tt/2HUjjaz via

Chelsea's flaws laid bare by rampant Bayern

We knew Chelsea's rebuild was incomplete but Tuesday's heavy Champions League defeat vs. Bayern outlined just how far the Blues have to go. from www.espn.com - TOP https://ift.tt/3a5D76E via

Should Deontay Wilder's corner have thrown in the towel?

Boxing trainers weigh in on what it means to throw in the towel, and if it was the right move for Deontay Wilder against Tyson Fury. from www.espn.com - TOP https://ift.tt/37Wwd23 via

McDonald's Employee Punched In Face By Customer For Offering Free Water

In a freak incident at a McDonald's outlet, a female cashier was allegedly punched in the face by a customer because she offered him a free cup of water. from NDTV News - Special https://ift.tt/395yIRm via

5 Things Marvel Needs For Its Fantastic Four Movie More Than John Krasinski

A Fantastic Four movie isn't as simple as bringing John Krasinski into the picture. from CinemaBlend Latest Content https://ift.tt/2VoK2UG via

మొన్న జ్యోతిర్మయి..నేడు అభిమన్యు: ఇంగ్లీషులో అదరగొడుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న వసతి దీవెన పథకం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆరో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి పేరు అభిమన్యు. ఇంగ్లీషులో మాట్లాడిన అభిమన్యు జగన్ సర్కార్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి ప్రస్తావించాడు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలపై కుర్రాడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/38VqvyZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పైశాచిక భర్తను తట్టుకోలేక.. నగ్నంగా రోడ్డుమీదికొచ్చిన భార్య.. కామారెడ్డి జిల్లాలో దారుణం

కలకాలం కాపాడుతాననే వాగ్ధానంతో పెళ్లి చేసుకున్నాడు.. కొంతకాలం బాగానే ఉన్నాడు.. క్రమంగా మద్యానికి బానిసై భార్యను హింసించడం మొదలుపెట్టాడు.. భర్త పైశాచికం భరించలేని స్థితిలో ఆ ఇల్లాలు బట్టలు లేకుండానే సాయం కోసం రోడ్డునపడింది. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన కామారెడ్డి జిల్లా చోటుచేసుకుంది. జిల్లాలోని బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ.. సోమవారం దుస్తులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w1XIdg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ స్కీమ్ మరో జగన్మాయ ... జగనన్న వసతి దీవెనపై యనమల

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించిన జగనన్న వసతి దీవెనపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఉన్న పత్కానికే పేరు మార్చి జగన్ తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు . ఇక జగనన్న వసతి దీవెన మరో జగన్మాయే తప్ప కొత్త స్కీమ్ కాదని టీడీపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HSEXf2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డొనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి విందు: మన్మోహన్ సింగ్ గైర్హాజరుకు నిర్ణయం, ఎందుకంటే?

న్యూఢిల్లీ: రెండ్రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్థం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవిన్‌లో విందు ఇవ్వనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులకు విందులో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి ఆహ్వానాలు పంపిన విషయం from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Ub4H7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వివేకా హత్యకేసు సీబీఐకి ఇవ్వాలన్న పిటీషన్ల పై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్యకేసు సీబీఐ కి అప్పగించాలని దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన కోర్టు నేడు తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవల కాలంలో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని, త్వరిత గతిన విచారణ జరిపించాలని , కేసును సీబీఐకి ఇవ్వాలని వేసిన పిటిషన్లపై ధర్మాసనం సుధీర్ఘంగా విచారణ జరిపింది . from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VlRBez viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

300 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.. ట్రంప్ పర్యటన కోసం తాజ్‌మహల్‌లో ఏం చేశారో తెలుసా..

అమెరికా అధ్యక్షుడి రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో అందరికీ తెలిసిందే. అహ్మదాబాద్‌లో మురికివాడలు కనిపించకుండా గోడ కట్టడం మొదలు తాజ్‌మహల్‌లో సమాధులను కూడా శుభ్రం చేశారు. తాజ్‌మహల్ లోపల ఉన్న సమాధులను శుభ్రపరచం గత 300 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. చిక్కటి మట్టిపూతతో వీటికి ట్రీట్‌మెంట్ చేసి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PkfzTI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బరాక్ ఒబామా చూడని భారత్.. ట్రంప్ చూస్తున్నారు: మోడీ వల్లేనంటూ సత్య నాదెళ్లతో ముకేశ్ అంబానీ

ముంబై: బ్రాండ్ న్యూ ఇండియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలుకుతోందని పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. భారతదేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే దిశలో పయనిస్తోందన్నారు. ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంత అద్బుత ఆతిథ్యం ఎక్కడా చూడలేదు: ఫొటోలు, వీడియోలతో డొనాల్డ్ ట్రంప్ సీనియర్ అధికారి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2STCEyB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏం చేసినా భయపడం .. వైసీపీది రాక్షస,అవినీతి పాలన : చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నారు . వైసీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన తన పర్యటన కొనసాగించారు. ఇక ప్రజా చైతన్య యాత్రలో 9 నెలల వైసీపీ పాలనను ఆయన ఎండగట్టారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల తరహా రౌడీయిజం చేయాలని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PlEk1J viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీలో అల్లకల్లోలం.. ట్రంప్‌కు లింకుపెట్టిన మంత్రి కిషన్ రెడ్డి.. నడిరోడ్డుపై పోలీసు, పౌరుడి హత్య

గత కొద్ది గంటలుగా దేశ రాజధాని ఢిల్లీ అల్లకల్లోలంగా మారింది. సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టడానికి ముందు సిటీ ఈశాన్య ప్రాంతంలో తీవ్ర హింస చలరేగింది. రెండు వర్గాలు రోడ్లపైకొచ్చి వీరంగం సృష్టించాయి. గొడవల్లో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్, మరో పౌరుడు దారుణ ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధానిలో చెలరేగిన హింసాకాండ.. ముమ్మాటికీ ట్రంప్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/39UcLV8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆపరేషన్ థియేటర్ లో టిక్ టాక్ వీడియో చేసిన గవర్నమెంట్ డాక్టర్.. నెటిజన్ల విమర్శలు

సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ పిచ్చి ప్రభుత్వోద్యోగుల విధులను పక్కన పెట్టి సరదా వీడియోలు చేసేలా చేస్తుంది. గతంలో కొందరు ఉద్యోగులు పనులు మానేసి టిక్ టాక్ వీడియోలు చేసి విమర్శలపాలయ్యారు. గతంలో ఓ ప్రైవేటు హాస్పిటల్ లో కూడా ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తూ టిక్ టాక్ వీడియో తీసి అప్ లోడ్ చేయటం వివాదంగా మారింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w0bKMN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇద్దరు జాత్యహంకారులు.. ఇద్దరూ గోడలు కట్టినోళ్లే.. : ట్రంప్-మోదీలపై కుష్బూ

అమెరికా అధ్యక్షుడు భారత్‌లో అడుగుపెట్టడంతో.. దేశంలో ఎక్కడ చూసినా ఆయన పర్యటన గురించే చర్చ జరుగుతోంది. అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో ట్రంప్ వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే భారత్-అమెరికా సంబంధాల్లో ట్రంప్ పర్యటనను ఆశాజనక మలుపుగా చూడాలని బీజేపీ చెబుతుండగా.. కాంగ్రెస్ మాత్రం విమర్శలు గుప్పిస్తోంది. ట్రంప్ పర్యటనతో దేశానికి వచ్చే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PjXp4w viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మెలానియా ధరించిన జంప్‌సూట్‌కు భారత్‌కు కనెక్షన్ ఏంటి..? ఈ డిజైనర్ ఏం చెబుతున్నారు..?

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత పర్యటనలో భాగంగా తొలిరోజు చాలా బిజీగా గడిపారు. డొనాల్డ్ ట్రంప్ అందరి అటెన్షన్ సంపాదించగా.. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌పై అందరి కళ్లూ పడ్డాయి. ఇందుకు కారణం ఆమె ధరించిన తెల్లటి జంప్‌ సూట్. తొలిరోజు పర్యటన మొత్తం మెలానియా ఈ తెల్లటి జంప్‌ సూట్‌లోనే కనిపించి అందరి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TaqIaH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘ట్రంప్‌ను బురిడీ కొట్టించిన మోదీ.. కోటి మంది రానందుకు ప్రతీకారం తప్పదేమో..’

అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఇలా జరుగుతుందని ప్లాన్ చేసినవాళ్లకు ముందే తెలుసు.. ఎదుటివాళ్ల అబ్సెషన్ ను క్యాష్ చేసుకునే ప్రక్రియ జరిగిందివాళ.. అంటూ అమెరికా ప్రెసిడెంట్ భారత పర్యటనపై దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పేలారు. అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో సోమవారం నిర్వహించిన ‘నమస్తే ట్రంప్' నేపథ్యంపై ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేసిన వర్మ.. మోదీ తెలివితేటల్ని మెచ్చుకుంటూనే, ట్రంప్ ద్వారా ఎదురయ్యే ప్రమాదాలనూ ప్రస్తావించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SUPZHh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అర్ధరాత్రి 2గంటలకు ఫోన్... నోటికొచ్చిన భాషతో.. ఇదీ నా పరిస్థితి : ఎంపీ నందిగం సురేష్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనపై జరుగుతున్న సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. టీడీపీ నేతలతో తనపై దాడి చేయించారని వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలిస్తే తమ సామాజికవర్గమే పాలించాలి.. రాజధానిలో తమ సామాజికవర్గమే ఉండాలన్న రీతిలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో దళితులను తిరగినిచ్చే పరిస్థితి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PgIAj6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కూలిన విమానం: ఐఏఎఫ్ పైలట్ మృతి, ఎన్‌సీసీ క్యాడెట్లకు గాయాలు

పాటియాలా: పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో సోమవారం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాటియాలా ఏవియేషన్ క్లబ్‌కు చెందిన మైక్రోలైట్ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్ కమాండర్ మృతి చెందారు. ఘటనకు సంబంధించిన వివరాలను వైమానిక అధికారులు వెల్లడించారు. పాటియాలలోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏవియేషన్ క్లబ్‌కు చెందిన మైక్రో లైట్ విమానం(పైపీస్ట్రెల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HSESbf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అన్ని ప్రాంతాలకు పార్లమెంటరీ కమిటీలను ప్రకటించిన పవన్ కళ్యాణ్

అమరావతి: జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ కమిటీలు బీజేపీ స్థానిక కమిటీలతో సమన్వయం చేసుకొంటూ ఉభయ పార్టీలు నిర్ణయించిన కార్యక్రమాల నిర్వహణ, పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాలను జిల్లా, మండల, పట్టణ, గ్రామ స్థాయి వరకూ అమలయ్యేలా చూడటం, కమిటీ పరిధిలో ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vWGiz0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సెక్స్ చాట్.. ఆ పాప్-అప్‌ను క్లిక్ చేస్తే అంతే సంగతి.. ఇప్పటివరకు 350 మంది బలి..

అమ్మాయిల గొంతుతో అబ్బాయిలను ప్రలోభ పెడుతూ.. వారి వద్ద నుంచి బలవంతపు వసూళ్లు చేస్తోన్న ఓ వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ చాట్ పేరుతో అమ్మాయిలా మాట్లాడుతూ అబ్బాయిలను ముగ్గులోకి దింపే ఆ వ్యక్తి.. ఆపై లైంగిక వేధింపుల పేరుతో రివర్స్ గేమ్ మొదలుపెడుతాడు. పోలీసులకు ఫిర్యాదు చేశానంటూ కంప్లైంట్ కాపీని కూడా పంపిస్తాడు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SUirZG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇండియా సకల కళల పుట్ట.. సౌభ్రాతృత్వంలో దిట్ట.. భారత సంస్కృతిని కొనియాడిన ట్రంప్..!!

మోతెరా/హైదారాబాద్ : రెండు రోజుల పర్యటన కోసం భారత దేశం వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత దేశ గొప్పదనాన్ని చాటి చెప్పారు. నమస్తే ట్రంప్ పేరుతో గుజరాత్ లోని మోతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ స్తూర్తిదాయక ప్రసంగం చేసారు. భారత దేశంలోని అన్ని రంగాలను మేళవిస్తూ, ఆయా రంగాల్లో అత్యున్నత ప్రతిభా from Oneindia.in - thatsTelugu https://ift.tt/38SUwzi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇటు అమెరికా ప్రెసిడెంట్.. అటు యూకే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్.. అరుదైన రోజు ఇది..

ప్రపంచ దేశాల్లో భారత పరపతికి సంబంధించి సోమవారం రెండు కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటిది యునైలెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్, ఆగ్రా పర్యటన కాగా.. రెండోది యునైటెడ్ కింగ్ డమ్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ లార్డ్‌ రాబర్ట్‌ జాన్‌ రీడ్‌ సుప్రీంకోర్టు సందర్శన. ఈ రెండు ఈవెంట్లకు పోలిక లేనప్పటికీ.. ఒక దేశ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HSOzXs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మదనపల్లె చిన్నారి హత్య కేసులో నిందితుడు మహ్మద్ రఫీకి ఉరి శిక్ష, తేదీని ఖరారు చేయనున్న హైకోర్టు..

ఏపీలో సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో తీర్పును చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టు వెల్లడించింది. నిందితుడు మహ్మద్ రఫీకి ఉరిశిక్ష విధిస్తున్నట్టు పేర్కొన్నది. బాలికపై లైంగికదాడి చేసి హత్య చేశాడని ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలతో మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. కేసు నమోదు చేసిన 17 రోజుల్లోనే పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయగా.. వంద రోజుల్లోనే దోషికి కోర్టు శిక్ష విధించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37VTWzo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింస: ఇరువర్గాల రాళ్లదాడిలో పోలీసు మృతి..ఉద్రిక్తంగా మారిన పరిస్థితి

న్యూఢిల్లీ: ఢిల్లీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్దిగంటల్లో చేరుకునేందుకు సమయం ఉండగా ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో హింస చోటుచేసుకుంది. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండగా... తాజాగా ఆ నిరసనలు హింసకు దారి తీశాయి. ఢిల్లీలోని భజన్‌పురా, మౌజ్‌పూర్ మరియు జాఫ్రాబాద్‌‌లలో మరోసారి హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I2DgvX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాత డ్రెస్సులో ‘నమస్తే ట్రంప్‘కు.. అయినాసరే ఆమెనే స్పెషల్ అట్రాక్షన్..

ప్రతిష్టాత్మక ‘నమస్తే ట్రంప్' ఈవెంట్ లో అందరికళ్లూ ఆమెపైనే. ముఖ్యఅతిథులకంటే ముందే మోతేరా స్టేడియంలోకి వచ్చిన ఆమెకు జనం జేజేలు పలికారు. ఐదు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో స్వాగతం పలికారు. వేసుకున్నది పాత డ్రెస్సే అయినప్పటికీ.. ట్రంప్ కూతురు ఇవాంకానే సోమవారం నాటి ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. గత మూడేళ్లలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/37OGXj6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీలో ఘర్షణ వాతారణం: శాంతిభద్రతలు నెలకొల్పాలంటూ అమిత్ షాకు అరవింద్ కేజ్రీవాల్ వినతి

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు సానుకూల, ప్రతికూల వర్గాల మధ్య చోటు చేసుకున్న అల్లర్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చి తిరిగి శాంతియువత వాతావరణాన్ని కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన కోరారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, వెంటనే ఆయా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a1awQ4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత్‌కు భంగపాటు : చివరి నిమిషంలో చేతులెత్తేసిన అమెరికా.. డీల్స్ లేనట్టేనా?

అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య భారీ వాణిజ్య ఒప్పందాలు కుదురుతాయన్న చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వర్గాలు కూడా ఆ దిశగా సంకేతాలిచ్చాయి. అటు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్‌తో బిగ్ డీల్‌కి అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఈ పర్యటనలో ఒప్పందాలపై సంతకాలు కాకపోవచ్చునని కూడా చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pj47Ia viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నన్ను వాడి గదికి రమ్మంటున్నాడు.. : కంటతడి పెట్టించిన యువతి సూసైడ్ నోట్

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపింది. ఓ యువకుడు తనను వేధిస్తున్నందు వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. మృతురాలు తన తల్లికి రాసిన ఆ సూసైడ్ నోట్ స్థానికులను కంటతడి పెట్టించింది. తాను చనిపోయాక కూడా నిందితుడిని ఏమి చేయవద్దని.. లేదంటే తన ఫోటోలు బయటపెడుతాడని యువతి పేర్కొనడం గమనార్హం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2STvjPI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీలో రాత్రికి రాత్రే మరో షాహీన్‌బాగ్ : జాఫ్రాబాద్‌లో రోడ్డు పైకి వచ్చిన 1000 మంది మహిళలు..

దేశ రాజధాని ఢిల్లీలో మరో షాహీన్‌బాగ్ పుట్టుకొచ్చింది. జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్ ప్రాంతంలో రాత్రికి రాత్రే 1000 మంది మహిళలు ఆందోళనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ జాబితా(NRC)లను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. చేతిలో జాతీయ జెండాను పట్టుకుని 'ఆజాదీ' నినాదాలు చేశారు. అలాగే చేతులకు బ్లూ బ్యాండ్ కట్టుకుని 'జై భీమ్' నినాదాలు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w24ShD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ సర్కార్ మెడకు మరో కోర్టు కేసు: ఇమామ్, పాస్టర్లకు గౌరవ వేతనం పెంపుపై: రేపు విచారణ

అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ న్యాయపరమైన ఇబ్బందులు, చిక్కులను ఎదుర్కొంటోంది. పరిపాలనలో చట్టపరమైన సవాళ్లలను ఎదురొడ్డుతోంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) బిల్లు రద్దు మొదలుకుని పలు అంశాలపై హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఒక్కటొక్కటిగా విచారణకు రానున్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c4qeeP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ నుంచి బెంగళూరు మెట్రోరైలు బోగీల సరఫరా: రూ.855 కోట్ల పెట్టుబడికి చైనా సంస్థ రెడీ:

చిత్తూరు: చైనాకు చెందిన అతి పెద్ద రైల్వే బోగీల తయారీ సంస్థ సీఆర్ఆర్సీ నాన్జింగ్ పుజెన్ కార్పొరేషన్ మన రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్)కు చెందిన దక్కించుకున్న ఆ సంస్థ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో ర్యాకుల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతోంది. బెంగళూరు మెట్రో రైలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ZCPym viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్‌లో దారుణం : అనుమానంతో భర్త ఎంతకు తెగించాంటే..

వారిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి జీవనం సాగిస్తున్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో.. భార్యపై భర్తకు అనుమానం మొదలైంది. చీటికి మాటికీ వేధించడం మొదలుపెట్టాడు. భార్య ఎదురు తిరిగితే కొట్టేవాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఆమెను వేధించేవాడు. అనుమానం పెనుభూతమై.. ఇటీవల దారుణానికి తెగబడ్డాడు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ZJPex viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సిర్పూర్ పేపర్ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు కూలీల మృతి..

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా మట్టిపెళ్లలు కూలీలపై విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మంచిర్యాల,కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. ఘటనలో పేపర్ మిల్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PiN6Od viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఘోర రోడ్డు ప్రమాదం : 12 మంది మృతి.. 26 మందికి గాయాలు..

గుజరాత్‌లోని వడోదరాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పద్రా తాలుకాలోని మహువద్-రణు మార్గంలో టెంపో-ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. ఇందులో ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడవగా.. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళలు,ముగ్గురు మైనర్లు,ఒక చిన్నారి ఉన్నారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bZpxDJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

క్యా సీన్ హై: బాహుబలిగా ట్రంప్: మార్ఫింగ్ వీడియో రీట్వీట్: వైట్‌హౌస్ కామెంట్.. !

న్యూఢిల్లీ: భారత చలన చిత్ర పరిశ్రమలో అయిదేళ్ల పాటు వినిపించిన మూవీ.. బాహుబలి: ది బిగినింగ్..బాహుబలి: ది కన్‌క్లూజన్. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. బాక్సాఫీసును కొల్లగొట్టింది. కొమ్ములు తిరిగిన హాలీవుడ్ దర్శకులకు సాధ్యం కాలేని 2000 కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను అందుకుంది. బాహుబలి.. అందులోని సన్నివేశాలు.. టైటిల్ సాంగ్.. మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wF0LIU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘నేషనలిజమ్.. భారత్ మాతా కీ జై’ నినాదాల దుర్వినియోగం: మన్మోహన్ సింగ్

న్యూఢిల్లీ: జాతీయవాదం, భారత్ మాతా కీ జై అనే నినాదాలు తప్పుగా ఉపయోగించబడుతున్నాయని, మిలిటెంట్ తరహా భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. జవహర్ లాల్ నెహ్రూ వర్క్స్ అండ్ స్పీచెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోనే ఒక ప్రజాస్వామ్య శక్తివంతమైన దేశంగా ఇండియాను గుర్తించాలని from Oneindia.in - thatsTelugu https://ift.tt/32qgqrq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైఎస్ జగన్ సర్కారుకు ఊరట: ‘మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్’పై ఇండియన్ నేవీ క్లారిటీ

అమరావతి: విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుపై నేవీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు, వార్తలపై తూర్పు నావల్ కమాండ్(ఈఎన్‌సీ) ఖండించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేవీ అధికారులు షాకిచ్చారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c2oxhZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నాని ఒక డాక్టర్‌ని డైరెక్టర్ చేసేశాడు.. ‘హిట్’ అవుతుందనే ఆ పేరు పెట్టాడు

Image
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి ‘అ!’ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఒక వైవిధ్యమైన చిత్రంగా ‘అ!’ను నిర్మించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా ‘హిట్’ సినిమాను నిర్మించారు. ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్‌సేన్‌ను హీరోగా, రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించారు. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ట్యాగ్ లైన్. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈనెల 28న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దర్శకధీరుడు రాజమౌళి, అనుష్క ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రీ రిలీజ్ వేడుకలో కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘‘అ’ సినిమాతో నాని నిర్మాతగా మారి నేర్చుకున్నాడు.. ఇప్పుడు ‘హిట్‌’ అంటున్నాడు. ఎంత నమ్మకం లేకపోతే ఆ పేరు పెడతాడు. చాలా సినిమాలు చేశాడు కదా.. కొన్ని ఆడతాయి, మరికొన్ని ఆడవు. ఆడని వాటిలోని తప్పులు.. ఆడిన వాటిలోని బెస్ట్‌లు తీసుకుని ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ‘హిట్‌’ అని పేరు పెట్టే్శాడు. మొత్తంగా ఓ డాక్టర్‌(శైల...

Mulugu Horoscope: ఫిబ్రవరి 24 రాశి ఫలాలు- మిథున రాశివారు శుభవార్త వింటారు!

శ్రీకాళహస్తి దేవస్థాన పండితుడిగానూ, ఖగోళ, వాస్తు శాస్త్రాల్లో నిష్ణాతుడిగానూ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారికి విశేష ఆదరణ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన జోస్యం ఫలించింది. from Samayam Telugu https://ift.tt/32jB9gx

భయపెడుతున్న బంగారం.. ఒకే రోజు రూ.1,000 పెరిగిన ధర.. లేటెస్ట్ రేట్లు ఇవే!

బంగారం ధర అడ్డూఅదుపు లేకుండా పరిగెడుతూనే వస్తోంది. ఈ రోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. పసడి ధర ధగధగలాడుతోంది. భారీగా ర్యాలీ చేస్తూ కొండెక్కి కూర్కొంది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర భగభగమంటూ మెరిసిపోతుంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడుస్తోంది. from Samayam Telugu https://ift.tt/39ZICUx

India Gears Up To Host Donald Trump, Ahmedabad First Stop: 10 Points

United States President Donald Trump will make his first official trip to India today. The two-day state visit - the eighth by an American president - comes ahead of his potential re-election - the US... from NDTV News - Special https://ift.tt/2HPo6tI

1st Test: New Zealand Beat India By 10 Wickets To Take 1-0 Lead In Series

India lost their first match in the ICC World Test Championship as New Zealand outplayed the number one Test team in the world to go 1-0 up in the two-Test series. from NDTV News - Special https://ift.tt/2HMCtyL

1st Test: New Zealand Beat India By 10 Wickets To Take 1-0 Lead In Series

India lost their first match in the ICC World Test Championship as New Zealand outplayed the number one Test team in the world to go 1-0 up in the two-Test series. from NDTV News - Special https://ift.tt/2HMCtyL via

Maharashtra Forms Panel To Study Andhra Pradesh 'Disha' Law On Rape Cases

The Maharashtra government has constituted a five-member committee to study the Andhra Pradesh Disha Act, which enables death penalty for rape and reduces the judgement period in such cases to 21... from NDTV News - Special https://ift.tt/39V6F75 via

AIIMS Official Questioned Over Political Tweet After Delhi Poll Results

The Centre-run All India Institute Of Medical Sciences (AIIMS) has demanded an explanation from the president of the Resident Doctors Association (RDA) for a tweet that it said was "political in... from NDTV News - Special https://ift.tt/2ST5jEj via

Reed shows his moxie and wins WGC-Mexico

Patrick Reed, who always seems to be at his best when it feels as though the world is against him, made it hard for anyone to question his moxie Sunday when he finished strong to overtake Bryson DeChambeau to win the Mexico Championship. from www.espn.com - TOP https://ift.tt/2wHXIzF via

Premier League review: Mourinho's whining is wearing thin

Mourinho has some legitimate gripes about his injury-hit Spurs, but he should try a different approach with the players who are still standing. from www.espn.com - TOP https://ift.tt/2PisFka via

You "Gapped The Bridge": Swaraj Kaushal Slams Shaheen Bagh Interlocutor

Late Union minister Sushma Swaraj's husband and former Governor Swaraj Kaushal has lambasted CAA interlocutor Wajahat Habibullah, calling him the "wajah" or reason for the anti-CAA blockade at Shaheen... from NDTV News - Special https://ift.tt/2VdMjlc

IND vs BAN: When And Where To Watch Live Telecast, Live Streaming

Women's T20 World Cup: In the last five meetings between the two sides, India lead 3-2 on head-to-head record. from NDTV News - Special https://ift.tt/2HR6wW0

యాచకుల రహిత నగరంగా హైదరాబాద్ ... కేంద్రం కొత్త పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా ?

భారతదేశం అన్నపూర్ణ .. కానీ అడుగడుగునా ఆకలి కేకలే .. ఏ రోడ్డులో చూసినా దేహీ అని యాచన చేస్తూ జీవనం సాగించే వాళ్ళే . భారతదేశం భాగ్య సీమ అని గొప్పలు చెప్పుకునే మనం దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న యాచకులను , వారి దౌర్భాగ్య పరిస్థితులను చూసి మన దేశం గురించి మనకు తెలీకుండానే ఆలోచనలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/32gbTHQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాలేజ్ స్టూడెంట్ టార్గెట్: అమ్మాయిలు, ఆంటీల నడుముతో తిక్కతిక్క టిక్ టాక్ వీడియోలు, పరుగో పరుగు !

చెన్నై/ తిరుచ్చి: టిక్ టాక్ పిచ్చితో తిక్కతిక్కగా ప్రవర్తించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న యువకుడిని తమిళనాడులో అరెస్టు చేశారు. అమ్మాయిలతో తిక్కచేష్టలు చెయ్యడం, ఆంటీలతో డ్యాన్స్ లు చేస్తూ వారి నడుములను వంకరగా వీడియోలు తీస్తున్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. బస్ స్టాండ్ లతో పాటు రైల్వేస్టేషన్ ల్లో ప్రజలను భయపెట్టడం, చివరికి అవ్వలను కూడా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SOVAyz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత సాయాన్ని కావాలనే అడ్డుకుంటున్న చైనా: అక్కడి భారతీయులను తీసుకురాలేని పరిస్థితి

న్యూఢిల్లీ: కరోనావైరస్ బారిన పడి అల్లాడిపోతున్న ప్రజలకు సాయం అందించాలనే మంచి ఉద్దేశంతో భారత్ ముందుకొచ్చినప్పటికీ.. చైనా మాత్రం ఆ సాయాన్ని అందుకునేందుకు ఆసక్తిచూపడం లేదు. కరోనావైరస్ బారిన పడిన బాధితుల వైద్యసాయం నిమిత్తం ఓ సహాయక విమానాన్ని వుహాన్‌కు పంపించేందుకు భారత్‌కు చైనా ఇంకా అనుమతివ్వడం లేదు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/39WHbWV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విషాదం: హాస్టల్‌లో అగ్నిప్రమాదం, ముగ్గురు బాలికల మృతి, మరొకరికి గాయాలు..

చండీగఢ్ పెయింట్ గెస్ట్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎలా వ్యాపించాయో తెలియరాలేదు. శనివారం మంటలు ఎగిసిపడటంతో అందులో ఉన్న ముగ్గురు బాలికలు సజీవ దహనమయ్యారు. మంటల నుంచి తప్పించుకునేందుకు మరో బాలిక సాహసమే చేశారు. భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పంజాబ్, ఒకరు హర్యానాకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VfEpI6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణలో గుర్తింపులేని కాలేజీలపై కొరడా .. 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీ

తెలంగాణలో గుర్తింపులేని కాలేజీలపై కొరడా ఝుళిపిస్తుంది విద్యా శాఖ . తెలంగాణా రాష్ట్రంలో 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ రోజు ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో భేటీ అయిన విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తింపు లేని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . ఇక హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో గుర్తింపు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HKCIdZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇంటర్ పరీక్షల్లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్

ఏపీలో విద్యా శాఖ ప్రక్షాళనకు నడుం బిగించింది ఏపీ సర్కార్ . ముఖ్యంగా ఇంటర్ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఇంటర్ లో గ్రేడ్ ల విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నారు .ఇక తాజాగా ఇంటర్ పరీక్షల నిర్వహణలోనూ పలు అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందుతున్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pgmqh7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Airforce One:ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించకపోతే ట్రంప్ విమానం ల్యాండింగ్ ఇక్కడే..!

జైపూర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల 24, 25 తేదీల్లో భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా అహ్మదాబాద్ చేరుకోనున్న ట్రంప్ ఆ తర్వాత ఆగ్రాకు వెళతారు. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోతే ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం దిగేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోతే జైపూర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c4dcyj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మీర్‌పేట ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు, మహిళతో తప్పుగా ప్రవర్తించడంతో చర్యలు..

పోలీసు.. అంటే రక్షణ కల్పించాలి. కానీ కొందరి వ్యవహార శైలితో మంచిగా పనిచేసే వారికి చెడ్డ పేరు వస్తోంది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గల మీర్‌పేట ఏఎస్సై నరేంద్ర బాధ్యతారహిత్యంగా ప్రవర్తించారు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. శాఖపరమైన విచారణ జరుపగా, మిస్ బిహేవ్ చేసినట్టు తేలింది. దీంతో అతనిని from Oneindia.in - thatsTelugu https://ift.tt/37LEsOF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా వైరస్ ఎఫెక్ట్: అత్యవసరమైతే తప్ప సింగపూర్ వెళ్లొద్దు, ప్రజలకు కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచన

కరోనా వైరస్ కలకలంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. సింగపూర్ కూడా వెళ్లొద్దని పౌరులకు సూచించింది. అత్యవసరమైతే తప్ప వెళ్లొద్దని పేర్కొన్నది. శనివారం కేంద్ర వైద్యారోగ్యశాఖ వివిధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించింది. జపాన్ నౌకలో కరోనా వైరస్ వ్యాప్తి: మరో ఇద్దరు భారతీయులకు పాజిటిక్, ఐదుకు చేరిన సంఖ్య ప్రస్తుతం చైనా, హంకాంగ్, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HL1b2z viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖ రాజధానిగా నో అన్న నేవీ? జగన్ కు హెచ్చరికలు జారీ చేసిందా?

ఏపీ సీఎం జగన్ మోఃన్ రెడ్డి విశాఖ ను పరిపాలనా రాజధానిగా మార్చాలని, అక్కడ నుండి పాలన సాగించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలో ఉగాది నుండి విశాఖ వేదికగా పాలన సాగించాలని చూస్తున్న సీఎం జగన్ కు నేవీ షాక్ ఇచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బోండా ఉమా. ఇప్పుడు ఆయన వ్యాఖ్యల నేపధ్యంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bV0OR7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహామేత-యువమేత! YSPappubatch.: వైఎస్సార్, వైఎస్ జగన్‌పై లోకేష్ ఘాటు విమర్శలు

అమరావతి: గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ఏపీ సర్కారు తీరుపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. అధికార వైసీపీ మసే: గుడ్డి ప్రభుత్వానికి అమరావతిలో ఏదీ కనిపించదు: నారా లోకేష్ సవాల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ikqtP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్రంప్ కోసం తెలంగాణ వంటకాలు..! మూడు ఐటెమ్స్ తో కిట్ సిద్దం చేయిస్తున్న కేసీఆర్..!!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏది చేసినా కాస్త వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. అందరూ చేసిందే తాను చేస్తే అందులో కిక్కేముంది అనే దిశగా అడుగులు వేస్తారు సీఎం చంద్రశేఖర్ రావు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినప్పటినుండి, తెలంగాణ సీఎంగా బాద్యతలు నిర్వర్తించే క్రమంలో ఎంతో వైవిధ్యాన్ని చూపించారు కేసీఆర్.అంతే కాకుండా from Oneindia.in - thatsTelugu https://ift.tt/37SCSue viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గుంటూరులో జవాను ఘాతుకం: ప్రేమను తిరస్కరించిందని.. అమ్మాయి తల్లిపై కాల్పులు

గుంటూరు: కొన్ని రోజుల పాటు అమ్మాయిల వెంటపడటం...ప్రేమ పేరుతో వేధించడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమను అంగీకరించకపోతే అమ్మయి లేదా వారి తల్లిదండ్రులపై రెచ్చిపోతున్నారు ప్రేమోన్మాదులు. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది. అయితే ఇక్కడ నిందితుడు ఎవరో కాదు ఒక జవాను. గుంటూరు జిల్లాకు చెందిన బాలాజీ అనే జవాను.. అదే జిల్లా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wDPb0E viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీబీఐ-సీఐడీ వయా సిట్.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై టీడీపీది పూటకోమాట, ఈఎస్ఐ స్కాంపై కూడా: మంత్రి బొత్స

ప్రతిపక్ష టీడీపీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ప్రతిపక్ష టీడీపీ విచారణ జరిపించమని కోరిందని చెప్పారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే అంశానికి తాము కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్షం అడిగినందున సిట్ ఏర్పాటు చేశామని వివరించారు. ఎంక్వైరీ అడిగి గగ్గోలు పెట్టడం ఏంటీ అని మండిపడ్డారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uYa9ad viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

స్కూల్ యూనీఫాంలో అమ్మాయిలు బీర్లు తాగి, చికెన్ తింటూ చిందులు, వీడియోలు వైరల్, పరీక్షలు !

చెన్నై/ అరియలూరు: స్కూల్ యూనీఫాం వేసుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలు జల్సాగా బీరు తాగి చిందులు వేశారు. స్కూల్ యూనీఫాంలో అమ్మాయిలు చిప్స్, స్నాక్స్, చికెన్ తింటూ బీరు తాగుతున్న సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం విద్యాశాఖ అధికారులకు సమాచారం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PgJoo3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్‌ఆర్‌సీలో ఉద్యోగాలు: సెంట్రల్ రైల్వేలో జేటీఓ పోస్టులు

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా సెంట్రల్ రైల్వేస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 మార్చి 2020. సంస్థ పేరు: from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SPL9L7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ నువ్వు నిద్రపోలేవు.. ..దిక్కున్న చోట చెప్పుకో : చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మీద సిట్ విచారణకు ఆదేశించారు .చంద్రబాబు ఐదేళ్ల ప్రభుత్వ పాలనపై ఇంటిలిజెన్స్ డీఐజీ నేతృత్వంలో జగన్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.ఇక ఈ వ్యవహారం ఏపీలో రాజకీయ రగడకు కారణం అవుతుంది. టీడీపీపై బురద చల్లాలని వైసీపీ సర్కార్ ప్రయత్నం చేస్తుందని from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Ru1KL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమైంది? చంద్రబాబు చేసిన పనికి జాతీయ మీడియాలో పెద్ద చర్చ’

అమరావతి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన ఐటీ దాడులపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v64xdT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 8 మంది మావోయిస్టుల హతం..

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో పోలీసులు-మావోయిస్టుల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఆపరేషన్ ప్రహార్‌లో భాగంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తొండమార్కా, బడేకదేవాల్ అటవీప్రాంతాల్లో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. వెంటనే ఇరువర్గాలు కాల్పులు ప్రారంభించాయి. కసాల్పవాడు అటవీప్రాంతంలో కూడా భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు. వారి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bZ5sgL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విద్యార్థులపై HCU భారీ జరిమానా: వారికి సంఘీబావం తెలిపినందుకే..! మండిపడ్డ విద్యార్థి సంఘాలు

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే షాహీన్‌బాగ్ నిరసనకారులకు సంఘీభావంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు షాహీన్‌బాగ్ నైట్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే కార్యక్రమం నిర్వహించిన ముగ్గురు విద్యార్థులపై యూనివర్శిటీ పాలనావిభాగం రూ.5వేలు జరిమానా విధించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/32i4zLI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం జగన్ పాలనలో ఆ అక్రమాలపై కూడా సిట్ వెయ్యండి : బోండా ఉమా డిమాండ్

ఏపీలో రోజుకో రకంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు గత టీడీపీ పాలనలో భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈఎస్ఐ మందుల స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కోట్లు దండుకున్నారని వెలుగులోకి రావటంతో టీడీపీ హయాంలో అవినీతిపై సిట్ ఏర్పాటు చేశారు సీఎం జగన్ . ఇక ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VcnaHG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బాబోయ్ ఏంటిది: లేడీస్ హాస్టల్లో నక్కిన వ్యక్తి.. రోజంతా మంచం కిందే..!

నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డ ఓ విద్యార్థి ఒకరోజంతా అందులోనే గడిపాడు. విద్యార్థినుల సహకారంతోనే అతను కిటికీ ఊచలు విరగ్గొట్టి గదిలోకి వెళ్లినట్టు గుర్తించారు. విద్యార్థినులు హాస్టల్ గదికి తాళం వేసి వెళ్లడంతో.. అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు. లోపల ఒక మంచం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uqvRDq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వామ్మో.. సీరియల్ చూస్తుండగా పేలిన టీవీ.. భార్య మృతి. భర్త, కూతురి పరిస్థితి విషమం... ఎక్కడో తెలుసా..

పండగ అని, ఫ్యామిలీతో ఉన్నామని.. కుటుంబం అంతా కలిసి టీవీ చూస్తున్నారా..? ఒక్కసారి వైర్ చెక్ చేసుకొండి. లూజ్ కనెక్షన్ ఉందేమో పరిశీలించండి. అంతా సవ్యంగా ఉంటేనే టీవీ ముందు వాలండి.. లేదంటే ఒడిశాలో జరిగినట్టుగానే మీ ఇంట్లో విషాదం జరిగే అవకాశం ఉంది. పచ్చని కాపురంలో షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదం విషాదం నింపే ప్రమాదం పొంచి ఉంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HPqnow viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైల్వేలో ఉద్యోగాలు: సూపరింటెండెంట్ పోస్టులకు అప్లయ్ చేయండి

సౌత్‌ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 158 ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులు 20 మార్చి 2020లోగా పంపాల్సి ఉంటుంది. సంస్థ పేరు: సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్పోస్టు పేరు: ఆఫీస్ సూపరింటెండెంట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HP5R7v viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రధాని మోడీతో ఉద్దవ్ థాకరే భేటీ, ఆదిత్య కూడా, మహారాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టాక తొలిసారి..

శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన కుమారుడు, క్యాబినెట్ మంత్రి ఆదిత్య థాకరేతోపాటు పెద్దలను కలుస్తోన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉద్దవ్ థాకరే తొలిసారి ఢిల్లీ వచ్చారు. సహచర మంత్రి ఆదిత్య థాకరేతో కలిసి ఉద్దవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v5PHUz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిర్లక్ష్యం వల్లే ‘భారతీయుడు-2’ క్రేన్ ప్రమాదం.. కమల్ మెడకు కేసుల ఉచ్చు.. శంకర్, నిర్మాతలకూ నోటీసులు

చిన్న తప్పేకదాని వదిలేస్తే.. అలాంటి చిన్నతప్పులన్నీ కలిసి ఒక మెగా తప్పులా మారి.. దేశాన్ని నాశనం చేసేస్తుందని.. అందుకే తప్పును మొగ్గలోనే తుంచేయాలన్న ఫిలాసఫీతో 1996లో ‘భారతీయుడు' సినిమా వచ్చింది. కమల్ హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం ‘భారతీయుడు 2' రూపుదిద్దుకుంటోంది. కాగా, రెండ్రోజుల కిందట భారతీయుడు 2 from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HHYEq7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో ఈఎస్ఐ స్కాం: అచ్చెన్నాయుడు సహా తప్పుచేసిన వారిపై చర్యలు: మంత్రి జయరాం

చంద్రబాబు నాయుడు పాలనలో భారీగా అవినీతి జరిగిందని మంత్రి జయరాం అన్నారు. ఇందుకు ఈఎస్ఐ స్కాం నిదర్శనంగా నిలుస్తోందన్నారు. తప్పుచేసిన వారిని ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ఎంతటివారినైన చర్యలు తప్పవని.. చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టంచేశారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు సహా బాధ్యులందరీపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PaVT4M viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కోటప్పకొండ శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి: పడిపోయిన ప్రభలు, ప్రమాదాల్లో ముగ్గురు మృతి

గుంటూరు: జిల్లాలోని ప్రసిద్ధ కోటప్పకొండ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శుక్రవారం కోటప్పకొండకు ప్రభను తీసుకెళ్తున్న క్రమంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో వారి బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2umztGs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రాణం తీసిన టీవీ సౌండ్.. ఇంటి ఓనర్‌పై దాడి, కుప్పకూలి చనిపోయిన యజమాని..

ఇల్లు కిరాయికి ఇచ్చేటప్పుడు మంచి, మర్యాదతోపాటు.. వారి ప్రవర్తన, భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతాయా అని కూడా తెలుసుకొండి. లేదంటే ఇంటి ఓనర్ ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తి.. ఏకంగా యాజమానినే హత్య చేశాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేగింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vPnbXB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పవన్ కల్యాణ్‌కు మరో షాక్.. వైసీపీ బాటలో బీజేపీ.. జగన్‌లాగే యడ్యూరప్ప ‘వికేంద్రీకరణ’కు ఆమోదం

ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని, దాని కోసం ఎంత దూరమైనా వెళతానని, బీజేపీతో కలిసి ‘సేవ్ అమరావతి' ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పదేపదే రాజధాని రైతులకు హామీ ఇస్తూవస్తున్నారు. కానీ నమ్ముకున్న బీజేపీనే ఆయనకు గట్టి షాకిచ్చింది. ఏపీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన లాగే, కర్నాటకలోనూ పరిపాలనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T3Bcsv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీటీడీ గుడ్ న్యూస్: స్వామివారిని దర్శించుకునే సాధారణ భక్తులకు లడ్డూతో పాటు ఇది కూడా..!

తిరుమల: ఇప్పటి వరకు ప్రసాదంగా రుచికరమైన లడ్డూనే ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం... ఇకపై ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రసాదంగా వడను కూడా ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు కళ్యాణం టికెట్ తీసుకున్న వారికి మాత్రమే వడను ప్రసాదంగా ఇచ్చేవారు. ఇకపై సాధారణ భక్తులకు కూడా ప్రసాదం from Oneindia.in - thatsTelugu https://ift.tt/38RW6S4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఒక్క పురుషుడికైనా ఆ ఆపరేషన్ చేయాల్సిందే.. ఆ ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం..

ఏడాదిలో ఒక్క పురుషుడికైనా స్టెరిలైజేషన్(సంతానోత్పత్తి కలగకుండా చేసే ఆపరేషన్) చేయకపోతే పురుష ఆరోగ్య సిబ్బంది జీతాల్లో కోత పెడుతామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) జిల్లా అధికారులకు, ప్రధాన వైద్య, ఆరోగ్య అధికారులకు ఆ వివాదాస్పద ఉత్తర్వులను జారీ చేసింది.అయితే దీనిపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V6dGhc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోడీ ట్రంప్‌లలో కామన్ అదే... భారీ ఒప్పందాలకు కట్టుబడి ఉంటారా..?

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రానున్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు తన పేరు ఎప్పుడూ వార్తల్లో నిలవాలనేది ఆయన కోరిక. అందుకే ఏదో ఒక విషయంలో ప్రతిరోజూ ట్రంప్ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇక అమెరికా అధ్యక్షుల వారు ఏదైనా బహిరంగ సభకు వెళ్లాలంటే ముందుగా అక్కడ జనసమీకరణ గురించే చర్చిస్తారు. సభకు ఎంతమంది from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v4Amno viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కలకలం రేపుతోన్న ఇంజనీరింగ్ విద్యార్థి హత్య.. మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్..

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. లక్నోలోని గోమతి నగర్‌లో గురువారం సాయంత్రం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బైక్స్‌పై వచ్చిన 20-25 మంది యువకులు కత్తులతో అతన్ని పొడిచి హత్య చేశారు. హత్యానంతరం చప్పట్లు కొట్టుకుంటూ.. సంతోషంతో అరుస్తూ అక్కడినుంచి పారిపోయారు. హత్య కేసుతో సంబంధం ఉన్న ఓ ఎమ్మెల్యే కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vRAmHl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పానీపూరి తినిపిస్తానంటూ.. పబ్లిక్ పార్కు బాత్‌రూంలోకి తీసుకెళ్లి.. 8ఏళ్ల పాపపై అఘాయిత్యం

విశ్వనగరం హైదరాబాద్ లో మరో అఘాయిత్యం జరిగింది. పట్టపగలే ఓ చిన్నారిపై కామాంధుడు పబ్లిక్ పార్కులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుడిసెలో నివసించే పాపకు పానీపూరీ కొనిపిస్తానంటూ వెంట తీసుకెళ్లి నిందితుడీ దురాగతానికి ఒడిగట్టాడు. సంజీవ రెడ్డి నగర్ (ఎస్ఆర్ నగర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకేగూడలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎస్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pbt3RA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నోయిడా-ఢిల్లీ రహదారిని తెరిచిన యూపీ పోలీసులు.. ఆ వెంటనే క్లోజ్, ఎందుకు తెలుసా..?

పౌరసత్వ సవరణ చట్టం సెగలు ఢిల్లీలో రాజుకుంటూనే ఉన్నాయి. షహీన్‌బాగ్, జమియా మిలియా వర్సిటీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఢిల్లీ కలింద్ కుంజ్‌ను కలిపే నోయిడా రహదారిని శుక్రవారం తెరిచారు. కలింద్ కుంజ్ తర్వాత గల్లీలో షహీన్‌బాగ్ ఉంటుంది. గత కొన్నిరోజులుగా ఆందోళన నేపథ్యంలో రహదారిని కొద్ది సేపు తెరిచి.. తర్వాత మూసివేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Q7qwG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం : మంత్రి జయరాం

ఈఎస్ఐ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడినవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. చంద్రబాబు హయాంలో భారీ ఈఎస్ఐ కుంభకోణం జరిగిందన్నారు. స్కామ్‌లో ఎవరెవరి ప్రమేయం ఉందో తేల్చడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జైలుకెళ్లడం ఖాయమన్నారు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ డైరెక్టర్లకు రాసిన లేఖ ఆయన అవినీతికి సాక్ష్యం అన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uiIEaN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈఎస్ఐ స్కాంపై అచ్చెన్నాయుడు: ప్రధాని మోడీ ఆదేశాలు, తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే..

ఈఎస్ఐ స్కాంపై మాజీమంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే టెలీ హెల్త్ సర్వీసెస్‌కు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని తాను లేఖ రాసినట్టు వివరించారు. మిగతా రాష్ట్రాల ఏ విధానాలు అవలంభించాయో అలా వ్యవహరించాలని సూచించానని తెలిపారు. కానీ కొందరు పనిగట్టుకొని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదని మండిపడ్డారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V6dCOu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దారుణం : మరదలి నగ్న ఫోటోలు ఫేస్‌బుక్‌లో పెట్టిన బావ..

గుంటూరులో దారుణం వెలుగుచూసింది. మరదలిపై పదేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ దుర్మార్గుడి వ్యవహారం బట్టబయలైంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అటు తన అక్కను చిత్ర హింసలకు గురిచేస్తూ.. ఇటు తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు,ఇటీవల తన నగ్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టాడని చెప్పింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vWaDxG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నా కూతుర్ని ఏం చేసినా తప్పులేదు: అమూల్య తండ్రి.. ఇంటిపై బీజేపీ దాడి.. ఓవైసీనే టార్గెట్‌గా పావులు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా బెంగళూరు సిటీలోని ఫ్రీడంపార్క్‌లో నిర్వహించిన సభలో ‘పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేసిన న్యాయ విద్యార్థిని అమూల్య లియోన్ వ్యవహారం గంటగంటకూ ముదురుతోంది. ఇప్పటికే ఆమెపై ఉప్పారపేట పోలీస్ స్టేషన్ లో దేశద్రోహం కేసు నమోదుకాగా, సభ నిర్వాహకులు, ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపైనా చర్యలు తీసుకునే దిశగా కర్నాటక from Oneindia.in - thatsTelugu https://ift.tt/32cDBp1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Wilder (231 lbs.) heaviest of career; Fury at 273

With 10 feet separating them onstage, Deontay Wilder and Tyson Fury's weigh-in on Friday was more subdued relative to their final pre-fight news conference. At 231 pounds, Wilder was the heaviest of his career, with Fury weighing in at 273. from www.espn.com - TOP https://ift.tt/3bZCFsA via

The Call Of The Wild Reviews Are In, See What Critics Are Saying

Are critics giving this new dog movie a bone or brushing it off? from CinemaBlend Latest Content https://ift.tt/2T757Qu via

Astros' Reddick: Kids also targeted in threats

Astros players have gotten threats "every day" since the team's 2017-18 sign-stealing scheme came to light in recent weeks, according to outfielder Josh Reddick, who said Friday that messages he has received also targeted his family. from www.espn.com - TOP https://ift.tt/2T7JUps via

Sources: Lakers waiving Cousins to open spot

The Los Angeles Lakers are waiving DeMarcus Cousins, who hasn't played this season while recovering from a torn ACL in his left knee, league sources tell ESPN's Adrian Wojnarowski and Ramona Shelburne. from www.espn.com - TOP https://ift.tt/2ViHEid via

Wiseman bemoans NCAA punishment as 'unfair'

In his first interview since leaving school, James Wiseman told ESPN that he cried every night in his Memphis dormitory room during his turbulent episode with the NCAA over rules violations that Wiseman insists he hadn't been aware occurred. from www.espn.com - TOP https://ift.tt/3a5ANwL via

The Lodge Movie Ending Explained: What Happened And What Does It Mean?

Spoiler warning! from CinemaBlend Latest Content https://ift.tt/3c09YeP via

కరోనాను జయించిన కేరళ.. అందరినీ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు..

ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19(కరోనా వైరస్)పై కేరళ వైద్యులు విజయం సాధించారు. చైనాలో వైరస్ బారినపడి.. ఇక్కడికి తిరిగొచ్చిన ముగ్గురు విద్యార్థులకు మెరుగైన ట్రీట్‌మెంట్ అందించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఇక ప్రమాదంలేదని నిర్ధారణ కావడంతో ఈ నెల 14న మొదటి వ్యక్తిని డిశ్చార్జి చేసిన డాక్టర్లు.. గురువారం చివరి ఇద్దరిని కూడా ఇళ్లకు పంపేశారు. ఈ మేరకు కేరళ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SKBLIT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దళితులపై దాడి చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోండి, రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరిన రాహుల్ గాంధీ..

రాజస్థాన్‌లో దళితులపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఇద్దరు దళిత యువకులపై అమానుషంగా దాడి చేయడాన్ని ఖండించారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. నాగౌర్ జిల్లా పాంచౌడీ పోలీసుస్టేషన్ పరిధిలోని కరణులో ఘటన జరిగింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/39NOGzk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రూ.2 లక్షలు ఇవ్వకపోతే.. పుల్వామా తరహా దాడి చేస్తా: యూపీలో టెన్త్ విద్యార్థి వార్నింగ్

తన దగ్గర శక్తిమంతమైన ఆర్డీఎక్స్ ఉందని, దానితో స్కూల్ బిల్డింగ్ ను పేల్చిపారేస్తానంటూ ఓ పదో తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ ను బెదిరించిన వ్యవహారం తీవ్ర కలకం రేపింది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం నిందితుణ్ని అరెస్టు చేశారు. బరేలీ సీనియర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HES6bN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధికరెడ్డి కారు ప్రమాదానికి గురైంది.. ఆత్మహత్య కాదు: పోలీసులు

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధికరెడ్డి కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తేల్చారు. ఈ నెల 17వ తేదీన కాకతీయ కెనాల్‌లో రాధిక రెడ్డి కారు కనిపించిన సంగతి తెలిసిందే. అందులో రాధికరెడ్డి, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కూతురు ఉన్నారు. వారి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండగా.. మరునాడు అంత్యక్రియలను నిర్వహించారు. అయితే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bTwyG9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కమల్‌హాసన్ భరోసా: ప్రమాదంలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి సాయం..

భారతీయుడు-2 సినిమా షూటింగ్ సందర్భంగా క్రేన్ కూలి చనిపోయిన కుటుంబాలకు హీరో కమల్‌హాసన్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుల కుటుంబానికి రూ.కోటి అందజేస్తామని పేర్కొన్నారు. క్రేన్ కూలడంతో శ్రీ కృష్ణ, మధు, చంద్రన్ అనే సాంకేతిక నిపుణులు బుధవారం రాత్రి అక్కడికక్కడే చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదం నుంచి కమల్ హాసన్ తృటిలో తప్పించుకోగా.. దర్శకుడు శంకర్ కూడా గాయపడ్డారు. గాయపడ్డ ఇతర సిబ్బందికి చికిత్స కొనసాగుతోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vR27j8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘అమరావతి నుంచి అహ్మద్ పటేల్ వరకు.. అవినీతి చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైస్సార్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవినీతికి బ్రాండ్ చంద్రబాబు అని విమర్శించారు. హడావుడిగా ఆస్తులను ప్రకటించడంపై వెనుక అనేక అనుమానాలున్నాయన్నారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HSjxit viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నా కొడుక్కి 14 ఏళ్లు.. రేపటి తరం కోసమే నా పోరాటం: ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం

‘‘సుదీర్ఘ అధ్యయనం తర్వాత ప్రారంభించినప్పటికీ జనసేన పార్టీ.. తన మొట్టమొదటి ఎన్నికల్లోనే దారుణంగా ఓడిపోయింది. వ్యక్తిగతంగా పోటీ చేసిన రెండు చోట్లా నేను పరాజయం పొందాను. అయినాసరే ఆ పరాజయం నా ప్రయాణాన్ని ఆపలేకపోయింది. ఎందుకంటే నాకు ఇగో లేదు. ఎక్కణ్నుంచి ప్రారంభమయ్యానో, నా టార్గెట్ ఏంటో స్పష్టంగా తెలుసు. నేను పనిచేస్తున్నది రేపటి మార్పుల కోసం. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T3hiO7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హరహర మహా దేవ ... శివరాత్రికి ముస్తాబవుతున్న శైవ క్షేత్రాల ఖిల్లా .. ఓరుగల్లు జిల్లా

మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శివాలయాలు శివనామస్మరణతో మారుమోగనున్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. హన్మకొండలోని రుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాలగుడి, రామప్ప , కటాక్షపురంలో శివకేశవాలయాలు,కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, మెట్టు గుట్ట రామ లింగేశ్వర ఆలయం , పద్మాక్షి వద్ద ఉన్న సిద్దేశ్వరాలయం అన్నీ శివరాత్రి సందర్భంగా శోభాయమానంగా ఉన్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/32gexgW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అయోధ్యలో హనుమంతుడి విగ్రహాం నెలకొల్పండి, సుందరకాండ పారాయణంతో ఆశీస్సులు: ఆప్ ఎమ్మెల్యే

అయోధ్యలో రామమందిరం నిర్మించే పరిసరాల్లో భారీ హనుమంతుడి విగ్రహాం ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ కోరారు. రామాలయం నిర్మించే సమయంలో తప్పకుండా హనుమంతుడి విగ్రహాం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించారు. అంతేకాదు ఇప్పటికే అయోధ్యలో రామాలయం ఉంది కదా..? మళ్లీ ఎందుకు నిర్మించడం అని నోటిదురుసు ప్రదర్శించారు. రామాలయానికి బదులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SGPdgJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీడీపీ యాత్రతో వైసీపీలో వణుకు పడుతుంది : లోకేష్

మాజీ మంత్రి నారా లోకేష్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . టీడీపీ ప్రజా చైతన్య యాత్ర అంటే వైసీపీ నేతలకు భయం పట్టుకుందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ప్రజా చైతన్య యాత్రపై 17 మంది మంత్రులు ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శలు చెయ్యటం అందుకు నిదర్శనం అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఎవరెన్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vNkqG4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఓపాల్‌లో ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లయ్ చేయండి

ఓఎన్‌జీసీ పెట్రో ఎడిషన్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 25 ఫిబ్రవరి 2020. సంస్థ పేరు: from Oneindia.in - thatsTelugu https://ift.tt/39PorZd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహా శివరాత్రి: హైదరాబాద్ నుంచి వేములవాడకు హెలికాప్టర్ సేవలు, అందుబాటు ధరల్లోనే..

హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు హెలికాప్టర్ సేవలను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ కార్పొరేషన్ సహకారంతో ప్రారంభించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T0adxR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు అప్పులు రూ.5.13 కోట్లు, తగ్గిన భువనేశ్వరి అసెట్స్, శ్రీమతికి గిప్ట్‌గా షేర్లు: లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన, కుటుంబ ఆస్తులను గురువారం ప్రకటించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కుటుంబసభ్యుల ఆస్తులను కలిపి వెల్లడించారు. కుటుంబానికి ఆర్థిక స్వాతంత్ర్యం కోసమే హెరిటేజ్ ఏర్పాటు చేశామని వివరించారు. గత 23 ఏళ్లుగా తన తల్లి నారా భువనేశ్వరి పనిచేస్తున్నారని తెలిపారు. హెరిటేజ్ కంపెనీ ద్వారా 3 వేల మందికి ఉపాధి కలుగుతోందని చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HIh1LA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్రంప్ భారత పర్యటన షెడ్యూల్: ఆ రెస్టారెంటుకు వెళ్లనున్న అగ్రరాజ్యం అధినేత

ఢిల్లీ: గుజరాత్‌లోని అహ్మదాబాదులో ట్రంప్ మోడీ "నమస్తే ట్రంప్" సమావేశం అచ్చం గతేడాది హూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలానే ఉంటుందని అన్నారు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్. ట్రంప్ భారత పర్యటన కోసం ఆతురతతో ఎదురు చూస్తున్నట్లు రవీష్ కుమార్ చెప్పారు. ట్రంప్ భారత పర్యటనతో ప్రపంచదేశాలకు భారత్‌కు మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అవుతుందని చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HEh1fr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధాని గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు .. మందడం, కృష్ణాయ పాలెంలో ఉద్రిక్తత

రాజధాని అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి . రాజధాని అమరావతి కోసం అమరావతి రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు ఒప్పుకోబోమని ఇప్పటికే రైతులు తేల్చి చెప్పారు . ఇక తమ ప్రాణాలు అయినా ఇస్తాం కాని రాజధాని అమరావతి తరలింపు ఒప్పుకోమని రైతులు నేటికీ దీక్షలను కొనసాగిస్తున్నారు. ఇక ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V8ohIA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms