ఆకలి కేకలు: రైల్వే స్టేషన్లో ఆహార ప్యాకేట్లను ఎత్తుకెళ్లిన వలస కూలీలు(వీడియో)

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక వలస కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే, వారికి ఆహారం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c05P9Q
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments