క్వారెంటైన్లో వలస కార్మికుడి ఆత్మహత్య.. సైకిల్ పైనే మహారాష్ట్ర నుంచి యూపీకి..
ఉత్తరప్రదేశ్లో హోమ్ క్వారెంటైన్లో ఉన్న ఓ వలస కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బందా జిల్లాలోని కమాసిన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ముసివాన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏఎస్పీ లాల్ భరత్ కుమార్ పాల్ తెలిపిన వివరాల ప్రకారం.. సునీల్(19) అనే యువకుడు శుక్రవారం తెల్లవారుజామున ముసివాన్ గ్రామంలోని తన ఇంట్లోనే ఓ ఇనుప
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zx0nbW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zx0nbW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment