పీఓకేలో 4ఉగ్రవాద స్థావరాల ధ్వంసం: 2016 సర్జికల్ స్ట్రైక్స్ తాజా వీడియో ఇదే
న్యూఢిల్లీ/శ్రీనగర్: 2016లో పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు(సర్జికల్ స్ట్రైక్స్) జరిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్పై ఉగ్రదాడులకు సిద్ధం చేసిన నాలుగు ‘టెర్రర్ లాంచ్ పాడ్'లను భారత సైన్యం ధ్వంసం చేసింది. కాగా, ఈ సర్జికల్ స్ట్రైక్స్లో దాదాపు 50 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందుకు సంబంధించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xM7z52
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xM7z52
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment