నేడు కిడారి, సోమా కుటుంబాలకు సిఎం పరామర్శ:విదేశీ పర్యటన ముగించి విజయవాడకు చేరుకున్న చంద్రబాబు

అమరావతి:మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించనున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టు నక్సలైట్లు కాల్చిచంపిన ఘటన జరిగిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అరుదైన అవకాశం రావడం వల్ల పర్యటనను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xGDcwY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments