శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశంపై శుక్రవారం కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
ఢిల్లీ: వరుస తీర్పులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా బిజీగా ఉన్నారు. తాను పదవీవిరమణ చేసే నాటికి చాలా కీలక కేసులపై తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 377, ఐపీసీ సెక్షన్ 497లు రాజ్యాంగ విరుద్ధమని కీలక తీర్పులు ఇచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రా... అయోధ్యపై కూడా కీలక తీర్పు ఇచ్చారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NKRO8L
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NKRO8L
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment