రేపు ఎమ్మెల్యే కిడారి, సివేరి కుటుంబాలకు మంత్రి లోకేష్ పరామర్శ
అమరావతి:మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా కుటుంబాలను శుక్రవారం మంత్రి నారా లోకేష్ పరామర్శించనున్నారు. ఈ మేరకు మంత్రి లోకేష్ రేపటి విశాఖ జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మావోయిస్టుల దాడిలో చనిపోయిన ఎమ్మెల్యే కిడారి, సివేరి కుటుంబాలను కలవడమే ప్రధానం లక్ష్యంగా లోకేష్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OVebEZ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OVebEZ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment