త్వరలోనే ఓ పార్టీకి మద్దతు: కాపు నేత ముద్రగడ ప్రకటన;జనసేనకే అంటున్న రాజకీయ పరిశీలకులు
తిరుపతి:కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. కాపు సంఘాల తరుపున తామంతా త్వరలోనే ఓ పార్టీకి మద్దతు ప్రకటించనున్నట్లు ముద్రగడ వెల్లడించారు. గురువారం తిరుపతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమకు ఎవరైతే న్యాయం చేస్తారో వారికే తమ మద్దతు ఇస్తామని ముద్రగడ స్పష్టం చేశారు.ఈ విషయంపై తమ కుల పెద్దలతో మాట్లాడిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OVmlx2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OVmlx2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment