బాబు కాళ్ల వద్దకు, అమరావతికి దాసోహం చేస్తామా?: కాంగ్రెస్పై కేటీఆర్ నిప్పులు
మహబూబ్నగర్: కాంగ్రెస్ పార్టీతోపాటో తెలంగాణ జనసమితి అధినేత కోదండరాంపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాగు, తాగు నీటి కోసం చేపడుతున్న ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చనిపోయిన వారి పేర్లతో కూడా ఫిర్యాదులు చేయిస్తున్నారని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ilwtwn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ilwtwn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment