కిడారి హత్య వెనుక వైసీపీ నేతలు...వారి సహకారంతోనే మావోయిస్టుల దుశ్చర్య:టిడిపి ఎమ్మెల్యే ఆరోపణ
విశాఖపట్నం: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలు వైసీపీ నేతల సహకారంతోనే జరిగాయంటూ టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో విశాఖ అర్బన్ టిడిపి అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన వాసుపల్లి గణేష్ కుమార్ ఈ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IrPf5D
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IrPf5D
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment