సభలో జెండాలు, టవల్స్ విసిరిన అభిమానులు, పవన్ కంటికి మళ్లీ గాయం
దెందులూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటికి గాయమైంది. నిన్న దెందులూరు సభలో పలువురు అభిమానులు, కార్యకర్తలు జెండాలు, టవల్స్ విసిరారు. ఇవి తగిలి అతని ఎడమ కంటికి గాయమైంది. దీంతో వైద్యులు గురువారం ఉదయం పవన్ కంటిని పరీక్షించారు. పవన్! మాట్లాడితే తట్టుకోలేవు, రెండోవైపు చూడకు: తమ్ముడూ అంటూనే చింతమనేని వార్నింగ్ అంతకుముందు రోజు, దెందులూరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OXaoXt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OXaoXt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment