సంచలనం:చంద్రబాబుకు గడ్కరీ లేఖ...కలసి అక్కడ ఇంటర్నేషనల్ పోర్టు ఏర్పాటు చేద్దాం
అమరావతి:ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి అనూహ్యమైన లేఖ అందింది. ప్రకాశం జిల్లా ఓడరేవులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి సౌకర్యాలున్న పోర్టు ఏర్పాటు చేద్దామంటూ ఆ లేఖలో కేంద్రమంత్రి గడ్కరీ ప్రతిపాదించారు. ఇందుకోసం ఎస్పీవీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్రమంత్రి గడ్కరీ కోరారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQaF2g
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQaF2g
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment