Posts

Showing posts from June, 2019

ఇది పడగొట్టే సీజన్..! కేసీఆర్ ఫాంహౌస్ కూల్చివేత..!!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఆయన పాత సచివాలయ భవనాన్ని కూల్చివేసి, కొత్త భవనాలు నిర్మించాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇక పనిలో పనిగా మెదక్ జిల్లా గజ్వేల్ దగ్గర ఎర్రవెల్లిలో ఉన్న తన ఫాం హౌస్ ను కూల్చివేసి, కొత్త ఫాం హౌస్ నిర్మించాలని చంద్రశేఖర్ రావు నిర్ణయించారని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xmTOJI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పార్టీకి నువ్వు చేసిన డ్యామేజీ చాలు..!గమ్మునుండవో..! అంటూ చింతమనేని పై ఫైర్ అవుతున్న తమ్ముళ్లు..!!

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి తనవంతు పాత్ర ఉందని పార్టీ కార్యకర్తలు విశ్లేషిస్తున్నారు.బాద్యత గల ప్రజాప్రతినిధినన్న ఇంగిత జ్జానం మరిచి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసేకున్నాడు కాబట్టే పార్టీకి తీవ్ర స్ధాయిలో నష్టం జరిగిందని పార్టీ క్యాడర్ భావిస్తోంది. ఎమ్యెల్యే స్థాయిలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Yerdj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అధికారులను బ్యాట్‌తో కొట్టిన ఎమ్మెల్యే బెయిల్‌పై విడుదల...అనంతరం సంబరాలు...గాల్లోకి కాల్పులు

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో అక్రమ కట్టడాలను కూలగొడుతున్న మున్సిపల్ అధికారులను బ్యాట్‌తో కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ వర్గీయాకు బోపాల్ ప్రత్యేక కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది..అయితే నాలుగు రోజుల జైలు శిక్ష తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన ఎమ్మెల్యే విజయ వర్గీయాకు కార్యకర్తలు, ఘన స్వాగతం పలికారు..అనంతరం స్వీట్లు పంచిపెట్టారు... కార్యకర్తలు స్థానికంగా ఉన్న పోలీసులకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XimqTw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

శాపగ్రస్థ పదవేనా..? పీసిసి పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి ఉత్తమ్ ను వెంటాడుతున్న వివాదాలు..!!

హైదరాబాద్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ పీఠంపై ఏ ముహూర్తంలో కూర్చున్నాడో కానీ, నిత్యం వివాదం, స‌మ‌ర‌మే..! ఇటు అయిన‌వారితో. అటు ప్రత్యర్థుల‌తో ఇరువైపులా పోరాటం చేయాల్సిన పరిస్థితులు తెలత్తాయి. ఇంత‌చేసినా ఏమైనా ఫ‌లితం ఉందా అంటే ఊహూ అనే సమాధానం వస్తోంది. ఇంత‌గా ఉత్తమ్‌ను ఇరుకున పెడుతున్న నేత‌లంతా నల్గొండ కు చెందిన వారే.. అంటే సొంత‌జిల్లా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xz4WSr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీఆర్ఎస్ నేతల బరితెగింపు... మహిళ అధికారిపై కర్రలతో దాడి...! (వీడియో)

కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో అటవీ శాఖ అధికారులపై రైతులు దాడి చేశారు. రైతులు దున్నుకుంటున్న భూమి అటవీ శాఖది కావడంతో భూమిని దున్నేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై కాగజ్ నగర్ మండలం సార్‌సాల గ్రామరైతులు మూకుమ్మడిగా దాడి చేశారు..అయితే సిబ్బందిపై దాడిలో స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు జడ్పీ వైస్ చైర్మన్ అయిన కోనేరు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XkjEgP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలుగు రాష్ట్రాల్లో వికసిస్తున్న కమలం..! బీజేపిలో కొసాగుతున్న జోష్..!!

అమరావతి/హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభావం చాటుతోంది. ఏపీతో పాటు తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది. అధ్యక్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, సీనియ‌ర్ నేత పురందేశ్వరి కూడా త‌గ్గేది లేద‌న్నట్టుగా క‌నిపిస్తున్నారు. అస‌లు ఏం చూసుకుని క‌మ‌లం తాము బ‌ల‌ప‌డేందుకు ప్లాన్ చేస్తుంద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాల‌కు అంద‌కుండా ఉంది. వాస్తవానికి 2019లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YsEYgI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

25 ఏళ్లుగా బీజేపీకి దిక్కు లేదు.. కాలం చెల్లిన నేతలకు కండువా.. మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్‌ : తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చందంగా వార్ ముదురుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్‌ను చెడుగుడు ఆడుకుంటున్న బీజేపీ నేతలను ఇరుకున పెట్టేలా గులాబీ నేతలకు అస్త్రం దొరికింది. ఏపీకి చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులకు కమల తీర్థం పోయడంతో బీజేపీ నేతలపై మండిపడుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RKoCNH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నూతన ఎంపీ నుస్రత్ జహాన్‌కు ఫత్వా...హిందు సంప్రదాయంలో ప్రమాణ స్వీకారంపై మండిపాటు...!

పశ్చిమ బెంగాల్ నటి..ఇటివల జరిగిన ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుండి నూతన పార్లమెంట్ సభ్యులురాలిగా ఎన్నికైన నుస్రత్ జహాన్‌ సైతం మతపరమైన వేధింపులను ఎదుర్కోంటుంది..ముస్లిం అయిన నుస్రత్ జహాన్, హిందు యువకుడిని పెళ్లి చేసుకోడంతోపాటు కాలీకి మట్టెలు పెట్టుకోవడం పై ముస్లిం మత పెద్దలు ఆమే ఫత్వా జారీ చేశారు. దీంతో మరోసారి ఒక యువ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KOlDn0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏడు కొండల వాడా.. వెంకట రమణా..! వీఐపీ బ్రేక్ దర్శన వివాదాన్ని నువ్వే పరిష్కరించాలి స్వామీ..!!

తిరుమల/హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్ధానంలో స్వామి వారి దర్శన భాగ్యం పై వివాదాలు చెలరేగుతున్నాయి. శ్రీవారి ఆలయం వీఐపీ బ్రేక్ దర్శన విధానం వివాదాస్పదమవుతోంది. గ్రేడింగ్ చేసి టీటీడీ ఇస్తున్న టిక్కెట్లపై భక్తుల నుంచి నిరసనలు పెరుగుతున్నాయి. అసలు గ్రేడింగ్ విధానం సరైనదేనా? శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు ప్రతి రోజు వేలమంది భక్తులు తిరులకు వస్తుంటారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/320AXCk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వానమ్మా.. వానమ్మా.. ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మా..! చినుకు జాడలేక అల్లాడుతున్న రైతన్న..!!

విశాఖపట్నం/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చుక్క వర్షం లేక రైతులు అల్లాడిపోతున్నారు. వేసవి ముగిసినా చినుకు జాడ లేదు. వర్షం చుక్క కోసం జనం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. జూన్‌లో జోరుగా పడాల్సిన వానలు నెలాఖరొచ్చినా కరుణించడం లేదు. రుతుపవనాలు విస్తరించిన తర్వాత కూడా ముఖం చాటేస్తున్న మేఘం రైతులను నిలువునా కుంగదీస్తోంది. దేశవ్యాప్తంగా ఎండ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZZClTA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ నెల రోజుల పాలన.. మాట మీద నిలబడేందుకు యువనేత తపన.. రానున్న రోజుల్లో సవాళ్లెన్నో..!

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన నెల రోజులు పూర్త‌యింది. బాధ్య‌త‌లు స్వీకరించిన తొలి రోజు నుండే జ‌గ‌న్ త‌న హామీల అమ‌లుకు ప్రాధాన్య‌త ఇచ్చారు. పింఛన్లను పెంచుతూ తొలి సంతకం చేసారు. కేబినెట్‌లో సామాజిక స‌మీక‌ర‌ణాల ద్వారా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు. అవీనితిని స‌హించేది లేదంటా హెచ్చిరంచారు. పోల‌వ‌రం పైనా దిశా నిర్ధేశం చేసారు. కేంద్రంతో..తెలంగాణ‌తో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xf7buF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యువతి స్నానం చేస్తుండగా.. వెంటిలేటర్ నుంచి తొంగి చూసి.. హైదరాబాద్‌లో అటెండర్ వక్రబుద్ధి

హైదరాబాద్ : యువత చెడు మార్గంలో పయనిస్తోందనడానికి నిత్యం వెలుగుచూస్తున్న ఘటనలే నిదర్శనం. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు మొదలు యువతులపై అత్యాచారాల దాకా.. కొందరు యువకులు విచక్షణ కోల్పోతున్నారనే విషయం అర్థమవుతోంది. సమాజంలో ఉంటున్నామనే విషయం మరచిపోయి వికృత చేష్టలకు పాల్పడుతుండటం అనర్థాలకు దారితీస్తోంది. మంచి కంటే చెడు వైపు ఆకర్షితులవుతూ తమ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YlNcH9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అవినీతి పై సీఎం ఉక్కుపాదం..!నేడు మంత్రివర్గ ఉపసంఘంతో జగన్ భేటీ..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తానన్న జగన్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసారు. అందులో భాగంగా నేడు మంత్రి వర్గ ఉపసంఘంతో తొలిసారి భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కానున్న ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FKLmbM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బోనాల జాతరకు సర్వం సిద్ధం.. గోల్కొండ కోటలో సందడి షురూ

హైదరాబాద్ : ఆషాఢమాసం వస్తోంది. నగరంలో నెలరోజుల సందడి తేనుంది. జులై 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతర తెలంగాణలో వెలుగులు విరజిమ్మనుంది. ఇక భాగ్యనగరంలో బోనాల పండుగ హడావిడి అంతా ఇంతా కాదు. నెల రోజుల పాటు అమ్మవార్లకు సమర్పించే బోనాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. అలా అన్నీ ప్రత్యేకమే. బోనాల జాతరకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xa60Yr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యువతిపై అత్యాచార యత్నం.. ఓ వివాహిత మిస్సింగ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. ఇద్దరు మహిళలకు సంబంధించిన ఘటనలు ఆందోళన కలిగించాయి. విమానాశ్రయంలో పనిచేసే యువతిపై ఓ క్యాబ్ డ్రైవర్ వికృత చేష్టలకు పాల్పడగా.. మస్కట్ నుంచి వచ్చిన వివాహిత కనిపించకుండా పోవడం చర్చానీయాంశమైంది. ఎయిర్‌పోర్టులో పనిచేసే యువతి పట్ల ఓ క్యాబ్‌ డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. 18 ఏళ్ల సదరు యువతిపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jffw7M viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

8మంది టీచర్లు సస్పెండ్.. ఆ కలెక్టర్ స్టైలే వేరు

మహబూబ్‌నగర్ : ముక్కుసూటిగా మాట్లాడతారు.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. డ్యూటీ మైండెడ్‌గా ఉండటమే గాకుండా ప్రభుత్వ ఉద్యోగులను పరుగులు పెట్టిస్తారు. అనుకున్న లక్ష్యాలు నెరవేరేలా అనుక్షణం తపిస్తారు. విధి నిర్వహణలో తేడా వస్తే ఎవరిని వదిలిపెట్టరు. సస్పెన్షన్ పేరుతో చెడుగుడు ఆడేస్తారు. యువ కలెక్టర్‌గా తనదైన స్టైల్లో దూసుకెళుతున్న రొనాల్డ్ రోస్.. తాను ఎక్కడ పనిచేసినా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JhFgAo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Follow live: USMNT takes on Curacao in quarterfinals

null from www.espn.com - TOP https://ift.tt/2NnU3ix via

Khris Middleton: Why I'm staying in Milwaukee

Khris Middleton has helped transform the Bucks from a 15-win doormat to a 60-win powerhouse, and the All-Star forward is re-signing with Milwaukee in hopes of completing the transformation with a title. from www.espn.com - TOP https://ift.tt/31YyxnA via

This Rotten Week: Predicting Spider-Man: Far From Home and Midsommar Reviews

This week, we've got your friendly, neighborhood web-slinger off on vacation, as well as a festival gone way off the rails. Get ready for Spider-Man: Far From Home and Midsommar . from CinemaBlend Latest Content https://ift.tt/2xmTH0C via

Source: Knicks didn't want to offer KD max deal

The Knicks were not prepared to offer Kevin Durant a max contract because of concerns about his recovery from his ruptured Achilles tendon, sources said. from www.espn.com - TOP https://ift.tt/31YLJsA via

10 Killed In Plane Crash In Texas, Say US Officials

A twin-engine passenger plane crashed in the US state of Texas on Sunday, killing 10 people, officials said. from NDTV News - Special https://ift.tt/2JeWgaF

10 Killed In Plane Crash In Texas, Say US Officials

A twin-engine passenger plane crashed in the US state of Texas on Sunday, killing 10 people, officials said. from NDTV News - Special https://ift.tt/2JeWgaF via

Knicks, Randle agree to 3-year, $63M contract

The Knicks have agreed to a three-year, $63 million deal with free agent frontcourt player Julius Randle. from www.espn.com - TOP https://ift.tt/2KLAC0I via

స్వామినీ వ‌ద‌ల్లేదు: జ‌గ‌న్‌కు సూచ‌న చేసారు..నోటీసులు అందుకున్నారు: బీజేపీ నేత‌ల‌కు సైతం..!

క‌ర‌క‌ట్ట పంచాయితీ కొన‌సాగుతూనే ఉంది. క‌ర‌క‌ట్ట మీద నిర్మాణాలు ఉన్న ఎవ‌రినీ సీఆర్డీఏ అధికారులు వ‌ద‌ల‌టం లేదు. అందులో శైవక్షేత్రం నిర్వ‌హిస్తున్న పీఠాధిప‌తి శివస్వామినీ అధికారులు విడిచిపెట్ట‌లేదు. ఆయ‌న‌దీ అక్ర‌మ నిర్మాణ‌మే అంటూ నోటీసులు ఇచ్చారు. చంద్ర‌బాబు ప్ర‌జా వ్య‌తిరేక పాల‌తోనే ఓట‌మి పాల‌య్యార‌ని నాలుగు రోజుల క్రితం శివ‌స్వామి తిరుల‌లో వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో ప్రజామోదం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZUGhVR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముస్లింలపై పెరుగుతున్న దాడులు: జైశ్రీరాం ఉచ్చరించనందుకు కుర్రాడిపై దాడి

కాన్పూర్ : మొన్న అన్సారీ...నిన్న క్యాబ్ డ్రైవర్.. నేడు ఓ పదహారేళ్ల కుర్రాడు. మనుషులు వేరైనా వారిపై దాడులకు కారణం మాత్రం కామన్‌గా ఉంది. వారు ముస్లింలు కావడం వారు జైశ్రీరాం అని ఉచ్చరించాల్సి ఉండటం. ఇక అసలు విషయం చూస్తే... 16 ఏళ్ల ముస్లిం అబ్బాయి జైశ్రీరాం అని ఉచ్చరించనందుకు కొందరు గుర్తు తెలియని దుండగులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RGryuM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చైనా-అమెరికా ఐక్యతా రాగం..! వాణిజ్య చర్చలు ఫలించాయన్న ట్రంప్..!

ఒసాకా/హైదరాబాద్ : పన్నుల విషయంలో నిన్నటి వరకూ తన్నుకున్న అమెరికా, చైనా దేశాలు ఇప్పుడూ ఐక్యతా రాగం అందుకున్నాయి. పన్నుల అంశంలో ఇరుదేశాల మద్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయని అమెరికా అద్యక్షుడు చెప్పుకొస్తున్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న అమెరికా, చైనా మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. వాణిజ్య చర్చల పునరుద్ధరణకు ఈ రెండు from Oneindia.in - thatsTelugu https://ift.tt/31X8htK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైయ‌స్ చేయ‌లేనిది..జ‌గ‌న్ చేయ‌గ‌ల‌రా: అదేనా చంద్ర‌బాబు ధైర్యం..కానీ : దెబ్బ‌కు దెబ్బ తీయాల్సిందేనా..

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి. చంద్రబాబు విష‌యంలో ఆయ‌న ఏం చేయ‌బోతున్నారు. ఢిల్లీ లీడ‌ర్స్ ఆ విష‌యంలో ఎటువంటి ఆలోచ‌న‌తో ఉన్నారు. నాడు వైయ‌స్ సైతం ఇదే ర‌కంగా చంద్ర‌బాబును వెంటాడారు. కానీ అనుకున్న‌ది సాధించ‌లేదు. మ‌రి..ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం చేయ‌గ‌ల‌రా. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న నాటి నుండి జ‌గ‌న్ నాటి ప్ర‌భుత్వ అవినీతిని ల‌క్ష్యంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XgCTaR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన మాజీ మంత్రి, నెటిజెన్ల మనసులను గెల్చుకున్న మహిళా నేత

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ తన అధికారిక భవనంను ఖాళీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి సరిగ్గా నెలరోజులకు ఆమె తన నివాసంను ఖాళీ చేశారు. మోడీ రెండో కేబినెట్‌లో సుష్మా స్వరాజ్‌కు మంత్రి స్థానం దక్కలేదు. అంతేకాదు ఈ సారి ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయలేదు. తను ఇకపై తన అధికారిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JcT6El viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇక జనసేనలో అంతా కొత్త రక్తమే..! కొండల్ని పిండి చేసే యువతకు స్వాగతమంటున్న గబ్బర్ సింగ్..!!

అమరావతి/హైదరాబాద్: జనసైన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వినూత్నంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని సంసిద్దం చేస్తున్నారు గబ్బర్ సింగ్. అందుకోసం కృషి, పట్టుదల ఉన్న యువ నేతల కోసం ఆయన అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో పాత నీరు వెళ్లిపోయి కొత్తనీరు వస్తేనే జోష్ ఉంటుందని, సమూల మార్పులు అప్పుడే చోటుచేసుకుంటాయని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xe1OMh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహిళ నడుము పట్టుకున్న డాక్టర్ .. రచ్చ రచ్చ చేసిన బంధువులు.. షాకింగ్ నిజం బయటపెట్టిన సీసీ కెమెరా

వరంగల్ లో ఆస్పత్రికి నడుం నొప్పి అని వెళ్ళిన ఓ మహిళా డాక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ రచ్చ రచ్చ చేసింది. తమ బంధువుల పేరుతో కొందరిని తీసుకొచ్చి ఆస్పత్రి పై దాడి చేయించింది. మీడియా ను పిలిపించి నానా హంగామా చేసింది. ఆపై లైంగికంగా వేధించటం మాత్రమే కాదు కులం పేరుతో తిట్టారని ఆ డాక్టర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JjynPk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వీరి మధ్య ఏంటి సంబంధం: మహిళను తన నాలుగేళ్ల కొడుకు ముందే చంపిన వ్యక్తి..ఆపై...

ఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరో మహిళను కత్తితో పొడిచి చంపాడు. ఆమె నాలుగేళ్ల కొడుకు ముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తను కూడా చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే ఆ వ్యక్తి చేతిలో ఓ లేఖను పోలీసులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JfjZXY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యూపీలో ట్వీట్ల యుద్దం..!ప్రభుత్వ లోపాలపై సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తోన్న ప్రియాంక గాంధీ..!!

లక్నో/హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అదికార పార్టీకి మద్య ట్వీట్ల యుద్దం నడుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థతి, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాల పట్ల ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీసారు. ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై సోషల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XhNZMY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అనంత కియా చుట్టూ ఆసక్తికర రాజకీయం..! అప్పుడు టీడిపి ఇప్పుడు వైసీపి నేతల దందా బాగోతం..!!

అనంత పురం/హైదరాబాద్ : అనంత పురం రాజకీయాలు రంజుగా మారాయి. బహుళార్ధ సంస్థ కియా పరిశ్రమ చుట్టూ రాజకీయ ఆశావహుల చూపు పడింది. ఆ పరిశ్రమ చుట్టూ ఉన్న భూములు వారిని ఊరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా కియా పరిశ్రమ చేరువలో ఉన్న భూములను సొంతం చేసుకోవాలని, లేదా వాటా దక్కించుకోవాలని ప్రస్తుత రాజకీయ నేతలు విశ్వ ప్రయత్నాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xa2spp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గోసంరక్షల చేతిలో మృతి చెందిన పెహ్లుఖాన్ పేరు చార్జిషీట్లో చేర్చిన గెహ్లాట్ ప్రభుత్వం

రాజస్థాన్ : పెహ్లు ఖాన్.. ఈ పేరు గుర్తు ఉండి ఉంటే ఉంటుంది. గోవులను స్మగ్లింగ్ చేశాడన్న ఆరోపణలపై 2017లో రాజస్థాన్‌లోని అల్వార్‌లో అతన్ని కొందరు గోసేవకులు కొట్టి చంపారు. ఇప్పుడు గెహ్లాట్ ప్రభుత్వం పెహ్లు ఖాన్ కుమారులు ఇర్సద్, ఆరిఫ్‌లపై కేసులు నమోదు చేసింది. అంతేకాదు రాజస్థాన్ జంతు సంరక్షణ చట్టం కింద మృతుడు పెహ్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/321ntpB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎంకు లోకేశ్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌: దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్‌లూ ఉంటాయి జ‌గ‌న్ గారూ..

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు టీడీపీ నేత లోకేశ్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. నాలుగు రోజులుగా ప్ర‌తీ రోజు లోకేశ్ సీఎం జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని ట్విట్ట‌ర్ ద్వారా పోస్టింగ్‌లు కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి జ‌గ‌న్ అసెంబ్లీలో బ‌య‌టా..టీడీపీ త‌మ పార్టీ నుండి గెలుపొందిన 3 ఎంపీలు..23 మంది ఎమ్మెల్యేల‌ను అక్ర‌మంగా త‌మ వైపు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NjzweR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా..! రాహుల్ స్పూర్తితో పనిచేస్తానన్న రేవంత్‌రెడ్డి.

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసేకున్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ లో అలాంటి పదవిని కావాలనుకుంటారు. ఏళ్ల తరబడి ఆ పదవికోసం ఎదురు చూస్తుంటారు. కాని పార్టీ భవిశ్యత్ ప్రయోజనాల కోసం ఆ నిర్ణయం తీసుకున్నానని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకొస్తున్నారు. తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XKOezG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వెంటపడిందని పెళ్లి చేసుకున్నాడు..! జైలులో పెట్టిన పోలీసులు..!!

హైదరాబాద్ : ఆ యువకుడికి పెళ్లైన ఆనందం ఎంతసేపూ నిలవలేదు. విదేశీ వనితను పెళ్లి చేసుకున్నందుకు ఆ యువకుడి సంతోషం కొద్ది రోజుల్లోనే ఆవిరైంది. బతుకు దెరువు కోసం గల్ఫ్ కు వెళ్లిన తెలంగాణ యువకుడిని ఓ అమ్మాయి ప్రేమించింది. ఐతే గల్ఫ్ చట్టాలు ఎంత ఖఠినంగా ఉంటాయో తెలుసుకున్న యువకుడు అక్కడ ఆ అమ్మాయితో తలెత్తే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FE7Ive viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం కేసీఆర్ కు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని వినతి .. కేసీఆర్ స్పందిస్తారా ?

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైనా నేటికీ వివిధ పాఠశాలల్లో విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు లేకపోవడం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక 4వ తరగతి విద్యార్థిని తమ పాఠశాలలోని సమస్యపై కేసీఆర్ స్పందించాలి అంటూ చేసిన వీడియో మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక వీడియో మెసేజ్ లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/305ay4z viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కుప్పకూలిన గొడ: నిద్రలోనే గాల్లో కలిసిపోయిన 17 మంది ప్రాణాలు, శిథిలాలు, భారీ వర్షాలు !

పూణే: మహారాష్ట్రలోని పూణేలో గొడ కుప్పకూలడంతో 17 మంది మృతి చెంది అనేక మందికి తీవ్రగాయాలైనాయి. శనివారం వేకువ జామున జరిగిన ఈ పమాదంలో మట్టిపెళ్లలకింద అనేక మంది చిక్కుకున్నారని అధికారులు అంటున్నారు. భాదితులను రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బందితో పాట రెస్క్యూ టీం రంగంలోకి దిగారు. పూణేలోని కూంధ్వా ప్రాంతంలోని హౌసింగ్ సోసైటిలోని నివాస from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LqKz3l viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైయ‌స్ బాట‌లోనే జ‌గ‌న్ : మ‌రో కీల‌క నిర్ణ‌యం..ఇద్ద‌రి మ‌ధ్య ఇదే తేడా: పాద‌యాత్ర‌లో అలా చెప్పారుగా..

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మరో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న తండ్రి త‌ర‌హాలోనే ముఖ్య‌మంత్రిగా ఉన్నా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌ని నిర్ణ‌యించారు. గ‌తంలో లాగా తానే నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండ‌టం సాధ్యం కాదు. దీంతో..ఆయ‌న‌ను క‌లి సేందుకు ప్ర‌జ‌ల‌కు ప్ర‌తీ రోజు గంట స‌మ‌యం కేటాయించ‌నున్నారు. ఇందు కోసం జూలై 1 నుండి ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZUEP5Q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇదేనా రైతు ప్రభుత్వం..? ప్రభుత్వాన్ని నిలదీసిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ..!!

హిందూపురం/హైదరాబాద్ : హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని సూటిగా విమర్శించారు. రైతు పక్షపాతి అని చెప్పుకునే ప్రభుత్వం రైతు సంక్షేమం పట్ల వ్యవహరించే విధానం ఇదేనా అని నిలదీసారు. ఖరీఫ్ ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నా ఇంతవరకూ ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో లేవంటే ప్రభుత్వ అదికారులు ఎంత మొద్దు నిద్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XASUYx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీడిపి. వైసీపి ఆ కమ్యూనిటీని ఓటు బ్యాంకుగానే చూసాయా..?అందుకే ఏపీ కాపుల చూపు కమలం వైపా..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపీలో భారతీయ జనతా పార్టీ వైసీపీకు ధీటుగా ఎద‌గాలి. దీనికోసం ఎంత వ‌ర‌కైనా వెళ్లండీ. కానీ.. టీడీపీ భూస్థాపితం కావాలి. అన్నది బీజేపి అదిష్టానం నినాదంగా తెలుస్తోంది. దీన్ని అనువుగా వాడుకునేందుకు క‌మ‌లనాథులు గ‌ట్టిగానే పావులు క‌దుపుతున్నారు. దానిలో భాగంగానే టీడీపీలోని అసంతృప్త నేత‌లు, వ్యాపారాలున్న కీల‌క నాయ‌కుల‌కు ఎర‌వేస్తున్నారు. అన్నింటినీ మించి ఒకప్పుడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jc3pZ5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గల్ఫ్‌ దేశాల్లో లో బలిపీఠంపై తెలుగు వారు .. గల్ఫ్ బాధితుల గోస పట్టించుకునే నాధుడే లేడా ?

పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు బలిపీఠంపై నిల్చుంటున్నారు. అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో తెలుగు వారి పరిస్థితి రోజురోజుకీ మరింత దయనీయంగా తయారవుతుంది. ఉన్న ఊరు కలిసిరాక, కరవు రక్కసి కాటేసిన చాలా ప్రాంతాల ప్రజలు గల్ఫ్ లో పొట్ట పోసుకునేందుకు వెళుతున్నారు. కానీ అక్కడ దుర్భర from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X9tAVp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సాధారణ పెంకుటిల్లు..! మట్టినేల ప్రహారీ..! చంద్రబాబు ఉండబోయే నివాసం అదే..!!

అమరావతి/హైదరాబాద్ : అసాధారణ సౌధాల నుంచి ఆసాంతం నేలమీదకి రావడం అంటే ఇదే. ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న నివాసం పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అందుకు తగ్గట్టుగా వాటికి చెక్ పెట్టే రీతిలో వ్యవహరించేందుకు బాబు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మేడలు, మిద్దెలు, భవంతులు కాకుండా అతి సాధారణమైన పెంకుటిల్లు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XdeK57 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉమా..జ‌గ‌న్‌పై చేత‌బ‌డి చేస్తున్నావా : లోకేశ్..మీకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది : సాయిరెడ్డి సంచ‌ల‌నం

తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల పైన ఆరోప‌ణ‌లు చేస్తున్న టీడీపీ నేత‌లు లోకేశ్.. దేవినేని ఉమా పైన వైసీపీ నేత విజ‌య సాయిరెడ్డి మండి ప‌డ్డారు. చంద్రబాబు ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవీనీతి పైన జ‌గ‌న్ వేసిన మంత్రివ‌ర్గ ఉపసంఘం గురించి లోకేశ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. అదే విధంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ఏపీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RHhXUF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Borden: An unprecedented convergence of national pastimes in London

With MLB's London Series and the Cricket World Cup converging this weekend in London, Sam Borden took in two sports that have much more in common than you might think. from www.espn.com - TOP https://ift.tt/2Lud9kc via

డైనింగ్ హాల్స్‌లో మైనారీటీ విద్యార్థులకు అధిక సీట్లను కేటాయించండి...! బెంగాల్‌లో మరో వివాదం..

ఇప్పటికే కొల్‌కతాలో బీజేపీ,తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదానికి తెరలేచింది...కాగా రాష్ట్ర్రంలో ఉన్న ప్రభుత్వ విద్యాలాయాల్లో మధ్యాహ్నా బోజన పథకం కొనసాగుతోంది. దీంతో ఆయా విద్యాసంస్థల్లో ఉన్న ముస్లిం మైనారీటీ విద్యార్థులకు డెబ్బై శాతం మేర సీటింగ్‌ను రిజర్వేషన్ కల్పించాలని ఆదేశిస్తూ విద్యాధికారులకు సర్క్యూలర్ జారీ చేయడం వివాదానికి కేంద్ర బిందువు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YfJ0c8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పేగుబంధం మరిచారు.. అమ్మనాన్నను గెంటేశారు.. రీజన్ ఎంత సిల్లీ అంటే..!

ప్రకాశం : అల్లారుముద్దుగా పెంచిన కన్నప్రేమ వృద్దాప్యంలో భారమైంది. భుజాలపై ఎత్తుకుని ఎంతసేపైనా అలసిపోకుండా ఆడించినా అమ్మనాన్నలు ఇప్పుడు పనికిరానివాళ్లయ్యారు. కని పెంచిన ప్రేమ ఆ కన్నకొడుకులకు లేకుండా పోయింది. తమకు జీవితం ప్రసాదించిన తల్లిదండ్రులను కాదు పొమ్మనడంతో చివరకు రోడ్డుమీద పడ్డారు. టీబీ వ్యాధితో తండ్రి బాధపడుతున్నాడనే కారణంతో కొడుకులు దగ్గరకు రానివ్వని ఘటన ప్రకాశం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ysvqlu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు అస్సలు లేవన్న సీనియర్ నేత

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఒక్క శాతం కూడా అవకాశం లేదనే సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్పమొయిలీ. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు మనసు మార్చుకుంటారా అని ప్రశ్నించినప్పుడు వీరప్ప మొయిలీ ఈ సమాధానం చెప్పారు. ఏదైనా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సీడబ్ల్యూసీ ఈ అంశంపై చర్చిస్తోందని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RHwi3k viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

న‌డి రోడ్డు పై న‌రికేస్తా: వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపు: బ‌య‌ట పెట్టిన లోకేశ్‌..క‌ట్ అండ్ పేస్ట్ అంటూ

టీడీపీ నేత‌ల లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యే పైన ఒక ఆడియో త‌న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఆ ఆడియోలో వైసీపీ ఎమ్మెల్యే ఒక వ్య‌క్తిని దూషిస్తున్న మాట‌లు వినిపిస్తాయి. అస‌భ్య ప‌ద జాలం వాడారు. దీని పైన లోకేశ్ పోస్టు చేస్తూ ఇదేనా రాజ‌న్న రాజ్యం అంటూ ప్ర‌శ్నించారు. అయితే, దీనికి ఆ వైసీపీ ఎమ్మెల్యే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KLEiQ0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్ట్స్ కాలేజీలో గ్యాంగ్ వార్... గ్రౌండ్‌లో కొట్టుకున్న విద్యార్థులు...!

విద్యార్థులన్నాక కొట్టుకోవాలనుకున్నారో ఏమో... మారుతున్న విద్యా వ్యవస్థలో కూడ ఇంకా కాలేజీల్లో గ్యాంగ్ వార్‌లు కొనసాగుతున్నాయి.. ఒకరినొకరు కొట్టుకుంటూ తమ జీవత లక్ష్యాన్ని మరచిపోతున్న సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి..ఈనేపథ్యంలోనే గ్యాంగ్ వార్‌లపై కాలేజీ యాజమాన్యాలు కూడ పట్టించుకోక పోవడంతో రెండు వర్గాల వారు కాలేజీ గ్రౌండ్‌లోనే కొట్టుకున్న సంఘటనలు పునరావృతమవుతున్నాయి. అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో కాలేజీ విద్యార్థుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZVCAPO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆసనాల విన్యాసాలకు చెక్..! మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి నోటీసులు జారీ..!!

అమరావతి/హైదరాబాద్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే.. కృష్ణా నది వెంట వీచే చల్లని పిల్లగాలుల మద్య యోగా ఆసనాలు వేసుకునే మంతెన రాజుగారికి కష్టాలు ఎదురయ్యాయి. కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై ఆశ్రమ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏ నోటీసులపై ఈనెల 16న from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FFGCnB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇదేం యాప్‌రా బాబూ...నిండుగా బట్టలు కప్పుకున్న వ్యక్తిని నగ్నంగా చూపించేస్తోంది..!

పెరుగుతున్న టెక్నాలజీతో కొత్తకొత్త యాప్‌లు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి అవసరాలకు అనుగుణంగా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని యాప్‌లు మాత్రం యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. ఒకప్పుడు డీప్ ఫేక్స్ అనే యాప్ వచ్చింది. ఈ యాప్‌ ద్వారా ఇతర వ్యక్తులకు ఫేక్ కాల్స్ పంపడం వారిని ఆటపట్టించడంలాంటివి చేసే అవకాశం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2REqaZJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

4వ అంతస్తు నుంచి జారిన చిన్నారి.. తల్లి కాపాడిన తీరు చూస్తే షాకే..! (వీడియో)

కొలంబియా : అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి బయటపడటం చాలా కష్టం. కానీ, కాస్తా జాగ్రత్తగా ఉంటే ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చని రుజువు చేస్తోంది ఈ వీడియో. కొలంబియాలో భవనంపై నుంచి కిందకు పడిపోతున్న చిన్నారిని తల్లి ఎలా కాపాడిందో ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు ఉంది. కొలంబియాలోని మెడెయిన్‌ నగరంలో పని నిమిత్తం కమర్షియల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X91ucE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇచ్చి పుచ్చుకొనే ధోర‌ణితో ఉంటాం: సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల నిర్ణ‌యం..!

ఏపీ..తెలంగాణ మ‌ధ్య స‌మ‌స్య‌ల పైన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల స‌మావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ స‌మావేశంలో అనేక అంశాల మీద చ‌ర్చ సాగింది. ప్ర‌ధానంగా నిరుప‌యోగంగా స‌ముద్రంలో క‌లుస్తున్న గోదావ‌రి నీటిని రెండు రాష్ట్ర రైతు ల‌కు అందుబాటులోకి తెచ్చే విధానం పైనే చ‌ర్చించారు. అందులో బాగంగా ఇంజ‌నీరింగ్ నిపుణుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసారు. ఇత‌ర అంశాల మీద from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IU92w4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్రాఫిక్ రూల్సు సామాన్యులకేనా..అధికారులకు వర్తించవా..?జీహెచ్‌ఎంసీ కమీషనర్ వాహానంపై పెండింగ్ చాలన్లు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘన నిబంధనలు సామాన్యులకేనా...ట్రాఫిక్ నిబంధనలు ఉన్నత అధికారులకు వర్తించావా అంటూ ఏకంగా ఓ యువకుడు హైదరాబాద్ నగర కమీషనర్ వాహనంపై ఉన్న పెండింగ్ చాలన్లపై ప్రశ్నించాడు... పేరుకు పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహాన కల్పిస్తున్న పోలీసులు ప్రభుత్వ ఉన్నతాధికారుల విషయంలో మాత్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టును పెట్టాడు..దీంతో దిగివచ్చిన సదరు అధికారి తన పెండింగ్ చాలన్ల మొత్తాన్ని చెల్లించాడు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X91sBy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కొత్తవి నిర్మించాల్సిన ఆవశ్యత ఏంటి..? తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!

హైదరాబాద్: ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పురాతన భవనాలను కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పిటిషనర్ హెరిటేజ్‌ కమిటీ నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మిస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని పిటిషనర్‌ పేర్కొన్నారు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఎర్రమంజిల్‌ ఛాయచిత్రాన్ని హైకోర్టు పరిశీలించింది. తెలంగాణ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IVo195 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చిరు అందరివాడు.. రాజకీయాల్లో కొందరివాడే..! మళ్లీ పొలికల్ ఎంట్రీ వద్దంటున్న ఫాన్స్..!!

అమరావతి/హైదరాబాద్ : మెగాస్టార్ రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తల పట్ల ఆయన అభిమానులు స్పందించారు.అన్నయ్య అందరివాడుగా ఉండాలంటే సినిమాల్లో ఉండాలని, కొందరి వాడిగా మిగిలిపోవాలనుకుంటే రాజకీయాల్లోకి రావాలని చిరంజీవి అభిమానులు అభిప్రాయపుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పోయినచోటే వెతుక్కోవాలన్న ఉద్దేశంతో చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారన్న కథనాలు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే మెగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NiSX7r viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బెంగళూరులో ఓలా, ఉబెర్ షేర్ సర్వీసులు రద్దు, మహిళలకు వేధింపులు, ఆర్ టీఓలకు ఆదేశాలు !

బెంగళూరు: ఓలా, ఉబెర్ క్యాబ్ ల యాజమాన్యానికి కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో ఓలా, ఉబెర్ షేర్ క్యాబ్ సర్వీసులు పూర్తిగా రద్దు చేస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నియమాలు ఉల్లంఘించి ఎవరైనా ప్రవర్థిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది. జూన్ 28వ తేదీ శుక్రవారం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NjMaus viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరకట్టపై నిర్మించిన అన్ని కట్టడాలకు నోటీసులు ఇస్తాము....బోత్స

క్రిష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలన్నింటికి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు మంత్రి బోత్స సత్యనారయణ అన్నారు..తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి నోటీసులు ఇవ్వడంపై లోకేష్‌తోపాటు యనమల రామక్రిష్ణుడు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు...ఈనేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇళ్లు స్వంతం కాదని అది లింగమనేని రమేశ్‌దనిచెప్పిన ఆయన అక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధన ఉందని from Oneindia.in - thatsTelugu https://ift.tt/31UTpvT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కూతురిపై రేప్.. అడ్డుకున్న తల్లి.. ఇద్దరికి గుండు గీయించిన వార్డు మెంబర్

వైశాలి : బీహార్‌లో వార్డు మెంబర్ రెచ్చిపోయాడు. ప్రజాప్రతినిధిననే విషయం మరచి కామాంధుడిలా ప్రవర్తించాడు. పైగా ఇద్దరు మహిళలను ఘోరంగా అవమానించాడు. వైశాలి జిల్లాలోని బీహారి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం నాడు వార్డు మెంబర్ మహ్మద్ ఖుర్షిద్ కొందరు వ్యక్తులతో కలిసి అదే గ్రామానికి చెందిన ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NkrD92 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అష్ట దిగ్బంధనం.. మరింత గడ్డు కాలం..! ప్రతికూల పరిస్థితులను బాబు ఎలా అదిగమిస్తారు...?

అమరావతి/హైదరాబాద్ : చంద్రబాబు అష్టదిగ్బంధానికి గురికాబోతున్నారా..? అక్రమ కట్టడాల కూల్చివేతలతో మొదలైన అసలైన రాజకీయం ఎక్కడితో ముగుస్తుంది. రాజకీయ వికృత క్రీడలో జరుగుతున్న పోటీలో చంద్రబాబు బలం ఎంత.. బలహీనత ఎంత.. అసలు బాబుకు మద్దత్తుగా నిలిచేది ఎవరు.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి అడుగు.. వివాదానికి కార‌ణ‌మ‌వుతోందా? ఒక ప‌క్క కేంద్రంలోని మోడీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/31VKdYc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆగని కీచకపర్వం : మైనర్‌పై మేనమామ అఘాయిత్యం ...

హైదరాబాద్ : మొన్న ఓరుగల్లు, నిన్న భాగ్యనగరం .. నేడు రంగారెడ్డి కీచకుల దుశ్సాసనం పర్వం కొనసాగుతుంది. అయితే చిన్నారులపై లైంగిక దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ని చట్టాలున్న .. అమలు ఆలస్యమవడంతో కీచకులు మరింత రెచ్చిపోతున్నారు. రోజుకు ఎక్కడో ఓ చోట పసి పిల్లలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పేరెంట్స్ ఆందోళన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yp2aMQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కశ్మీర్‌లో ఎన్నికలు వెంటనే నిర్వహించాలి...కాంగ్రెస్ డిమాండ్

జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ తీర్మానాన్ని అమిత్‌ షా శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అయితే కశ్మీర్‌లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ఎన్నికలును రానున్న ఆరునెలల్లో నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు..ఇక కశ్మీర్‌లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KJOxUZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దీని దుంపతెగ.. ఎంతపని చేసింది పిల్ల..! పెళ్లైన తెల్లారే జంప్..! ఎవరితో తెలిస్తే మైండ్ బ్లాంకే..!!

రాజస్థాన్‌/హైదరాబాద్ : సమాజంలో చిత్ర విచిత్ర సంఘటనలు జరిగిపోతున్నాయి. తెల్లారి లెగిస్తే ఎవరు ఎవరితో సెట్ అయిపోతారో అర్థం కాని పరిస్థిుతులు నెలకొన్నాయి. ఇటీవల మానవ సంబంధాల వెనక ఎలాంటి మర్మం దాగి ఉందో కనుక్కోవడం కూడా కష్టంగా మారింది. మారుతున్న పాశ్చాత్య పోకడలు. ఇంటర్ నెట్, సినిమాలు కూడా మానవ సంబంధాలపై పెద్ద యెత్తున ప్రభావం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RH0rQ6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘అమెరికా’పై పన్ను తప్పుడు నిర్ణయమే : ఫరూక్ అబ్దుల్లా కాంట్రవర్సీ కామెంట్స్

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత్ అమెరికా వస్తువులపై దిగుమతి సుంకం విధించడం తప్పుడు నిర్ణయమన్నారు. దీంతో పెద్దన్న అమెరికా చేతిలో ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలా కాకుండా సర్దుకుపోయే విధంగా వ్యవహరించాలని సూచించారు. లేదంటే భారత్‌కు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KL0dH4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జ‌గ‌న్‌కు అచ్చం నాయుడు హెచ్చ‌రిక‌: అనుభ‌వం..అవ‌గాహ‌న లేదు: వేధించినా వెన‌క్కు త‌గ్గం..!

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు టీడీపీ నేత అచ్చంనాయుడు స‌వాల్ చేసారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..టీడీపీ నేత‌ల‌ను వైసీపీ ప్ర‌భుత్వం వేధిస్తోంద‌ని అచ్చంనాయుడు ఆరోపించారు. సీఎం జ‌గ‌న్ ఎంత వేధించినా తాము వెన‌క్కు త‌గ్గ‌బోమ‌ని తేల్చి చెప్పారు. నెల రోజుల పాల‌న‌లో జ‌గ‌న్ అనుభ‌వ‌రాహిత్యం..అవ‌గాహ‌న లేమి బ‌య‌ట ప‌డిం ద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల పైన పోరాటం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FDu0xt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పీవీ అంత దుర్మార్గుడా..? కామెంట్ చేసిన నేతకు షోకాజ్..! అపర చాణక్యుడిపై వివాదం

హైదరాబాద్ : ఆర్థిక సంస్కరణల పితామహుడిగా దేశానికి సేవలందించారు. కిష్టమైన పరిస్థితుల్లో మైనారిటీ సర్కారును ఐదేళ్లపాటు నడిపించారు. అపరచాణక్యుడిగా దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని పదవిని అలంకరించిన తొలి వ్యక్తి. ఆయనెవరో కాదు తెలంగాణ ఠీవిగా ముద్రపడ్డ పీవీ నరసింహరావు. శుక్రవారం నాడు పీవీ 98వ జయంతి జరుపుకుంటున్న వేళ ఆయనను స్మరించుకోవాల్సింది పోయి ఏఐసీసీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YiKv9x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్‌ ముందు కేసీఆర్ ప్రతిపాదనలు..!ప్రజా సంక్షేమం కోసం దేనికైనా సిద్దమన్న ఏపి సీఎం..!!

హైదరాబాద్: విభజన తర్వాత ఏర్పడ్డ ఘర్షణ పూరిత వాతవరణానికి పూర్తి స్ధాయిలో చెక్ పెడుతున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ప్రగతిభవన్లో రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రశేఖర్ రావు, జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవాలని సీఎంలు నిర్ణయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FFZJxM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నాకు నీవు..నీకు నేను: జ‌గ‌న్ కాన్వాయ్‌ కోసం ఆగిపోయిన కేసీఆర్‌: ఏపీ సీఎం సైతం..!

ఏపీ..తెలంగాణ ముఖ్య‌మంత్రులు ఒక‌రికి ఒక‌రు ఏ స్థాయిలో గౌర‌వించుకుంటున్నారో మ‌రో ఘ‌ట‌న రుజువు చేస్తోంది. ఏపీలో జ‌గ‌న్ విజ‌యం కోసం కేసీఆర్ త‌న వంతు స‌హ‌కారం అందించారు. ఏపీలో జ‌గ‌న్ గెలుపు ఖాయ‌మ‌ని ముందు నుండే కేసీఆర్ చెబుతూ వ‌స్తున్నారు. ఇక‌, ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కీల‌క అంశాల్లో ఒక్క‌టిగా క‌దులుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JfdGUF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్రిపుల్ రైడింగ్ అంటూ ట్రాఫిక్ చలానా.. తీరా ఫోటో చూస్తే దిమ్మ తిరిగింది

హైదరాబాద్‌ : కన్ఫ్యూజ్ చేయడం.. కన్ఫ్యూజ్ కావడం మానవ తప్పిదాల్లో సర్వసాధారణం, చాలా సహజం. మనుషులే తప్పులు చేస్తుంటే ఇక మానవ నిర్మిత సాధనాలు ఇంకెన్ని తప్పులు చేస్తుండాలి. అందుకే ట్రాఫిక్ కెమెరాలు క్లిక్‌మనిపించిన ఫోటో తప్పిదానికి దారితీసింది. ట్రిపుల్ రైడింగ్ చేశారంటూ ట్రాఫిక్ పోలీసులు ఓ వాహనదారుడికి చలానా పంపించడంతో అతడు అవాక్కయాడు. సాధారణంగా చలాన్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/320Doo6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దేశంలో టాప్ టెన్ పోలీస్ స్టేషన్‌లు ఇవే..

దేశంలోని నెంబర్ పోలీస్ స్టేషన్‌గా రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా పరిధిలోని కలు పోలీస్ స్టేషన్‌ ఎంపికైంది..కాగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్‌డీ (బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) సంస్థ ఉత్తమ పోలీస్‌స్టేషన్‌లకు గాను 2018లో చేసిన సర్వే ఆధారంగా దేశంలోని మొత్తం 15,666 పోలీసు స్టేషన్లకు ర్యాంకులు ప్రకటించారు. ఇందులో టాప్ టెన్‌లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J9CjSt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జ‌గ‌న్ మాట నేత‌లు..అధికారులు భేఖాత‌ర్‌: క‌క్ష్య‌కట్టి ఇలా చేస్తారా: సీఎంకు రోజూ లేఖ రాస్తా..అఖిల‌..!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాజీ సీఎం చంద్ర‌బాబు మీద క‌క్ష్య క‌ట్టి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. సీఎం మాట‌ల‌ను క్షేత్ర స్థాయిలో నేత‌లు.. అధికా రులు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని విమ‌ర్శించారు. అవినీతి ర‌హిత పాల‌న అందిస్తామ‌ని సీఎం చెబుతున్నార‌ని.. త‌మ జిల్లాలో జ‌రిగే ప్ర‌తీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/31PSWeq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ధూం మచాలే.. ఎంపీ అభినందన సభలో అసభ్య నృత్యాలు.. అభాసుపాలైన లీడర్లు

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ నేతలు అభాసుపాలయ్యారు. వేడుకల పేరిట అసభ్య నృత్యాలు చేయిస్తూ పరువు తీసుకున్నారు. దాంతో పశ్చిమ బెంగాల్‌లో అధికార పక్షమైన టీఎంసీకి తలనొప్పులు తప్పడం లేదు. విపక్షాలకు అస్త్రంగా మారడంతో చెడుగుడు ఆడేస్తున్నారు. ఇక బీజేపీ నేతలు ఎన్నికల నాటి వేడిని మళ్లీ రాజేస్తూ టీఎంసీ లీడర్లను ఆటాడుకుంటున్నారు. పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J43e1S viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణలో అమ్మాయిలు తగ్గుతున్నారు...! లెక్కలు చూస్తే షాకే...

తెలంగాణ రాష్ట్ర్రంలో స్త్ర్రి,పురుష నిష్పత్తి తగ్గుతోంది...మూడు సంవత్సరాల కాలంలో 1.7శాతం మేర తగ్గదల కనిపిస్తుంది..ఓవైపు రాష్ట్ర్ర ప్రభుత్వం వైద్యపరంగా మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతుంటే మరోవైపు స్త్ర్రి, పురుషుల మధ్య భర్త్ రేటు వ్యత్యాసం ఆందోళన కల్గిస్తుంది...ఈనేపథ్యంలో ప్రతి 1000 మంది పురుషులకు గాను 901 మంది స్త్ర్రిలు ఉన్నట్టు నీతీ ఆయోగ్ ఇటివల గణంకాలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/31YElgM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జ‌గ‌న్‌పైనా మొద‌లు పెట్టేసారు..సీఎం త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు: బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌ల వెనుక..!

బీజేపీ నేత‌లే టీడీపీనే కాదు..వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ప్ర‌తిపక్ష పార్టీ టీడీపీ త‌ర‌హాలో కాకున్నా..సైలెంట్‌గానే త‌మ వ్యూహం ఏంట‌నేది చెప్ప‌క‌నే చెప్పేస్తున్నారు. క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మంగా నిర్మించార‌నే కార‌ణంతో ప్ర‌జా వేదికను జ‌గ‌న్ కూల్చి వేయాల‌ని ఆదేశించారు. దీనిని బీజేపీ నేత‌లు త‌ప్పు బ‌డుతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీతో జ‌గ‌న్ స‌ఖ్య‌త‌గా ఉంటూ ప్ర‌త్యేక హోదా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JfdFA5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ సీఎం జగన్ కు బాలయ్య రిక్వెస్ట్ .. ఏమడిగారో తెలుసా ?

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ సర్కార్ పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేశారు బాలయ్య. రాయలసీమ అభివృద్ధి కోసం తన శరీరంలో రక్తం బొట్టు ఉన్నంత వరకు కష్టపడతానని పేర్కొన్న నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు.  దాడులపై స్పందించిన హోం మంత్రి సుచరిత from Oneindia.in - thatsTelugu https://ift.tt/321udnN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పోలీస్ శాఖకు మరకలా ఖాకీల తీరు.. లాడ్జీలో కానిస్టేబుల్ రాసలీలలు..!

నిర్మల్‌ : రక్షణగా ఉండాల్సిన ఖాకీలు దారి తప్పుతున్నారు. చేతిలో లాఠీ ఉందనుకుంటున్నారో ఏమో గానీ రెచ్చిపోతున్నారు. అందరూ అలా అని కాదు గానీ కొందరు పోలీస్ శాఖకు మాయని మచ్చలుగా తయారవుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి అసాంఘిక కార్యకలాపాల్లో మునిగితేలిన ఓ కానిస్టేబుల్ గుట్టురట్టు కావడం చర్చానీయాంశమైంది. కొంతమంది పోలీసుల తీరు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JfdFjz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహిళలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ.... తోటి సభ్యుడిపై చెప్పు తీసిన మహిళ సర్పంచ్ ..వీడియో

చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉన్నా...వారి పెత్తనమంతా భర్తలదే కొనసాగుతుంది..పేరుకు మాత్రమే ప్రజాప్రతినిధులు కాని బయట వ్యవహారమంతా కూడ వాళ్ల భర్తలే చూసుకుంటారు.. దీంతో మహిళలకు తమకు కావాల్సిన అభివృద్దిపనులతో పాటు దేనిపై అధికారం చెలాయించే అవకాశం ఉండదు...దీనికి తోడు ఆయా సమావేశాల్లో కూడ మహిళలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితి ఉంటుంది... అయితే రాజస్థాన్‌లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/31UidUS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బడ్జెట్ సెషన్ : మన్మోహన్ సింగ్‌తో నిర్మల సీతారామన్ భేటీ, పద్దుకు ముందు భేటీతో ప్రాధాన్యం

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఆయా విభాగాల నుంచి కేటాయింపులకు సంబంధించి వివరాలు తీసుకొని .. పద్దును రూపకల్పన చేశారు. ఇప్పటికే హల్వా తయారు చేసి బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 5న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు కేంద్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JfdEw1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దాడులపై స్పందించిన హోం మంత్రి సుచరిత .. ప్రతీ చోట కాపలా ఉండలేం కదా అంటూ వ్యాఖ్య

హత్యా రాజకీయాలు మంచి పద్దతి కాదని మాజీ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు . కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆయన మండిపడ్డారు. ఇక తాజాగా మాజీ మంత్రి నారాలోకేష్ వ్యాఖ్యలపై, టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలపై హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. కేటీఆర్ , హరీష్ ల from Oneindia.in - thatsTelugu https://ift.tt/31WvV9E viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మరాఠా కోటాను సమర్థించిన బాంబే హైకోర్టు...కానీ మెలిక పెట్టింది

ముంబై:ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యలో మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్ల యొక్క రాజ్యాంగ ప్రామాణికతను బొంబాయి హైకోర్టు గురువారం సమర్థించింది. అయితే రిజర్వేషన్ కోటా 16శాతం కాకుండా 12 లేదా 13శాతానికి కుదించాలని సూచించింది.రాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ చేసిన రికమెండేషన్స్ మేరకు బాంబే హైకోర్టు ఈ సూచనలు చేసింది. ప్రభుత్వం విద్య పరంగా సామాజికంగా వెనకబడిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Z2i7B viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పద్మశ్రీ ఆకలికి చీమ గుడ్లు తింటున్నాడు.. ఆ అవార్డు నాకు వద్దు మొర్రో అంటున్నాడు!

భువనేశ్వర్ : అవార్డు .. కీర్తిని ఇనుమడింపజేస్తోంది. పేరు తీసుకోస్తోంది. కానీ కొందరికీ మాత్రం అవార్డు చేటు కూడా చేస్తోంది. అదేంటి అవార్డు .. చేడు చేయడం ఏంటీ ? దాంతో ప్రయోజనాలే కదా ఉంటాయి ? పొట్ట నింపకపోవడం ఏంటి అని మెదడు తొలచివేస్తుందా ? అయితే ఈ స్టోరీ చదవండి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JaCdKu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏం పని చేశారని బీజేపీకి మీరు ఓటు వేస్తారో అర్థం కావడం లేదు, మాజీ సీఎం, వివాదాస్పదం !

బెంగళూరు: అభివృద్ది పనులు మాత్రం మేము చేస్తాము, అయితే మీరు ఓటు మాత్రం నరేంద్ర మోడీ (బీజేపీ)కి వేస్తారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని బాదామి శాసన సభ నియోజక వర్గంలోని ఆలూర ఎస్ కే గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా సమావేశంంలో మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడారు.సిద్దరామయ్య సొంత from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ZmYwz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

SPMCILలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 31 జూలై 2019. సంస్థ పేరు: సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J6gbsc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమిత్ షా పర్యటనలో వెనక్కి తగ్గిన కశ్మీర్ వేర్పాటు వాదులు...! బంద్‌కు పిలుపునివ్వని నేతలు

కశ్మీర్ ప్రత్యేక వాదులు ముప్పై సంవత్సరాల తర్వాత మొదటి సారి వెనక్కి తగ్గారు... కేంద్రహోంమంత్రి హోదాలో కశ్మీర్‌‌కు వెళ్లిన అమిత్ షా పర్యటనలో ముప్పయి సంవత్పరాల తర్వాత ప్రత్యేక వాదులు కశ్మీర్ వ్యాలీలో బంద్‌కు పిలుపునివ్వలేదు..దీంతో అమిత్ షా కశ్మీర్ పర్యటన ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా గవర్నర్ సత్యపాల్‌తో కలిసి అభివృద్దితో పాటు భద్రతా వ్యవహారాలపై చర్చించన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Sxaa5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ .. ఎందుకంటే

ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం నడుం బిగించింది. అయినప్పటికీ విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధప్రదేశ్ లో రేపు పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలిపింది. ముఖ్యంగా 9 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తాము బంద్ చేపట్టనున్నట్లు ఏబీవీపీ నేతలు చెప్తున్నారు . కేటీఆర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jea452 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీడీపీ నుంచి పోటీ చేశారు.. జగన్ సీఎం కావాలని కోరుకున్నారు! విజయనిర్మల రాజకీయ జీవితం అలా..

ప్ర‌ముఖ సినీ దిగ్గ‌జం విజ‌య‌నిర్మ‌ల రాజ‌కీయ రంగంలోనూ గుర్తింపు పొందారు. తెలుగుదేశం స్థాపించిన స‌మ‌యంలో నాడు ఎన్టీఆర్‌కు వ్య‌తిరేకంగా పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ సినిమాలు తీసారు. కృష్ణ కాంగ్రెస్‌లో ఉండ‌టంతో ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ..ఎన్టీఆర్‌కు వ్య‌తిరేకంగా విజ‌య‌నిర్మ‌ల ఈ సినిమాలు తీసారు. ఇక‌..విజ‌య నిర్మ‌ల అదే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నుండి ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా పోటీ చేసారు. త‌రువాతి from Oneindia.in - thatsTelugu https://ift.tt/31WxKnc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Anthony Mackie Sent A Bold E-Mail To Marvel Before Landing His Falcon Role

Falcon's got a way with words! from CinemaBlend Latest Content https://ift.tt/2ZRfoCa via

All-Star starters revealed: Astros lead with three

Alex Bregman, the runaway All-Star winner at third base for the American League, will be joined in the starting lineup by fellow Astros George Springer and Michael Brantley. from www.espn.com - TOP https://ift.tt/2X2Cns5 via

DU Announces First Cut-Off List, Hindu College Pegs Highest Score Of 99%

Delhi University First Cut-off List 2019: The Delhi University announced its first cut-off list for admission to undergraduate courses late yesterday night, with Hindu College pegging the highest... from NDTV News - Special https://ift.tt/2ZVZMNP

DU Announces First Cut-Off List, Hindu College Pegs Highest Score Of 99%

Delhi University First Cut-off List 2019: The Delhi University announced its first cut-off list for admission to undergraduate courses late yesterday night, with Hindu College pegging the highest... from NDTV News - Special https://ift.tt/2ZVZMNP via

ఉద్యోగులకు కష్టమేనా: బీఎస్ఎన్‌ఎల్‌లో సంక్షోభం తలెత్తిందా..మంత్రి రవిశంకర్ చెబుతున్నదేమిటి..?

న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్ఎల్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో కొన్ని లక్షల మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉద్యోగస్తులకు అధిక ఖర్చులు, బీఎస్‌ఎన్‌ఎల్‌లో 4జీ సేవలు లేనందున ఈ పరిస్థితి తలెత్తిందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రైవేట్ టెలికాం కంపెనీల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZRmIOm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జ‌గ‌న్ తొలి దెబ్బ‌తోనే ఇలా.. : క‌ర‌క‌ట్ట వ‌దిలేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యం: కొత్త నివాసం ఖ‌రారు...!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎట్ట‌కేల‌కు అనుకున్న‌ది సాధించారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌ర‌క‌ట్ట మీద నుండి ఖాళీ చేయించాల‌ని భావించారు. దీనికి అనుగుణంగా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసారు. ముందుగా చంద్ర‌బాబు త‌న హాయంలో నిర్మించిన ప్ర‌జా వేదిక‌ను కూల్చేసేలా ఆదేశాలిచ్చారు. అధికారులు చంద్ర‌బాబు క‌ళ్ల ముందే కూల్చేసారు. ఇక‌, చంద్ర‌బాబు ఇంటి గురించి జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్నార‌ని..నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fzsdct viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బెంగళూరు శివార్లలో ఉగ్రవాది అరెస్టు: 8 బాంబులు, నాటు బాంబులు సీజ్, ఎన్ఐఏ అధికారులు !

బెంగళూరు: బెంగళూరు గ్రామీణ జిల్లా దోడ్డబళ్ళాపురలో మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసిన ఉగ్రవాది హబీబుర్ రెహమాన్ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం బెంగళూరు నగర శివార్లలోని రామనగరలో రెండు సజీవ నాటు బాంబులను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామనగరలోని టప్పునగర్ లోని ప్రధాన డ్రైనేజ్ (రాజ కాలువ)లో భద్రపరిచిన రెండు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZRmGWK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సాయంత్రం వర్షం పడిన వేళ... సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కంపనీలకే పరిమితం కావాలి...

హైదరాబాద్‌లో ఇటివల కురిసిన వర్షాలతో అలర్ట్ అయిన పోలీసులు రానున్న రోజుల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ముఖ్యంగా వర్షాకాలం కావడంతోపాటు రోడ్ల పైకి నీరు చేరి ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఈనేపథ్యంలోనే వర్షం పడ్డ రోజు గంటకు 10 కిలోమీటర్లు కూడ కదలని పరిస్థితి.. రోడ్డుపై నీరు నిలవడంతోపాటు, ఎక్కడ ఏ మ్యాన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FzH8nj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బాలాకోట్ వ్యుహకర్త రా చీఫ్‌గా నియామకం, సమర్థుడికే ఐబీ చీఫ్‌ పోస్ట్

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన 2.0 టీంలో సవ్యసాచిలకు స్థానం కల్పిస్తున్నారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రిగా మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. అలాగే వివిధ కీలక బాధ్యతలను కూడా సమర్థులకు కట్టబెడుతున్నారు. తాజాగా ప్రభుత్వానికి చెవి, ముక్కు అయిన నిఘా విభాగ కీలక పోస్టులను అత్యంత సమర్థులను నియమించారు. కొత్త from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FyVLHo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఓటు మోడీకి వేసి.. సాయం నన్ను అడుగుతారా.. మరో వివాదంలో కర్ణాటక సీఎం

బెంగళూరు : కర్ణాటక సీఎం కుమారస్వామి మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రజలను బెదిరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజులుగా గ్రామాల్లో బస పేరిట పల్లెలను చుట్టొస్తున్న కుమారస్వామికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం నాడు రాయచూర్ నుంచి కర్రెగుడ్డకు ప్రయాణించే సమయంలో ఆయన బస్సును కొందరు అడ్డగించారు. దాంతో ఒక్కసారిగా సహనం కోల్పోయారు కుమారస్వామి. తమ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ye0Vjm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జ‌గ‌న్ కు లోకేశ్ వార్నింగ్‌: గుర్తుపెట్టుకో..అధికారం శాశ్వ‌తం కాదు: స‌హ‌నం పరీక్షించొద్దు....!

మాజీ మంత్రి లోకేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద ఫైర్ అయ్యారు. జ‌గ‌న్ ఓ వైపు నీతులు చెబుతూనే మ‌రో వైపు తాను అనుకున్న‌దే జ‌గ‌న్ చేసేస్తున్నారంటూ లోకేశ్ మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి నివాసానికి స‌మీపంలోనే హ‌త్య జ‌రిగితే రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఉన్న‌ట్లా లేన‌ట్లా అని ప్ర‌శ్నించారు. ఏపీనీ నెల రోజుల్లోనే మ‌రో బీహార్ చేసేసారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FB9D3I viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బోడుప్పల్ సంగీతపై హత్యాయత్నం .. భర్తపై అనుమానం, వారెంట్ ఉన్న పట్టుకోని పోలీసులు ..

హైదరాబాద్ : తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు. ఓ పాపకు జన్మనిచ్చాక కానీ అతగాడి ప్రవర్తన బోధపడలేదు. అప్పటికే ఓ పెళ్లైందని తెలిసి బాధపడింది. సరే భర్త కానీ అని సర్దుకుపోవడమే తప్పయిపోయింది. ఆ భర్త రూప రాక్షసుడు రెచ్చిపోయాడు. తన భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇంట్లోంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఓపికతో కాపురం చేస్తున్నా .. చంపించే ప్రయత్నం చేశాడో నీచుడు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XC0Fxr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీపై పోరాటం చేసేందకు సీపీఐ, కాంగ్రెస్ కలిసి రావాలి: మమత బెనర్జీ

పశ్చిమ బెంగాల్ : బీజేపీతో పోరుకు సీపీఐ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కలిసి రావాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే పరిస్థితులు ఎలా తయారవుతున్నాయో భట్పారా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి రావడమంటే.. దానర్థం రాజకీయంగా ఒక్కటయ్యామని కాదని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X6uMbT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

2023లో తెలంగాణలో కమలం పాగా వేస్తుంది..! బీజేపి మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు..!!

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో బీజేపి ముందుకెళ్తోందని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. భారతీయ జనతా పార్టీ కి మద్దతు పలికినందుకు తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా శివరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. అన్ని రంగాల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NdOR0l viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బెంగాల్, తెలంగాణ, మరియు ఏపీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యం .. ఏంపీ మాజీ సీఎం

బెంగాల్, ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు, కాశ్మీర్ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు ప్రణాళికలు చేసిందని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. బీజేపీ జాతీయ సభ్యత్వ ప్రముఖ్ హాదాలో తెలంగాణకు వచ్చిన ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడారు..ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పై ఆయన నిప్పులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KEDHzP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దేశంలోనే తొలిరాష్ట్ర: గోవధ వ్యతిరేక చట్టంను సవరించనున్న మధ్యప్రదేశ్

భోపాల్ : దేశంలో గోవులను చంపేస్తున్నారన్న అనుమానంతో చాలామందిపై గోసంరక్షకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కొందరు మృతి కూడా చెందారు. ఇక గోసంరక్షణ చట్టంను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ అడుగు ముందుకేయనుంది. గోవధ వ్యతిరేక చట్టంను సవరించాలని కమల్‌నాథ్ సర్కార్ భావిస్తోంది. హింస, చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారిపై, ఆస్తుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N9j6FB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రజావేదిక కూల్చడం కక్షసాధింపు చర్య కాదు.. చంద్రబాబు ఇంటిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం : బొత్స

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పట్టు సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేసేది లేదన్నట్లుగా ముందుకెళుతున్నారు. ఆ క్రమంలో టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తామని ప్రకటించినట్లుగానే.. అన్నంత పని చేశారు. అయితే జగన్ తీరును తప్పుపడుతూ టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తుంటే వైసీపీ నేతలు వాటిని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LkqqMq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విమానాలకు పెట్రోల్ కష్టాలు తప్పినట్టే..! 2022 నాటికి కరెంటు విమానాలు..!!

ముంబై/హైదరాబాద్ : భారత విమానాలకు ఇంధన బాధలు తప్పబోతున్నాయి. ఇంధనం కోసం ఎక్కడో ఏదో దేశంలో అత్యవసరంగా విమానాన్ని దించే పరిస్థితులకు చెక్ పడబోడబోతోంది. డీజిల్, పెట్రోల్ వాహనాలతో కాలుష్యం పెరిగి పర్యావరణం పాడైపోతోంది. వాటికి ప్రత్యామ్నాయం లేదా..? అంటే బాగా వినిపిస్తున్న మాట కరెంట్ బండ్లు. ఇప్పటికే కార్లు, బైకుల కంపెనీలు వాటిపై దృష్టి పెట్టాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J69UN6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల జంప్‌: అమిత్ షాతో భేటీ: మ‌రింత మందితో క‌లిసి..ఆ విధంగా..!

టీడీపీలో మ‌రో క‌ల‌క‌లం. న‌లుగురు రాజ్య‌స‌భ ఎంపీల‌ను త‌మ పార్టీలోకి విలీనం చేసుకున్న బీజేపీ..ఇప్పుడు ఎమ్మెల్యే ల‌ను ల‌క్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా.. ఒకే సారి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు..ఒక అధికార ప్ర‌తినిధి బీజేపీ నేత‌లతో ట‌చ్‌లోకి వెళ్ల‌గా ..వారికి క‌మ‌ల‌ద‌ళం నుండి స్ప‌ష్ట‌మైన హామీ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే మ‌రి కొంత మంది ఎమ్మెల్యేలు వ‌స్తారు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J62pWy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

NHAIలో పీఎస్ పీఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 46 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 ఆగష్టు 2019 సంస్థ పేరు: నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xz0XVV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రజావేదిక కూల్చివేత మంచిదే ...అక్రమ కట్టడాలన్నీ కూల్చాలి .. సీపీఎం నేత బీవీ రాఘవులు

ఏపీ సీఎం జగన్ పై సీపీఎం అగ్ర నేత బీవీ రాఘవులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా వేదిక కూల్చివేతపై మంచి నిర్ణయం అని చెప్తూనే జగన్ కు చురకలంటించారు. ఉండవల్లిలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక కట్టడాన్ని జగన్ సర్కారు కూల్చివేస్తుండడం పట్ల మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శిస్తుండగా, మరికొందరు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X1Wqqv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వాటి జోలికి వచ్చే సత్తా జగన్ ఉందా..? ఉంటే సాహసోపేత సీఎంగా చరిత్రలో నిలిచినట్టే..!!

అమరావతి/హైదరాబాద్ : జగన్ అనుకున్నంత పని చేసారు. ఇప్పుడు ఆ పని చేసే ధైర్యముందా...? అనేక మంది మదిలో ఇదే ప్రశ్న. ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయడం అక్రమమంటూ చంద్రబాబు సహా ఏ ఒక్కరు కూడా గట్టిగా ఖండించలేకపోతున్నారు. ఆ నిర్మాణం చట్ట విరుద్ధం కాబట్టే ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xr5x8L viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జాతి ప్రయోజనాలే ముఖ్యం, రష్యాతో బంధం కొనసాగుతుంది .. అమెరికా మంత్రికి తేల్చిచెప్పిన జై శంకర్

న్యూఢిల్లీ : దేశ ప్రయోజనాల కోసమే ఇండియా పాటుపడుతుందని కేంద్రం స్పష్టంచేసింది. ఇందులో ఇసుమంతైనా సందేహానికి తావులేదని తేల్చిచెప్పింది. తమకు దేశం, జాతి ప్రయోజనాలు ముఖ్యమని నొక్కి వక్కానించింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో భారత్‌లో పర్యటిస్తున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్‌తో సమావేశమయ్యారు. కీలక చర్చలు ..ఇరుదేశాల విదేశాంగ మంత్రుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X57xPJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీహార్‌లో పిల్లల మరణాలపై అందరం సిగ్గుపడాలి...! ప్రధాన మంత్రి మోడీ

బీహార్‌లో మెదడు వాపు వ్యాధితో మృత్యువాత పడడం అందరం సిగ్గు పడాల్సిన అంశమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు..బీహార్ పిల్లల మరణాలు సంభవించకుండా సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపినిచ్చారు.కాగా ఈ మరణాలు సంభవించడం కూడ దురదృష్టకరమని మోడీ పేర్కోన్నారు. మరణాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మొదటీ సారీ రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X9uHcn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు అరుదైన గౌరవం

ఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు అరుదైన గౌరవం లభించింది. యూకే - ఇండియా సంబంధాలను మెరుగుపరిచిన వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఆమెకు చోటు దక్కడం విశేషం. సోమవారం నాడు భారత దినోత్సవం సందర్భంగా ఆ జాబితాలో చోటు దక్కిన వారి వివరాలు వెల్లడించారు యూకే హోంశాఖ కార్యదర్శి సాజిద్ జావిద్. ఆ మేరకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X3aHn8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ నేత‌లు ఇక చంద్ర‌బాబుకు దూర‌మేనా: స‌మావేశానికి కాపు నేత‌ల దూరం: వారి వెనుక ఉన్న‌దెవ‌రు...!

టీడీపీలో ఏం జ‌రుగుతోంది. కాపు నేత‌లు టీడీపీకి దూర‌మ‌వుతున్నారా. కాపుల నుండి టీడీపీని దూరం చేసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా. టీడీపీ అధినేత విదేశీ ప‌ర్య‌ట‌న ముగించికొని వచ్చిన త‌రువాత అనేక అంశాల మీద కీల‌కంగా స‌మావేశం ఏర్పాటు చేసారు. ప్ర‌జావేదిక కూల్చివేత‌తో పాటుగా..కాపు నేత‌ల స‌మావేశం..అదే విధంగా రాజ్య‌స‌భ ఎంపీలు బీజేపీలో చేర‌టం పైన చ‌ర్చించ‌టం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X9pHVh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అక్రమ నిర్మాణం ఎక్కడ ఉన్నా కూల్చెయ్యాలన్న పవన్ .. జగన్ నిర్ణయాన్ని ఒప్పుకున్నట్టేగా

ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. అక్రమ నిర్మాణాల తొలగింపుపై జనసేనాని తనదైన శైలిలో స్పందించారు. అక్రమ నిర్మాణం ఎక్కడ ఉన్నా కూల్చేయ్యాలని ఆయన పేర్కొన్నారు. ప్రజావేదికతోనే సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలని పవన్ డిమాండ్ చేశారు. రెండేళ్లలో చంద్రబాబు జైలుకే అంటూ షాకింగ్ కామెంట్ చేసిన బీజేపీ నేత from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X2TtpR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్రాన్స్‌జెండర్ల మోసం.. ఇంట్లో శాపం ఉందంటూ బంగారం దోపిడి...!

ట్రాన్స్‌జెండర్ల పై సమాజంలో కొద్దో గోప్పో గౌరవం,సానూభూతి ఉంటుంది..అయితే ఆ సానుభూతిని ఆసరా చేసుకున్న కొంత మంది ట్రాన్స్‌జెండర్లు ఓ మహిళను నిట్టనిలువునా ముంచారు. కుటుంభానికి శాపం ఉందంటూ మహిళను నమ్మించారు.ఇందుకోసం పూజలు చేయాలని చెప్పారు. అనంతరం ఆమే వద్ద రెండు లక్షల విలువ చేసే బంగారాన్ని అపహరించారు మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలో ఓ మహిళ ఇంటికి from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NcBm1b viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గుర్రంపై మంత్రి రైడ్ .. ఎక్కడో తెలుసా ?

అమరావతి : పుర్రెకో బుద్ది .. జిహ్వాకో రుచి ... పెద్దలు సామెతలు ఊరికే చెప్పలేదు. సమాజంలో వివిధ రకాల వ్యక్తుల ఆలోచనలు బట్టే హితోపదేశం చేశారు. సామెత ఓకే .. కానీ మనలో చాలామందికి కొన్ని కోరికలు ఉంటాయి. స్విమ్మింగ్, రైడింగ్ .. ఉంటాయి. వీటిలో దాదాపు కోరికలు తీరిపోతాయి. గుర్రపు స్వారీ అంటే పడిచచ్చేవారు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KJt8LZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్ నిజాం డబ్బులపై భారత్-పాక్ వివాదం: 70 ఏళ్ల తర్వాత తీర్పు ఇవ్వనున్న లండన్ కోర్టు

లండన్: ఇంగ్లాండ్ మరియు వేల్స్ హైకోర్టు ఓ చారిత్రాత్మక తీర్పును ఇవ్వనుంది. ఈ కేసులో భారత్ పాకిస్తాన్ దేశాలతో పాటు హైదరాబాదు ఏడవ నిజాంలు ఉన్నారు. ఇంతకీ ఆ కేసు ఏంటి..భారత్‌ పాకిస్తాన్ నిజాం రాజులకు సంబంధం ఏమిటి..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NfyU9W viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మానవత్వం మంటగలిసింది : మృతదేహం తరలించేందుకు అంబులెన్స్ నో, భుజాలపై మోసుకెళ్లిన తండ్రి

పాట్నా : నిర్లక్ష్యం అంటే చిన్నదవుతుందే ఏమో .. అజాగ్రత్త, ఏమరుపాటు, లెక్కలేని తనం కూడా సరిపోవేమో. ఇప్పటికే హృదయ విదారకర ఘటనలు జరుగుతున్న సిబ్బందిలో మాత్రం మార్పులేదు. ఛేంజ్ కాదు చలనం లేదు. బీహర్‌లో గుండె తరుక్కుపోయే ఘటన జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే అక్కడి సిబ్బంది మాత్రం .. అంబులెన్స్ ఇవ్వకపోవడంతో మరింత కుంగిపోయాడు ఆ తండ్రి. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KBgApF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బాలికతో అసభ్య ప్రవర్తన.. అటెండర్‌కు దేహశుద్ది

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో అటెండర్ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. గోదావరిఖనిలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో టెంపరరీ అటెండర్‌గా పనిచేస్తున్న సర్వర్ అనే వ్యక్తి దారి తప్పాడు. అదే స్కూల్ లో ఐదో తరగతి చదువుతున్న బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. శనివారం నాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎలాగోలా ఆ నరరూప from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NeAqsX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రయాణికురాలీ మొబైల్ ఫోన్ కోసం కక్కుర్తి పడిన రైల్వే ఉద్యోగి.... అడ్డంగా దొరకడంతో చితకబాదిన మహిళ

తన సెల్‌ఫోన్‌ను తస్కరించిన ఓ రైల్వే ఉద్యోగిని ఓ మహిళ నిలదీసింది..తాను తీయలేదని సమాధానం చెప్పిన ఉద్యోగిని తనీఖీలు చేయడంతో జేబులో సెల్‌ఫోన్ బయటపడింది...దీంతో అగ్రహానికి గురైన మహిళ టికెట్ కౌంటర్‌లో ఉన్న ఉద్యోగిని చితక బాదింది. ఉద్యోగిని తన కార్యాలయంలోనే చితకబాదుతూ వీడియో సైతం తీయించింది. అనంతరం వీడీయోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది...దీంతో ఉద్యోగి from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KJt6Un viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అదిర్ చీకటి రోజులను మరిచారు .. ఎమర్జెన్సీపై ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : ఎమర్జెన్సీ సమయం దేశంలో చీకటి రోజులని గుర్తుచేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేసిన తుగ్లక్ చర్య అత్యవసర పరిస్థితి అని విమర్శించారు మోడీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ .. విపక్షాలపై ఒంటికాలిపై లేచారు. ఎమర్జెన్సీ అంటే ఆత్మహత్యసదృశమని వివరించారు. చీకటి రోజులే ..ఇందిరాగాంధీ from Oneindia.in - thatsTelugu http://bit.ly/31PtWUB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజగోపాల్ రెడ్డి మర్మమేంటి.. భవిష్యత్ సీఎంగా చెప్పుకోవడానికి రీజన్ ఇదేనా!.. బీజేపీ ఎంట్రీ కన్ఫామేనా?

హైదరాబాద్ : రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు సహజం, సర్వసాధారణం. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పక్కా పొలిటిషియన్‌గా కనిపిస్తున్నారు. బీజేపీలో చేరకుండానే సొంత గూటి పెద్దలను తికమక పెడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి అల్టర్నేట్ బీజేపీయేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్‌కు రాజగోపాల్ రెడ్డి రూపంలో చిక్కులు తెచ్చిపెడుతోంది. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ylvxze viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇక మ‌న ప‌ని ముగిసింది..!కూల్చివేత‌ప‌నులు మొద‌లుపెట్టండన్న ఏపీ సీఎం

అమరావతి/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఉండవల్లిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. అది అక్రమ, అవినీతి కట్టడమని ఆరోపించారు. సోమవారం ఇదే ప్రజావేదికలో మొదలైన కలెక్టర్ల భేటీలో ఆయన ప్రసంగించారు. ‘ఇక్కడి నుంచే ఆదేశాలిస్తున్నా.. ఇలాంటి అక్రమ, అవినీతి భవనంలో ఇదే from Oneindia.in - thatsTelugu http://bit.ly/31PtVQx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అవినీతికి మారుపేరుగా ఉన్న జగన్... అవినీతీ రహిత పాలనపై మాట్లాడడం హస్యస్పదం...

అవినీతికి మారుపేరుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ అవినీతీ రహిత పాలన అందిస్తామని చెప్పడం హస్యస్పదమని అన్నారు టీడీపీ నేత ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ విమర్శించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్‌తో టచ్‌లో ఉన్నారన్నంటూ ఆయన గోబెల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. పార్టీని భవిష్యత్‌లో పటిష్టపరించేందుకు సమర్థవంతమైన from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YbRnVT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పట్టాలు తప్పిన రైలు .. బోగీల్లో చెలరేగిన మంటలు, ఇద్దరు మృతి ?

భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాయగఢ్ కోరాపుట్ మార్గంలో సామలేశ్వరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే రైలు ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇద్దరు from Oneindia.in - thatsTelugu http://bit.ly/31PtV2Z viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి..! లోక్ సభలో డిమాండ్ చేసిన నామా..!!

న్యూఢిల్లీ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు సోమ వారం లోక్‌సభలో 'రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం' పై జరిగిన చర్చలో మాట్లాడారు. 'తెలం గాణ ఏర్పడి కొద్దికాలమే అయినా రైతుల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్‌ అనేక సాగునీటి ప్రాజెక్టులు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y7e3Xr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తూచ్ .. డేరా పెరోల్‌పై నిర్ణయం తీసుకోలేదు ... కట్టార్ క్లారిఫై

న్యూఢిల్లీ : డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ పెరోల్‌పై బయటకు వస్తున్నారనే ఊహగానాలను హర్యానా సర్కార్ ఫుల్‌స్టాప్ పెట్టింది. గుర్మీత్ పెరోల్‌కు సంబంధించి జైలు అధికారులు సానుకూలం వ్యక్తం చేశారని ... ఓ మంత్రి కూడా దీనిపై స్పందించినట్టు వార్తలొచ్చాయి. అయితే గుర్మీత్ పెరోల్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేమని హర్యానా సర్కార్ స్పష్టంచేసింది. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X4JIr4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్‌లు.. రాజమండ్రిలో టెన్షన్ టెన్షన్

రాజమండ్రి : ప్రశాంతంగా ఉండే రాజమహేంద్రవరంలో కొన్నాళ్లుగా అశాంతి నెలకొంది. అమాయకులను టార్గెట్ చేస్తూ బ్లేడ్ బ్యాచ్‌లు రెచ్చిపోతుండటంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. దొంగతనాలు, దోపిడీలే లక్ష్యంగా సాగుతున్న బ్లేడ్ బాబ్జీగాళ్ల ఆటలు నిరాంటకంగా సాగుతుండటంతో జనాల్లో అభద్రతభావం కనిపిస్తోంది. సామాన్యుల పాలిట రాక్షసులుగా మారాయి బ్లేడ్ బ్యాచ్‌లు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఆ ముఠాలు రెచ్చిపోతున్నాయనే from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XyNbm4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నడిపేది చిన్న కచోరీ షాపు... ఆదాయం తెలిస్తే దిమ్మ తిరుగుతుంది

ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ చిన్న కచోరి షాపు అది. ఆ షాపు తెరిస్తే చాలు ఆ కచోరి రుచి మరిగిన వారు పెద్ద క్యూలో నిలబడతారు. నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో ఆ దుకాణం యజమానికి లాభాలే లాభాలు. కాసులు ఇట్టే పోసుకున్నాడు. అలీగఢ్‌లో ఉండే ఆ దుకాణంపై కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కన్నేసింది. దానిపై ఆరా తీస్తే దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N9hXht viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఊహజనిత ప్రపంచంలో మీరు .. అందుకే నేలను చూడలేరు ... ప్రతిపక్షంపై మోడీ విసుర్లు

న్యూఢిల్లీ : విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 17వ లోక్‌సభ కొలువుదీరిన తర్వాత ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ .. మోడీ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు మోడీ. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KDZveS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రతిష్టాత్మక పద్మశ్రీ వచ్చే.. కానీ జీవనోపాది పాయే..! ఒడిశాలో విచిత్ర సంఘటన..!!

భువనేశ్వర్/హైదరాబాద్ : మంచి చేస్తే చెడు ఎదురు రావడం అంటే ఇదే..మంచి మనసుతో, నిస్వార్థంగా పది మందికీ ఉపయోగపడే పని చేసిన దైతరి నాయక్ (71) ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. పర్వత శ్రేణుల్లోని జల ప్రవాహాన్ని తన స్వగ్రామానికి తీసుకురావడానికి ఆయన మూడు కిలోమీటర్ల మేరకు కాలువ నిర్మించారు. కుటుంబ పోషణకు కూలి చేసుకుంటూ, ఖాళీ సమయాల్లో from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N9hVpR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రెండు రాజ్యసభ స్థానాలకే ఎన్నికలు...ఆపాలంటూ కోర్టు వెళ్లిన కాంగ్రెస్... పిటిషన్ కొట్టివేసిన సుప్రిం

రెండు రాజ్యసభ స్థానాలకు కూడ ప్రత్యేకంగా ఎన్నికలా... అంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటిషన్‌ను విచారించిన సుప్రిం కోర్టు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తాము జోక్యం చేసుకోలేమంటూ సుప్రిం కోర్టు కాంగ్రెస్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పిర్యాధులన్ని కమీషన్ పరిధిలోకి వెళతాయని స్పష్టం చేసింది. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X3Ho8F viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముజఫర్‌నగర్ ఎముకల నిగ్గుతేల్చే పనిలో కమిటీ .. 48 గంటల్లో తేలుస్తామని ధీమా ...

పాట్నా : ముజఫర్‌నగర్ ఆస్పత్రి సమీపంలో కలకలం రేపిన ఎముకలు, పుర్రెలకు సంబంధించి దర్యాప్తు ప్రారంభమైంది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌‌లో తమ విచారణ చేపట్టింది. ఎముకలు ఎవరనే అంశానికి సంబంధించి మూడురోజుల్లో కమిటీ దర్యాప్తు సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో .. కమిటీ ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తోంది. చిన్నారుల మృతి from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IYVfTK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మెహుల్ చోక్సీకి షాక్: భారత్‌కు అప్పగిస్తామన్న ఆంటిగ్వా ప్రధాని

ఆంటిగ్వా: పంజాబ్ నేషనల్‌ బ్యాంకుకు కొన్నివేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారి మెహుల్ చోక్సీకి షాక్ ఇచ్చింది ఆంటిగ్వా ప్రభుత్వం. భారత్‌కు అప్పగించాలని ఆదేశ ప్రధానికి అభ్యర్థించడంతో చోక్సీని ఇండియాకు పంపుతామని చెప్పారు. ఇందుకోసం న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ తెలిపారు. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X3HmO5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మానస సరోవరంలో తెలుగు యాత్రికుల కష్టాలు.. కిషన్ రెడ్డి చొరవ.. హెలికాప్టర్‌లో తరలించే ప్రయత్నం

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి తనదైన స్టైల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ క్రమంలో మానస సరోవరం యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను కాపాడే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలో వారిని రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని నేపాల్ లోని భారత ఎంబసీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అక్కడి from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J9NDhD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీవీ షోను అనుకరిస్తూ... ఉరిపెట్టుకుని మృత్యువాత పడిన 12ఎళ్ల బాలిక...!

టీవీ షోను అనుకరిస్తూ ఓ పన్నేండేళ్ల బాలిక మృత్యువాత పడింది.. టీవీలో వస్తున్నట్టు అక్టింగ్ చేస్తూ.. ఇతర పిల్లలను బయపెట్టబోయింది...అయితే అది హర్రర్ షో కావడంతో అచ్చు అలానే అనుకరించిన బాలిక.. షోలో చూపించినట్టుగా ఉరి పెట్టుకునే ప్రయత్నం చేసింది..అయితే ప్రమాదవశాత్తు తాడు బిగిసి మృత్యువాత పడింది. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X3Hltv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఫ్రెండ్లీగా ఉంటూనే తప్పుచేస్తే సహించొద్దని పోలీసులకు సూచన..! ఒంగోలులో రేప్‌ ఘటనపై ఆరా తీసిని జగన్..

అమరావతి/హైదరాబాద్ : శాంతిభద్రతల మెరుగుదలకు మొదటి ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించడమే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆ దిశగా అడుగులు వేస్తున్నామని, కలెక్టర్లు, ఎస్పీలే కాదు.. ప్రతి ఉద్యోగి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రజావేదికలో జరిగిన ఐపీఎస్ అధికారుల సదస్సులో from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J5eH1r viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మరో చిన్నారిని మింగిన బోరుబావి..కొనసాగుతున్న అధికారుల నిర్లక్ష్యం

విడమలూరు : పైప్‌లైన్ కోసం తవ్విన కందకం చిన్నారి ఊపిరి తీసింది. మరో చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు. నెల్లూరు జిల్లా విడమలూరు కందకంలో పడి సుష్మిత విగతజీవిగా మారడంతో ఆ కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ముద్దు ముద్దు మాటలు చెప్పే చిన్నారి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IIvTeh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వీడియో వైరల్ : ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు..చెలరేగిన మంటలు

బెర్లిన్ : జర్మనీ గగనతలంలో రెండు యుద్ధ విమానాలు ఢీకొన్నాయి. జర్మనీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఈ యుద్ధ విమానాలు ఢీకొన్న తర్వాత అందులోని పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ రెండు యుద్ధ విమానాలు ఓ మిషన్‌పై ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రెండు యుద్ధ విమానాలు ఢీకొనడం మూడో యుద్ధ విమానంలోని పైలట్లు గమనించారు. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y9q5j7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మా తల్లి కూడా భూనిర్వాసితురాలే.. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చినోళ్లకు పాదాభివందనం : కేటీఆర్

సిరిసిల్ల : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉద్విగ్నంగా మాట్లాడారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ పలు విషయాలు ప్రస్తావించారు. ప్రాజెక్టులు నిర్మించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణాల వెనుక ఎందరివో త్యాగాలుంటాయని వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ ప్రాజెక్టుల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2x95fo2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్, కేసీఆర్ కోసం పూజలు .. ప్రతిఫలంగా శారదపీఠానికి నజారానా .. 2 రూపాయలకే రెండెకరాలు

హైదరాబాద్ : వడ్డించోడు మనోడైతే చాలు అనే సామెత శ్రీ శారదా పీఠానికి కరెక్టుగా సరిపోతుంది. అయితే ఇందులో శారదా పీఠం పాత్ర కోరడమే. గురువు స్థానంలో ఉన్న స్వరూపానందేంద్ర స్వామి .. తనకు తెలంగాణలో భూమి కేటాయించాలని అడిగారు .. అంతే సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద కేటాయించారు. తన గురుభక్తిని చాటుకొన్నారు. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IG0EQQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పోలీసుల ఓవర్ యాక్షన్... తుపాకులు ఎక్కుపెట్టి మరీ తనిఖీలు... (వీడియో)

చేతులు పైకెత్తండి, కాళ్లు లేపండి, చేతులు దింపితే కాల్చేస్తాం..ఇవి పోలీసులు సాధరణంగా క్రిమినల్స్..లేదా..బందిపోటు దొంగలను మరి లేదంటే ఉగ్రవాదుల వద్ద పోలీసులు ఉపయోగించే మాటలు.. కాని యూపి పోలీసులు మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యవహరించారు..సాధరణ ప్రజల చెకింగ్‌లో కూడ నలుగురు పోలీసులు, నాలుగు వైపుల తుపాకులు ఎక్కుపెట్టి చెకింగ్ చేస్తున్న వీడీయో హల్‌చల్ చేస్తుంది. దీంతో యూపి పోలీసుల వ్యవహర శైలిపై పలు విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LczpPp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వరంగల్‌ను ఇంకా విభజించండి.. మరో 2 జిల్లాలు కావాలి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్

వరంగల్ : తెలంగాణ రాష్ట్రం సిద్ధించి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరాక.. పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు సీఎం కేసీఆర్. తొలుత 31 జిల్లాలు ప్రకటించినప్పటికీ.. మరో రెండు జిల్లాల కోసం ఆందోళనలు వెల్లువెత్తడంతో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కేసీఆర్.. రెండోసారి ప్రభుత్వం from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y9F64z viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సంకల్పం ముందు పేదరికం ఓడింది: ఈ మహిళ కథ అందరికీ ఆదర్శం

పుట్టుకతోనే పలు అనారోగ్య సమస్యలతో పుట్టింది. ఇక చదవాలన్న ఆమె కోరికకు ఎన్నో అడ్డంకులు. అయినా సరే ఆత్మస్థైర్యం కోల్పోలేదు. అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసింది. లక్ష్యాన్ని సాధించింది. ఇంతకీ ఆమె ఎవరు...? ఆమె ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలేంటి... ఆమె నెరవేర్చుకున్న లక్ష్యం ఏమిటి.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ydko3C viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రాణం మీదికొచ్చిన నూడుల్స్ చట్నీ .. వెంటిలేటర్‌పై చిన్నారి .. కారణమిదే ...

న్యూఢిల్లీ : చిరు తిండ్లంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. పప్స్, బర్గర్, గప్‌చిప్స్, నూడుల్స్ అంటే లొట్టలేసుకొని మరీ లాగించేస్తారు. అలా తినడమే ఓ చిన్నారి ప్రాణం మీదకి తీసుకొచ్చింది. వీధుల్లో విక్రయించే చిరు పదార్థాల్లో టేస్ట్ కోసం వారు కలిపే ఐటెమ్స్ వినియోగదారుల పాలిట శాఫంగా మారుతున్నాయి. స్నాక్స్ తిందామని ఉపక్రమిస్తే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోంది. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KBeYfw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మానస సరోవర్‌లో చిక్కుకొన్న యాత్రికులు .. కాపాడాలని విన్నపాలు ...

హైదరాబాద్ : విహారం కోసం తీర్థయాత్ర వెళితే .. అక్కడే చిక్కుకొన్నారు. నర మానవుడు లేని చోట పడరాని పాట్లు పడుతున్నారు. తమను స్వస్థలాలకు చేర్పించాలని కోరుతున్నారు. తమను వెంటనే స్వస్థలానికి తీసుకెళ్లాలని విన్నవించారు. తమను తీసుకొచ్చినా సదరన్ సంస్థ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కుటుంబసభ్యులకు ఓ వీడియో పంపించారు పర్యాటకులు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Nc0tB4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం జగన్ చూపు వ్యవసాయం వైపు.. అధికారులకు దిశానిర్దేశం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపరంగా తనదైన స్టైల్లో దూసుకెళుతున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుని ఔరా అనిపిస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా ఆయన వ్యవసాయం వైపు దృష్టి మళ్లించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కలెక్టర్ల సదస్సులో భాగంగా విత్తనాల కొరత గురించి పలువురు మంత్రులు జగన్ ద‌ృష్టికి తీసుకురాగా వెంటనే from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KAIfas viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీడీపీకి కలసిరాని రాజ్యసభ.. ! అప్పుడు జయప్రద.. ఇప్పుడు సుజనా..!!

అమరావతి/హైదరాబాద్ : అన్ని సవ్యంగా ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంటుంది తెలుగుదేశం పరిస్థితి. పార్టీ అదికారంలో ఉన్నా పదవుల పందేరంలో ఎక్కడో చోట వివాదం రాజుకుంటూనే ఉంటుంది. ఇక రాజ్యసభ అభ్యర్థుల విషయమైతే చెప్పాల్సిన అవసరం ఉండదు.పెద్దల సభ తెలుగుదేశానికి అచ్చిరావడం లేదా రాజ్యసభలో గట్టిగా గళమెత్తుతారని, కాచివడబోసి పంపిస్తే, తిరిగి జట్కా ఇవ్వడమేంటి from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NjlEBs viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యూపీలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన... ప్రశ్నార్థకంగా మారిన ప్రియాంకా భవితవ్యం

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీ ప్రక్షాళణ చేపట్టింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. ఇందులో భాగంగా యూపీలోని అన్ని జిల్లాల కమిటీలను రద్దు చేసింది ఏఐసీసీ. ఇక ఉపఎన్నికలు జరిగే స్థానాల్లో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు ఇద్దరితో కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదిలా ఉంటే ఉత్తర్‌ప్రదేశ్ తూర్పులో కొన్ని విభాగాలకు ఇంఛార్జీలను కాంగ్రెస్ శాసనసభాపక్షనేత అజయ్ కుమార్ from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xtvt3A viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపి అందుకు ఒప్పుకుంటేనే ఆ పదవి తీసుకుంటాం..! కేంద్రానికి వైసీపి ప్రతిపాదన..!!

ఢిల్లీ/అమరావతి : గత టీడిపీ ప్రభుత్వం చేయలేని పని ఇప్పుడు వైసిపి ప్రభుత్వం చేసి చూపబోతోందా..? కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంతో వైసీపీ క‌లిసేందుకు అడుగులు ప‌డుతున్నాయా..? వైసీపీలోని ప‌లువురు నాయ‌కులు చెబుతున్న‌దాన్ని బ‌ట్టి చూస్తే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వాస్త‌వానికి కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక వైసీపీ కేంద్రంలో భాగ‌స్వామి అవుతుంద‌న్న చ‌ర్చ మొద‌లైంది. ఇప్ప‌టికే from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RyID9P viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అభినందన్ మీసాలను జాతీయ చిహ్నాలుగా ప్రకటించాలని డిమాండ్...కాంగ్రెస్ పార్లమెంటరీ నేత

ఇప్పటి వరకు విద్యార్థులు పుస్తకాల్లో జాతీయ జెండా, జాతీయ గీతం జాతీయ జంతువు, జాతీయ పక్షి, అని జాతీయ చిహ్నాలను విద్యార్థులు చదువుకున్నారు...కాని రానున్న రోజుల్లో జాతీయ చిహ్నాల జాబితాలో మీసాలు కూడ చేరనున్నాయనే భావించాలి...నేడు పార్లమెంట్‌లో జాతీయా నేత, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, భారత దేశానికి జాతీయ మీసాలు కూడ ఉండాలనే చర్చను లేవనెత్తాడు...అదికూడ from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FGymE7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గడ్డం పెట్టి, ఐడీ కార్డు చూపించి రైడ్ .. పట్టించిన స్వరం, ముజఫర్‌నగర్‌లో ఫేక్ సీబీఐ లీలలు

ముజఫర్ నగర్ : దురాలోచన .. ఆశతో అన్నంపెట్టిన ఇంటికే కన్నం వేస్తారు కొందరు కేటుగాళ్లు. ఆ ఇంటి యాజమానులు చేసిన తప్పేంటీ అంటే పనొళ్లను పూర్తిగా నమ్మడమే. ఇక అసలే సినిమాల్లో మన హీరోలు నకిలీ అధికారుల అవతారం ఎత్తూతూనే ఉన్నారు. దీనినే ఆదర్శంగా తీసుకొన్నాడు ఓ కేటుగాడు. మోడీకి మార్కెటింగ్ స్కిల్స్.. అందుకే బీజేపీకి మరోసారి అధికారం.. కాంగ్రెస్ నేత వింత కామెంట్స్ from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WZG9Ya viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు అడగటమే తప్పా.. ప్రజావేదిక కూల్చితే ఏం లాభం.. టీడీపీ నేతల ఆగ్రహం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లొ అధికార, ప్రతిపక్షం మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కన నిర్మించిన ప్రజావేదికను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో టీడీపీ, వైసీపీ మధ్య వైరం మరింత ముదిరింది. అయితే చంద్రబాబు నివాసాన్ని బుధవారం కూల్చివేస్తామంటూ స్వయంగా సీఎం జగన్ వ్యాఖ్యానించడం మరింత దుమారం రేపుతోంది. చంద్రబాబునాయుడుకు జగన్ from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J0EMP4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వచ్చే ఉగాదికి 25 లక్షల ఇళ్ల నిర్మాణం..! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇస్తామన్న జగన్..!!

అమరావతి/హైదరాబాద్ : ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీల దిశగా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రైతులకు 9 గంటలపాటు పగటిపూట ఉచిత విద్యుత్తు అందించడంపై మిగిలిపోయిన వాటిలో ఫీడర్ల వారీగా ప్రణాళిక ఇవ్వాలన్న ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.రైతులకు ఉచిత విద్యుత్తు అంశాన్ని ప్రాధాన్యతా అంశంగా చూడాలని కలెక్టర్లకు సీఎం from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X0mRBO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు..! కూల్చివేయొద్దని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు..!!

హైదరాబాద్ : ఆదిలోనే హంస పాదు అంటే ఇదే. తెలంగాణ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించడం దాని మీద కొంత మంది కోర్టుకు వెళ్లి స్టే తేవడం సర్వ సాదారణం ఐపోయింది. తాజాగా తెలంగాణ లో ఉన్న సచివాలయ భవంతుల సముదాయాల కూల్చివేత నిర్ణయం కూడా తెలంగాణ ప్రభుత్వానికి కలిసి వచ్చినట్టు లేదు. చంద్రశేఖర్ రావు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kz0EUZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోడీకి మార్కెటింగ్ స్కిల్స్.. అందుకే బీజేపీకి మరోసారి అధికారం.. కాంగ్రెస్ నేత వింత కామెంట్స్

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంపై లోక్‌సభలో సోమవారం నాడు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ సందర్భంలో అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రపతిని ఎట్టిపరిస్థితుల్లో విమర్శించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ సభ్యులకు లేదని.. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ఎత్తిచూపుతున్నామని వ్యాఖ్యానించారు. కలిసిరాని అసెంబ్లీ.. ఊపు తెప్పించిన లోక్‌సభ.. ఇక from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N81cTL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రవీణ్‌ను ఉరి తీయాలి....లేదంటే సర్పంచ్ పదవికి రాజీనామ చేసి.. అసెంబ్లీ ముందు ఆందోళన చేస్తా....

వరంగల్ నగరంలో తొమ్మిది నెలల అభం శుభం తెలియని చిన్నారీపై అత్యాచారం జరిగిన సంఘటన రాష్ట్ర్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే...సంఘటన జరిగిన తర్వాత నిందితుడిని ఉరి తీయాలంటూ రాష్ట్ర్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యేను సైతం స్థానిక యువకులు బహిరంగగానే నిలదీసిన పరిస్థితి. ఇలాంటీ పరిస్థితిలోనే యువకులు ,మహిళలు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RwJMi4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డిమాండ్ల తీర్చితేనే బిట్టూ అంత్యక్రియలు .. ఫ్యామిలీ, డేరా అనుచరుల అల్టిమేటం, అధికారుల చర్చలు

చండీగఢ్ : డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రామ్ రహీం అనుచరుడు మహిందర్ పాల్ సింగ్ బిట్టు హత్యతో పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుర్మీత్ అరెస్టైన తర్వాత పంచకులలో చెలరేగిన హింసలో ప్రధాన నిందితుడు బిట్టూ పాటియాలా జైలులో ఉన్నాడు. అయితే అతని తోటి ఖైదీలు మొహిందర్‌ను గుర్సేవక్ సింగ్, మనిందర్ సింగ్ అనే from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YbumCu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం జగన్ దృష్టిక వచ్చిన ఆ ముగ్గురి సొంత ఎమ్మెల్యేల బాగోతం..! త్వరలో చర్యలు..!!

ఒంగోలు/హైదరాబాద్ : వైసిపి ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకముందే కొంత మంది ఎమ్మెల్యేలు చేతివాటం ప్రదర్శించుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 'అవినీతి రహిత పాలనే లక్ష్యం. మంత్రులు అయినా సరే దారి తప్పితే వారిపై తప్పకుండా వేటు వేస్తాను' ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పిన మాట. ఈ మాటను వాస్తవ రూపం from Oneindia.in - thatsTelugu http://bit.ly/31RK4oI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Bill And Ted 3 Writer Compares Face The Music To The First Two Movies

An update most excellent. from CinemaBlend Latest Content http://bit.ly/31RqGZ1 via

లీడర్లైనా, అధికారులైనా లెక్కలు తీసుడే.. ఎవర్నీ వదిలిపెట్టబోమన్న ఎమ్మెల్యే ఆళ్ల

గుంటూరు : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పని మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుడు లెక్కలు బయటకు తీస్తామని హెచ్చరించారు. ఆదివారం నాడు జరిగిన జడ్పీ సమావేశంలో పాల్గొన్న ఆళ్ల పలు అంశాలు ప్రస్తావించారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయంతో పాటు పలు విషయాలపై నిశితంగా from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N57a80 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హైదరాబాద్‌లో భారీ వర్షం.. చెరువులను తలపించిన రహదారులు

హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వరుణుడు జోరందుకుంటున్నాడు. ఆ మేరకు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, సనత్ నగర్, ఆబిడ్స్, నాంపల్లి, అమీర్ పేట, గచ్చిబౌలి, జీడిమెట్ల, ఎల్బీనగర్ తదితర ఏరియాల్లో వాన దంచికొట్టింది. వర్షపు నీరు ఏరులై పారడంతో పలుచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వర్షపు నీరు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XoUOvv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా అశోక్ గెహ్లాట్..?

ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అనడంతో ఇక కొత్త ప్రెసిడెంట్ ఎంపిక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్లలో ఒకరికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రెసిడెంట్ రేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు వినిపిస్తోంది. ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశముందని from Oneindia.in - thatsTelugu http://bit.ly/31TxJk3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైట్స్‌లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్‌ రైట్స్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరిరోజు 25 జూన్ 2019. సంస్థ పేరు: రైల్ ఇండియా టెక్నికల్ from Oneindia.in - thatsTelugu http://bit.ly/31P0Y7r viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాలనపై పట్టు బిగిస్తున్న జగన్.. నిన్న ఐఏఎస్.. నేడు ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫర్.. ఎవరిని ఎక్కడ నియమించారంటే

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై పట్టు బిగిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న ఆయన.. ఇందులో భాగంగా అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే చాలా మంది అధికారులకు స్థానచలనం కల్పించిన జగన్.. శనివారం ఒకేసారి 47మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. తాజాగా ఆదివారం from Oneindia.in - thatsTelugu http://bit.ly/31S8LRN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైల్‌టెల్‌లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రైల్‌టెల్‌ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ జూలై 12,2019. సంస్థ పేరు: రైల్‌టెల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొత్తం పోస్టుల సంఖ్య : 18 పోస్టు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FsQotn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉపాధి హమీ పథకంలో భేష్.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు అగ్రస్థానం

హైదరాబాద్ : మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ - ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రాష్ట్రాల వారీగా ర్యాంకులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లా ముందువరుసలో నిలిచింది. ఈ రెండు జిల్లాలు మొదటి రెండు స్థానాలు దక్కించుకుని పలువురి ప్రశంసలు పొందుతున్నాయి. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZG8FuM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మతస్వేచ్ఛపై అమెరికా రిపోర్టును ఖండించిన భారత్..ఇంతకీ రిపోర్టులో ఏముంది..?

అమెరికా భారత్‌ల మధ్య ఇప్పటికే కాస్త వాణిజ్యపరంగా దూరం పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఇచ్చిన ఓ రిపోర్టు ఇప్పుడు ఇరుదేశాల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. ఆయాదేశాల్లో మత స్వేచ్ఛపై అమెరికా ఓ నివేదికను విడుదల చేసింది. అందులో హిందూ అతివాద సంస్థలు భారత్‌లో ఉన్న మైనార్టీ వర్గాలపై దాడులు చేసిందంటూ పేర్కొంది. ముఖ్యంగా బీఫ్‌కోసం గోవులను ముస్లింలు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FsuYfA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమ్మఒడి పథకం కేవలం ప్రభుత్వ స్కూళ్లకు కాదు.. వివరణ ఇచ్చిన సీఎం జగన్..కానీ అందులో కూడా మరో మెలిక

అమ్మఒడి పథకంపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకం ఎవరికి వర్తిస్తుందా అన్న మీమాంస నెలకొంది. అయితే ఇలాంటి అపోహలకు సీఎం కార్యాలయం స్పష్టత ఇచ్చింది. అమ్మఒడి పథకం తమ పిల్లలను బడికి పంపిన ప్రతిఒక్క తల్లికీ వర్తిస్తుందని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N1RDWq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రజావేదికపై రాద్దాంతం ఎందుకో.. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి.. టీడీపీ నేతలకు విజయసాయి రెడ్డి చురకలు

అమరావతి : టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్ రోజురోజుకీ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్దంతో మరింత వేడి రాజేస్తున్నారు. తాజాగా ప్రజావేదిక అంశం రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. ఆ క్రమంలో వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. ప్రజావేదికపై జగన్ ప్రభుత్వం from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kw4xKj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మందేశారు.. చిందేశారు.. పబ్ నుంచి బయటకొస్తూ..

బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. వీకెండ్ కావడంతో పబ్‌కు వెళ్లి ఎంజాయ్ చేసిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. పబ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో సెకండ్ ఫ్లోర్ నుంచి కిందపడి ప్రాణాలు వదిలారు. బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పబ్ దుర్ఘటనలో మరణించిన వారిని from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZCSnTt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రేమ పెళ్లి చేసుకున్నారు... పెద్దల భయంతో ప్రాణాలు తీసుకున్నారు..

జంగారెడ్డిగూడెం : వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి బతకాలని బాసలు చేసుకున్నారు. విషయం పెద్దలకు తెలిసి విడదీసే ప్రయత్నం చేశారు. ఎంత నచ్చజెప్పినా పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. కలిసి బతకలేనప్పుడు చావులోనైనా ఒకటవ్వాలనుకున్నారు. గుడిలో పెళ్లి చేసుకుని 24 గంటలు గడవక ముందే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. కీచకులు : from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KxdR0i viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

15 ఏళ్లలో రాహుల్ చేయలేని పని.. స్మృతి మాత్రం అప్పుడే..

అమేథీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్మృతి ఇరానీ తొలిసారి ఉత్తర్‌ప్రదేశ్‍‌లో పర్యటించారు. తన నియోజకవర్గం అమేథీలో జరగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రకటన చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేందుకుగానూ తాను అమేథీలో సొంత ఇల్లు కట్టుకుంటున్నాట్లు ప్రకటించారు. ఇందుకోసం గౌరీ గంజ్‌లో ఇప్పటికే from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WXMpL2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రజా వేదికే కాదు.. చంద్రబాబు ఇల్లు కూడా ఆయనకు దక్కదా..? వైసీపీ నేతల కామెంట్స్ మర్మం అదేనా..!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. న్యూటన్ థర్డ్ లా అనుసరిస్తూ.. చర్యకు ప్రతిచర్య చేపట్టేలా రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది తాజా వ్యవహారం. టీడీపీ ప్రభుత్వంలో తమను ఇరకాటంలో పెట్టారనే కారణంతో.. ఇప్పుడు అందివచ్చిన అధికారంతో ఆ పార్టీని ఇబ్బంది పెట్టే ఆలోచనగా వైసీపీ తీరు కనిపిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iz75Fo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దారుణం : ముసుగేసుకొచ్చి మహిళా జర్నలిస్టుపై కాల్పులు

ఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. నోయిడాకు చెందిన మహిళా జర్నలిస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల ఘటనలో గాయాలపాలైన ఆమె ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కీచకులు : యువతిని నిర్బంధించి గ్యాంగ్ రేప్.. పది రోజుల పాటు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y6d5up viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అడవిబిడ్డ సాహస యాత్ర.. అనంతపురం చిన్నికృష్ణుడి అపూర్వ విజయాలు

అనంతపురం : గిరిపుత్రుడు అపూర్వ విజయాలు సాధిస్తున్నాడు. కలలు కంటూ వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులేస్తున్నాడు. పర్వతారోహణ అంటే మక్కువ ఉన్న అడవి బిడ్డగా తన ప్రతిభకు పదును పెట్టుకుంటున్నాడు. అదొక్కటే కాదు ఇంకా చాలా రంగాల్లో రాణిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఒక గిరిపుత్రుడిగా అవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయంటే.. అతడి పట్టుదలే సమాధానంగా కనిపిస్తోంది. ఒకవైపు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2x6iXbo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియ షురు.. 2లక్షల మందికి అవకాశం.. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గ్రామ వాలంటీర్ల నియమకానికి సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. దరఖాస్తులు స్వీకరిణ కోసం ప్రభుత్వం http://bit.ly/31QxbLu పేరుతో ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. ఆసక్తి, అర్హుత కలిగిన అభ్యర్థులు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2xbccoA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. ట్రైనింగ్ మరిచారు, జీతాల్లేవు.. ఆ పోస్టుతో తిప్పలెన్నో..!

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని సంబురపడ్డారు. తీరా కొలువులో చేరాక గానీ తిప్పలు తెలియడం లేదు. ఎలాంటి శిక్షణ లేకుండా నియమించిన పంచాయతీ కార్యదర్శుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం చాలా పోస్టులకు పరీక్షలు నిర్వహించినా కొన్నింటి ఫలితాలు విడుదల చేయలేదు. మరికొన్నేమో పెండింగులో ఉన్నాయి. ఆ క్రమంలో లోక్‌సభ from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WXEOw0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భార్య, అత్తమామల వేధింపులు తాళలేక టెక్కీ ఆత్మహత్య..

హైదరాబాద్ : కొత్తగా పెళ్లైంది. భార్య రాకతో జీవితం కొత్త బంగారులోకం అవుతుందని అనుకున్నాడు. అయితే అనుకున్నట్లు సాగితే అది జీవితం ఎందుకవుతుంది. కట్టుకున్న భార్య, అత్తమామలే తన పాలిట యమకింకరులవుతారని ఊహించలేకపోయాడు. వారి వేధింపులు తాళలేక పెళ్లై నాలుగు నెలలు గడవక ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయ విదారకమైన ఈ ఘటన హైదరాబాద్ అత్తాపూర్‌లో జరిగింది. కలికాలం : భర్త బీర్ తాగనివ్వలేదని.. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YafSTE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కిలాడీ లేడీ.. నటీనటులుగా ఛాన్స్ ఇస్తానంటూ..!

హైదరాబాద్‌ : స్క్రీన్ మీద ఒక్క ఛాన్స్ కోసం ఆరాటపడే వాళ్లు చాలామంది ఉంటారు. తెర మీద ఒక్కసారైనా కనిపించాలనే తాపత్రాయం వారిని ఒక్కదగ్గర ఉండనివ్వదు. వెండితెర కాకపోయినా కనీసం బుల్లితెరపైనైనా మెరిసిపోవాలని కలలు కంటారు. అయితే అలాంటి వారి ఆశలను సొమ్ము చేసుకోవాలనుకునేవారు మరికొందరు ఉంటారు. నటనలో అ,ఆలు తెలియని ఓ లేడి కిలాడీ పలువుర్ని from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J13qPI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కలికాలం : భర్త బీర్ తాగనివ్వలేదని..

అహ్మదాబాద్ : భార్యాభర్తల బంధానికి విలువే లేకుండా పోయింది. టిక్ టాక్ చేయనివ్వలేదని ఒకరు, టీవీ రిమోట్ ఇవ్వలేదని మరొకరు చిన్న చిన్న కారణాలతో విడాకులకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి బయటకు వచ్చింది. బీర్ తాగనివ్వలేదన్న సిల్లీ రీజన్‌తో ఓ భార్య డైవర్స్‌కు పట్టుబట్టింది. హనీమూన్‌లోనే రచ్చ రచ్చ చేసి పరువు తీసింది. గతేడాది from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WWuFVn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కీచకులు : యువతిని నిర్బంధించి గ్యాంగ్ రేప్.. పది రోజుల పాటు ప్రత్యక్ష నరకం చూపిన కామాంధులు..

ఒంగోలు : పదహారేళ్ల వయసు.. మంచి చెడూ తెలియనితనం. తండ్రి హాస్పిటల్‌లో సాయంగా ఉన్న సమయంలో ఓ యువకుడితో ఏర్పడిన పరిచయాన్ని ప్రేమనుకుంది. అతని కోసం కన్నవారిని ఉన్న ఊరును వదలుకుంది. ప్రియుడి కోసం ఊరు కాని ఊరు వచ్చి కామాంధుల చేతిలో చిక్కింది. ఆరుగురు కీచకుల కబంధ హస్తాల్లో చిక్కి పది రోజుల పాటు నరకయాతన from Oneindia.in - thatsTelugu http://bit.ly/31JRA53 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Would Forrest Gump Get Made If It Were Pitched Today? One Producer Doesn’t Think So

The list of ways the film industry has changed over the last 25 years is essentially endless - and wouldn't spell good things for the Best Picture winner in today's market. from CinemaBlend Latest Content http://bit.ly/2N6JtMq via

చిన్నారులపై అకృత్యాలు ఆగవా .. మృగాళ్ళుగా మారుతున్న మగాళ్ళకు కఠిన శిక్షలు ఇంకెన్నడు ?

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా నైతికత విషయంలో రోజు రోజుకీ దిగజారిపోతున్నాం. కారణం మన అత్యాచార భారతం .. నాగరికతకి నిదర్శనంగా చెప్పుకునే భారతదేశంలో బాలికల ఆక్రందనలు ఆగటంలేదు. బాలికలపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. చాక్లెట్ కొనిస్తానని ఒకడు, హోలీ ఆడుకునేందుకు రంగులు కొనిస్తానని, మామిడి పండిస్తానని పిలిచి ఒకడు ,అభం శుభం తెలియని తొమ్మిది from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L6VDT3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం... అంతా బాబే...! గరికపాటి సంభాషణ సారాంశం అదేనా..?

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీల ఫిరాయింపు వ్యవహారం కొత్తపుంతలు తొక్కుతోంది. స్వప్రయోజనాలకోసమే కాకుండా, వ్యాపారాలకోసం పార్టీ మారినట్టు ప్రచారం జరిగినా అది సత్య దూరమని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నలుగురు ఎంపీల ఫిరాయింపు పట్ల ఎవరున్నారనే అంశంపై ఇప్పుడు కొత్త వాదన తెరమీదకు వస్తోంది. అందుకు ఆ పార్టీ కార్యకర్తతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ICeiEN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బడ్జెట్ సెషన్ : హల్వా తయారుచేసిన కేంద్రమంత్రి నిర్మలా ...

న్యూఢిల్లీ : మరోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ బడ్జెట్‌పై కసరత్తు చేపట్టింది. జూలై 5న పద్దు ప్రవేశపెట్టనుండటంతో ఇప్పటికే అందుకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఆర్థికశాఖ ప్రారంభించింది. బడ్జెట్‌కు సంబంధించి ఫైనాన్స్ మినిస్టరీ అధికారులు ఇప్పటికే ప్రిపరైనట్టు సమాచారం. సాంప్రదాయం ..ప్రతీ ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు హల్వా తయారు చేయడం సాంప్రదాయం. ఈసారి జూలై from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L7sNlu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తోడుంటానని మాటిచ్చి మట్టుబెట్టిన భర్త .. భార్యతోపాటు పిల్లలు కూడా ...

న్యూఢిల్లీ : మానసిక పరిస్థితి సరిగా ఉండకపోవడమో ? లేక సైకోగా మారి కొందరు తమవారిపై దాడిచేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ ట్యూటర్ కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు. తన భార్య, పిల్లలను హతమార్చి పోలీసులకు లొంగిపోయాడు. ఎంత పనిచేశాడు ...?దక్షిణ ఢిల్లీలోని మెహ్‌రోలిలో ఉపేంద్ర శుక్లా అనే వ్యక్తి ట్యూటర్‌గా పనిచేస్తున్నాడు. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KxnZGF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏందయ్యా వెంకయ్యా..! మన దాకా వస్తే అంతేనయ్యా.. !!

హైదరాబాద్ : పెరటిలో ఉన్న మొక్క సొంత వైద్యానికి పనికి రాదట. అలాగే నీతి సూక్తులు ఎన్నైనా వల్లిస్తాం గాని తమ దాకా వస్తే మత్రం తూచ్ అనొచ్చట. ప్రస్తుతం బీజేపి నేతల పరిస్థితి ఇలాగు తయారయ్యింది. బీజేపి అందరి నేతల పరిస్థితి మనకెందుకు గాని మొన్నామద్య ఉప రాష్ట్ర పతి హోదాలో ఫిరాయింపులపై వెంకయ్య నాయుడు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y8300e viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆక్రమణలపై ఉక్కుపాదం .. రోడ్లుమీదికొచ్చిన వారిపై చర్యలన్న బల్దియా బాస్

హైదరాబాద్ : ఆక్రమణలతో రాజధాని కుచించుకుపోతోంది. ఇందు గలదు .. అనే సామెత అన అక్రమార్కులకు సరిగ్గా సరిపోతోంది. ప్రభుత్వ భూమి, చెరువు, కుంటలను వదలని అక్రమార్కులు .. రోడ్లను కూడా క్రమంగా అక్రమించుకుంటున్నారు. దీంతో జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయిలో పర్యటించి .. తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ఆక్రమణలపై ఫోకస్ ..హైదరాబాద్‌లో ఆక్రమణలో బల్దియా ఫోకస్ చేసింది. from Oneindia.in - thatsTelugu http://bit.ly/31LlHsK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

స్మృతి ఇరానీ కూతురు ఫోటోపై కామెంట్స్ ! డిలీట్ చేసి, ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చిన మినిష్టర్!

న్యూఢిల్లీ : ఆకతాయిల అల్లరి మధ్యతరగతి విద్యార్థినులకే కాదు .. సెలబ్రిటీ పిల్లలను కూడా వదలడం లేదు. వారిని ఎడిపించే సమయంలో తమను ఏమైనా చేస్తారనే భయం, వణుకు లేకపోవడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురును ఏడిపించాడు ఆకతాయి. జోయిష్‌కు ర్యాగింగ్ ..కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు జోయష్ ఇరానీని తన from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WZ5OAc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీఆర్ఎస్ కి ధీటుగా హరీష్ కొత్త పార్టీ..! కేసీఆర్‌ను క‌ల‌వ‌ర పెడుతున్న కాళేశ్వరం..!!

హైదరాబాద్: గత ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుందన్న సత్యాన్ని కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాలను గెలుచుకోవడమే అందుకు ఉదాహరణ. శాసనసభ ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితమైన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IzLvk7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగత్ మాయేనా ? ఇంకా ఏదో ఉందా ..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151 ఈ కనిపించే జగత్తు అంతా "మిథ్య " - అని తెలుసుకోవడమే జ్ఞానం.ఈ జగత్ సత్యం కాదు ,మాయ / మిథ్య అని ఎలా చెప్పగలము ? ఎదురుగా కనిపించే ప్రపంచాన్ని వదలి పెట్టి, ఇంకా ఏదో from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZFaR5A viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వామ్మో .. బహిరంగ ప్రదేశాల్లోనూ వేధింపులు ... వెలుగులోకి ట్రంప్ లీలలు

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపుల ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొందరు తమను ట్రంప్ లైంగికంగా వేధించారని తెలిపిన నేపథ్యంలో మరో కాలమిస్ట్ కూడా తాను బాధితురాలిననే చెప్పడం సంచలనం రేకెత్తించింది. 22 మందికి వేధింపులుఒక్కరు కాదు .. ఇద్దరు కాదు .. 22 మంది మహిళలు తమను ట్రంప్ from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FrcuMH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదు..! పోలవరం పై సీఎం జగన్‌ సమీక్ష..!!

అమరావతి/హైదరాబాద్ : టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించాలని, ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. చెడిపోయిన వ్యవస్థను బాగుచేసుకోవడానికి తపిస్తున్నానని పేర్కొన్నారు. కళ్లు మూసుకోండని తనపైనా ఒత్తిడి తెచ్చారని అన్నారు. అలాచేయదలుచుకోలేదు కాబట్టే అవినీతిపై పోరాటానికి సిద్ధం అయ్యానన్నారు. ఇలాంటి స్కాంలను సమర్థించకుండా పైస్థాయి నుంచి కింది స్థాయి వరకూ ఒక from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y6KZzh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎట్టకేలకు లొంగిపోయిన బీఎస్పీ ఎంపీ రాయ్ .. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

వారణాసి : విద్యార్థినిపై లైంగిక దాడి చేసి పరారీలో ఉన్న బీఎస్పీ ఎంపీ అతుల్ రాయ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతనిని పోలీసులు వారణాసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారణ చేపట్టేందుకు రిమాండ్‌కు ఇవ్వమని పోలీసులు కోరడంతో .. 14 రోజుల రిమాండ్ ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకం .. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N4yvau viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకం .. బాంబు పేల్చిన జేడీయూ ...

పాట్నా : బీజేపీ, జేడీయూ మధ్య క్రమ క్రమంగా దూరంగా పెరుగుతున్నట్టే అనిపిస్తోంది. ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రివర్గంలో సీట్లపై మొదలైన అంతర్గత పోరు కొనసాగుతున్నది. ఆ వెంటనే బీహర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టి .. బీజేపీకి పదవులు ఇవ్వకపోయిన సంగతి తెలిసిందే. జేడీయూను తన from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KvPIaI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎన్టీఆర్ ఫోటో ఉన్నప్పుడు వైయస్ ది ఎందుకు ఉండకూడదు..? విజయవాడ కార్పోరేషన్లో ఫోటోల పంచాయతీ..!

విజయవాడ/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వ శాఖల్లో ఫోటో పంచాయతీలు మొదలయ్యాయి. ఎన్టీర్ ఫోటో, వైస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోల మద్య తీవ్ర వాగ్వాదం జరుగుతోందది. బెజవాడ కార్పోరేషన్ లో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోల రగడ తారా స్థాయికి చేరింది. తనని అడగకుండా సీయం జగన్ ఫోటో ను హాల్లో పెట్టడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N0aZv4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కోడెల వ్యవహారంపై టీడీపీ మౌనం..!ప్రస్తుత పరిస్థితిలో దూరంగా ఉండడమే బెటర్ అంటున్న నేతలు..!!

అమరావతి/హైదరాబాద్ : 'కే టాక్స్‌' వ్యవహారంలో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, కుమార్తెపై వస్తున్న ఫిర్యాదులపై నోరు మెదపకూడదని టీడీపీ నిర్ణయించినట్లు తెలిసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెలను వెనకేసుకుని వస్తే ఉన్న పరువు కూడా పోతుందని ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంటే మంచిదని పలువురు పార్టీ సీనియర్‌ నేతలు సూచించడంతో చంద్రబాబు ఈ from Oneindia.in - thatsTelugu http://bit.ly/31KvBuB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నేడు అమరావతికి జనసేనాని పవన్ కళ్యాణ్ .. పార్టీ కోర్ కమిటీ కీలక భేటీ

ఏపీ ఎన్నికల్లో పరాజయం పాలైన జనసేన పార్టీ ఏపీలో పరాజయానికి గల కారణాలపై ఇప్పటికే పలు మార్లు సమీక్ష నిర్వహించింది. ఇక ఏపీలో పవన్ కళ్యాన్ భీమవరం, గాజువాకలలో పోటీ చేసి ఓటమి చెందటంతో పార్టీ ఇక కనుమరుగవుతుందని ప్రచారం జరిగింది. కానీ పవన్ రాజాకీయాల్లోనే ఉంటానని , రాజకీయాల్లో తాడోపేడో తేల్చుకుంటానని ప్రకటించారు. ఇక ఈ from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N4Z9Qz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాళేశ్వరం పై రగిలిపోతున్న హరీశ్ అనుచరులు..! జీవం లేని ప్రారంభోత్సవం అంటున్న ఫాన్స్..!!

హైదరాబాద్ : రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉండవు. వ్యక్తిగత హననాలు మాత్రమే ఉంటాయి. అంటే స్వయంకృతాపరాథం అన్నమాట. ఏపీలో చంద్రబాబుకు జరిగిందిదే. అక్కడ టీడీపీ ఆత్మహత్య చేసుకుంది. ఇప్పడు, తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీని ఆత్మహత్య వైపుగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నెడుతున్నారా...? అంటే అవుననే సమాదానం వినిపిస్తోంది. నిన్నట్టి వరకు కాలేశ్వరం ప్రాజెక్టుకు కాపాలా దారుడాగా ఉంటూ, from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WWeMy0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీడీపీ పరిస్థితిని చూపించి టీఆర్ఎస్ కు అదే గతి పడుతుంది అంటున్న కాంగ్రెస్ నేతలు

తెలంగాణా సీఎం కేసీఆర్ కు చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి పట్టిన గతే భవిష్యత్ లో తెలంగాణలో టీఆర్ ఎస్ కు పట్టబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక ఇది భవిష్యత్ టీఆర్ ఎస్ పరిస్థితికి అద్దం పడుతుందని అంటున్నారు విజయశాంతి. జగన్ పోలవరం కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారు :దేవినేని from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L6BXPa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసిపి, బీజేపి చర్యల వల్ల లాభం ఎవరికి.. నష్టం ఎవరికి..? ఏపిలో టీడిపి పరిస్థితి మారనుందా..?

అమరావతి/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా మరే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. పోలవరం టెండర్లను నిలిపివేయడం, అదే సమయంలో కాలేశ్వరం ప్రాజెక్టు శంఖుస్తాపనకు హాజరవ్వడం, ఏపి ప్రత్యేక హోదా సాద్యం కాదన్న బీజేపితో స్నేహ పూర్వకంగా మసులుకోవడం, నిన్నటికి నిన్న పార్టీ ఫిరాయించిన రాజ్యసభ సభ్యులతో వైసీపి from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Rt2Td6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నాన్న పార్టీ మారినా నేను మారను అన్న టీజీ వెంకటేష్ తనయుడు భరత్ .. ఎందుకంటే

ఏపీలో పార్టీ ఫిరాయింపుల కలకలం రేగింది. చంద్రబాబు యూరప్ టూర్ వెళ్ళగానే రాజ్య సభ సభ్యులు నలుగురు బీజేపీలోకి జంప్ అన్నారు. టీడీపీ రాజ్యసభాపక్షాన్ని విలీనం చేశారు. ఇక ఆ బ్యాచ్ లో పార్టీ మారిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ మాత్రం తానూ పార్టీ మారనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WXoX5J viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ పోలవరం కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారు :దేవినేని

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి దేవినేని ఉమా. ఏపీ సీఎం జగన్ పోలవరంలో కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు. ఏపీలో గంటా పై దుమారం .. గంటా కూడా జంపే అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్ from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IvB8h0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో గంటా పై దుమారం .. గంటా కూడా జంపే అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్

బిజెపిలోకి వెళ్లేందుకు ఆసక్తితో ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. సుజనా చౌదరితో ఆయన సంప్రదింపులు జరుపుతూ బిజెపిలో చేర్చేందుకు గంటా శ్రీనివాస రావు టీడీపీ ఎమ్మెల్యేలను కూడగడుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలో గంటా కూడా బీజేపీలో చేరతారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L86trQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Follow live: USMNT look to keep momentum going with rematch vs. Trinidad and Tobago

null from www.espn.com - TOP https://es.pn/2IArGZT via

నో .. నో ... మీడియా ప్రతినిధుల ప్రశ్నలపై నితీశ్

పాట్నా : బీహర్‌లో మెదడు వాపు రక్కసి విజృంభిస్తోంది. ఇప్పటికే 121 మంది చిన్నారులు ఆసువులు బాశారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కేంద్రం బృందం కూడా పరిశీలించింది. అయితే ఈ ఘటనపై బీహర్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం నోరుమెదపలేదు. మీడియా ప్రతినిధుల నుంచి మెల్లగా జారుకున్నారు. జారుకున్న నితీశ్ ..ఎల్జేపీ అధినేత, కేంద్రమంత్రి from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IwbdWB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇంతలో ఎంత మార్పు..వాళ్లు చీడ పురుగులు..!ఆ ఎంపీలను పచ్చిగా దూషిస్తున్న తెలుగు తమ్ముళ్లు..!!

అమరావతి/హైదరాబాద్ : పార్టీలో ఉన్కప్పుడు ఒక లెక్క.. పార్టీని విడిచి పెట్టినప్పుడు ఒకలెక్క అంటున్నారు తెలుగుతమ్ముళ్లు. దేశంలోనే అత్యంత సమర్థవంతమైన నెట్ వర్క్ ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీని ఎంతో మంది పేర్కొన్నారు. అందుకే 85 శాతం సీట్లతో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా 40 శాతం రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y7saw2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాహుల్ ట్వీట్‌పై దుమారం .. గాంధీ కుటుంబమని పొగరని బీజేపీ ఫైర్

న్యూఢిల్లీ : యోగాను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అవమానించడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైరయ్యారు. యోగా అంటే రాహుల్ కు గిట్టదా ? మరి ఇంత చులకనగా ట్వీట్ చేస్తారా అని ప్రశ్నించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత .. ట్రిపుల్ తలాక్‌పై కూడా ఉందని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందుకే ఆ from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IuFKUE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మైండ్‌గేమ్ : ఎంపీలు బీజేపీలోకి వెళ్లడంపై చంద్రబాబు స్పందన ఇదీ..!

అమరావతి: ఏపీలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. టీడీపీ ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాషాయ కండువా కప్పుకున్న వారిలో ఇద్దరిపై పలు ఆర్థికపరమైన కేసులు ఉన్నాయి. ఎన్నికలకు ముందు వారిపై ఐటీ దాడులు, సీబీఐ విచారణలు జరిగాయి. అయితే తాజాగా వారు పార్టీ మారడం వెనక చంద్రబాబు హస్తం కూడా from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WXDuJA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం ..

వేములవాడ : వారిద్దరూ ప్రేమించుకున్నారు .. కొన్నాళ్లు కలిసే ఉన్నారు. అయితే పెద్దలు పిలిపించడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకొని ఉన్నారు. కానీ ఆ పాత లవర్స్ మళ్లీ కలిశారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. కట్ చేస్తే యువకుడిని వివాహిత భర్త మట్టుబెట్టాడు. ప్రస్తుతం వివాహిత భర్త, కిరాయి హంతకులు పరారీలో ఉన్నారు. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J1cO5D viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బస్సులో సైకో .. చేతిలో నాలుగు కత్తులు ... హడలెత్తిన ప్యాసెంజర్స్

కొత్తగూడెం : ఆర్టీసీ బస్సు తన గమ్యస్థానానికి బయల్దేరింది. బస్సుల్లో అందరూ స్తబ్ధుగా ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఆందోళన .. కళ్లు మూసి తెరిచేవరకు అప్పటివరకు తమతో ఉన్న ప్రయాణికుడి లోపలి సైకో బయటకొచ్చాడు. దీంతో ప్యాసెంజర్స్ బెంబేలెత్తిపోయారు. బస్సులో సైకో ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు వెళ్తుంది. దమ్మపేట మండలం మందపల్లి-ముష్టిబండ వద్ద from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IWm5fo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అవును ఆయన అలిగారు..! అందుకే అక్కడికి రాకుండా వెళ్లిపోయిన ఫ‌డ్న‌వీస్..!

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్బంగా ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్రశేఖర్ రావు క‌ల‌ల పంట‌గా అభివ‌ర్ణిస్తున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా మ‌హారాష్ట్ర.. ఏపీ ముఖ్య‌మంత్రుల్ని ఆహ్వానించ‌టం తెలిసిందే. అయితే.. ఈ రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు తెలంగాణ రావ‌టానికి ప‌లువురు త‌ప్పు ప‌డుతూ from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WYbXg6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి .. కాళేశ్వరంపై లక్ష్మణ్ సవాల్

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆ పార్టీ నేతలు తెలంగాణ ప్రభుత్వ గొప్పతనమని బీరాలు పోతుంది. దీంతో బీజేపీ నేతలు స్పందించారు. అంతా మీరే చేశారా అని ఎదురుదాడికి దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడంలో రాష్ట్ర బీజేపీ నేతల పాత్ర లేదా అని ప్రశ్నించారు. అన్నీ తామే from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N3nm9J viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కాళేశ్వరం వందకు వంద శాతం కేసీఆర్‌ రెక్కల కష్టమే..! నా శ్రమ నామమాత్రమేనన్న హరీశ్‌రావు..!!

హైదరాబాద్ : ఎత్తి పోతల ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టుకు నిర్మించినందుకు రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరుకాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలను హరీశ్‌రావు from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iuzlsw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తీరనున్న నీటి గోస .. ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు ఆలస్యమైందంటే ..?

హైదరాబాద్ : తెలంగాణలో జలసిరులు కురిపించే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమవడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తెలంగాణ భవన్ వద్ద బాణాసంచా కాల్చి ధూం ధాం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు గులాల్ చల్లుకుంటూ .. నినాదాలు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. కేసీఆరే కర్త ..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కర్త, కర్మ, క్రియ from Oneindia.in - thatsTelugu http://bit.ly/31Rl8hh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమ్యూజ్‌మెంట్ పార్కులో ప్రమాదం... కుప్పకూలిన ఫ్రీఫాల్ టవర్

చెన్నై: చెన్నైలోని ఆటవిడుపు కేంద్రంలో స్పల్ప ప్రమాదం చోటుచేసుకుంది. క్వీన్స్‌ల్యాండ్ అమ్యూస్‌మెంట్ పార్క్‌లో ఫ్రీఫాల్ టవర్‌ అనేదాంట్లోకి కొందరు ఎక్కారు. అంత ఎత్తునుంచి ఒక్కసారిగా అది కిందకు పడిపోవడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. పెద్ద స్తంభానికి ఇరువైపుల మనుషులు కూర్చునేందుకు రెండు బెంచీలు ఉంటాయి. ఇక ఆ రెండు బెంచీలను పైకి తీసుకెళుతారు. తిరిగి కిందకు తీసుకువస్తారు. from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N3koSD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms