చైనా పన్నాగం: 2గంటల్లో ముట్టడించేలా.. చర్చల ముసుగులో భారీ కుట్ర.. టార్గెట్ ఫింగర్ 4..
భారత్-చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న పరిస్థితులు మరింత జఠిలంగా మారుతున్నాయి. గడిచిన 10 రోజులుగా శాంతి పునరుద్ధరణ కోసం భారత్ ప్రయత్నిస్తుండగా.. చర్చల్లో పాల్గొంటూనే చైనా భారీ కుట్రకు తెరలేపింది. చర్చలకు మోకాలడ్డుతూ.. అదే సమయంలో సరిహద్దు వెంబడి భారీగా సైన్యాలను మోహరింపజేస్తున్నది. ప్రధానంగా పాంగాంగ్ సరస్సుకు సమీపంలోని 'ఫింగర్ 4' ప్రాంతాన్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/36M7NJF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms