ఏపీ: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి ఒక్కొక్కరికి రూ.5లక్షల పరిహారం

ఇప్పటి వరకు 4,500 మంది సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఉద్యోగుల్లో మానసిక స్థైర్యాన్ని నింపి వారు విధులకు హాజరయ్యేలా ప్రోత్సహించాలన్నారు. త్వరలోనే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేస్తామన్నారు.

from Samayam Telugu https://ift.tt/3jktW7u

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star