నేడు వైఎస్సార్ జలకళ ప్రారంభం.. రైతులకు ఉచితంగా బోర్లు, వివరాలివే

సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్‌వెల్ పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం వైఎస్సా‌ఆర్‌ జలకళ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది.

from Samayam Telugu https://ift.tt/2S4oWb8

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star