బీజేపీ జాతీయ కార్యవర్గంలో రాం మాధవ్ ,మురళీ ధర్ రావులకు నో ప్లేస్ .. ఆసక్తికర చర్చ
భారతీయ జనతా పార్టీ జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు మహిళలకు సముచిత స్థానం ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ కార్యవర్గంలో కీలక భూమిక పోషిస్తున్న కొందరు నేతలకు మాత్రం జాతీయ కమిటీలో స్థానం కల్పించలేదు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j8ameH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j8ameH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment