ప్రపంచానికే ఫార్మసీగా భారత్ - ఐరాస అసెంబ్లీలో మోదీ ప్రసంగం - ఉగ్రవాదం నిర్మూలనకు పిలుపు
కరోనా విలయ సమయంలో ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా పోరాడాలని, అందుకోసం ఐక్యరాజ్యసమితి నిర్ధిష్టమైన విధానాలు రూపొందిచాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీదారుగా ఉన్న భారత్.. కరోనా వేళ మిగతా దేశాలకు సహాయకారిగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనాపై పోరులో భారత్ తనవంతు పాత్రను పోషిస్తున్నదని, పెద్ద ఎత్తున మందులు తయారు చేస్తూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kKjfvc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kKjfvc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment