రేవంత్ రెడ్డి, నానా పటోల్ ఆర్ఎస్ఎస్ నుంచి రాలేదా?, సిద్ధూ మోసగాడు: అమరీందర్ సింగ్ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ: కొత్త పార్టీ పెడతానని, బీజేపీతో పొత్తు ఉంటుందని ఇటీవల పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని ప్రకటించడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో ఆయన వారి విమర్శలు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. అమరీందర్ సింగ్ సుమారు నాలుగు దశాబ్దాలకుపై కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఇటీవలే ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AXnOKo
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AXnOKo
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment