ముంబై నుంచి బీహార్కు పార్సిల్ - కొందరికి డబ్బు, మిగతావాళ్లకు వేరే: సంజయ్ రౌత్- శివసేన పోటీ?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన నేత సంజయ్ రౌత్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసును బీహార్ ఎన్డీఏ ఎన్నికల అంశంగా మార్చడంపై ఆయన సెటైర్లు వేశారు. అభివృద్ధి, శాంతిభద్రతలు, సుపరిపాలన ప్రధానాంశాలుగా సాగాల్సిన బీహార్ ఎన్నికలు దారితప్పాయని, కావాలంటే ముంబై నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j6LeVr
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j6LeVr
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment