కొడాలి నానీ దిష్టిబొమ్మ దగ్ధం ... నానీ హిందువైనా డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఫైర్
తిరుమల డిక్లరేషన్ వివాదంపై ఏపీలో నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చాకే స్వామి వారిని దర్శించుకోవాలని కొద్ది రోజులుగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తిరుమల డిక్లరేషన్ వివాదంపై కొడాలి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Wf1dU
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Wf1dU
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment