మహారాష్ట్రలో కరోనా కల్లోలం: 198 ఒమిక్రాన్ కొత్త కేసులు, ముంబైలో 3671 కరోనా కేసులు
ముంబై: మహారాష్ట్రలో ఓవైపు కరోనా వైరస్ కేసులు, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 5,368 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లను నమోదు చేయడంతో మహారాష్ట్రలో మూడవ కోవిడ్ వేవ్ భయాల మధ్య 198 తాజా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి, ఇది నిన్నటి కంటే 37 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pGcgsI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pGcgsI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment