బీజేపీది రాద్దాంతం.. అదీ ఎప్పుడో కట్టింది: సుచరిత
గుంటూరులో జిన్నా టవర్ ఫోటో రాజకీయ దుమారం రేపింది. పోస్టు చేయడం.. ప్రతిపక్షాల విమర్శలతో హీటెక్కింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. స్వాతంత్య్రానికి ముందే నిర్మించిన చరిత్రాత్మకమైన కట్టడం అని చెబుతోంది. గుంటూరులో గల జిన్నాటవర్ గురించి బీజేపీ నేతలు ఇప్పుడు రాద్ధాంతం చేయటం సరికాదని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. జిన్నాటవర్పై ఇప్పుడు ఏదో ఆశించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eGwwUx
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eGwwUx
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment