మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత: సీఎం కేసీఆర్ సహా మంత్రులు సంతాపం
హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మహమ్మద్ ఫరీదుద్దీన్(64) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందారు. వారం కిందటనే కాలేయ శస్త్ర చికిత్స జరిగింది. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఫరీదుద్దీన్ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eyLFax
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eyLFax
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment