ఒమిక్రాన్ కేసుల కలకలం: కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ కీలక సమావేశం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. తాజాగా, మహాారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలో నమోదైన కేసులతో 300 దాటాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఒమిక్రాన్, కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేంద్ర హోంశాఖ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతోపాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33JHXbS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33JHXbS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment