ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి భార్య, తల్లికి కరోనా.. హై టెన్షన్
తెలంగాణలో ఒమిక్రాన్ హైటెన్షన్ కలిగిస్తోంది. ఇప్పటివరకు 38 కేసులు వచ్చాయి. అయితే మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక కేసు వచ్చిన సంగతి తెలిసిందే. అతని ప్రైమరీ సెకండరీ కాంటాక్టులకు సెకండ్ చేశారు. అతని భార్య, తల్లికి కరోనా సోకింది. దీంతో వారి శాంపిల్స్ కూడా జినొమ్కు పంపిస్తారు. అక్కడ పరీక్ష ఫలితంతో ఒమిక్రానా కాదా అనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ssSy5e
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ssSy5e
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment