60 ఏళ్లుపైబడినవారికి మెడికల్ సర్టిఫికేట్లు అవసరం లేకుండానే ప్రికాషనరీ డోసు
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ వేగం పెంచాలని కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే ఆంక్షలు కూడా అమలు చేయాలని సూచించింది. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. కాగా, కరోనా వ్యాక్సినేషన్ విషయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33XJ0VH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33XJ0VH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment