దేశంలో బీజేపీకి ఎదురుగాలి.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాయిదాకు కుట్ర.. చత్తీస్ఘడ్ సీఎం కీలక వ్యాఖ్యలు
దేశంలో ఒకవైపు కరోనా, మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి దడపుట్టిస్తోంది. రోజు రోజుకు కేసుల నమోదు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్థత నెలకొంది. వైరస్ సాకును చూపి ఈ ఎన్నికలను వాయిదా వేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని చత్తీస్ఘడ్ సీఎం భూపేస్ బాఘెల్ ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EtCItG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EtCItG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment