పిల్లలకు కొవాగ్జిన్ టీకా.. ఫలితాలపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన
దేశంలో కరోనా మహామ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ప్రస్తుతం 18 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నవారికే వ్యాక్సినేషన్ అందుబాటలో ఉంది. ఇప్పటికే మొదటి డోసు పూర్తికాగా, రెండో డోసును కూడా అర్హులైన వారు తీసుకుంటున్నారు. అయితే తాజాగా భారత్ బయోటెక్ మరో కీలక అడుగు వేసింది. 2-18 ఏళ్ల పిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్ ఫలితాలు ఉత్తమంగా ఉన్నాయని ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3FLDrYA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3FLDrYA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment